﻿
03-08-13
Telugu
-158-
మిస్టర్ స్పీకర్:- గౌరవ సభ్యులకు ఒక మనవి. ప్రశ్నోత్తరాల సమయం
9-30 గంటలకే ముగిస్తాము. మనము డిమాండ్సులో చాలా వెనుకబడి వున్నాము.
కాబట్టి పార్టీకి ఒక్కరు చొప్పున మాట్లాడండి. లేకపోతే డిమాండ్లు కావు.
#నిన్న
సమయం యివ్వలేదని మిత్రులు మైకు విరుగకొట్టారు. ఇకమీద ఎవరు అయినా మైకులు
విరుగకొడితే దానిని నేను సీరియస్్గా తీసుకుంటాను. ప్రతిపక్షాలవారు మైకులు
#పగలగొడుతున్నారని, యివతలపక్షంవారుకూడా మైకులు విరుగకొడుతున్నారు.
శ్రీ డి.కె.సమరసింహారెడ్డి:- ఏదైనా స్పీకరుగారు డిస్క్రిషన్
#ఉపయోగించి సభ్యులకు అవకాశం యివ్వాలి.
మిస్టర్ స్పీకర్:- 329 క్రిందనే 3 గంటలు తీసుకుంటున్నారు. నా
#డిస్క్రిషన్ తీసుకొని చేస్తేనే అందరూ మాట్లాడతామంటున్నారు. కాబట్టి నేను రూల్సు
ప్రకారం పోయి 9-30 గంటలకే క్వశ్చన్ అవర్ ముగిస్తాను.
-159-
ఆర్థికశాఖమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు:- (ఏ,బి,సి) హరిజనులు,
హరిజనేతరులు కొంతమందికి చెందిన భూములను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను
సేకరించింది. ఆ భూములు కోల్పోయినవారిలో శ్రీ సాంబిరెడ్డి అనే
న్యాయవాది#కూడా
ఉన్నాడు. ఆ భూములకు నష్టపరిహారం చెల్లించే నిమిత్తం భూ అధికారి సమక్షంలో
#తమ
కేసులను వాదించటానకిగాను వారు ఆ న్యాయవాదిని నియమించుచకున్నారు. వారు
#న్యాయవాది రుసుముక్రింద అతనికి ఎఁత మొత్తం చెల్లించారో తెలియదు.
డి) లేదండి.
ఇ) భూములు కోల్పోయిన వారినుండి మౌఖికంగాగాని, వ్రాతపూర్వకంగాగాని
ఏ విధమైన ఫిర్యాదు అందలేదు.
ఎఫ్) పై (ఇ) ఖండంలో యిచ్చిన సమాధానం దృష్ట్యా ఈ ప్రశ్నకు
#తావులేదు.
శ్రీ ఎం. నర్సయ్య:- హరిజనులు, హరిజనేతరులు దగ్గరకువెళ్ళి వారి
భూములు పోతున్నపుడు వాటికి కాంపెన్్సేషన్ యిప్పించేందుకు భూములు పోయిన
వారిలో ఒకరైన ఒక న్యాయవాది సహాయం చేసినట్లు మంత్రిగారు చెబుతున్నారు.
#కాని
హరిజనుల కేసులు చూడడానికి ఫ్రీ లీగల్ ఎయిడ్ వున్నపుడు యీ న్యాయవాది
ఎందుకు? ఆ న్యాయవాది ఎన్.టి.పి.సి. వారినుంచి కాంపెన్్సేషన్
రాబట్ట#డానికి
ఎందుకు పనిచేయాలి? ఎన్.టి.పి.సి.వారు సేకరించిన స్థలానికి
న్యాయ#సమ్మతంగా
కలక్టరుగారే కాంపెన్్సేషన్ యిప్పిస్తారు. ఈ న్యాయవాది అమాయకులైన
హరిజనులను మోసముచేసి కొంత డబ్బు వసూలు చేశారు. కాని ఆ హరిజనులు అతనిని
#న్యాయవాదిగా అప్పాయింటు చేసుకోలేదు. నేను యిది కేవలం కల్పితంగా చెప్పడం లేదు.
నేను హెడ్ కాషియర్్గా పనిచేస్తున్నపుడు బ్యాంకులలో ఆ డబ్బు ఆ న్యాయవాది
#హరిజనులచేత తన పేర కట్టించుకున్నాడు. ఇవన్నీ మంత్రిగారు విచారణ జరిపిస్తారా?
శ్రీ నాదెండ్ల భాస్కరరావు:- ఈ ప్రశ్న వేసిన తరువాత కలక్టరుగారి
రిపోర్టు తెప్పించడం జరిగింది. సాంబిరెడ్డి అనే న్యాయవాది లాండుకూడా యీ
#ఎన్.టి.పి.వారు
-160-
తీసుకున్న భూములలో వుంది. కాబట్టి యీ న్యాయవాదికూడా ఒక
పార్టీగా ఉన్నాడు. ఈయన న్యాయవాది కనుక మిగతావారి విషయంకూడా
చూస్తానన్నపుడు వారు యీ న్యాయవాదికి బ్రీఫ్ యిచ్చారు. దానికి యీ ప్రభుత్వం
ఇంటర్్#ఫియర్
అయి చేసినది ఏమీ లేదు. లీగల్ ఎయిడ్ హరిజనులకు యివ్వాలికదా అని గౌరవ
సభ్యులు అన్నారు. ఏమైనా లీగల్ ఎయిడ్్కొరకు అప్లికేషన్స్ హరిజనులు
#పెట్టుకుంటే
కలక్టరుగారు సానుభూతితో వాటిని పరిశీలిస్తారు.
శ్రీ జి. మాధవరెడ్డి:- ఈ హవుస్ నైట్స్్ను, భూములను గవర్నమెంటు
తీసుకున్నపుడు చాలామంది తెలియనివారు, బీదవారు ఉంటారు కాబట్టి వారి
#సంక్షేమం
దృష్ట్యా కాంపెన్్సేషన్ యిచ్చే పద్ధతిని ప్రభుత్వం మార్చుకోవాలి. మొదలే
#స్థానికంగా
ఆ భూమి విలువ ఎంత వుందో లెక్కలోకి తీసుకొని కాంపెన్సేషన్ నిర్ణయించకపోతే఼యీ బీదవారు కోర్టులకు పోవలసి వస్తున్నది. వ్యక్తులకు కోర్టుకు పోయేందుకు
#డబ్బు
ఉండదు. కాబట్టి మొదలే రెవిన్యూ డిపార్టుమెంటువారు ఎన్.టి.పి.సి. ద్వారా
సమంజసమైన రేట్లు యీ హరిజనులకు యిప్పిస్తే వారు యీ న్యాయవాదికి
#డబ్బుయిచ్చే
అవకాశం వుండేది కాదు. కాబట్టి యికముందైనా కాంపెన్్సేషన్ సరైన రేటుతో
యివ్వడానికి చర్యలు తీసుకుంటారా?
శ్రీ నాదెండ్ల భాస్కరరావు:- ఇవి హవుస్్నైట్స్ కావు. ఇవి పొలాలు,
5418 ఎకరాలు పట్టా లాండు ఎన్.టి.పి.సి.వారు తీసుకున్నప్డు వారికి
#కాంపెన్సేషన్ పే చేశారు. ప్రొసీడింగ్సుకూడా అయిపోయి డబ్బు పే చేయడం జరిగింది.
కొద్దిమాత్రమే పెండింగులో ఉన్నాయి. ఈ న్యాయవాదికూడా యీ భూములు
సేకరించిన వారిలో ఒకరు కాబట్టి ఆ లావాదేవీలు చూడడానికి ఆ హరిజనులు,
#ఇతరులు
యీ న్యాయవాదిని ఉపయోగించుకొని ఉంటారు. ఆయన ప్లీడర్్గా 10 శాతంకాని,5
శతంగాని తీసుకొని వుండవచ్చును. కలక్టరుగారి రిపోర్టులో మోసముచేసి
తీసు#కున్నట్లు
ఏమీ లేదు.
శ్రీ కొత్త రాజిరెడ్డి:- ఎన్.టి.పి.సి. నుంచి 5,400 ఎకరాలు
#కాంపెన్సేషన్ హరిజనులకు, యితరులకు యిచ్చినట్లు మంత్రిగారు చెప్పారు. ఎక్కడయినా
పేదప్రజల భూమి సేకరిస్తే వారికి డబ్బు తక్కువ నిర్ణయిస్తున్నారు. కోర్టుకు
#పోయిన
తరువాత రేట్లు పెంచడం జరుగుతోంది. ఆ బాధలేకుండా యీ రేట్లు ఒక
#పద్ధతిగా
నిర్ణయిస్తే కోర్టుకు పోవలసిన అవకాశం వుండదు. ఇపుడు 5,400 ఎకరాల భూమికి
కాంపెన్్సేషన్్తో 20 పెర్సంట్ ఆ న్యాయవాది తీసుకుంటే కొన్ని లక్షల రూపాయలు఼అతనికి ముట్టివుంటుంది. ఆ డబ్బు ప్రభుత్వానికి కాకుండా, ప్రజలకు కాకుండా
# మధ్య
దళారీలు తీసుకుంటున్నారు. కాబట్టి యీ ప్రభుత్వం నిర్ణయించే కాంపన్్సేషన్
వాస్తవమైన పద్ధతిలో నిర్ణయిస్తే కోర్టుకుపోయి మధ్య దళారీలకు యీ హరిజనులు,
-161-
పేదవారు డబ్బు యివ్వవలసిన పని వుండదు. కాబట్టి యీ విషయంలో మంత్రిగారు
చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
శ్రీ నాదెండ్ల భాస్కరరావు:- ఆ ప్రొసీజరు మార్చినపుడు ఆలోచన
చేయాలి. ఇపుడు ఉన్న ప్రొసీజరు ప్రకారం కాంపోన్్సేషన్ పే చేస్తున్నారు.
#లోకల్
కండిషన్స్, రేట్లు చూసుకుని రేట్లు ఫిక్స్ చేయాలనే విషయం వాస్తవమే. దానిని఼ఆలోచన చేస్తాము.
శ్రీ.ఎం. నర్సయ్య:- ఇపుడు ఎన్.టి.పి.సి.వారు కాంపెన్్నేషన్
సరిగానే పే చేస్తున్నారు. కాని యీ న్యాయవాది మోసముచేసి సహాయం
#చేస్తున్నట్లు
హరిజనులకు చూపించి డబ్బు తీసుకుంటున్నారు. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం
ఎంక్వయిరీ చేయిస్తుందా?
శ్రీ నాందెండ్ల భాస్కరరావు:- ఇది ప్లీడర్సుకు, క్లయింట్సుకు
#సంబంధించిన
ప్రశ్న. ఇందులో ఎంక్వయిరీ ఏమీ ఉండదు.
శ్రీ సి. జంగారెడ్డి (శ్యాంపేట):- ఈ న్యాయవాది ఎంత మొత్తం
తీసుకున్నాడు. అసలు టోటల్ కాంపెన్్సేషన్ ఎంత పే చేశారు? ఎన్ని ఎకరాలు
సేకరించారు? ఇంకా ఎంత డబ్బు కాంపెన్్సేషన్్గా యివ్వవలసి వుంది. హరిజనుల
భూమి ఎంత?
శ్రీ నాదెండ్ల భాస్కరరావు:- హరిజనులకు వేరే లాండు అంటూ కాదు.
మొత్తం 5,418 ఎకరాలు లాండు ఎక్వయిర్ చేసారు. అందులో 4835 వేల ఎకరాలకు
కాంపెన్్సేషన్ యివ్వడం జరిగింది.
-162-
సాంఘీక సంక్షేమ మంత్రి శ్రీమతి కె.ప్రతిభాభారతి:-
(ఎ) అవునండీ. వివరణ సభా సమక్షంలో ఉంచడమయింది.
(బి) గిరిజన సహకార సంస్థకు ప్రోత్సాహకమైన అమ్మకం ధరలు వచ్చినపుడు
కొనుగోలు ధరలను పెంచడానికి ఆ సంస్థ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటూ,
ఆ ప్రయోజనాలను గిరిజనులకు అందజేస్తున్నది.
(సి) గిరిజన సహకార సంస్థను గిరిజనుల సంక్షేమంకోసం పాటుబడేందుకు
#నెలకొల్పడం జరిగింది. లాభాలను ఆర్జించేందుకు కాదు. మధ్య దళారుల బారినుండి
#గిరిజనులకు విముక్తి కల్పించడమే దీని ముఖ్యోద్దేశం.
-163-
శ్రీ ఎన్.రాఘవరెడ్డి:- అధ్యక్షా, ఈ ప్రశ్న ఇదివరకూ ఆస్పర్
#చేయబడింది. ఇదే జవాబు అప్పుడు కూడా చెప్పారు. మళ్ళీఎందుకు వచ్చిందో
#తెలియదు.
వచ్చింది. మంత్రిగారు తిరిగి అదే జవాబు చెప్పారు. అడిగిందేమంటే, కొంత
#మార్జిన్
ఎక్కువ తీసుకుంటున్నారు. దానిని తగ్గించి, వారికి ఇచ్చేట్లుగా చూడండి.
#వారి కంటే
మధ్య వారే ఎక్కువ తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఐటెం 3ని
చూడండి. 886 అవరేజ్ పర్చేస్ ప్రైస్ అన్నారు. కాస్ట్్ప్రైస్ రు.1290.
#అమ్మింది
రు. 1537కు. అంటే 100 శాతం లాభం తీసుకునే పరిస్థితి ఉంది. ఇటువంటివి
#చాలా
ఐటెం లున్నాయి. అట్లా కాకుండా కేవలం లాభార్జనే కాదనుకున్నప్పుడు ఎక్కువ
వచ్చే మార్చిన్్ను గిరిజనులకే ఇచ్చే ప్రయత్నం చేస్తారా?
శ్రీమతి కె.ప్రతిభా భారతి:- అధ్యక్షా, ఏ విధంగా ఈ రేటు
#నిర్ణయించబడుతుందనేది నేను గౌరవ సభ్యులకు అప్పుడే చెప్పాను. ఈ విషయంలో ఇంకోసారి
తప్పకుండా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటాము.
శ్రీ ఎన్. రాఘవరెడ్డి:- తగు నిర్ణయం అంటే ఏమిటి? నేను అడిగింది
మార్జిన్్ తగ్గిస్తారా అని. లాభం కోసం ఈ సంస్థ కాదనుకున్నప్పుడు, ఆ
#లాభం
గిరిజనులకే ఇవ్వవచ్చును కదా?
శ్రీమతి కె.ప్రతిభా భారతి:- అధ్యక్షా, లాభం అనేది గిరిజన
#కార్పొరేషన్్కు
లేదు. ఎప్పుడూ నష్టాలతోనే నడుస్తున్నది. లాభంపొందే ఉద్దేశం లేదు. ఆ
#రకంగా
రావడం లేదు కూడా. ఒక ఐటెంకు వస్తుంది. ఒక దానికి నష్టం వస్తుంది.
#ఆవరేజి
మీద ఈ సంస్థ నష్టంతోనే నడుస్తోంది.
-164-
శ్రీ ఎన్. రాఘవరెడ్డి:- అధ్యక్షా, మూడు ఍టెంలు మాత్రమే నష్టంతో
ఉన్నాయి. మిగతా అన్నిటికి లాభం చూపారు. అటువంటప్పుడు సంస్థ నష్టంతో
#ఎట్లా
నడుస్తోంది?
శ్రీ కె.వి.రత్నం (చింతపల్లి):- అధ్యక్షా, సంస్థ నష్టంతో
#నడుస్తోందని
మంత్రిగారు చెప్పారు, ఒప్పుకుంటాను, ఎస్.టి.కమిటీ ఉత్తర ప్రదేశ్్
#వెళ్ళినప్పుడు
చూసాను. గిరిజనులు తెచ్చే వస్తువులను పబ్లిక్ మార్కెటులో పెట్టి, నష్టం
#రాకుండా
దగ్గరుండి చూసి, అక్కడి గిరిజన కార్పొరేషన్ చేస్తుంది. పోయిన సంవత్సరం
#గిరిజన
కార్పొరేషన్ చింతపండు కిలో 75 పైసలకు కొన్నది. ఈ సంవత్సరం రు.2కు
కొన్నారు. ఈ సంవత్సరం ఇరాక్్కు పంపుతున్నాము. కనుక అదనపు రేటుకు
కొన్నట్లుగా చెప్పారు. మళ్లీ నష్టం వస్తున్నదంటున్నారు. హైదరాబాదులో కిలో
చింతపండు రు.9 నుంచి 10 వరకూ ఉంది. ఇదేమి అన్యాయం?
శ్రీమతి కె. ప్రతిభా భారతి:- పరిశీలిస్తాను.
శ్రీ టి.చిట్టినాయుడు (పాడేరు):- అధ్యక్షా, టేబుల్ మీద పెట్టిన
#సిగరెట్స్్కు,
మంత్రిగారి రిప్లయికి సంబంధం లేదు. యదార్ధంగా లోకల్్గా జరుగుతున్న ఫాక్ట్
#వేరు
విశాఖపట్టణంలోని పాడేరు ఏజెన్సీకి చెందిన గిరిజన కార్పొరేషను ఉద్యోగులు
#నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజను చింతపండు సీజను కిలో రెండు రూపాయలకు
కార్పొరేషన్ కొంటున్నది. లోకల్ మార్కెట్్లో రు.3-00 నుండి 3-50 వరకూ
ఉంది. ఇంత తేడాఉంటే గిరిజనులకు ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి.
#ఉద్యోగుల
నిరంకుశత్వం వలన ఈ రకంగా జరుగుతోంది. కనుక పరిశీలించవలెనని కోరుతున్నాను.
లేకపోతే అటు ట్రైబల్స్్కు ఉపయోగించకుండా, ఇటు సొసైటీకి చెందకుండా మధ్య
దళారీలు లాభం పొందుతున్నారు. లాంగ్ స్టాడింగ్్గా ఉన్నవారినీ, కరప్షన్్
#చేసే వారిని
సాధ్యమైనంత త్వరగా బదిలీ చేయించి, వ్యత్యాసాలను సరిచేస్తారా?
శ్రీమతి కె.ప్రతిభా భారతి:- తప్పకుండా పరిశీలిస్తాను.
శ్రీ ఎం.ఎర్రయ్యరెడ్డి ( భద్రాచలం):-అధ్యక్షా, గిరిజనుల అభివృద్ధి఼కోసం ఉన్న ఈ సంస్థ నష్టంతో నడుస్తున్నదన్నారు. స్మగ్లర్లు బంక,
చింత#పండు,
ఇప్పపువ్వు మొదలైనవి ఎక్కువ రేటుకు కాని ఎక్కువ లాభాలు గడిస్తున్నారు.
అటువంటప్పుడు గిరిజన కార్పొరేషన్ ఆ రేటును గిరిజనులకు ఎందుకు ఇవ్వడం
#లేదు?
సంస్థకు లాభం ఎందుకు తేవడం లేదు?
శ్రీమతి కె.ప్రతిభా భారతి:- అధ్యక్షా, మధ్య దళారుల బారి నుండి
#గిరిజనులను రక్షించాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్్ ఏర్పడింది. ఒక్కసారి
#గిరిజనులకు డబ్బు
ఇవ్వకుండా, కొంత ఇవ్వడం, ఆ డబ్బు వడ్డీకి తీసుకుని, గిరిజనులను మోసం
#చేయడం
జరుగుతోంది. కనుకనే ప్రభుత్వం గిరిజన కోఅపరేటివ్ సంస్థను ఏర్పాటు చేసింది.
అక్కడున్న రేటు ప్రకారమే కొనుగోలు చేయడం జరుగుతోందని మనవి చేస్తున్నాను.
-165-
శ్రీ కె. వెంకటేశ్వరరావు (కొల్లాపూర్):- అధ్యక్షా, ప్రభుత్వానికి ఈ #కార్పొరేషన్ ద్వరా లాభంపొందే ఉద్దేశం లేదన్నారు. ఆఉద్దేశ్యంలో సంస్థ
#నడిపించాలనికూడా కోరడం
లేదు. వాస్తవంగా మార్కెటులో ఈ కమాడిటీస్ ధర ఎక్కువగా ఉంది.
#రిలీజ్్చేస్తున్న
డబ్బుకొద్దిగా ఉంది. కేవలం బంకనే ఉదాహరణగా తీసుకుంటే, మా ప్రాతంలో
#గిరిజన
కార్పొరేషన్్వారు కొనుగోలు చేయవలసిన బంక, మధ్య దళారులు కొని పెద్ద
#మొత్తంలో
వ్యాపారంగా మార్చుకున్నారు. కార్పొరేషన్్ నష్టపడుతోంది. కార్పొరేషనుకు నష్టం
రాకుండా, లాభం వచ్చే అవకాశంఉన్నా క్షుణ్ణంగా పరిశీలించకుండా, బ్లాక్
#మార్కెటులో
అమ్మే పరిస్థితి కల్పిస్తున్నారు. దీనిపై మంత్రి గారు ఏ చర్య తీసుకుంటారు?
శ్రీమతి కె.ప్రతిభా భారతి:- అద్యక్షా, ఈ విషయంపై క్షుణ్ణంగా
#పరిశీలించడం జరుగుతుంది. బంక విషయంలో లాభం వచ్చిన మాట వాస్తవమే.
అదే అడ్డాకులు తీసుకుంటే క్వింటాలు ధర రు. 44 ఇవ్వడం జరిగింది. గిరిజనులు#ఏ
విధంగా తెస్తే, ఆవిధంగా కొనడం జరుగుతుంది. అడ్డాకులు డ్రైచేయడ఼ంవల్ల 20
శాతం తగ్గుతుంది. ఆ రకంగా రు.55 కు పెరుగుతుంది. తరువాత ఓవర్్హెడ్
#చార్జెస్
ఉంటాయి. అంటే ట్రాన్స్్పోర్టు, అన్ లోడింగు, మొదలైనవి. దాని వల్ల
#రు.63.25కు
పెరగడం జరుగుతోంది. అన్నీ కాలక్యులేట్ చేస్తే క్వింటాలు ధర రు.101
అవుతుంది. కొన్ని వస్తువుల మీద లాభం, కొన్నిటి మీద నష్టం రావడం జరుగుచున్నది఼ఆవరేజిగా చూస్తే నష్టమే వస్తుంది. ఏది ఏమైనా ఈ విషయంలో క్షుణ్ణంగా
#పరిశీలించడం జరుగుతుందని మనవి చేస్తున్నాను.
శ్రీ ఎన్. రాఘవరెడ్డి:- అధ్యక్షా, అడ్డాకుల విషయంలో ఆ రకంగా
#మంత్రిగారు చెప్పారు. చింతపండు క్వింటాలు 270 రూపాయలకు కొని రు.230కు అమ్మడం
వలన నష్టం వస్తొందన్నారు. అది గింజలు లేని చింతపండు. కాస్ట్ ప్రెస్
#రు.349
వరకూ ఎందుకు పోతోంది? బజారులో రు.3.50 వరకూ కిలో చింతపండు
అమ్మబడుతోంది. రు.2.70కు కాని కిలో రు.2.30 కు అమ్మడం జరుగుతోందని చూపడం
విచారకరం. క్షుణ్ణంగా విచారించాలని కోరుతున్నాను.
శ్రీమతి కె.ప్రతిభా భారతి:- తప్పకుండా విచారిస్తాను.
-166-
శ్రీ టి.జీవన్్రెడ్డి (అబ్కారీ శాఖమంత్రి)
ఎ) అవునండీ.
బి) అబ్కారీ శాఖ కమీషనరు పెంచారు.
సి,డి) ఆ విషయానని పరిశీలించడం జరుగుతున్నది.
శ్రీ సి.జంగారెడ్డి:- కమీషనర్ ఇచ్చిన సంగతి మాకు తెలుసు. ఏ
#అధికారం
క్రింద, ఎవరిచేత, ఏ కారణాలచేత అని స్పష్టంగా అడిగాము. ఏప్రిల్ 20వ
#తేదీన ఈ
విధంగా తప్పుడు ఉత్తరువులు జారీ చేసారు. అధికారం లేని వాళ్లు ఎన్్హాన్స్
#చేశాడు.
ఇంకా పరిశీలన అంటే ఎంత కాలం పరిశీలిస్తారు? ఎప్పటిలోగా దీని మీద చర్య
#తీసుకుంటారు? ఆ అధికారి పేరు చెప్పమంటున్నాను.
శ్రీ టి.జీవన్్రెడ్డి:- దీనిలో సర్టెన్ యాక్ట్్లో రూల్ క్లియర్్గా #ఉండక
పోవడంచేత దానిపైన ఒక నిర్ణయానికి రాకపోవడంతో ఆలస్యం జరుగుతుంది.
శ్రీ ఎం. వెంకయ్యనాయుడు (ఉదయగిరి):-ప్రభుత్వం యొక్క పూర్వ
అనుమతి లేకుండా డిస్టలరీస్ స్తోమతు పెంచకూడదు అనేది ప్రభుత్వం విధానం. అది
ప్రస్తుతం ఉన్న జి.ఓ.దానిని అతిక్రమించి మెస్సర్స్ ఇండియా లిక్కర్స్
#లిమిటెడ్
వారికి కమీషనర్్గారు పర్మిషన్ ఇచ్చారు. ఏ కారణాలచేత పర్మిషన్ ఇచ్చారు? #అది
మొదటిది. రెండవది, అదే విధంగా రాష్ట్రంలో ఇంకా కొన్ని డిస్టలరీస్్కు
#ప్రభుత్వ
అనుమతి లేకుండా వాటి యొక్క స్తోమతు పెంచిన మాట వాస్తవమేనా? సత్యమైనరీస్
అండ్ డిస్టలరీస్ వారు ప్రభుత్వ అనుమ఼తి లేకుండా, కనీసం లైసెన్సు కూడా
#లేకుండా,
డిస్టలరీ పెట్టిన విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినదా? దీని మీద
#ప్రభుత్వం
ఏ విచారణ జరిపించారు? ఏమి తేలినది?
శ్రీ టి.జీవన్్రెడ్డి:- ఈ ఇండియా లిక్కర్ అండ్ డిస్టలరీస్ వారి #కెపాసిటీ
పెంచడానికి అప్పుడు ఉన్న పరిస్థితులలో ఆర్. ఎస్.షార్టేజ్ ఉంది.
#కండసారిమిల్స్్లో
మొలాసిస్ సర్్ప్లస్్గా ఉండడం చేత పెంచవలసిన ఆవశ్యకత ఏర్పడింది. సత్య
వెనరీస్ అండ్ డిస్టలరీస్ అని తెలియజేసారు. దాని గురించి మా దృష్టికి
#రాలేదు.
ప్రభుత్వం దాని గురించి పరిశీలిస్తుంది.
-167-
శ్రీ ఎ.నరేంద్ర:- 1125 లీటర్ల కెపాసిటీ ఉన్న డిస్టలరీని ఎంత
#పెంచడం జరిగింది? అసలు పర్మిషన్ లేకుండా ఎన్ని లీటర్లు ఎక్కువగా ఇండియా
#లిక్కర్స్
వారికి ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కరికే ఎందుకు ఇచ్చారు? ఆయనతోబాటు
#ఇంకా
అనేకమంది అప్లయి చేసారు. ఎవరికీ ఇవ్వలేదు.
శ్రీ టి.జీవన్్రెడ్డి:- 1125, లీటర్ల కెపాసిటి నుంచి మొత్తం 16,800
బల్క్ లీటర్సు వరకూ పెంచడం జరిగింది. ఎందుకు పెంచారన్ రికార్డు
నాదగ్గర#లేదు.
కానీ 6000 నుంచి 9000 వరకూ 10-8-1981న పెంచడం జరిగింది. 9000 నుంచి
11000 వరకూ 26-8-1981 న పెంచడం జరిగింది. 11000 నుంచి 16,800 వరకూ
10-2-1982న పెంచడం జరిగింది. గౌరవసభ్యులు వేసినప్రశ్న దీనితోబాటు అప్లయి
చేసిన వారికి ఇవ్వడం జరిగినదా? ఇంకా ఎవరికి ఇవ్వడం జరిగినదో నాకు
తెలియదు.
శ్రీ ఎం. వెంకయ్యనాయుడు:- ఎవరెవరు అప్లికేషను పెట్టారు అంటే
#నాదగ్గర
ఇన్ఫర్మేషను లేదు అంటే ఎలా? క్వశ్చను ఒకసారి చదవండి. ప్రభుత్వ పూర్వ
అనుమతి లేకుండా డిస్టలరీస్ స్థోమతు పెంచిన విషయం వాస్తవమేనా? అంటే నా
దగ్గర ఇన్ఫర్మేషను లేదు అంటే అర్ధం ఏమిటి?
శ్రీ టి.జీవన్్రెడ్డి:- పెంచినమాట వాస్తవమే.
దానితోబాటుగా అప్లయి చేసినవి
లేవు అని చెప్పాను కానీ అంతకు ముందు ఇచ్చినది ఉన్నవి. ఆ ఇన్ఫర్మేషన్ #నా
దగ్గర ఉన్నది.
-168-
అంటే రూల్స్్కు వ్యతిరేకంగా
చేసినట్లు, సెక్రటరీగారు వ్రాసిన లెటరులో స్పష్టంగా ఉంది.
దీనిలో
వారేమంటున్నారంటే అసెంబ్లీని క్రిటిసైజ్ చేసారు. ఎస్ ఆర్ నో అంటే ఎట్లా ఉంటుంది?
శ్రీ సి. జంగారెడ్డి:- స్పష్టంగా అడుగుతున్నాను. ఆ కమీషనర్్గారు
#ఎవరు?
వారి పేరేమిటి? ఒక్కటే ఇండస్ట్రీకి 6000 నుండి 15,000 వరకూ ఒకటే
సంవత్సరంలో పెంచడానికి గల కారణాలు ఏమిటి? ఒక్కసారిగా కాకుండా
దఫాలవారిగా పెంచారు.
శ్రీ టి.జీవన్్రెడ్డి:- గౌరవ సభ్యులు ఆ లెటర్ నాకు పాస్ ఆన్
#చేసినట్లయితే నేను చూస్తాను.
శ్రీ సి.జంగారెడ్డి:- ఆ లెటరు మీ దగ్గర కూడా ఉంది.
శ్రీ ఏ. నరేంద్ర:- నేను వేసిన ప్రశ్నకు మంత్రిగారు సమాధానం ఇంత
వరకూ చెప్పలేదు.
శ్రీ టి.జీవన్్రెడ్డి:- శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ చెల్లూరు
13,500 నుంచి 22,500 వరకూ 23-5-75న పెంచడం జరిగింది. ఆంధ్ర షుగర్స్,
తణుకు 13,500 నుంచి 27,500 వరకూ పెంచడం జరిగింది. రేట్ ఈజ్
నాటెవయలబుల్. డెక్కన్ షుగర్స్ అండ్ అబ్కారీ లిమిటెడ్, సామెర్లకోట 7,000 నుంచి
20,000 వరకూ పెంచారు.
శ్రీ ఎం. వెంకయ్యనాయుడు:- ప్రభుత్వ అనుమతి కావాలా? అక్కరలేదా
అంటే రూల్స్ ఆర్ వేగ్ అని మంత్రిగారు చెబుతున్నారు. ఆఆన్సర్ మేమెలా
ఏక్సెప్ట్
చేస్తాము?
శ్రీ టి.జీవన్్రెడ్డి:- ప్రభుత్వ అనుమతి అవసరం అనే దృష్ట్యా, ఈ
ఇస్యూను పరిశీలన చేయడం జరిగింది.
రూల్స్ క్రియర్్గా లేకపోవడం
వలన, ఉన్న రూల్స్్ను దృష్టిలో పెట్టుకుని కమీషనర్్గారు ఎక్స్్టెండు
#చేశారు. ఏ
దృష్టితో చేయడం జరిగిందో ఆలోచన చేసిన తరువాతే ఒక నిర్ణయానికి
#రాగలుగుతాము.
-169-
శ్రీ కె. రాజిరెడ్డి:- గత ప్రభుత్వం ఎన్ని జిస్టలరీస్ శాంక్షన్
#చేసింది?
అందులో ప్రభుత్వ అనుమతి లేకుండా కమీషనర్్గారికి శాంక్షన్ చేసే అధికారం
ఉన్నదా? గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన డిస్టలరీస్్లో
పి.వి.నరసింహారావు#గారి
కొడుకు రాజేశ్వరరావు పేరు మీద ఒకటి ఉన్నదా? అది ఒకటి ఉన్నదా? అది
#ఇప్పుడు
నడుస్తున్నదా? ఈ ప్రభుత్వం వాటిని కౌన్సిల్ చేసిందా?
-170-
శ్రీ డి.కె.నరసింహారెడ్డి:- వారి దగ్గర వుందండి.
మిస్టర్ స్పీకర్:- మీ దగ్గర వుంటే పంపించండి.
శ్రీ ఎ. నరేంద్ర:- అధ్యక్షా, విషయం చాలా తీవ్రమైనది. కాబట్టి
#జవాబు
రాబట్టడానికి ప్రయత్నం చేసారు. మంత్రిగారు ఒప్పుకున్నారు. పర్మిషన్ రావాలి.
పర్మిషన్ కాకుండా దానిలో డైరక్టర్ ఆఫ్ డిస్టిలరీన్్ క్లియరెన఼్స్ కావాలి. #అది కూడా
తీసుకోలేదు. కమీషనర్ డైరెక్టుగా అలాట్ చేయడం జరిగింది. అన్ని విషయాలు
ఒప్పుకున్న తరువాత యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏమి యాక్షన్
తీసుకోబోతున్నారు? కొన్ని లక్షల రూపాయలకు సంబంధించి కుంభకోణే జరిగింది. ఆ ఒక్క఼డిస్టిలరీ కంపెనీ...
మిస్టర్ స్పీకర్:- ఆగండి. ముందే మీ తోటి చెప్పాలా?
శ్రీ ఎ. నరేంద్ర:- సభ ముందు మంత్రిగారు ఒప్పుకున్నారు.
కమీషనర్గారు పొరపాటు చేసారు. ఆ వ్యక్తి నేరం చేసారు. నిజంగానే ఏమీ పర్మిషన్
#తీసుకోకుండా, ఏమీ చేయకుండా లైసెన్స్ యివ్వడం జరిగింది. నేరం అని మంత్రిగారు
ఒప్పుకున్నారు. ఏమి యాక్షన్ తీసుకోబోతున్నారు?
శ్రీ టి. జీవన్్రెడ్డి:- రూల్స్ క్లియర్్గా లేకపోవడం వల్లనే అది
#వచ్చింది.
దానిని త్వరలో ఎగ్జామిన్ చేస్తాము. వెంటనే చర్య తీసుకుంటామని గొరవ
#సభ్యులకు
తెలియజేస్తున్నాను.
శ్రీ ఎ. నరేంద్ర:- నాకు అర్ధం కావడం లేదు.
మిస్టర్ స్పీకర్:- మీకు అర్ధం అయ్యేది కాదు లెండి.
-171-
శ్రీ ఎం. వెంకయ్యనాయుడు:- లాస్ట్్టైమ్ ఈ విషయం సభలో చర్యకు
వచ్చినప్పుడు ఇన్్వాల్వు అయిన ఆఫీసర్స్ I am not making any allegations
now, because the matter is very clear. సీనియర్ ఆఫీసర్ ఇన్్వాల్వు
అయ్యారు కాబట్టి ప్రక్కనే చాలా పవర్్ఫుల్ కంపెనీ మెగ్్డోవల్ కంపెనీ
#వున్నది.
కాబట్టి ఈ విషయం క్రింది స్థాయిలో ఇంక఼ొక ఆఫీసరు విచారణ చేస్తే న్యాయఃజరుగుతుంది.
చిన్న నోటు అధ్యక్షా, ముఖ్య మంత్రిగారి దృష్టికి తెస్తున్నాను.
అని మా అందరికి పోస్ట్ చేసారు. దీనిలో ఏమి చెప్పారంటే
ఇలాంటివి అనేకం జరిగివున్నాయని అదే అదే అధికారే ఆరోపించడం జరిగింది. ఈ
మొత్తం వ్యవహారాన్ని లోకాయుక్తకు రెపర్్చేసి ఈ రికార్డులన్నీ చూసి
#ఇమీడియట్్గా
లోకాయుక్తకు హాండోవర్ చేయుటకు ప్రభుత్వం అంగీకరిస్తుందా?
శ్రీ ఎన్.టి.రామారావు (ముఖ్యమంత్రి):- అధ్యక్షా, గౌరవనీయులైన
సభ్యులు ఆ పిటీషన్స్ మాకు పర్సనల్్గా యిచ్చారు. కాబట్టి దాని విషయంలో
#పర్సనల్్గా ఎంక్వయిరీ చేస్తాను. ఫైల్స్ ధర్మ మహామాత్ర ద్వారా వెరిఫై
చేయించి ఇరెగ్గయులారిటీస్ చూచిన తరువాత దాని విషయంలో అవసరం అయితే
లోకాయుక్తకు పంపిస్తాను.
-172-
శ్రీ ఎన్.టి.రామారావు:-ఎ) అనంతపురం వాస్తవ్యుడు శ్రీ వడ్డె
#ఈశ్వరయ్య
12-7-82 న అనంతపురంలోని టూ టౌన్ పోలీసు స్టేషన్్లో పోలీసులు ఆధీనంలో
ఉండగా చనిపోయిన సంఘటనగురించి మెజిస్టీరియల్ విచారణ జరిగింది. ఆయన ఉరి
వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ విచారణలో వెల్లడి అయింది.
#మెజిస్టీరియల్
విచారణ నివేదికను క్షుణంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం దానిని
#ఆమోదించింది.
బి) అవునండి.
సి) అవునండి.
డి) అప్పటి ముఖ్యమంత్రిగారు శాసన సభలో చేసిన ప్రకటన మేరక఼ు
#ప్రభుత్వం
మృతుని కుంటుంబానికి ఎక్స్్గ్రేషియా క్రింద రూ.5000/- లు ఇటీవలే
#చెల్లించింది.
శ్రీ ఎం. జగన్నాదం (వర్ధన్నపేట):- అధ్యక్షా, వురిపోసుకుని
చని#పోయాడని
విచారణలో తేలిందని ముఖ్యమంత్రిగారన్నారు. వురిపోసుకుని చనిపోయిన వారికి
కూడా ప్రభుత్వం రూ.5000 లు ప్రకటించడం ఆనవాయితీగా వుందా? వాస్తవంగా
పోలీసులు తప్పుడు సమాచారం ముఖ్యమంత్రిగారికి యిచ్చారు. పోలీసు స్టేషన్్లో
చనిపోయాడు కాబట్టే ప్రభుత్వం రూ.5,000 ప్రకటించింది. ఇది సవివరంగా తెలియ
జేస్తారా? పోలీసు స్టేషన్్లో వురిపోసుకున్నారా, బైట వురి పోసుకున్నారా?
శ్రీ ఎన్.టి.రామారావు:- అధ్యక్షా, క్రితం ముఖ్యమంత్రిగారు హౌస్్లో
యిచ్చిన అష్యూరెన్స్ అది. దానిని గౌరవించి రూ.5,000 లు మంజూరు చేయడం
జరిగిందని మనవి చేస్తున్నాను.
-173-
శ్రీ ఎన్.భాస్కరరావు:- ఏ,ప్రశ్నకు సమాధానం లేదండి. బి.సి.కి
సమాధానం 17-3-1983 తేదీన శ్రీమతి అరుంధతి అనే ఆమె జగదేవ్్ఘర్ పోలీసు
స్టేషన్్లో వ్రాత పూర్వక ఫిర్యాదు అందజేయగా ఐ.పి.సి.160 సెక్షన్ క్రింద
కేసు రిజిస్టర్ చేసి, కేసు దాఖలు చేయడం జరిగింది. ఆమె 28-3-1983వ తేదీన
మెదక్ పోలీసు సూపరింటెండెంట్్కు విన్నవించుకొని, ఒక ముద్రితా కరపత్రాన్ని
అందజేసింది. అందుమీదట ఆ పోలీస్ సూపరింటెండెంట్ 9-12-1983వ తేదీన
ముని గడుపు గ్రామానికి స్వయంగా వెళ్ళి విచారణ జరిపి ఆ కరపత్రంలోని
#విషయాలు
అతిశయోక్తులుగా వున్నట్లు కనుగొన్నారు. ఐ.పి.సి.160 సెక్షన్ 16/83
నేరంగాను, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144వ సబ్్సెక్షన్ రెండు క్రింద సెక఼్షన్
41/83
నేరంగాను,క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 107 సెక్షన్ క్రింద 49/83 నేరంగాను
కేసులను స్థానిక పోలీసులు రిజిస్టర్ చేసి వాటిపై ఇది వరకే చర్య
తీసు#కోవడం
జరిగింది. ఆమె ప్రాణానికి, ఆస్థికి రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడం
#జరిగింది.
శ్రీ బి.సమ్మయ్య:- అధ్యక్షా, ఈమె గత సంవత్సరం ఇక్కడ గ్యాలరీ
నుండి కరపత్రాల సభలో వేయడం జరిగింది. దాని దృష్ట్యా ఆనాడు
ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్ని సార్లు పోలీసు అధికారులకు
#విజ్ఞప్తి
చేసినప్పటికి కూడా ఏమీ చర్య తీసుకోలేదు. ఆమె ఆస్థులను అక్రమంగా స్వాధీనం
#చేసుకోవడం, ఆమె ఇంటికి వెళ్ళి బెదిరించడం ఇలాంటివి జరుగుతున్న విషయాలు
#ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. ఈనాడు మీరు ఏదో కేసులు పెట్టినామంటున్నారు.
#కానీ
అక్కడ మాత్రం లోకల్్గా ఆ కుటుంబానికి ఇంకా భయంగా వుంది. మంత్రిగారు
ఏదో రక్షణ కల్పించామన్నారు. ఏ విధమైన రక్షణ కల్పించారు? ఏమి సహాయం
చేసారు?
శ్రీ ఎన్. భాస్కరరావు:- అద్యక్షా, అది వారి కజిన్ బ్రదర్స్
బోదె#కాల్వ
తగవు. పద్మారెడ్డిగారు, చిన్న నరసింహారెడ్డిగారు ఇద్దరు కలిసి ఒకే
#ఇంటిలో ఎవ఼రి
భాగంలో వారు వుంటున్నారు. పద్మారెడ్డిగారు చనిపోయారు. ఆయన భార్య
#ఈవిడ. ఆమె
ఆస్థి ఆమె వీరి ఆస్థి వీరు చేసుకుంటున్నారు. ఏదోకుటుంబంలో వస్తున్న
చిన్న, చిన్న
ఘర్షణలు తప్ప ఇంకవేరే ఏమి లేదు. ఆమె ఆస్థికి కానీ, ఆమె ప్రాణానికి
#కానీ, ఎలాంటి
నష్టం లేదని పోలీసువారు, డిస్ట్రిక్ట్ లెవల్్లో ఆపీసర్స్ వెళ్ళి
#ఎంక్వయిరీ చేసి
ఆ కరపత్రంలోని విషయాలన్నీ కూడా అతిశయోక్తులనీ, యధార్దం లేదని
కనుగొన్నారు. ప్రొటెక్షన్ మాత్రం పూర్తిగా యివ్వడం జరుగుతుందని మనవి
చేస్తున్నాను.
-174-
శ్రీ ఎన్.టి.రామారావు:-
(ఎ) 1983వ సంవత్సరంలో హైదరాబాదు, సికిందరాబాదు జంటనగరాలలో,
విజయవాడలోను, గ్యాస్ సిలెండర్స, కిరోసిన్్ స్టవ్్ల ప్రేలుళ్లు సంభవించాయి.
(బి) గ్యాస్్సిలెండర్లు ప్రేలినందువల్ల 8 మంది మరణించగా ఇద్దరికి
#గాయాలయ్యాయి. కిరోసిన్్స్టవ్్లు ప్రేలినందువల్ల 39 మంది మరణించారు. ఇద్దరికి
గాయాలయ్యాయి.
(సి) కిరోసిన్, గ్యాస్్స్టవ్్లను, గ్యాస్్సిలెండర్లను
ఉపయోగించే#టప్పుడు
తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను, భద్తతా చర్యలను గురించి ప్రజలకు
తెలియజేయడానికి విస్తృత ప్రచారం చేయడం జరుగుతున్నది. గ్యాసులీక్ అవ్వడం
వల్లనే ప్రేలుళ్ళు సంభవిస్తాయి. కనుక సిలెండర్లు లీక్ కాకుండా చూడటంలో,
లీకేజిని కనుక్కోవడంలో తీసుకువలసిన చర్యలను గురించి గ్యాస్ సరఫరా చేసే
కంపెనీలు వినియోగదారులకు తెలియజేస్తున్నాయి.
(డి) అవునండి.
(ఇ) భారత ప్రభుత్వం నుండి సమాధానం రావలసి ఉంది. అయినప్పటికీ
ఎల్.పి.గ్యాస్ వినియోగదార్లకు, ఆయిలు కంపెనీలకు సంబంధించిన అన్ని
విషయాలనుూ చర్చించడానికిగాను కేంద్ర ఇంధనశాఖ మంత్రి 1983 ఏప్రిల్ 3వ తేదీన
హైదరాబాదులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి
రాష్ట్ర#ప్రభుత్వ
-175-
ప్రతినిధులు కూడ హాజరయ్యారు. ఆయిలు కంపెనీలద్వారా, ఎల్్.పి.గ్యాస్
#వినియోగదార్లకు మూక ఉమ్మడిగా భద్రతా చర్యలను తెలియజేసే కార్యక్రమాన్ని భారత
ప్రభుత్వం ప్రారంభించింది.
(ఎఫ్) కేంద్ర ప్రభుత్వంగానీ, ఆయిల్ కంపెనీలుగాని, మృతుల
#కుటుంబాలకు
ఏ విధమైన నష్టపరిహారం చెల్లించలేదు. అయితే, మరణించిన 12 మంది సమీప
బంధువులకు ఒక్కొక్క రూ,1000/- చొప్పున, గాయపడిన ఇద్దరు వ్యక్తులకు
ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్్గ్రేషియా
#చెల్లించింది.
ఆర్ధిక విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి:- శ్రీ ఎన్. భాస్కరరావు.
(ఎ) అవునండీ, చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో అనావృష్టి పరిస్థితుల
#కారణంగాను 33/11 కె.వి.సబ్్స్టేషను నుండి విద్యుచ్ఛక్తి సక్రమంగా సరఫరా
కాక#పోవడం
వల్లను 1979 డిశంబరు నుండి 1980 జూన్ వరకు వ్యవసాయ వినియోగదార్లు బకాయి
వున్న చార్జీల వసూళ్ళను రాష్ట్ర విద్యుచ్ఛక్తి మండలి ఆపి ఉంచింది.
(బి) కాదండీ
(సి) ఈ ప్రశ్నకు తావులేదు.
శ్రీ ఆంజనేయులు (పలమనేరు):- అధ్యక్షా, 1979 డిసెంబరునుండి 1980
జూన్ వరకూ కరెంటు పూర్తిగా లేని కారణంతో పంటలు దెబ్బతిన్నాయి. రాయలసీమ
రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు. కరెంటు ఛార్జీలు కట్టలేదు. ఇటీవల
#ప్రభుత్వం
కొన్ని రాయతీలను ప్రకటించినా, ఇంతవరకు దానిమీద తుది నిర్ణయం
రాకపోయినందున వారం రోజులుగా కుప్పం నియోజకవర్గంలో నా ప్రత్యుర్ధి అయిన వ్యక్తి
విద్యుచ్ఛక్తి సహకార సంస్థ అధ్యక్షుడిగా వుండి, నేను ఇంట్లో లేని సమయంలో #వెళ్ళి
-176-
ప్యూజులు పెరికివేస్తామని, కరెంటు మోటార్లు ఆపేయాలని అనడం వలన రు.4,600
కట్టి, రెస్టోర్ చేసుకోవలసివచ్చింది. రాజకీయ కక్షలవలన నా నియోజకవర్గంలో మరి
కొందరు రైతులమీద దాడి చేశారు. దాదాపు రు.30,000 వసూలు చేసినట్లుగా లెటర్స఼్ద్వారా తెలిసినది. ఇటువంటి ఆరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. ప్రభుత్వం
#రాయతీలను ఇవ్వడమో, పూర్తిగా రద్దు చేయడమో ఆలోచిస్తున్నట్లయితే, దానిపైన
#త్వరగా
నిర్ణయం తీసుకుని రైతులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాను.
శ్రీ ఎన్ భాస్కరరావు:- అధ్యక్షా, ముగ్గురు, నలుగురు శాసన సభ్యులకు఼చెందినది ఈ ప్రాంతము. ఈ చంద్రగిరి ప్రాంతంలో కరెంటు ఇర్రెగ్యులర్్గా
సప్లయి అయింది కానీ కరెంటు ఆపివేయబడలేదు. రాయతీలు ఇవ్వాలని సభ్యులు
కోరారు. కొంత వెసులుబాటు చేస్తూ, ఇన్ని వాయిదాలలో కట్టవలసిందిగా రైతులను
కోరడమైంది. అప్పటినుంచి వారు ఏమీ కట్టలేదు. సుమారు రు.1 కోటి 50 లక్షల
వరకూ ఆ మొత్తం వుంది. ఆఫీసర్లు నాకు ఇచ్చిన రిపోర్టు వుంది.
శ్రీ ఎం. వెంకటరామనాయుడు (చంద్రగిరి):- అధ్యక్షా, 1970 డిసెంబరు
నుంచి 1980 జూన్ వరకూ కరెంటు పూర్తిగా ఆపలేదనీ, ఇర్రెగ్యులర్ సప్లయి అని఼మంత్రిగారు చెప్పింది వాస్తవమే. అసలు పవర్్కట్ వచ్చింది. బావులలో
నీరు#లేకుండా,
కొంచెం నీటితో బోర్్నుంచి తీసుకుని పనిచేసుకునే మాకు, టైము ప్రకారం కరెంటు఼లేకపోవడం, వచ్చినప్పుడు అందరూ కరెంటు వస్తుందని కావలి వుండడం, అందరూ
ఒకేసారి పనిచేసుకోవడంతో ప్యూజులు పోవడం జరిగి, తత్ఫలితంగా పంటలు ఎండి
పోవడం జరిగింది. గత మంత్రి మండలికి ఈ విషయాన్నిగురించి, మెమొరాండం
ఇస్తూ, రైతు సంఘాన్ని నడిపి, వారిని కలిసాము. రెవిన్యూ డిపార్టుమెంటుకి
#ఆదేశాలు
యిచ్చి, ఎంతవరకూ ఈ అన్యాయం జరిగిందో, ఏ ఏ తాలూకాలకు జరిగిందో,
చంద్రగిరి, పుత్తూరు, చిత్తూరు ఏరియాలను చూసి ఏర్పాటు చేయమన్నారు. అంతటితో ఆ
ప్రభుత్వం పోయింది. మళ్లీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్పుకున్నాము.
వాయిదాలు యిచ్చినా రైతాంగం కట్టలేని స్థితిలో వుంది. మాకు ప్రాజెక్టులు లేవు.
#తెగిపోవడం లేదు. గండ్లు పడడంలేదు. కోటానుకోట్ల రూపాయలు వీటికై మంజూరు
చేయడంలేదు. ఇదే అసెంబ్లీలో చూస్తున్నాము. ఎన్నో కోట్లు ప్రాజెక్టులమీద
#ఖర్చు
పెడుతూనే ఉన్నారు. చిత్తూరువంటి వెనుకబడిన జిల్లాకు కరెంటు విషయంలో కొద్ది఼మొత్తాన్ని రద్దుచేసింనందువలన ఏమి జరుగుతుంది? మంత్రిగారు సమాధానం
#చెప్పాలని
కోరుతున్నాను.
శ్రీ ఎన్. భాస్కరరావు:- అధ్యక్షా, మూడు దశలుగా చర్చలు జరిగాయి.
2-1-1981న అప్పటి ఆర్ధిక మంత్రి రాజారాంగారి టైములో ఈ సమస్య చర్చకు
వచ్చింది. అప్పటి నిర్ణయం మేరకుకూడా రైతులు డబ్బు పే చేయలేదని అధికార్లు
చెప్పారు. తిరిగి 12-2-1982న విద్యుత్ మంత్రి వీరప్పగారి టైములో చర్చలు
#జరిగి
-177-
అప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకుకూడా రైతులు కట్టుబడి ఉండలేదన్నారు.
#జనార్దన
రెడ్డిగారు పవర్ మినిస్టర్్గా ఉన్నప్పుడుకూడా తిరిగి చర్చలు జరిపి నాలుగు
#పాయింట్ల
ద్వారా ఈ రకంగా పే చేసుకోమని చెప్పినా అదికూడా అమలు చేయలేదు. అంతేకాక
రైతులే అధికార్లకు వ్యతిరేకంగా కనెక్షన్ యిచ్చుకున్నారనే కంప్లయింట్్కూడా
#వుంది.
అంతదూరం నేను వెళ్ళదలచుకోలేదు.పుత్తూరు, చంద్రగిరి, నగరి, సత్యవేడు అనే
నాలుగు తాలూకాలకు సంబంధించిన సమస్య యిది. 14,301 కనెక్షన్లు వున్నాయి.
5,129 మంది వినియోగదారులు పే చేశారు. మిగిలినవారు పే చేయలేదు. ఇప్పుడు
#ఒక
నిర్ణయం తీసుకుని రాయతీ యిచ్చివట్లయితే అది రాష్ట్రమంతటికి అప్లయి చేయాలి.
అది బాగా ఉండదు.
శ్రీ ఎం. వెంకటరామనాయుడు:- అధ్యక్షా, రాష్ట్రానికంతా జరిగిన న్యాయం
మాకు జరగలేదుకదా? నదులు పొంగిపోతున్నాయి. జీవనదులెన్నో వున్నాయి. మాకేమీ
నదులు లేవు కదా? మాతోపాటు వంతేమిటి? ప్రతిపక్షాల వారందరూ కలసి మమ్మలిని
అందుకోవాలి. చిత్తూరు జిల్లా వెనుకబడిన ప్రాంతం కనుక ఆదుకోవలసిన అవసరం
ఎంతైనా వుంది.
శ్రీ ఎన్. రాఘవరెడ్డి:- అధ్యక్షా, మంత్రిగారే స్వయంగా ఒప్పుకున్నారు.
ఆనాడు కరెంటు సప్లయి కాలేదని....
శ్రీ ఎన్. భాస్కరరావు:- అద్యక్షా, ఇర్రెగ్యులర్ సప్లయి జరిగింది.
శ్రీ ఎన్. రాఘవరెడ్డి:- అధ్యక్షా, దానివల్ల పైర్లుఎండిపోయాయని
అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం కరెంటు సప్లయిచేయకుండా, పైర్లు ఎండపెడితే ఆ
#తిక్ష రైతు`
లకా? అసలు దానికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వంమీదే దావా వేయాలి.
#అటువంటప్పుడు కరెంటుకు మాఫీ ఇవ్వకపోవడమేమిటి? గత ప్రభుత్వంలో ఆక రకంగా చేశారు఼కనుక ఇప్పుడుకూడా అదేరకంగా చేస్తామ఩డం ఎంతవరకూ సమంజసం? తప్పు
బోర్డుది పెట్టుకుని రైతులమీద భారం వేయడమేమిటి? తప్పనిసరిగా మాఫీ చేయాలి.
మాఫీ ఇస్తే రాష్ట్రమంతటికీ వర్తిస్తుందంటే బోర్డు తప్పు అయితే
యివ్వ#వలసిందే.
లేకపోతే రైతుల పెట్టుబడులు ఏమవుతాయి? పంటలు పాడైపోవా? నాలుగువాయిదాలు
యిచ్చి పెసిలిటేట్ చేసామని చెప్పడం ఎంతవరకూ సమంజసం? ఇప్పటికైనా మాఫీ
చేయాలి.
శ్రీ ఎన్. భాస్కరరావు:- అధ్యక్షా, ఆరు, ఏడు మాసాలపాటు
#ఇర్రెగ్యులర్ సప్లయి అయింది కానీ అసలు కరెంటు లేదని నేను అనలేదు. ఒకవేళ మాట
#పొరపాటున అంటే కరెక్టు చేసుకుంటాను. కానీ నేను ఆ రకంగా అనలేదు.
#ఇర్రెగ్యులర్
సప్లయి జరిగిందన్నాను. ఆ విధంగా జరిగింది కనుక పంటలు దెబ్బతిన్నాయని
#పిటిషన్
పెట్టారు. సభ్యులు ఒక విషయం గమనించాలి. నాలుగు తాలూకాలకు
#ఇర్రెగ్యులర్
0 
﻿
03-08-13
Telugu
విషయసూచిక
1-
ప్రశ్నలు - వాగ్రూప సమాధానములు
జంటనగరాలలో వాయు కాలుష్యం
49-
* 481 - శ్రీ మహ్మద్్ ఆలీ షబ్బీర్్ (కామారెడ్డి):- ముఖ్యమంత్రి దయ
చేసి ఈ క్రింది విషయములు తెలిపెదరా:
(అ) హైదరాబాదు, సికందరాబాదు జంటనగరాలలో వాయు కాలుష్య
ప్రభావం గూర్చి ప్రభుత్వానికి తెలియునా;
(ఆ) అయినచో, దానిని అరికట్టుటకు తీసికొన్న చర్య ఏమి?
2-
శ్రీ పి. నరసింహారెడ్డి:- (జహీరాబాద్) :- అధ్యక్షా, హైదరాబాదు,
సికిందరాబాదులతోపాటుగా దగ్గరగా గల మెదక్్జిల్లా - పటాన్్చెరువద్ద కూడా
ఈ పొల్యూషన్్ సమస్య తీవ్రంగా ఉంది. పరిసర గ్రామాలలో నీరు
కలుషితమయి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. చచర్యలు తీసుకుంటారా
డా. ఎం. చెన్నారెడ్డి:- ఈ సమస్య కేవలం నగరానికి
సంబంధించినదిగా మాత్రమేకాక వీలయినంత వరకు అన్ని చోట్లా చర్య
తీసుకుంటాము.
శ్రీ ఎం. రఘుమారెడ్డి(నల్గొండ):- పొల్యూషన్్ సమస్య
హైదరాబాదు నగరానికి ఎక్కువగా ఉంది. ఇండస్ట్రీస్్వల్ల మంచినీరు కలుషితమయి
పోతోంది. ముఖ్యంగా మలక్్పేటలో పరిశ్రమలవల్ల, ఈ ప్రాంతంలో
మొత్తం నీర అంతా కలుషితమయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి
ఇదివరకే తేవడం జరిగింది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకునే
చర్యలేమిటి? మునిసిపల్్శాఖ చెత్తను మలక్్పేట దగ్గర ప్రాంతంలో వేయడంవల్ల
కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కాలుష్యం ఉంది. ప్రభుత్వం తీసుకునే
చర్యలేమిటి?
డా. ఎం. చెన్నారెడ్డి:- మునిసిపల్్శాఖ విషయంలో చెత్తను ఒకే చోట
చేర్చి, వెంటనే షిప్ట్్చేయడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతోంది.
3-
శ్రీ సిహెచ్్. విఠల్్రెడ్డి (నర్సాపూర్్):- బొలారంలో ఈ కలుషిత
#వాతావరణంవల్ల చాలా గ్రామలపై ప్రభావంపడుతోంది. పారిశ్రామికవేత్తలు
కాలుష్య నివారణ యంత్రాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రూ. 1 కోటి
శాంక్షన్్ అయింది. కానీ అక్కడున్న ప్రభుత్వ భూమిని ఎలాట్్ చేయడంలో
చాలా జాప్యం జరుగుతోంది. దానివల్ల కాలుష్యం పెరిగిపోతోంది. కనుక
వెంటనే భూమిని ఎలాట్్చేయాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రిగారు
ఆదేశాలిస్తారా?
డా. ఎం. చెన్నారెడ్డి:- ఆ వివరాలు ప్రస్తుతం నా వద్దలేవు.
#ఆలస్యం
జరుగుతుంటే, వెంటనే చేయవలసిన ప్రయత్నాలు చేస్తాము.
శ్రీ కె. ఎర్రన్నాయుడు(హరిశ్చంద్రపురం):- ఈ వాయు కాలుష్య
ప్రభావం రాష్ట్ర ప్రజల మీద పడుతున్న సంగతి తెలిసినదే. దీనిని
అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు, చట్టాలు గౌరవ ముఖ్యమంత్రిగారు
చదివారు. అయితే వాటిని ఎంతవరకూ అమలుచేస్తున్నారు? అర్బన్్ ఏరియాలలో
కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా
చట్టాలు చేశాయి. ఆ చట్టాల ద్వారా ఇంత వరకూ ఎవరెవరి మీద కేసులు
పెట్టారు? పెడితే, ఆ వివరాలు ఇస్తారా? లేదా ఉత్తరోత్రా అమలు
చేయడానికి ఏ చర్యలు తీసుకుంటారు?
డా.ఎం. చెన్నారెడ్:- అధ్యక్షా, గౌరవ సభ్యులు చెప్పినట్లుగా
నిజంగా కఠినమైన చర్యలు తీసుకుని పూర్తిగా అరికడుతున్నామని చెప్పలేము
కానీ చర్యలుతీసుకోవడం మాత్రం జరుగుతోంది. సరైన చర్యలు
తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. చట్టాల ద్వారా పెట్టిన కేసుల వివరాలు
ప్రస్తుతం నావద్ద లేవు.
శ్రీ మహమ్మద్్ రజబ్్ అలీ (సుజాతానగర్) :- పారిశ్రామిక
ప్రాంతాలలో, ఇంకా అనేక ప్రాంతాలలో గల కాలుష్య నష్టాలను గురించి అనేక
సార్లు ఇక్కడ చర్చించడం జరిగింది. దీనిని అరికట్టడానికి ప్రతిసారీ
ప్రభుత్వం ఇదేరకంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటున్నారే కానీ
చేయలేకపోతున్నారు. కారణాలు తెలియవు. పాల్యంచ ప్రాంతంలో ధర్మల్్
పవర్్ స్టేషన్్వల్ల అక్కడి ప్రజలు ప్రమాద పరిస్థితులలో పడ్డారు. ఈ
కాలుష్యంవల్ల పంటలు పాడవుతున్నాయి. దీనిని అరికట్టడంలో వైఫల్యం
చెందుతున్నాము. క్రాష్్ ప్రోగ్రాం రూపంలో ప్రభుత్వం కార్యక్రమాన్ని
చేపట్టి, ఆ ప్రాంత ప్రజలకు హానిలేకుండా చర్యతీసుకుంటారా?
4-
డా.ఎం. చెన్నారెడ్డి:- పొల్యూషన్్ బోర్డు అనేది ఒకటి
ఏర్పాటయింది. దాని పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కట్టు
దిట్టంగా చర్యలు తీసుకోకపోవడంవల్ల, తగిన కాలుష్య నివారణ యంత్రాలు
అన్ని పరిశ్రమలలో వెంటనే పెట్టకపోవడంవల్ల, కొన్ని చోట్ల అమలుకావడం
లేదు. అయినా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.20 కోట్లు
పెట్టి ఎయిర్్ పొల్యూషన్్ యంత్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం
చేస్తుంది.
శ్రీ టి. పురుషోత్తమరావు(వరంగల్్):- అధ్యక్షా, వేగంగా
మారుతున్న కాలాన్ని అనుసరించి, భూమిలో, గాలిలో, నీటిలో కూడా కాలుష్య
ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీనివల్ల ప్రజాసీకం చాలా రోగాలకు, ఇతర
పరిస్థితులకు గురికావలసివస్తున్నది. నివారణకుగాను ఒక సమగ్ర పధకాన్ని
ఏర్పాటు చేయడానికి ఎక్స్్పర్ట్స్్ కమిటీవేసి, రిపోర్టుని తెప్పిస్తారా?
ఉ. 8-40
డా. ఎం. చెన్నారెడ్డి:- పధకం ఉంది. దీనికి పొల్యూషన్్ బోర్డు
ఉంది. పధకం అమలుచేయడానికి ప్రయత్నం చేస్తున్నాము.
డా. ఎం. చెన్నారెడ్డి:- ప్రస్తుతం లోటుపాట్లు ఏమీ లేవని మాత్రం
చెప్పలేను. కానీ, అలాంటి లోటుపాట్లు ఉన్నాయని మా ముందుకు వచ్చి చెబితే
దానికి అవసరమయిన చర్యలు తీసుకొని, లెజిస్లేషన్్కు మారుస్తాము.
నాగార్జునసాగర్్ ఎడమ కాలువపై ఎత్తిపోతల పధకాలు
50-
* 135- సర్వశ్రీ వి. చందర్్రావు:- (కోదాడ), ఎం. రఘురామారెడ్డి
ఎ. మాధవరెడ్డి(భువనగిరి):- ముఖ్యమంత్రి దయచేసి ఈ క్రింది
విషయములు తెలిపెదరా:
(అ) నాగార్జునసాగర్్ ఎడమకాలువపై ఎన్ని ఎత్తిపోతల పధకాలకు
హైడ్రాలిక్్ క్లియరెన్సు లభించినది, వాటిలో ఎన్నింటి పని చేపట్టబడినవి;
5-
(ఆ) మిగిలిన పధకాల పనిని చేపట్టుటకు ఎంతకాలం పట్టును?
ముఖ్యమంత్రిగారి తరఫున పంచాయతీరాజ్్శాఖ మంత్రి (శ్రీ ఆర్్. చెంగా
రెడ్డి):-
(అ) నాగార్జునసాగర్్ ఎడమ కాలువ క్రింద 39 ఎత్తిపోతల నీటి
పథకాలకు హైడ్రోలాజికల్్ ఆమోదం ఇవ్వడం జరిగింది. అవి ఈ క్రింది
విధంగా ఉన్నాయి:
1) 18 సహకార ఎత్తిపోతల నీటి పథకాలు.
2) 21 ఇతర ఎత్తిపోతల నీటి పథకాలు.
పై పథకాలలో 19 సహకార ఎత్తిపోతల నీటి పథకాలను 18 సహకార
సంఘాలు అమలు చేశాయి.
రెండవ వర్గంలో 21 పథకాలలో 7 పథకాలను ఆంధ్రప్రదేశ్్ రాష్ట్ర
సాగునీటి అభివృద్ధి సంస్థ పూర్తిచేసింది. ఇదే సంస్థ మరో 8 పథకాల
పనులను నిర్వహిస్తున్నది. మిగిలిన 6 పథకాలను 1990-91లో
ప్రారంభించాలని కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.
(ఆ) సుమారు రెండు సంవత్సరాలలో.
శ్రీ వి. చందర్్రావు:- మిగతా 6 పధకాలు ఎప్పుడు చేపడతారు?
మొత్తం పధకాల క్రింద ఎంత సాగవుతుంది? ఏ డేట్్కి ఆ లిఫ్ట్్ ఇరిగేషన్్
స్కీమ్స్్కు హైడ్రోలాజికల్ ఆమోదం ఇవ్వడం జరిగింది?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఇప్పుడు చెప్పిన వాటికిన్నటికీ
#హైడ్రోలాజికల్్
క్లియరెన్సు వచ్చింది. మిగిలిన 6 పధకాలను 1990-91 నాటికి
ప్రారంభించాలని కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 1991 అంతానికి పూర్తి
అవుతుంది.
శ్రీ ఏ. మాధవరెడ్డి:- నాగార్జునసాగర్్ లెప్ట్్ బ్రాంచ్్ కెనాల్్
#క్రింద
లెఫ్ట్్ ఇరిగేషన్్ ద్వారా ఎన్నివేల ఎకరాలను సాగుచేయాలనీ, ఎంత నీరు
ఇవ్వాలని గతంలో నిర్ణయించడం జరిగింది? 39 పధకాల ద్వారా ఎన్నివేలవ
ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతారు? గ్యాప్్ ఉంటే అదనంగా కొన్ని లిఫ్ట్్
ఇరిగేషన్్ స్కీమ్స్్కు క్లియరెన్సు ఇచ్చే ప్రతిపాదన ఉందా?
6-
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఇప్పుడు 9.60 టి.ఎం.సి.ల వాటర్్
#ఇరిగేషన్్
ఫెసిలిటీ కోసం కేటాయించడం జరిగింది. 50 వేల ఎకరాలకు ఈక్వలెంట్్
వెట్్కు లెఫ్ట్్ ఇరిగేషన్్ స్కీము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో
#ఇప్పుడు
చెప్పిన దాని ప్రకారం మొదట 18 సహకార ఎత్తిపోతల నీటి పధకాలను పూర్తి
చేయడం జరిగింది. దానికి ఐ. డి.సి. వారు తీసుకొని లిఫ్ట్్ ఆపరేషన్్
#గానీ,
రిపేర్స్్కానీ, ప్రిజర్వేషన్స్్కానీ చేస్తున్నారు. మిగిలిన స్కీమ్స్్ గురించి#చెప్పాను.
అవి కూడా తీసుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్్ దానిని చేపట్టడం
జరుగుతుంది. 1991 డిసెంబరు నాటికి పూర్తి అవుతుంది. మిగతా 9 స్కీమ్స్్
నాగార్జున షేర్్ క్యాపిటల్్ కంట్రిబ్యూషన్్తో ఇప్పుడు అవి కూడా మొదలు
పెట్టడం జరిగింది. అవి కూడా పూర్తి అవుతాయి. ఖమ్మం జిల్లాలో మూడు
స్కీమ్స్్ ఉన్నాయి. అవి కూడా త్వరగా ప్రారంభించడం జరుగుతుంది. అది
కూడా ఎక్జిక్యూషన్్లో ఉంది.
శ్రీ ఏ.మాధవరెడ్డి:- లిఫ్ట్్ ఇరిగేషన్స్్ ద్వారా ఎంత భూమికి
#నీరు
అందించవలసిన అవసరం ఉంది? 39 స్కీమ్స్్ చేపట్టినప్పటికీ అంత భూమికి
నీళ్లు ఇవ్వగలుగుతున్నామా, లేదా? ఏమయినా గ్యాప్్ ఉన్నట్లయితే ఇంకా
లిఫ్ట్్ ఇరిగేషన్్ స్కీమ్స్్ చేపట్టే ప్రతిపాదన ఉన్నదా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ముందే మనవిచేసాను. 50 వేల ఎకరాలకు 39
స్కీమ్స్్ ద్వారా నీరు అందివ్వాలనుకొన్నాము. అంత నీరు ఇవ్వడం జరిగింది.
9.60 టి.ఎం.సి.ల నీరు ఎలొకేట్్ చేసాము కాబట్టి ఇంకా ఏదయినా మిగిలి
ఉంటే స్కీమ్స్్ తీసుకోవడానికి పరిశీలన జరుగుతుంది.
శ్రీ ఎం. రఘుమారెడ్డి:- 39 పధకాలకు హైడ్రోలైజికల్్ క్లియరెన్సు
వచ్చిందీ అన్నారు. దానిలో 6 స్కీములు మాత్రం తీసుకోలేదు అన్నారు.
దానిలో ఇంకా ఎన్ని స్కీమ్స్్ హైడ్రోలిక్్ క్లియరెన్సు రాకుండా పెండింగు
ఉన్నాయి? టోటల్్ నాగార్జునసాగర్్ ఎడమ కాలువ క్రింద ఖమ్మంకానీ,
జగ్గయ్యపేటకానీ వీటికి ఎన్ని స్కీమ్్లు ఇవ్వడానికి అవకాశం ఉంది? ఎంత
వాటర్ అవసరం ఉంది? ఆ వాటర్్ ద్వారా ఎంత సాగవుతుంది?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఇంకా 39 స్కీములకు క్లియరెన్సు రావాలని
ఉంది.
శ్రీ ఎం. రఘుమారెడ్డి:- ఈ 39 కాక ఇంకా 39 స్కీములకా?
అడిగిన దానికి సరయిన సమాధానం రాలేదు అధ్యక్షా?
7-
శ్రీ ఆర్. చెంగారెడ్డి:- ఈ 39 స్కీములకు క్లియరెన్సు వచ్చింది.
శ్రీ ఎం. రఘుమారెడ్డి:- ఒక్క దానికి కూడా ఆన్సర్్ రాలేదు. ఇది఼వరకు 39 స్కీములకు హైడ్రోలాజికల్ క్లియరెన్సు వచ్చిందీ అన్నారు.
క్లియరెన్సు రాక పెండింగులో ఉన్న స్కీమ్సు ఏమయినా ఉన్నాయా? ఇంకా
తీసుకోదలచుకొంటో ఎన్ని స్కీములు తీసుకొంటారు? ఎంత వాటర్్ ద్వారా.
ఎన్నివేల ఎకరాలు భూమిని సాగుచేసుకోవచ్చు?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- 39 స్కీములకు హైడ్రోలాజికల్్ క్లియరెన్సు
వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఏమీ లేవు. ఏదయినా ఉంటే. మిగతా
ఇన్ఫర్మేషన్్ నా దగ్గరలేదు. కానీ కావాలంటే మళ్లీ ఇన్ఫర్మేషన్్
#తెప్పించుకొని
తెలియజేయడం జరుగుతుంది.
శ్రీ ఎం. రఘుమారెడ్డి:- ఇది చాలా ముఖ్యమయిన ప్రశ్న సార్్.
దీనిలో ఖమ్మం జిల్లాకు కూడా సంబంధం ఉంది. మంత్రిగారు పూర్తి
వివరాలతో వచ్చి ఉంటే బాగుండేది. పోస్ట్్పోన్్చేస్తే బాగుంటుంది. ఒక కాలువ
వచ్చిందీ అంటే దాని మీద ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఎంత సేద్యం
అవుతుందీ ఏమిటీ అన్న వివరాలు కావలసి ఉంటుంది. పోస్ట్్పోన్్ చేయండి.
మిష్టర్్ స్పీకర్్:- ఇరిగేషన్్ డిమాండ్సు వస్తాయి కదా. అప్పుడు
వివరంగా మాట్లాడండి.
శ్రీ ఎం. రఘుమారెడ్డి:- మాది మెట్ట ప్రాంతం. ఎన్నో వివరాలు
కావలసి ఉంది.
మిష్టర్్ స్పీకర్్:- ఇన్ఫర్మేషన్్ లేదని అన్నారు కదా.
శ్రీ ఏ. మాధవరెడ్డి:- అధ్యక్షా, అది ఎకరాలు అయి ఉండదు.
హెక్టార్లు అయి ఉంటుంది.
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఎకరాలే, అధ్యక్షా.
డాక్టర్్ ఎం.పి. మైసూరారెడ్డి (కమలాపురం):- స్పీకర్్ సర్.
నాగార్జునసాగర్్ ఎడమ కాలువ క్రింద 39 ఎత్తిపోతల నీటి పధకం క్రింద
50 వేల ఎకరాలు సాగుదల అవుతుందీ అన్నారు. ఒరిజినల్లే ఎన్విసేజ్డ్్
ఆయకట్్ క్రింద ఉన్న భూమి ఎంత? ప్రజలకు కావలసిన నీరు నాగార్జున
సాగర్్ నుంచే అందించలేకపోతే క఼ృష్ణా నుంచీ నీరు అందించాలి. కావలసిన
8-
నీరు ఎక్కడి నుంచి తీసుకువస్తారు? నాగార్జునసాగర్్కు 190 టి.ఎం.సి.లు
వాటర్్ ఉంది. ఆయకట్్ ఎక్కువ అయితే అది అనాధరైజ్డ్్ ఇరిగేషన్్ క్రింద
వస్తుంది. మరి కావలసిన నీరు ఎక్కడి నుండి తెస్తారు?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- 9.60 టి.ఎం.సి.ల వాటర్్
#నాగర్జునసాగర్్
ఆయకట్్ మీద ఏదయితే ఉన్నదో దీనికి ఎలొకేట్్ చేయడం జరిగింది. 50 వేల
ఎకరాలు నాగార్జునసాగర్్ ఆయకట్్ క్రింద వచ్చింది ఉంది. ఈక్వలెంట్్ వేట్్
40 ఎకరాలు ప్లస్్ 30 ఐ.డి.
డాక్టర్్ ఎం.పి. మైసూరారెడ్డి:- అడిషనల్్ ఆయకట్్కు నీరు ఎక్కడి
నుంచి తీసుకువస్తారు?
శ్రీ:- ఆర్్.చెంగారెడ్డి:- అడిషనల్్ ఆయకట్టు ప్రశ్నే ఉత్పన్నం
#కాదు.
ఉ.8.50
నాగార్జునసాగర్్ క్రింద ఉన్న ఆయకట్టే ఇది. ఆయకట్టు పూర్తి
అవుతున్నది. కానీ అంత సంబంధం కుదరదు. ఇది ప్రాజెక్ట్్కు సంబంధించినది.
కాబట్టి ఐ.డి.సి. ఎత్తిపోతల పధకం క్రింద ఈ 50 వేల ఎకరాలకు
సంబంధించిన ఆయకట్టు కాబట్టి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.
శ్రీ టి. వెంకటేశ్వరరావు(మధిర):- నాగార్జునసాగర్్ ఎడమ కాలువ
క్రింద సర్వేచేయబడిన లేకపోతే అదివరకు ఎన్నో లెఫ్ట్్ ఇరిగేషన్్ ఆయకట్టు
గురించి వివరాలు ఇచ్చారు. నాకు అందులో డిస్్ప్యూట్్లేదు. నాగార్జునసాగర్్
కాలువ త్రవ్విన సందర్భంలో కొన్ని గ్రామాలలోని భూములు పోయాయి.
అప్పుడు గవర్నమెంట్్ వాగ్దానం చేసింది. ఇక్కడ లెఫ్ట్్ ఇరిగేషన్్ ఏర్పాటు
చేస్తామని, నాగార్జునసాగర్్ అధికారులయొక్క కమిట్్మెంట్్ ఉన్న ప్రాంతము
ఇది. నల్గొండ, కృష్ణా, ఖమ్మం జిల్లాలకు సంబంధించినది నాగార్జున
సాగర్్ ఎడమ కాలువ. ఖమ్మంజిల్లాలో కానీ, కృష్ణాజిల్లాలో కానీ ఎన్ని
ప్రాజెక్ట్్లు సర్వేచేయబడ్డాయి? మల్లేపల్లీ, ఆలేరు నియోజకవర్గాలలో లిఫ్ట్్
ఇరిగేషన్్ స్కీములు శాంక్షన్్ కూడా అయ్యాయి. దానికి సంబంధించినంత
వరకు ఏరకమైన చర్యలు తీసుకొన్నారు? ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?
అదే విధంగా ఏటుకూరు మండల కేంద్రంలో హరిజనులు. గిరిజనులకు
సంబంధించిన బంగారమైనటువంటి ఆయకట్టు కాలువ త్రవ్వకంలో
పోయింది. ఆ రకంగా చెరువులకు కూడా తీసివేయవలసి వచ్చింది.
అప్పుడున్న ప్రభుత్వంవారు వారికి వాగ్దానం చేశారు. గత శాసనసభలో ఈ
విషయం అడిగితే దానిని సర్వేచేశాము, చేర్చాము అన్నారు. దాని మీద
అడ఼్మినిస్ట్రేటివ్ శాంక్షన్్ వచ్చింది. ఖమ్మం, కృష్ణా జిల్లాలో వీటి క్రింద
#ఎన్ని
ఆమోదించారు? ఇందులో అడ్మినిస్ట్రేటివ్్ శాంక్షన్్ అయినవి ఎన్ని?
9-
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఖమ్మం డిస్ట్రిక్ట్్లో మూడు స్కీములు 39
స్కీముల క్రిందనే వచ్చాయి. ముత్తుకారు ఎల్్.ఐ. స్కీము, వెమ్్సూర్్
#లిఫ్ట్్
ఇరిగేషన్్ స్కీము, వెంకటాయపాలెం లిఫ్ట్్ ఇరగేషన్్ స్కీము మిగతావి కొన్ని
స్కీములు సర్వే క్రింద ఉన్నాయి. వాటి వివరాలు తెప్పించుకొని సమాధానం
చెబుతాను.
శ్రీ బి. వెంకటేశ్వరరావు:- ఏటకూరు విషయం నేను అడిగాను.
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఆ ఇన్్ఫర్మేషన్్ ఇప్పుడు లేదు.
మిస్టర్్ స్పీకర్్:- గౌరవనీయ మంత్రిగారు అంగీకరిస్తే ఈ ప్రశ్న
రేపటికి పోస్ట్్పోన్్ చేస్తాను. క్వశ్ఛన్్ వస్తున్నప్పుడు వివరమైన
సమాధానంతో రడీగా ఉండాలి.
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఆ ఇన్్ఫర్మేషన్్ ఇప్పుడు లేదు.
మిష్టర్్ స్పీకర్్:- గౌరవనీయ మంత్రిగారు అంగీకరిస్తే ఈ ప్రశ్న
రేపటికి పోస్ట్్పోన్్ చేస్తాను. క్వశ్ఛన్్ వస్తున్నప్పుడు వివరమైన
సమాధానంతో రడీగా ఉండాలి.
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- 39 స్కీమ్స్్ గురించి అడిగారు. 50 వేల
ఎకరాలు ఆయకట్టు దీసి క్రిందకు వస్తుంది.
శ్రీ పి. నాగేశ్వరరావు:- అధ్యక్షా, నాకు తెలిసిన మేరకు నల్గొండ,
ఖమ్మం, కృష్ణా జిల్లాలకు సంబంధించిన స్కీమ్స్్ ఒరిజనల్్ ఎలైన్్మెంట్్
మార్చరు. ఆనాడే ఖమ్మం జిల్లాలో లక్ష ఎకరాలకు అదనంగా నీరు
పారవలసిన స్కీమ్్ ఎలైన్్మెంట్్ మార్చడం వలన నష్టం జరిగింది. అప్పుడు
కొంత అల్లరి జరిగిన తరువాత లిఫ్ట్్ ఇరిగేషన్్ ద్వారా దానిని పూర్తి
#చేస్తామని చెప్పారు. గత పర్భుత్వంలోనే మేము 5.6 స్కీముల గురించి ప్రతి
పాదనలు పంపించాము. ఇప్పుడు మూడు స్కీములే చెప్పారు. కైకొండ,
కల్లూరు ఉన్నవి. అందుకని దయచేసి ఏ ఏ జిల్లాల్లో ఎన్ని స్కీములు
హైడ్రాలిక్్ శాంక్షన్్ అయినవి? ఇంకా శాంక్షన్్ గాకుండా ఎన్ని ఉన్నవి?
పారుదల క్రింద ఎన్ని ఎకరాలు తీసుకువస్తారు? డీటెయిల్డ్్గా చెబితే
#సాటిస్్ఫై
అవుతాము. ఇది ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతానికి అని ఉండవలసిన
అవసరంలేదు. డెఫ్్నెట్్గా అన్ని ప్రాంతాలను సమదృష్టితో తీసుకొన్న
తరువాతనే ఎలకేట్్ వాటర్్ను ఎలాట్్ చేయడానికి ప్రయత్నం చేయాలి.
10-
శ్రీ ఎన్్. రాఘవరెడ్డి(నక్రెకల్్):- ఇక్కడ సమస్య ఏమి వస్తుంది
అంటే ఈ ప్రాజెక్ట్్ ఏర్పడేటప్పుడు మద్రాసు గవర్నమెంట్్. హైద్రాబాద్్
గవర్నమెంట్్ రెండు కలసి ఒక జాయింట్్ ఒప్పందం తీసుకొన్నాయి. ఆ
అగ్రిమెంట్్ ప్రకారం 72వ మైలు లోపల లక్ష ఎకరాలు ఎత్తిపోతల పథకం
క్రింద ఈ ఎడమ కాలువకు యివ్వవలసి ఉన్నది. దయచేసి మంత్రిగారు అది
కూడా చూడాలని చెబుతున్నాను. దాని క్రింద 36వేల ఎకరాలకు గాను 18
లిఫ్ట్్ ఇరిగేషన్్ పధకాలు సహకార సంఘాల ద్వారా స్థాపించబడినవి స్వాధీనం
చేసుకొన్నారు. 36 వేల ఎకరాలకుగాను 18 వేల ఎకరాలకు నీరు
పారుతున్నది. రెండవ స్టేజ్్కి డబ్బు యివ్వవలసి ఉంటుంది. ఇవ్వలేదు. మొన్ననే
అది ఇచ్చారు. వాటిని రెనవేషన్్ చేయడం లేదు. మరమ్మత్తులు చేయడం
లేదు. ఐ.డి.సి.కి అప్పగించారు. వాళ్లేమో "మేము వూరికే కిరాయికి
చేస్తున్నాము. మంది బిడ్డను తెచ్చి మమ్ములను చక్కపెట్టమంటే ఎక్కడ
పెడతాము. ఇది మా బిడ్డ కాదు. ఇరిగేషన్్ వాళ్ల బిడ్డ" అని వాళ్లు
చెబుతున్నారు. దయచేసి మంత్రిగారు ఆ వివరాలు తెలుసుక఼ొని ఈ లక్ష
ఎకరాలకు 72వ మైలులోపల యివ్వవలసిఉన్నదనే విషయాన్ని కూడా దృష్టిలో
పెట్టుకొని అది తీసుకురావాలి. ఇది నల్గొండ జిల్లాకు వస్తుందనేది
ప్రధానంగా గుర్తించాలని మంత్రిగారిని కోరుతున్నాను. వివరంగా సమాధానం
రావాలి.
శ్రీ ఎం.బి. చౌహాన్(దేవరకొండ) :- మంత్రిగారు చదివి 39 లిఫ్ట్్
ఇరిగేషన్్ పధ్కాల క్రింద 50 వేల ఎకరాలు వచ్చాయి అన్నారు. ఈ టెలెండ్్
ఏరియాలో కాలువ చివరి భూములకు చాలావరకు ఆయకట్టు నీరు అందక
సఫర్్ అవుతున్నారు కాబట్టి ఏదో 33 స్కీములు పూర్తిచేయబడ్డవని
అధికారులు పంపిన రిపోర్ట్్ మంత్రిగారు సభముందు ఉంచారు. దయతో రేపటికి
పోస్ట్్పోన్్చేసి వివరమైన సమాధానం యిప్పించండి. టేలెండ్్ ఏరియాలో సఫర్్
అవుతున్న రైతాంగానికి ఈ లిఫ్ట్్ ఇరిగేషన్్ అయినా ప్రభుత్వమే చేపట్టి ఆ
టేలెండ్్ ఏరియాలోని భూములకు గ్యారంటీ ఆయకట్టుగా చేయిస్తే మంచిది.
శ్రీ మహమ్మద్్ రజబ్ అలీ:- ఇది చాలా అవసరమైన ప్రశ్న. ఇప్పుడు
మన నాగేశ్వరరావుగారు చెప్పినట్లుగా తెలంగాణాకు ముఖ్యంగా నల్గొండ,
ఖమ్మం దుర్భిక్ష ప్రాంతాలకు ఏదో కొంచెము ఆధారం కలుగజేయాలి. దీని
ఎలైన్్మెంట్్ మారిపోయింది. దీనిని డైవర్ట్్ చేయడానికి ట్రెజరీ బెంచినుంచి
మైసూరారెడ్డిగారు ఒక మాట అన్నారు. ఇది అనాధరైజ్డ్్ కల్టివేషనా? దీనికి
లెక్క ప్రకారంగానే నీరు ఇస్తున్నారా, లేదా అనేది చూడాలి. ఒక విషయం
11-
గుర్తు చేయదలచుకొన్నాను. కాంగ్రెస్్వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే లెఫ్ట్్
బ్యాంక్్ కెనాల్్ను బ్యాన్్ చేశారు. ఆ తరువాత దానిని సడలించారు. సడలింది
హైడ్రాలిక్్ పర్మిషన్్ లభించిన తరువాత ఎత్తిపోతల పథకం అమలుచేశారు.
మైసూరారెడ఼్డిగారూ, మాకు వచ్చే నీటినే తీసుకొన్నాము కానీ మీ నీటిని
తీసుకోలేదు. మాకు రాగలిగిన లిఫ్ట్్ ఇరిగేషన్్ పథకాలనే మేము
తీసుకొంటున్నాము. దయచేసి దానిని ఏ రకమైన వాటికి డైవర్ట్్ చేయకూడదని
మనవిచేస్తున్నాను. నా నియోజకవర్గంలోని స్కీములకు హైడ్రాలిక్్ పర్మిషన్్
వచ్చింది. తరువాత టెక్నికల్్ విషయాలకు క్లియరెన్స్్ వచ్చింది. అది
వెంకటాయపాలెం, ఏటుకూరు, కైకొండాయగూడెం, వీటన్నిటికి హైడ్రాలిక్్
పర్మిషన్్ వచ్చిందేమో అని మొట్టమొదట అడిగితే రాసి వాటన్నిటికి మొదలు
పెట్టారు. సమగ్రమైన సమాచారం మంత్రిగారు తెప్పించాలి. ఇది అంత
తేలికగా డిస్్ప్యూట్్ చేయవలసిన అవసరం లేదు. ఖమ్మం దూర్భిక్ష ప్రాంతాల
విషయంలో కాస్త లిబరల్్గా ఉండాలి. ఎలాంటి ఆంక్షలుపెట్టి ఈ
కార్౟క్రమాలను కుంటుపరచవద్దని మనవిచేస్తున్నాను.
శ్రీ వి. చందర్్రావు:- మొత్తం 39 పథకాలను చేపట్టామని
మంత్రిగారు చెప్పారు. అయితే దానిలో ఆరు పథకాలు చేపట్టలేదు. రాఘవ
రెడ్డిగారు చెప్పినట్లు తెలంగాణా ఏరియాలో లిఫ్ట్్ ఇరగేషన్్ స్కీము క్రింద
ఉండే వాటిలో ఇప్పుడు ఎంత సేద్యం అయింది? ఇంక కావలసినది ఎంత?
వివరాలు కావాలి. రెండవది. ఎల్్. 34, ఎల్్.36 అని లిఫ్ట్్ ఇరిగేషనుకు
ఉ. 9.00
క్లియరెన్సు యిచ్చారా లేదా? సర్వే చేసేప్పుడు ఒక్క఼ొక్క ఎల్్.ఐ. రెండు
#వేల
ఎకరాలు ఉంటే యివాళ 500 ఎకరాలకు 600 ఎకరాలకు క్లియరెన్సు
యిస్తున్నారు. దానివల్ల కొంత మందికి నష్టం జరుగుతున్నది. కొంత
మందికి లాభము జరుగుతున్నది. అవి అన్ని డీటెల్స్్ మొత్తం చేపట్టిన పథకాల
గురించి చెప్పాలి. మొత్తం పథకాలు చేపట్టేట్లు చూడాలి.
జవహార్్ రోజ్గార్్ యోజన
51-
*323-(వి)- శ్రీ జి. ముద్దుకృష్ణమనాయుడు (పుత్తూరు):-
పంచాయతీరాజ్్ శాఖమంత్రి దయచేసి ఈ క్రింది విషయములు తెలిపెదరా:
(అ) కేంద్ర ప్రభుత్వం జవహర్్ రోజ్గార్్ యోజనను ప్రారంభించిన
విషయం వాస్తవమేనా;
12-
(ఆ) అయినచో, భారత ప్రభుత్వం నుండి ఏ మేరకు నిధులు వచ్చినవి;
యింత వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మాచింగ్్ గ్రాంట్లు ఎంత;
(ఇ) వాటి నుండి యింతవరకు ఎంత సొమ్ము ఖర్చుచేశారు; ఎన్ని
ప్రజాపనులు చేపట్టబడ్డాయి?
పంచాయతీరాజ్్శాఖమంత్రి(శ్రీ ఆర్్. చెంగారెడ్డి):-
(అ) అవునండీ . 1-4-89 నుండి ప్రారంభించారు.
(ఆ) జవహార్్ రోజ్గార్్ యోజన కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం
రూ. 15455.61 లక్షల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం
విడుదల చేసిన మ్యాచింగు వాటా రూ. 3863.90 లక్షలు.
(ఇ) 1990. ఫిబ్రవరి చివరి నాటికి రూ. 12875.886 లక్షల
మొత్తం ఖర్చుచేసినట్లుగా తెలియజేయడమయింది. జవహార్్ రోజ్్గార్్
యోజన క్రింద గ్రామ పంచాయతీలు 93,310 పథకాలను ఆమోదించి,
చేపట్టాయి. వీటికి అయిన వ్యయం రూ. 149.97 కోట్లు. అంతే కాకుండా
దాదాపు రూ. 70.00 కోట్లతో మిగిలిపోయిన పనులను చేపట్టడం జరిగింది.
డాక్టర్్ జి.కుతూహలమ్మ(వేపంజేరి):- అధ్యక్షా, జవహార్్
రోజ్్గార్్ యోజన పథకము క్రింద చేపట్టిన పనులు కుంటినడక నడుస్తున్నవనే
విషయము మంత్రిగారి దృష్టికి వచ్చిందా? వాటిని స్పీడప్్ చేయడానికి ఏమి
చర్యలు తీసుకుంటారు? రెండవది, ఇప్పుడు జరుగుతున్న పనులు చాలా
అసంపూర్ణంగా ఉన్నవి. టైము మార్చివరకే యిచ్చి నిధులను
ఖర్చుపెట్టాలన్నారు. అది సాధ్యముకాదు. అందుకని టైము ఎక్స్్టెండుచేసే ఆలోచన
ఉందా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఇప్పుడు చేపట్టిన పనులు కుంటినడకతో
నడుస్తున్నవని గౌరవ సభ్యురాలు చెప్పారు. కాని ఆ విధంగా జరగడం లేదు.
బాగానే జరుగుతున్నాయి. బాగా స్ట్రీమ్్లైన్్ చేయడం జరుగుతున్నది. దాని
కొరకు అధికారులనుపెట్టి, మార్చి 31 లోగా వాటిని పూర్తిచేయాలని ఆదేశాలు
యివ్వడం జరిగింది. కేంద్ర బడ్జెటు యిప్పుడు వచ్చింది. దానిని బట్టి ఏ
విధంగా ఫలితాలు ఉంటాయో తెలుసుకొని 1990-91లో ఏ కార్యక్రమాలు
రూపొందించాలో అవి చేపట్టడం జరుగుతుంది.
13-
శ్రీ సిహెచ్్. రామచందర్్రావు(తాళ్లరేవు):- అధ్యక్షా, ఈ రోజ్్గార్్
పథకము క్రింద మెటీరియల్్ కలక్షనుకు 50 పర్సంటు, లేబరుకు 50
పర్సంటు యివ్వాలని అంక్షలు విధించడంవల్ల గ్రామాల్లో పనులు నత్త
నడకతో జరుగుతున్నాయి. దాని గురించి ఏ రకమైనటువంటి చర్యలు
తీసుకుంటారు? 50:50 అని పెట్టడంవల్ల పనులు జరగడంలేదు కాబట్టి
ప్రభుత్వం దాని మీద ఏమి చర్యతీసుకుంటుంది? రెండవది, గ్రామాలలో
స్త్రీలకు మరుగుదొడ్లు అవసరమైన సందర్భములో యీ రోజ్్గార్్ పథకము
వల్ల మరుగుదొడ్లు వస్తాయని ఆశించారు. ఈ పథకము క్రింద సెప్టిక్్
మరుగుదొడ్లు కావాలని ప్రజలు అంటున్నారు. ఏవో నాలుగు గోడల మధ్యన
ఓపెన్్ ల్యాట్రిన్్ పెడుతున్నారు. సెప్టిక్్ ల్యాట్రిన్్ కట్టడానికి
#ప్రతిపాదనలు
ఉన్నవా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఈ రోజ్్గార్్ పథకము క్రింద కొన్ని
#కార్యక్రమాలకు సంబంధించి గ్రామాలలో పంచాయత్్ అధికారులు కొన్ని సమస్య
లను ఎదుర్కొంటున్న మాట వాస్తవం. దాని గురించి ముఖ్యమంత్రిగారు
సుమారు 15 రోజులు ముందు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం వ్రాయడం
జరిగింది - దానిని సవరించాలని - 50 పర్సంటు ఆఫ్్ ది వర్క్సు జిల్లా
పరిషత్తు అధీనములో పెడితే కనస్ట్రక్షను చేయడానికి బాగుంటుందేమో-
కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వ్రాయడం
జరిగింది. సిమెంటు వర్క్సు, ఎర్త్్ వర్క్సు ఎట్లా చేయాలనేది పంచాయతీలే
నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది, కాబట్టి దానివల్ల కొన్ని యిబ్బందులు
వచ్చిన మాట వాస్తవం. ఆ యిబ్బందులను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వము
ఆదేశాలు తీసుకొని చేయడం జరుగుతుంది.
శ్రీ పి. వెంకటరావు(నూజివీడు):- ముఖ్యంగా సర్పంచుకు
వ్యతిరేకంగా మెంబర్సు ఎక్కువగా గెలిచిన చోట పనులు ఆలస్యంగా జరగడానికి
కారణం అవుతున్నది. రెండవది, హరిజనులు, వీకర్్ సెక్షన్సు సర్పంచులు
ఉన్నచోట భయంచేత వారు ఆలస్యంగా పనులు జరిపిస్తున్నారు. వేరే
తరగతులవారు, వారిని ఆ విధంగా చేస్తున్నారు. అలాంటి చోట అఫిషియల్స్్
యినీషియేటివ్్ తీసుకొని పనులు చేయాలని ఆబ్లిగేటరీగా పెడుతూ, డైరక్షన్సు
యిచ్చి చేయించడానికి ప్రయత్నం చేస్తారా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- మండలాలలో ఉన్న అధికారులు, అటువంటి
సర్పంచులకు సహకరించి, గ్రామాలలో ఏ విధంగా యీ కార్యక్రమాలు
14-
రూపొందించి అమలు చేయాలనేది అడ్వయిస్్ యిస్తున్నారు. వారిని తగిన
మార్గంలో నడిపించడానికి ఇ.ఓ.లు, యం.డి.ఓ.లు గాని అక్కడ
ఉన్నటువంటి యంజనీర్లుగాని సహకరించడం జరుగుతున్నది.
శ్రీ ఎన్్. చంద్రబాబునాయుడు(కుప్పం):- ఈ రోజ్్గార్్ నిధులు
మిస్సప్రోప్రియేషను జరిగిందని, యింతవరకు రాష్ట్రములో ఎంత మంది
సర్పంచులమీద యాక్షను తీసుకున్నారు? పత్రికలలో చూస్తున్నాము. చాలా
చోట్ల తెలుగుదేశము వారిని సస్పెండు చేస్తున్నారు, దీనిని నెపముగా
తీసుకొని సర్పంచుల చెక్్ డ్రాయింగ్్ పవర్సును తీసివేయడం జరుగుతున్నది.
ఆ విషయాల గురించి చెబుతారా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ప్రభుత్వానికి వచ్చిన రిపోర్టు ప్రకారం
రాష్ట్రం మొత్తం మీద 70 కేసుల వరకు వచ్చాయి. వాటిమీద యాక్షను
తీసుకోవడం జరిగింది. ఎక్కడ మిస్్ఎప్రోప్రియేషను జరిగిందో అక్కడ
ఎంక్వయిరీజేసి యాక్షను తీసుకోమని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం
జరిగింది.
శ్రీ పి. నరసింహారెడ్డి (జహీరాబాద్్):- జవహార్్ రోజ్్గార్్ పథకం ఈ
సంవత్సరం ఉంటుందా లేదా? ఎక్కడైతే ఈ నిధులను సర్పంచులు
దుర్వినియోగం చేస్తున్నారో అక్కడ పంచాయతీ ఇనస్పెక్టర్సు, ఇంజనీరింగు స్టాఫ్్
అంతా కలిసి డబ్బు కాజేస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో వెంటనే చర్య
తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- ఎక్కడైతే కంప్లయింట్సు వస్తున్నాయో వాటి
మీద ఎంక్వయిరీజేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కలెక్టర్లకు,
ఎమ్్.డి. ఓలకు ఆదేశాలు యివ్వడం జరుగుతున్నది. వారిమీద కఠినమైన
చర్యలు తీసుకోమని కలెక్టర్లకు చెప్పడం కూడా జరిగింది.
శ్రీ సి. నర్సిరెడ్డి(మక్తల్్):- ఈ జవహార్్ రోజ్్గార్్ పథకం
#క్రింద
పంచాయతీలు చెబట్టవలసిన పనులు చేబట్టలేకపోతున్నాయి. అక్కడ
ఇంజనీరింగు సూపర్్వైజర్సు, డెప్యూటీ ఎగ్జిక్యూటీవ్్ ఇంజనీర్సు ఎవరైతే
#ఉన్నారో
వారు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి;
భర్తిచేయడం లేదు. దానివల్ల ఎస్టిమేట్సు ప్రిపేర్్ కావడంలేదు. చేసిన
పనులకు ఎమ్్.బి. రికార్డు చేయడం లేదు. దానివల్ల డబ్బు ఖర్చు
15-
కాకుండా మిగిలిపోతున్నది. దీనికి ప్రభుత్వం బాధ్యతవహించాలి. దీనికి
ప్రభుత్వం ఏమి చెబుతుంది?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- గౌరవ సభ్యులు చెప్పినట్లు ఖాళీలు ఉన్న
#మాట
నిజం. వాటిని భర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
వీలైనంత త్వరలో సూపర్్వైజర్స్్ రిక్రూట్్మెంటు చేయడం జరుగుతుంది.
శ్రీ టి. పెంచలయ్య(కోడూరు):- మంత్రిగారు చెప్పినట్లు కొన్ని
చోట్ల స్టాఫ్్లేరు. అస్మదీయులు, తస్మదీయుల అని చూసి నిధులు
ఇస్తున్నారు. తస్మదీయులకు ఫిబ్రవరిలో నిధులు శాంక్షనుచేసారు.
అస్మదీయులకు తొందరగా శాంక్షను చేసారు. తస్మదీయులను దూరంగా పెట్టి
ఎస్టిమేట్సు ప్రిపేరి చేయకుండా వారి డబ్బు మురిగిపోయేట్లు చేస్తున్నారు.
దీనికి గవర్నమెంటు నిర్దిష్టంగా ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది? కొన్నిచోట్ల
ఈ పనులలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఏవో కారణాలవల్ల
సర్పంచులు చేసినప్పటికీ వారిలో కొంతమంది ఏమీ ఇబ్బంది లేకుండా వారి
పదవులు నిలుపుకొంటున్నారు. మిగిలిన వారిని వేధించి కష్టాలపాలు
చేస్తున్నారు. మా ఏరియాలో ఓబులవారిపల్లి మండలంలో వై.కోట గ్రామ
పంచాయతీలో ఒక స్కూలు బిల్డింగు కడుతూ ఉంటే ఏవో కారణాలు చెప్పి
ఇంతవరకు పనిచేయనీయడంలేదు. ఆయనకు చెక్్ పవర్్ కూడా తీసివేసారు?
అక్కడ మిసెప్రోప్రియేషను ఏమీ జరుగలేదు. ఈ రకంగా జరుగుతున్నది.
మంత్రిగారు దీనికి ఏమి సమాధానం చెబుతారు?
శ్రీ ఆర్్.చెంగారెడ్డి:- ఈ ప్రభుత్వానికి అస్మదీయులు, తస్మదీయులు
అని ఏమీలేదు. అస్మదీయులు, తస్మదీయులు అనే దానికి అర్ధం కూడా
తెలియదు. ఎక్కడైతే మిసెప్రోప్రియేషను జరిగిందో, ఎక్కడైతే సక్రమంగా
జరుగలేదో అక్కడ వాటిని న్యాయబద్ధంగా విచారించడం జరుగుతుంది. వారు
వేరే పార్టీలవారు అనేది లేకుండా ఎంక్వయిరీ చేయడం జరుగుతున్నది.
సభ్యులు చెప్పిన విషయం స్పెసిఫిక్్గా వ్రాసి ఇస్తే దాని మీద విచారణ
#చేయించడం జరుగుతుంది.
శ్రీ సిహెచ్్. విద్యాసాగరరావు(మెట్పల్లి):- శ్రీ రాజీవ్్గాంధీవారు
ప్రతిపాదించిన జవహార్్ రోజ్్గార్్ పథకాన్ని చాలామంది సర్పంచులు అమలు
చేస్తున్నారు. మార్చి నెలాఖరుకు ఈ డబ్బునంతా సర్పంచులు ఖర్చుచేయాలనే
నిబంధన ఉంది. కాని అధికారులు ఎస్టిమేట్సు ప్రిపేర్్ చేయకపోవడంవల్ల
ఆలస్యమగుచున్నది. కనుక దానిని ఎక్్స్టెండుచేసే అవకాశం ఉందా? చాలా
16-
మంది సర్పంచులు బాగా పనిచేస్తున్నారు. కొంత మంది సర్పంచులు డబ్బు
దుర్వినియోగం చేస్తున్నారు. కొంత మంది సర్పంచులు స్కూటర్లు,
గుర్రాలు కొనుక్కున్నారు. వీరందరినీ భయపెట్టడానికి మీరు సువోమోటోగా
విజిలెన్సు కమిటీనిఏమైనా ప్రతిపాదిస్తున్నారా? సర్పంచులు అదనంగా పని
చేస్తున్నారు కనుక వారికి గౌరవవేతనం ఇవ్వడానికి ప్రతిపాదన ఏమైనా
ఉందా? సర్పంచులందరికీ గౌరవవేతనం కలుగజేసి మంత్రిగారు కీర్తి
తెచ్చికోవాలని మనవిచేస్తున్నాను.
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం
#మార్చి
31వ తేదీన జవహార్్ రోజ్్గార్్ నిధులు కార్యక్రమం పూర్తిచేయవలసి ఉంది.
కాని అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. వారి
నిర్ణయాలకోసం వేచి ఉన్నాము. ఒకటి, రెండు రోజులలో తెలియవచ్చు.
ఖర్చు కాని డబ్బు ఖర్చుచేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి
ఇన్ఫర్మేషను వచ్చిన తరువాత దానిమీద ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.
కొంతమంది సర్పంచులు స్కూటర్లు, గుర్రాలు కొనుక్కున్నారు అని గౌరవ
సభ్యులు చెప్పారు. అటువంటి రిపోర్ట్సు ప్రభుత్వానికి రాలేదు. ఎక్కడైతే
మిసెప్రోప్రియేషను జరిగిందో అక్కడ వాటిని విచారించి చర్యతీసుకోమని
కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 70కేసులలో విచారించి యాక్షను
తీసుకొనడం జరిగింది. విజిలెన్సు కమిటీని ఏర్పాటు చేయమని గౌరవసభ్యులు
చెప్పారు. ఇప్పుడు విజిలెన్సు సెల్్ ఉంది. దానిని స్ట్రీమ్్లైన్్
#చేయడ఼ానికి
ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.
శ్రీ సిహెచ్. విద్యాసాగరరావు:- గౌరవవేతనం ఇచ్చే విషయం గురించి
చెప్పండి.
శ్రీ ఆర్్.చెంగారెడ్డి:- దీనిని గురించి ప్రభుత్వం పరిశీలన
#చేస్తుంది.
శ్రీ వి.పురషోత్తమరావు(సిర్పూరు):- జవహార్్ రోజ్్గార్్ పథకం
మనం పంచాయతీలలో ప్రవేశపెట్టాము పంచాయతీలు, పంచాయతిసమితిలు
వచ్చిన తరువాత పరిపాలనవలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆ
అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా
పంచాయతీలకు ఇచ్చే పరిస్థితిని ఆలోచిస్తారా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- గౌరవసభ్యులు పత్రికలలో చూసి ఉంటారు. ఈ
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పంచాయతీ ఫండ్సు డైరక్టుగా
17-
పంచాయతీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రిగారు చెప్పడం కూడా జరిగింది. అది
కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
శ్రీ జి. ముద్దు కృష్ణమనాయుడు:- మంత్రిగారు సమాధానం చెబుతూ
70 మందిని సస్పెండు చేసామని అన్నారు. ఒక్క చిత్తూరు జిల్లాలో 70
మందికి పైన సస్పెండు చేసారు. ఇది అస్మదీయులు, తస్మదీయులని పార్టీ
పరంగ జరుగుతున్నది. తస్మదీయులమీద చర్యతీసుకోవాలని చెబుతున్నారు.
అడ్వాన్సులు తీసుకొని ఖర్చుపెట్టమని చెప్పడంలో డిస్క్రిషను
ఉపయోగిస్తున్నారు. తస్మదీయుడైతే నీవు ఎక్కడ డ్రాచేసావో అని సస్పెండు
చేస్తున్నారు. దీనికి ఒక పద్ధతి ఏమైనా అవలంభిస్తారా? లేకపోతే పార్టీ
పరంగా చేస్తారా?
శ్రీ ఆర్్. చెంగారెడ్డి:- గౌరవసభ్యులు చేసిన ఆరోపణ వాస్తవం కాదు.
చిత్తూరు జిల్లాకు సంబంధించి 7 కేసులు విచారణచేసి యాక్షను తీసుకోవడం
జరిగింది. గౌరవసభ్యులు 70 అని చెబుతున్నారు. అది వాస్తవం కాదు. వేరే
పార్టీలవారి మీద ఏమాత్రం కక్ష సాధింపు చర్యతీసుకోవడం లేదు.
0 
﻿
03-08-13
Telugu
ప్చ్! లంబోదరం
గురజాడ రాజశేఖర్
పేజి 16
వర్షం
కుండపోతగా దిమ్మరించేస్తోంది.
భయంకరమైన ఉరుములు, మెరుపులు.
అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు.
"త్వరగా తొక్కవయ్యా! నా వళ్ళంతా
తడిసిపోనాది. ఈ ఇరుకీధిలో...చీకట్లో
తొక్కుతుంటే మాకట్టంగా ఉందయ్యా!..."రిక్షావాడు
తొక్కడం ఆపి, దిగి బండిని బలంగ఼ా లాగసాగాడు.
"ఇదిగో..పెంకుటిల్లొచ్చేసింది. ..ఆపు..ఆపు!"
అరిచాడు లంబోదరం. రిక్షా ఆగి, ఆగగానే
పదిరూపాయలు రిక్షావాడి చేతిలో పెట్టి బ్యాగ్ తో
ఇంట్లోకి పరిగెట్టినంత పని చేశాడు. అతడు అప్పటికే
పూర్తిగా తడిసిపోయి..చలికి గజగజ వణుకుతున్నాడు.
ఇంటి తలుపు మూసి ఉన్నాయి. రెండు
నిముషాలు నెర్వస్ ఫీల఼యి తలుపులు
తెరువమన్నట్లుగా కొట్టాడు చేత్తో!
"వచ్చే..వచ్చే...!" లోపల్నించి ఎవరో అన్నారు.
తలుపులు తెరుచుకున్నాయి. అందమైన ఓ
అమ్మాయి తల బైట పెట్టి అడిగింది."ఎవరూ!.."
"నేను! శైలూ..లంబోదర్మి..."అన్నాడతడు.
ఆమె కళ్ళుి఼ సంతోషంతో వెలిగాయి.
"మీరా !అయ్యో అదేమిటండీ! అలా
నిలబడిపోయేరేమిటి?లోపలికి రండి. చీకట్లో నేను
గుర్తుపట్టలేదు" అతడి చేయి పట్టుకుని లోపలికి
తీసుకొచ్చింది.
"నాన్నా!..అమ్మా!.. ఆయనొచ్చారు" వంట
గదిలోకెళ్ళి చెప్పింది. శైలజ తల్లీ, తండ్రీ...ఇంకా
నలుగురాడపిల్లలు భోజనాలు చేస్తున్నారు.
"ఆయనంటే..." ఩ోట్లోంచి ముద్ద జారిపడింది
సుందరయ్యకి.
"అలా గుడ్లు వెళ్ళబెడతారేమిటండి ! అల్లుడు
గారే వచ్చి ఉంటారు! త్వరగా భోజనం చేసి వెళ్ళండి!"
లీలమ్మ అంది.
"చచ్చాం!ఫో !...ఇప్పుడు ఇబ్బంది కాదుటే!
అసలే రెండు గదులు . పైగా ఇరుకు కొంప!ఆ ఓనర్
ముండాకొడుకు ఇంకోగది విడగా ఇస్తానన్నాడు.
ఇచ్చి చావలేదు. ఇప్పుడెలా?" చిన్నాగా అన్నాడు
సందరయ్య.
"అయ్యో! అవేం మాటలండి!
కొత్తఅల్లుడింటికొస్తే అలాగంటారేమిటి!" లీలమ్మ భర్తను
మందలించింది.
పేజి 17
సుందరయ్య చిన్న గుమాస్తా! ఐదుగురు
ఆడపిల్లల తండ్రి! నెల రోజుల క్రితమే పెద్ద కూతురు
శైలజని బ్యాంక్ క్లర్క్ లంబోదరంకిచ్చి వివాహం
చేశాడు. వాళ్ళుండేది ఓ పెంకుటింట్లో ..రెండే రెండు
గదులున్న ఇరుకువాటాలో! మరి కొత్తల్లుడు
పెళ్ళాంకోసం ఇంటికొస్తే సకల మర్యాదలు చేసి చక్కటి
బెడ్ రూమ్ కూడా ఇవ్వాలికదా!
వర్షం రాకుండా ఉంటే తను భార్యా పిల్లిలు
ముందు వరండాలో చాపలు వేసుకుని పడుకునే
వాళ్ళు. ఇప్పుడు వరండా అంతా వర్షం పడ్తోంది.
ఇప్పుడేమిటి పరిస్థితి!
సుందరయ్య గుండెల్లో పెద్ద బండరాయి పడ్డ
ఫీలింగ్!
ముందు గదిలో...
కొత్తగా పెళ్లైన భార్యభర్తలు ఇద్దరూ కూర్చు!
న్నారు.
లంబోదరం తడిసిపోయిన ప్యాంట్, షర్ట్ పిప్పి
లుంగీ, బనియన్ వేసుకుని తల తడుచుకోసాడు.
"ఏవండి! నా మీద మీకు అంత బెంగొచ్చిందా"
అంది శైలజ.
"బెంగకాదు డియర్ !తమకం...`అదే' ...మన
శోభనం అయి రెండు వారాలైంది. నాకేమో
ఉద్యోగం చేసేచోట ఇల్లు అద్దెకు దొరకలేదు. ఆ ఊళ్ళో
వారం నుంచి ఒకటే వర్షాలు. రాత్రిళ్ళు రూమ్ లో
చలికి వణికిపోయేవాడ్ని. ఈ రోజు ప్రొద్దున్నే లీవ్
తీసుకుని రైలెక్కెశాను. ఇదిగో డియర్! ఇప్పుడు
నిన్ను చూడందేకాని..వంట్లో వణుకు తగ్గలేదు"
పచ్చగా మిసమిసలాడిపోతున్న భార్యను కోరికగా
చూస్తూ అన్నాడు లంబోదరం. అతడి కళ్ళలో
కదలాడే కోరికను ఆమె గుర్తించింది.
"నాకు అలాగే ఉందండీ! మీరు ఎప్పుడొస్తారా
అని ఎదురుచూస్తున్నాను"
"వచ్చేశానుగా! మీవాళ్ళంతా భోజనాలు
చేస్తున్నారా!" తల తడుచుకోవడం పూర్తిచేసి శైలజ
నడుం చుట్టూ చేయి వేశాడు.
"అబ్బా! రావడంతోటే మొదలుపెట్టారా! అసలే
ఇరుకు. ఎలాగండి!ఈ చిన్న గదిలో ..నలుగురు
చెల్లెళ్ళు..అమ్మా, నన్నా..మీరు నేను ...మొత్తం
ఎనిమిదిమంది మి ఎలా పడుకుంటాం!"
"అవును శైలూ! నేను గమనించలేదు. ఎనిమిది
మంది ఎడ్జస్ట్ అవడం కష్టమే!" బిక్కమొహం వేశాడు
లంబోదరం.
ఇంతలో-
సుందరయ్య ఆ గదిలోకొచ్చాడు. తండ్రిని చూసి
శైలజ వంటగదిలోకెళ్ళింది.
పేజి 18
"అల్లుడుగారు! ఎప్పుడొచ్చారు" అన్నాడు.
"నేనిప్పుడడే వచ్చాను" కంగారుపడ్డాడు లంబోదరం.
"వర్షం బాగా పడ్తోంది. ఊళ్ళోకి వరద కూడా
వచ్చేట్లుంది. మీరు ఎలా వచ్చారు. వాహనాలు
దొరికాయా"
" మా ఊరునుంచి రైల్లో వచ్చాను. స్టేషన్ దగ్గర
ఓ రిక్షావాడ్ని బతిమాలితే పదిరూపాయలిస్తేవచ్చాడు"
సుందరయ్య అల్లుడితో మాట్లాడసాగాడు.
ఆయనకి అల్లుడెందుకొచ్చాడో తెలుసు.
పైకి మాట్లాడుతున్నా......
ఆయన ఆలోచనల్ని అల్లుడికి బెడ్ రూమ్ ఎలా
ఏర్పాటు చేయాలా అని!
ఏదో ఆలోచించి వంటగదిలో కెళ్ళి శైలజతో
ఏదో చెప్పి వచ్చాడాయన.
అత్తగారు లీలమ్మ, మరదళ్లు...సీత, ప్రియ,రజిత,
దీప వచ్చి బావగార్ని పలుకరించారు.
"ఏం నాయనా!కులాసానా! అమ్మాయి ీ
కోసం బెంగపెట్టకుంది అనుకో" లీలమ్మ అల్లుడ్ని
ఆప్యాయంగా పలకించింది.
"బావగారు!మీ కోసం అక్క `మా ఆయన'
అనుకుంటూ తపించిపోతోంది. మీరు కరుణించి
విచ్చేసినందులకు సంతోషం!" సీత నవ్వుతూ అంది.
ఆమెకు పదహారేళ్ళు! చురుకైన కళ్ళతో
చిలిపిగా మాట్లాడుతూ అప్పుడప్పుడే పొడుచుకొస్తున్న
అందాలతో లంబోదరాన్ని ఆటపట్టిస్తోంది.
"బావా!నువ్వు సినిమాల్లో హీరో వేయకూడదు!
నేను నీ పక్కన హీరోయిన్ వేస్తాను" పదేళ్ళ రజిత
అందగాడైన బావగార్ని చూస్తూ కిలకిలా నవ్వింది.
"అక్క !నువ్వు అప్పటిలాగా మూడు రోజులు
గదిలో తలుపేసుకుని పడుకుంటారా!" దీప అంది.
లంబోదరం సిగ్గుతో మెలికలు తిరుగుతూ
ఇబ్బందిగా నవ్వాడు.
"పిల్లలూ!ఏమిటా మాటలు, మీరు చాప
వేసుకుని ఆ గోడవారనే పడుకోండి"లీలమ్మ పిల్లల వంక
గుర్రుగా చూసేసరికి చాప వేసుకుని
కూర్చున్నారందరూ! ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు గుసగుసగా
చెప్పుకుంటున్నారు. లంబోదరాన్ని చూస్తూ నవ్వసాగారు.
"భోజనానికి రండి!" శైలజ పిల్చింది.
లంబోదరం వంటగదిలోకెళ్ళాడు.
"మన పడకెలానోయ్!" భోజనం చేస్తూ
అన్నాడతడు.
"ఇక్కడే" అంది నవ్వుతూ.
"వంటింట్లోనా" ఆశ్చర్యపోయాడతడు.
"తప్పదు! అమ్మా, నాన్న, పిల్లలు ఆ గదిలో
పడుకుంటే మనం ఇక్కడ వున్నదాంట్లోనే ఎడ్జస్ట్
అయిపోవాలి" శైలజ లంబోదరం బుగ్గ లాగుతూ
అంది.
"శైలూ! నేనువచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా!"
అన్నాడతడు.
"అవేం మాటలండి! ఇది మీ అత్తవారిల్లు కాబట్టి
వచ్చారు. త్వరగా భోజనం చేయండి ఇప్పటికే పది
గంటలు దాటింది" పెరుగు వడ్డిస్తూ అంది శైలజ.
పచ్చగా, ఎత్తుగా బలంగా కనపడుతున్న ఆమె
హృదయసంపద చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు
లంబోదరం.
అతడి మనసు కోరికతో తీయగా మూల్గింది.
అరగంటలో ఆ రెండు గదుల్లోనే పడకలు
సర్దుకున్నారందరూ. మరదళ్ళూ, అత్త, మామా
హాల్లోపడుకుంటే..చిన్న పట్టెమంచం మీద వంటగదిలో
పడుకున్నారు లంబోదరం, శైలజ.
రెండు గదుల్లో లైట్లారిపోయాయి.
"తలుపు వేసేయ్! శైలజ఼ా"
"వాళ్ళెవరూ రారులెండి! ఆ తలుపు వేస్తే వాళ్ళు
ఇబ్బందిపడ్తారు. బాత్ రూమ్ కెళ్ళాల్సి వస్తే
వంటగదిలోంచే పెరట్లోకెళ్ళాలి. ఆడపిల్లలు, అమ్మా
వీధిలోకెళ్ళలేరుగా!"
"మరి ..మధ్యలో ..వస్తే.."
"అమ్మా నాన్న రారు! చెల్లెళ్ళు కూడా రారు"
"ఒకవేళ వస్తే"
"వచ్చినా లైటు వేయరు. చీకట్లో మనం
కనబ఼డం. వాళ్ళ దారిన వాళ్ళు బాత్ రూమ్ కెళ్ళి
వచ్చేస్తారు"
"అయినా ఇబ్బందికాదూ! రేపుదయం వర్షం
తగ్గగానే నేవెళ్ళిపోతాను" లంబోదరం భార్యను
తమకంతో బలంగా కౌగిలించుకుని "శైలూ! నేనీ
ఎడబాటు సహించలేను. త్వరగా మనం కాపురం
పెట్టేసుకుందాం" ఎర్రటి ఆమె పెదవులను గాఢంగా
చుంబించాడు.
"ఊపిరాడటంలేదు వదలండి"
"నాకు ఆడటంలేదు. కానీ ఏం చేయను,
చలివణికించేస్తోంది" ఆమె కింది పెదవిని మునిపంటితో
సుతారంగా కొరికి ఏదో అన్నాడు.
"ఛీ పాడు. సిగ్గులేకపోతే సరి" అంది శైలజ.
ఇద్దరిలో కోరికల కెరటాలు విజృంభించాయి.
ముందు గదిలో..
సీతను అడుగుతోంది దీప. "అక్కా! శైలక్కని
బావేం చేస్తున్నాడు...."
"కొరుక్కుతింటున్నాడు! మాట్లాడబోకు, అమ్మ
తిడ్తోంది."
"నేను చూసి రానా!" రజితంది.
చెల్లెళ్ళ ఉత్సాహం చూసి సీతకి అక్కా, బావని
ఆట పట్టించాలనిపించింది.
"అమ్మా! బాత్ రూమ్ కెళ్ళాలి" తల్లిని లేపింది.
"ఓసి నీ దుంపతెంచ. ఇప్పుడు బాత్ రూమ్
ఏమిటే!తెల్లారి వెళ్ళొచ్చు. పడుకో"కూతుర్ని
కసురుకుంది లీలమ్మ.
"అర్జెంట్ గా వెళ్ళాలే. తొందరతో చస్తుంటే"
"ఖర్మ. వెళ్ళు, లైటు వేయబోకు"
"అలాగే" చీకట్లో తడుముకుంటూ వంటగది
గుమ్మం దగ్గరకెల్ళి ఆగిపోయింది సీత.
గుసగుసగా మాటలు విన్పిస్తున్నాయి.
నిట్టూర్పులు...మూల్గులు,మ్చ్ప...మ్ప్చ..అని
చప్పరింతలు.
సీత గుండెలు వేగంగా కొట్టుకోసాగ఼ాయి.
"ఇంత ఇరుకుగా ఉందేమిటి?"
"ఏమిటి?"
" మంచం!" చెప్పాడు లంబోదరం.
"అ..క్కా..."సీత పిల్చింది.
అంతే!
భార్యాభర్తలిద్దరు గభాల్ని కిందకి దూకేశారు.
"ఎవరు ...సీతా!" అంది శైలజ.
"బా..బాత్ రూమ్ కెళ్ళాలే..రావచ్చా"
"వెళ్ళు"
u సీత అవసరం లేకపోయినా వెళ్ళొచ్చి తన
స్థానంలో పడుకుంది.
లంబోదరం పావుగంటసేపు బిగుసుకుపోయాడు.
తరువాత తేరుకుని.."చంపేసింది నీ చెల్లెలు
నేనింతదూరం
ఎందుకొచ్చాననుకున్నావు!భరించలేకపోతున్నాను. కమాన్ డియర్!" మళ్ళీ భార్యను
గట్టిగా కౌగిలించుకుని మంచం మీద఼కు వాలాడు.
అతడిలో భయం పోయి ధైర్యమొచ్చింది.
"నాకు ఏమిటోగా ఉంది..పోనీ వద్దులెండి"
శైలజకి భర్తతో శృంగారంలో ఉండటం గిల్టీగా ఉంది.
ఒకపక్క తల్లిదండ్రులు ..ఎదుగుతున్న ఆడపిల్లలు!
"ప్లీజ్!కాదనకు శైలు!" తిరిగి ఆమె పైట తప్పించి
ఏదో చేయడానికి ప్రయత్నించసాగాడు. హఠాత్తుగా
లంబోదరం మీదుగా ఏవో రెండు జీవాలు వేగంగా
పాకాయి. భయంతో గొంతులోంచి రాబోయిన
కేకని అదిమిపట్టుకుని ఆమెనొదిలేసి చీకట్లో
మంచం దిగి గెంతసాగాడు.
"మంచం దిగారేమిటి?"
"ఏవో పాకాయి"
"ఎలుకలై ఉంటాయి. రండి పడుకోండి"
లంబోదరం మంచం ఎక్కాడు. ...కానీ....
గుమ్మం దగ్గర అలికిడైంది.
"అమ్మాయి! " లీలమ్మ పిల్చింది.
"ఏమిటమ్మా!"
"నేనూ బాత్ రూమ్ కెళ్ళాలి. ఏమీ అనుకోకండి.
అర్థరాత్రి దాటింది. మీరింకా నిద్రపోలేదూ" అని
అలవాటు కాబట్టి చీకట్లోనే బాత్ రూమ్ కెళ్ళొచ్చి
ముందుగదిలోకెళ్ళిపోయింది.
లంబోదరం మాట్లాడకుండా పడుకోవడం చూసి
శైలజ అతడికి కోపం వచ్చిందేమోననుకుని
"నిద్రపోతున్నారా!" అంది.
"లేదు! ఎందుకొచ్చానా అని ఆలోచిస్తున్నాను"
"అలాంటి మాటలని నన్ను బాధపెట్టకండి!
మావాళ్ళేమీ అనుకోరు. మీరు టైమ్ వేస్ట్
చేయకండి" అతడి చేతులను గుండెల మీదకు లాక్కుంది.
* * *
"అమ్మా!చాప తడిసిపోతోంది. లోపలికి
నీళ్ళొస్తున్నాయి" అంది రజిత.
ఆ మాటలకు గదిలో లైటు వెలిగింది.
సుందరయ్య మడత మంచం దిగి, వీది
తలుపుతీసి చూశాడు. వర్షం తగ్గింది కాని వీధిలో నీళ్ళు
పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం
క్షణక్షణానికి పెరుగుతోంది.
"కాలువకి గండి పడినట్లుంది. ఇంకాసేపటిలో
నీల్ళు ఇంట్లోకొచ్చేస్తాయి. మీరంతా ఎత్తులో
ఎక్కికూర్చోండి" అన్నాడాయన తలుపులు మూస్తూ.
శృంగారంలో పరాకాష్టకు చేరుకుంటున్న
లంబోదరం అవతలి నుండి మావగారు, మరదళ్ళ
మాటలువిని నీరుకారిపోయాడు.
"లేవండి!వాళ్ళంతా నిద్రలేకుండా కూర్చుంటే
మనం ఇలా ఉండటం బాగుండదు" శైలజ చీరె
సర్దుకుని మంచం దిగింది. అతడు ఆమెవంక కాంక్షగా
చూస్తూ నీళ్ళు నమలసాగాడు.
"నాన్నా! నీళ్ళు ఇంట్లోకొచ్చేస్తున్నాయి"
భయంగా అంది సీత.
"అంతా వంటగదిలోకి పదండి!" సుందరయ్య
అనగానే ఆడపిల్లలంతా బావగారి పడక గదిలోకి
వచ్చేశారు.
పెరట్లోగుండా కూడా నీళ్ళొచ్చేస్తున్నాయి.
లంబోదరంతో సహా...అంతా స్టూల్స్, రెండు
కుర్చీలు, మంచం మీద నిల్చున్నారు.
ఇక తెల్లవార్లు ఈసురోమంటూ కోరికనణుచు
కుంటూ అందంగా ఉన్న భార్యను నిరాశగా చూస్తూ
జాగారం చేయసాగాడు లంబోదరం.
"క్షమించండి అల్లుడుగారూ! మిమ్మిల్ని చాలా
ఇబ్బందిపెడ్తున్నాం. పెద్ద వర్షం పడ్తే ఇంట్లోకి
నీళ్ళొచ్చేస్తాయి" అన్నాడు సుందరయ్య.
భార్య శైలజ, అత్తగారు, మరదళ్ళు ఩వ్వుతుంటే
ఏడ్చలేక నవ్వాడు లంబోదరం!
ప్చ్!
స్వాతి 21-9-90
సపరి వార పత్రిక
నరుడా! జాగ్రత్త!!
ఎల్యూ నారాయణ్రావు
పేజి17
అంతకు ముందు కుమార్ స్నానానికని
వెళితే, సెకండుకో చెంబుడుచొప్పున,
పది సెకండ్లలో బయటపడేవాడు.
అలాంటిది యిప్పుడు అరగంటైనా బాత్ రూం నుండి
బయటపడ్డంలేదంటే, అందుకు కారణం అతనికి
న్నానంపట్ల మమకారం పెరిగిందనా?! సిల్లీ!
బాత్ రూం పై కిటికీ నుండి చూస్తే వెనకవీధిలో
వుండే ఓ యింటి బెడ్ రూం కనిపిస్తుంది. అక్కడో
కుందనం బొమ్మవుంది. ఆవిడ సరిగ్గా ఒళ్ళు
కప్పుకున్నట్టు భ్రమించి, బెడ్ రూం అద్దం ముందు
వగలుపోతూ వుంటుంది. తనువెల్లా కనులై, నిలువెల్లావణుకై,
చలించిపోతూ వుంటాడు కుమార్.
సరిగ్గా అప్పుడే కుమార్ గుండె చప్పుడుసందు
మొగాన వున్న చర్చి గంటలతో పోటీ
పడుతూవుంటుంది. టవల్ కప్పిన అందంతో అద్దాన్ని
ఊరించి, ఊరించి, ఆఖరికి దాన్ని
గిరాటువేసి, అప్పుడే పుట్టిన
పాపాయిలా మారుతుంది. `గిండ్లుగా, గజనిమ్మ
పండ్లుగా, దానిమ్మ చెండ్లుగా యింతి పాలిండ్లు తనదు'
అన్నపద్యానికి ధీటుగా నిలబడ్డ ఆ మదవతి సంపూర్ణ
దర్శనానికి కుమార్ కళ్ళు శక్తివంతమైన టెలిస్కోపుగా
మారిపోయేవి. చూపులు లేజర్ కిరణాల్లా
దూసుకుపోయేవి.
`యూ షుడ్బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్' అని
అంతరాత్మ గీపెట్టేది. పలితం వుండేదికాదు. కుమార్ కి
ముప్పుయి అయిదేళ్ళొచ్చినా, కుర్రచేష్టలు పోలేదు.
అవటానికి జె.జె. బొటానికల్ లాబరేటరీలో
జూనియర్ సైంటిస్టుగా ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం. కానీ
రిమ్మ తెగులు నాలుగు తలకాయలవాడినే
వదలిపెట్టలేదు. సైంటిస్టు ఓ లెఖ్ఖా...జమా!
ఓసారి యథాలాపంగా అడిగాడు భార్యని "మన
వెనకింట్లో ఎవరో దిగేరే"ని
"ఆ రెండ్రోజులైంది మృదులట. మృదుల..."
మృదంగంలా " అంది ఈసడింపుగా, కాస్సేపాగి, "ఆవిడ
భర్తగారికేదో పెద్ద వ్యాపారమట. కారూ అదీ వుంది.
వున్నవాళ్ళే" అంది గొప్పగా... "మన పనిమనిషి
చెప్పిందిలెండ"ని ముగించింది.
ఓహ్ మృదుల! ఎంత అందమైన పేరు. ఒక్కసారి
కౌగిలిలోకి తీసుకుని బుగ్గల్ని నిమిరి పెదాల్ని
పలుకరించి, ఆమె పై ఒరిగి, కరిగి....
"లోపలికి వెళ్ళి గంటైంది? బయటికి వస్తారా?
లేదా?" గంయ్ మని అరిచింది కుమార్ భార్య అహల్య.
ఉలిక్కిపడ్డాడు కుమార్. ఆఖరిసారి మృదులను
చూసి, బయటపడ్డాడు. నడుంమీద చేతులు వేసుకుని,
"ఏం చేస్తున్నారు బాత్ రూంలో" అడిగింది
అనుమానంగా చూస్తూ.
"బాత్ రూంలో ఏం చేస్తారు?" నవ్వుతూ అన్నాడు
కుమార్.
"అదే అడుగుతున్నా"
"నీ మొగం. టిఫిన్ పెట్టు. ఆఫీసు టైమైంద"ని
పెళ్ళాన్ని దగ్గరకు లాక్కున్నాడు.
"చాల్లెండి సంబడం. ఈ రోజు శ్రావణ శుక్రవారం.
వదలండ"ని వెళ్ళిపోయింది. అహల్యా అందమైనదే.
రెచ్చగొట్టేలా వుంటుంది. కానీ పొరుగింటి పుల్లకూర
రుచెక్కువకదా!
టిఫిన్ తిని, ఉత్సాహంగా బయలుదేరాడు. వాకిట్లో
వున్న స్కూటర్ వెనుక చక్రం టైరుని ఎవరో కత్తితో
కోసినట్టు ముక్కలై వుంది. ఏ రౌడీవెధవ చేసిన
పనో!
ఇంటికి పాతిక గజాల దూరంలో పేవ్ మెంట్
మీద వరసగా ఓ యాభై గుడిసెలున్నాయి. వాళ్ళని
ఖాళీ చెయ్యమని దమ్నులెవరికీ లేవు. వాళ్ళలో ఏ఼
వెధవో ఈ పనిచేసి వుంటాడు. కసిగా తిట్టుకుంటూ,
రోడ్డుమీదికి నడిచాడు. ఉదయం రద్దీవల్ల ఆటోలన్నీ
బిజీగా వున్నాయి.
హఠాత్తుగా కారు హారన్ విని, ఉలిక్కిపడి ప్రక్కకు
తప్పుకున్నాడు. ప్రక్కనే కారు ఆగింది. డ్రైవింగ్
సీట్లో మృదుల భర్త. ప్రక్కన మృదుల. వాళ్ళు
కారుదిగడం, దగ్గరకు రావడం క్షణంలో జరిగిపోయాయి.
కుమార్ కు అప్రయత్నంగా వణుకు పట్టుకుంది.
తను బాత్ రూం నుండి రోజూ చూస్తున్న సంగతి
ఈవిడ తన భర్తకు చెప్పి వుంటుంది. ఇలా
నిస్సహాయంగా రోడ్డుమీద దొరికిపోయిన తనని ఉతికేస్తారు
కాబోలనుకున్నాడు. వెనక్కి తిరిగి
పరిగెడదామనుకునేలోపు "మిరు సైంటిస్టు కుమార్ గారు కదా! మా
యింటికి వెనకవైపేగా మీరుండేది?" అంది తియ్యటి
కంఠంతో మృదుల.
"నడచివెళ్తున్నారేం. రండి. మీ ఆఫీసుదగ్గర డ్రాప్
చేస్తామని "ఆహ్వానించాడు మృదుల భర్త.
ఆశ్చర్యపోయాడు కుమార్. తేరుకుని
రెండంగుకళాలు పెరిగి, పొంగిపోయాడు. "ఏమైనా సంఘంలో
సైంటిస్టులకు మాంచి గుర్తింపు వుందిలే"
అనుకున్నాడు.
క"
"ప్లీజ్ కమ్" అంది మళ్లీ తియ్యగా మృదుల.
"థాంక్యూక" అన్నాడు . కారు కదిలింది.
"నా పేరు సురేంద్ర. వేంకటేశ్వరా పల్వరైజింగ్
మాదే. ఈవిడ నా శ్రీమతి. పేరు మృదుల" అని
పరిచ఼యం చేశాడు.
తెలుసులేవోయ్ అనబోయి, "నైస్ టు మీట్యూ"
అన్నాడు.
"వెరీ గ్లాడ్ టు మీట్యూ" అంది షేక్ హాండ్ యిస్తూ.
భర్తముందే పరాయి మగవాడితో కరచాలనం.
చాలా ఫాస్టుగా వుందే.
మృదుల ఎడ్యుకేషన్ స్టేట్స్ లో జరిగిందని
చెప్పాడు సురేంద్ర. "ఐ సీ" అన్నాడు.కానీ మనస్సు
మాత్రం మృదుల చేతి స్పర్శకి ఎక్కడో విహరిస్తుంది.
"డోర్ సరిగ్గా వేసినట్లు లేదు" అ఩ి ముందుకు వంగి,
డోర్ ని మళ్లీ లాక్ చేసింది. అలా వంగినప్పుడు
భుజానికి తగిలిన స్పర్శక఼ు వాడిమొన భుజాన్ని చీల్చుకుని,
గుండెల్లో గుచ్చు఩ట్టు జివజివలాడిపోయాడు.
"సైంటిస్టులకు పరద్యానం ఎక్కువని చదివాను.
నిజమే" అంది నవ్వుతూ మృదుల.
ఉలిక్కిపడ్డాడు. ఫక్కున నవ్వింది. మృదుల
కంఠంలో అదే విధమైన జీర..మత్తు...ఆ నవ్వు
మదన పునర్బవీకరణ మంత్రం...
"నథింగ్" అంటూ సర్దుకుని కూర్చున్నాడు
కుమార్.
"చిన్నప్పుడు నేనూ సైంటిస్టు అవ్వాలని
అనుకనేదాన్ని. బట్, సైన్స్ నా బుర్రకి ఎక్కలేదు. అందుకే
లిటరేచర్ చేశాను" అంది.
"నాకూ లిటరేచర్ అంటే చాలా యిష్టం "చప్పున
అనేశాడు కుమార్.
"ఓ థాంక్యు" అన్నది ముద్దుగా చూస్తూ.
గుండ్రంగా చుట్టుకున్న ఆ ఎర్రటి పెదాల తేనె
పానం చేయాలన్న కసి పుట్టింది కుమార్ కి. `యూ
ఇడియట్ ! బిహేవ్ లైక్ ఎ సైంటిస్ట్ ' అ఩ి అరిచింది
అంతరాత్మ.
లాబ్ ముందు కారు ఆగింది. లాబ్ అంత త్వరగా
వచ్చేయడం నచ్చలేదు కుమార్ కి. మరోవెయ్యి
మైళ్ళ దూరంలో వుంటే హాయిగా, మృదుల
పక్కన వెచ్చగా...తియ్యగా...ప్చ్ అని నిట్టూర్చి
కారు దిగి "థాంక్స్" అన్నాడు.
"యూ ఆర్ వెల్ కం" అంది మృదుల చేతిని
నొక్కుతూ.
ఈసారి కాస్త గట్టిగా నలిపి వదిలిపెట్టాడు కుమార్.
`యూ నాటీ' అన్నట్టు చూసింది మృదుల. సురేంద్ర
గాల్లో చేతిని ఊపి, కారుని ముందుకు పోనిచ్చాడు.
స్టేట్స్ చదువువల్ల ౟యమ ఫాస్టుగా వుంది మృదుల.
తన అరచేతిని ముద్దు పెట్టుకుని లోనికి నడిచాడు
కుమార్.
* * *
పేజి 19
"కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ కుమార్! ఆర్టిఫిషియల్
ఫోటో సింథసిస్ లో మీరు సాధించిన విజయం
చరిత్రలో నిలిచిపోతుందన"ని ఆప్యాయంగా భుజం
తట్టాడు జె.జె. లాబ్ ఎం.డి. ముఖర్జీ.
సిగ్గుపడ్డాడు కుమార్. "అది అంతా సైమన్ గారిర
ప్రతిభ సార్. నా అదృష్టం కొద్దీ ఆయనకు అసిస్ట్
చేయడం జరిగింద"ని వినయంగా పలికాడు.
"ఎనీవే. ఇట్సే గుడ్ టీమ్ వర్క్, బైదిబై, ఎల్లుండి
మీరీ ఫార్మూలాని ఢిల్లీలో వున్న మన ఛైర్మన్ గారికి
అందజేస్తున్నారు. ఆ మర్నాడు ఏర్పాటు చేయబడ్డ
ప్రయివేట్ మీటింగ్ లో మీరు ఛైర్మన్ గారూ కలిసి
ఈ ఫార్ములాను ఫ్రైమ్ మినిస్టర్ గారికి అందజేస్తారరు.
ఆ రాత్రి పి.ఁ఼ఎం. మనకి డిన్నర్ యిస్తున్నారు. నేను
పార్టీలో వచ్చి జాయి఩్ అవుతాను. ఆరోగ్యం
బాగుండక. సైమన్ గారు రావటంలేదు కాబట్టి, మిమ్మల్ని
పంపిస్తున్నాను. వాడ్డూ యూసే" అన్నాడు ఎం.డి.
"ఐయామ్ హైలీ ఆనర్డ్ సార్" ఆనందంగా
అన్నాడు కుమార్.
నీజానికి సైంటిస్ట్ సైమన్, కుమార్ కలిసి సాధించిన
విజయం మహత్తరమైనది. చెట్లు తమపై బడ్డ
సూర్యకిరణాల్ని ఆకులద్వారా గ్రహించి, తమలో జరిగే
స్వాభావిక చర్యద్వారా పిండిపదార్ధం
తయారుచేసుకుని, ఆహారంగా సంతరించుకుంటాయి. దాన్ని
కిరణజన్యసంయోగక్రియ (ఫోటోసింథసిస్)
అంటారు. ఈచర్యను కృత్రిమంగా లాబరేటరీ సృష్టిసేతే
ప్రపంచంలో ఆహారసమస్యే వుండదు. దీన్ని
సాధించాడు కాబట్టే బెలూన్ లా తేలియాతున్నాడు కుమార్.
ఈ విజయాన్ని భార్య అహల్యకు చెబితే. "ఏం
ప్రయోగాలో ఏమిటో" అని చప్పరించేస్తుంది.
పూర్క్రీచర్!
మృదులకు చెబితే, `సైన్స్ తలనొప్పి, బొర్'
అంటుంది. పూర్ బట్ డైనమిక్, సెన్సేషనల్ క్రీచర్
అయనా ఆడవాళ్ళకీ విషయం ఏమర్థమవుతుందిలే
అని సరిపెట్టుకున్నాడు.
టెలిఫోన్ మ్రోగింది. "హలో కుమార్ హియర్"
అన్నాడు.
"మీ పేరు చెప్పకపోయినా, కంఠస్వరం మీదేనని
చెబుతోంది"
"ఓహ్ మృదుల!"
"ఏం నాగురించే ఆలోచిస్తున్నారా?"
"ఎలా తెలుసు?"
"సింపుల్ సైకాలజీ" ఫక్కున నవ్వు. స్వరంలో
భాస్వరం...వెచ్చటి ఆవిర్లు కమ్మేశాయి కుమార్ కి.
"ఎక్కడ్నుంచి"
"మీ లాబ్ కి ఎదురుగా వున్న డ్రగ్ స్టోర్ నుండి"
మళ్లీ నవ్వు.
"వస్తున్నా"
ఆ రోజు కుమార్ ని కార్లో లాబ్ దగ్గర
దింపినప్పటినుండీ, నేటికీ అంటే ఈ వారం రోజుల్లో నాలుగు
రోజులు వాళ్ళ కారులోనే లాబ్ కి వెళ్ళాడు. రెండు
సార్లు మృదుల఼తో ఒంటరిగా ప్రయాణం చేశాడు.
మృదుల మృదుశరీర స్పర్శ. రెచ్చగొట్టే చూపులు.
ప్రాణాల్ని తోడేసే నవ్వుకి పెంపుడు కుక్కలా
మారిపోయాడు కుమార్.
"నేను చదివినదాంట్లో ఒకటి నిజం. మరొకటి
అబద్దం" కారులోకి రివ్వున గాలి వీస్తుంటే,
ముంగురులు సర్దుకుంటూ అంది మృదుల.
"ఏమిటో?" అడిగాడు కుమార్.
"మొదటిది సైంటిస్టులు మహా
మొహమాటస్థులని చదివా. అది రైటే. రెండవది అందరు
సైంటిస్టులూ, సోడాబుడ్డీ కళ్ళద్దాల్లో, జిడ్డోడుతూ
వుంటారని. అది అబద్దం.
"ఎఁదుకని...?"
"యూ ఆర్ ఛార్మింగ్" కింది పెదాల్ని పంటితో
నొక్కుతూ అంది.
ఝల్లుమంది కుమార్ హృదగయం. తన అందాన్ని
మృదుల మెచ్చుకుంది. ఉన్నిది కార్లో కాబట్టి,
బలవంతంగా కోరికను ఆపుకుని, "యూ ఆర్ యాన్
ఎంజిల్" అనేశాడు చప్పున.
"ఓ. థాంక్సూ" అంది కుమార్ భుజాన్ని చరిచి.
కారు టాంక్ బండ్ మీద ఆగింది. ఓ బెంచీమీద
కూర్చున్నారు. ట్రాన్స పరెంట్ చీకటి...క్రమంగా
చిక్కపడుతోంది. హుస్కేన్ సాగర్ గాలి మృదుల
ఒంటిమీద నుంచి వీస్తుంటే, ఉడుకెత్తిపోతుంది. ఆ
మత్తు కళ్ళలోకి అలా చూస్తూ, తగిలీ తగలనట్టు
వున్నాడు కుమార్.
కుమార్ మోకాల్ని తడుతూ " ఏమిటలా చూస్తారు
నాకేసి" మత్తుగా అడిగింది.
"ఎలా?"
"తినేసేలా?"
"సారీ"
"ఎందుకూ?"
"తినలేకపోతున్నందుకు"
"ప్రవరాఖ్యుడి శిష్యులా"
ఒక్క ఉదుటున నడుం చుట్టూ చేతులు వేసి,
బలంగా, బండగా తనకేసి లాక్కున్నాడు. గువ్వలా
ఒదిగిపోయింది మృదుల. మెత్తటి
ఒళ్ళు...మత్తువాసనలు, పెదాలు కాలిపోయాయి. కరిగిపోయాయి.
మృదుల నిశ్వాసాన్ని పీలుస్తూ కుమార్, కుమార్
కాంక్షను రెచ్చగొడుతూ మృదుల. ముద్దుల
వేడిముద్దులు.
"బొత్తిగా బరితెగించిపోయారు జనం" ఉలిక్కిపడి
మృదుల్ని వదిలిపెట్టాడు కుమార్. ఎవరో
ముసలాయన తిట్టుకుంటూ ముందుకువెళ్ళిపోయాడు.
"ఇది పబ్లిక్ ప్లేస్" అంది వగలుపోతూ మృదుల.
చేతిన ముద్దాడుతూ- "ఎక్కడ?" అడిగాడు
ఆత్రుతతో.
"ఈ రోజు వద్దు"
"మరెప్పుడు౟?" నిరాశగా చూస్తూ అడిగాడు.
"రేపు రాత్రికి . మా ఆయన రేపు మద్యాహ్నం
కలకత్తా వెళుతున్నారు " నరాల్ని పురెక్కిస్తున్నట్టు
తొడమీద గిల్లి అన్నది మృదుల.
లోకంలో కొంతమంది ఆడవాళ్ళు ఇంత ఫాస్ట్ గా
వుండకపోతే మగవాళ్ళు బ్రతకలేరనిపించింది
కుమార్ కి.
* * *
పేజి 20
తెల్లవారింది. అప్పట్నుండి, ఎప్పుడు రాత్రి
అవుతుందా అని ఎదురుచూడసాగాడు. కాలం భారంగా
గడవడంతో చిరాకేసి ముందుగానే లాబ్ కి
వెళ్ళిపోయాడు. సరిగ్గా మూడు గంటలకు మృదుల
ఫోన్. సురేంద్ర కలకత్తా వెళ్ళాడని.
ఇప్పుడు మృదు ట్రాన్స్ పరెంట్ గొనులో,
మంచం మీద దొర్లుతూ, తనకోసం తపించిపోతూ
వుంటుంది. ధన్ ధన్ మని కొట్టుకోవడం మొదలెట్టింది
కుమార్ గుండ఼ె. టైం చూసుకున్నాడు. కోపంతో
దాన్ని పగలకొడదామన్న కోపం వచ్చింది.
ఎలాగైతేనేం టైం అయింది. ఆఖరిసారిగా కొలీగ్స్
షేక్ హాండ్స్ కార్యక్రమం ముగిసి, ఆరుగంటలకు
ఇంటికి చేరుకున్నాడు. పార్ములాని ఇనప్పెట్టెలో పెట్టి,
ఇంట్లోకి, బాత్ రూంలోకి మరమ఩ిషిలా తిరగడం
మొదలెట్టాడు.
"ఏమిటి మనిషి చిత్రంగా ప్రవర్తిస్తున్నాడ'ని
ఆశ్చర్యపోతోంది భార్య అహల్య. పెళ్ళానికి ఎక్కడ
అనుమానం వస్తుందేమోనని వెళ్ళి టి.వీ. ముందు
కూర్చున్నాడు. రెండు గంటలసేపు టి.వీ.
కార్యక్రమాల్తో చిత్రహింస అనుభవించాడు.
రాత్రి తొమ్మిదయింది. బోజనం చేసి, "అబ్బ
త్వరగా పడుకోవాలి. ఉదయం ఆరింటికే ఫ్లయిట్"
అన్నాడు భార్యతో. ఆవిడేం మాట్లాడలేదు. మంచం
ఎక్కి పడుకున్నాడు.
మరో అరగంటకు వంట ఇల్లు సర్ది భర్త పక్కన
పడుకుంది అహల్య. అప్పటికే గుర్రు కొట్టడంలో
నన్ను మించినవాడు లేడన్నట్టు నటిస్తున్నాడు.
కుమార్. అహల్యగాని నిద్రలోకి జారుకుందా యిక
ఢోకాలేదు. ఆటంబాంబు పేలినా నిద్ర లేవదు. ఆ
అదను కోసం చూస్తున్నాడు.
మరో అరగంట గడిచింది. జాగ్రత్తగా భార్యను
పరిశీలించాడు. నిశ్చలంగా నిద్రపోతుంది. ఇంకాసేపు
చూశాడు. ఏ మార్పులేదు. నెమ్మదిగా లేచి,
ప్యాంటూ, షర్టూ తొడుక్కుని పిల్లిలా అడుగులలు
వేసుకుంటూ బయటపడ్డాడు.
చల్లటిగాలి వీస్తున్నా, చెమట్లతో
తడిసిపోతున్నాడు కుమార్. అడుగులో అడుగేసుకుంటూ
పక్కవీధిలోకి వచ్చాడు. బీటు కానిస్టేబుల్
అఘోరిస్తాడేమో? లక్..వీధి నిర్మానుష్యంగా వుంది.
మృదుల ఇంటి గేట్ తీస్తుంటే ఒళ్ళు
జలదరించింది. రెండు అడుగులు వెయ్యగ఼ానే, గది తలుపులు
తెరుచుకుని మృదుల `కమాన్. క్విక్' అంది. దడదడ
లాడుతున్న గుండెల్తో లోనికి వచ్చి పడ్డాడు.
సిల్క్ నైటీలో చూడగానే గుండెలు
పగిలిపోతున్నట్టు వుంది. మృదుల చెయ్యి పట్టుకుని బెడ్
రూం లోకి లాక్కుపోయింది. చిరుచెమట,
యూడికొలిన్ వాసన కలగా పులగమై వింత పరిమళాన్ని
వెదజల్లుతూంది. టేబుల్ మీద బాటిల్, గ్లాసులూ,
ఐస్, జీడిపప్పు...
"ఒక పెగ్ రాయల్ సెల్యూట్ " కన్ను గీటుతూ,
నడుం నలుపుతూ అడిగింది మృదుల.
"వద్దు" పగిలే అగ్నిపర్వతంలా వున్నాడు కుమార్.
వణుకుతున్న చేతులు మృదుల వయోధరాల్ని
తాకుతున్నాయి.
"సైంటిస్టులకు తొం..."మాట పూర్తికాకముందే
పెదాల్ని మూసేశాడు. చీకట్లో తప్పిపోయినవాడిలా
మృదుల శరీర బాగాల్ని తడిమేశాడు. హిమోత్తుంగ
శిఖరమంత ఆవేశం..ఉధృత ఝుంఝూ మారుతాల
నిట్టూర్పులు, లాలన..మత్తుగా మూలుగుతూ,"ఓ
మై లవర్....లవర్..." అంటోంది మృదుల. "యూ
ఆర్ సైగ్సెటింగ్...యూ ఫెరోషియస్" అంటూ
రెచ్చగొడుతోంది.
ఆదిమానవుడిలో చెలరేగిన రాక్షస వాంఛలా
చెలరేగిపోయాడు కుమార్. మత్తు మూలుగుల
పెనుగులాట. ఆ క్షణంలో జరిగిందది.
ధఢాలున తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా చేతిలో సూట్ కేసుతో మృదుల భర్త సురేంద్ర.
భయంకర నిశ్చబ్దం.
ఉలిక్కిపడి లేచాడు కుమార్. గుండెలు ఆగి, పని
చెయ్యడం మొదలెట్టాయి కుమార్ కి. భయంతో
కంపించిపోయాడు. చావుతప్పదను కున్నాడు.
"హాయ్..సురేంద్రా" అంది మృదుల పడుకునే
మత్తుగా.
"హనీ..హరియస్. కలకత్తా ట్రిప్ కాన్సిల్ అయింది.
ఇప్పుడు మద్రాసు వెళ్తున్నాం. గెట్ రెడీ" అన్నాడు
సురేంద్ర కుమార్ ను పట్టించుకోకుండా.
"ఏమైంది?" అడిగింది మృదుల నైటీని
అందుకుంటూ.
చిన్నగా నవ్వాడు సురేంద్ర.
"నువ్వు డైనమైట్ వని తెలుసు" అంటూ భర్త
దగ్గరకు వెళ్ళి పెదాలపై ముద్దు పెట్టుకుంది. బుగ్గల్ని
నిమిరిర.."డామిట్! ఈ మరకలేమిటి?" అంది కోపంగా.
"సారీ..హనీ..కంట్రోల్ చేసుకోలేకపోయాను"
అన్నాడు నవ్వుతూ .
"యూ లక్కీ బాస్టర్డ్" అంది ఫక్కున నవ్వుతూ.
భయంతో, సిగ్గుతో బట్టలు తొడుక్కున్నాడు
కుమార్. వాళ్ళ మాటలేమీ అర్ధంకాలేదు. అసలు
తను అక్కడ లేడన్నట్టు ప్రవర్తిస్తున్నాడు సురేంద్ర.
పరాయివాడు భార్య పక్కన కనిపించిన దృశ్యాన్ని ఒక
టి.వీ. ప్రాగ్రామ్ లా, ఒక వెధవ బులిటన్ లా
పట్టించుకోవడంలేదు. కుమార్ అవస్థను చూసి మృదుల
భర్తతో-
"యూ ఇడియట్! నువ్వు అనవసరంగా కుమార్
గారిని బెదిరించేశావు..హి..ఈజ్ స్కార్ట్..." అంది
నవ్వుతూ.
"ఈజిట్, ఐయామ్ సారీ మిస్టర్ కుమార్. టేకిట్
ఈజీ...." అన్నాడు సురేంద్ర తొలిగారిగా కుమార్ ను
చూస్తున్నట్టు చూసి.
"లెటజ్ గో" అంటూ మృదులను
లాక్కుపోయాడు సురేంద్ర. సగం సగం బట్టల్తో కారెక్కింది.
దూసుకుపోయింది.
దేభ్యంలా బయటికి వచ్చాడు. మృదులకంటే
కోటి రెట్లు ఫాస్టుగా వున్నాడు సురేంద్ర. భర్తను
బాస్టర్డ్ అంటుంది మృదుల. ఇదేం ఫాస్టో! అసలు
వీళ్ళిద్దరూ భార్యా భర్తలేనా? ఏమో అంతా కలలో
జరిగినట్టు వుంది కుమార్ కు. తననో వాజమ్మకింద
జమకట్టి వెళ్ళిపోయారిద్దరూ దేవుడి దయవల్ల ఈ
గండం గడిచింది. లేకుంటే ఎంత అప్రతిష్ట!
అదురుతో భార్య పక్కన పడుకున్నాడు. ఇంకా
భయం తగ్గక వణుకుతున్న చేతిని భార్యమీద వేశాడు.
చప్పున విదిలించి కొట్టింది. " అబ్బబ్బ మీకెప్పుడూ
ఇదే పిచ్చి. ఇంత సేపూ ఒళ్ళు హూనం చేశారు.
చాల్లేదా! ఏం మనిషో ఏమిటో?" అంది నిద్రమత్తులో
అహల్య.
ఛెళ్ళున కొరడాతో కొట్టినట్టు లేచి
కూర్చున్నాడు. "రాను రాను మరీ మొరటుగా
తయారవుతున్నారు. ఛీ...ఛీ..." అంది అటు తిరిగి పడుకుని
సైంటిస్టు బుర్ర అప్పుడే పనిచెయ్యడం
మొదలుపెట్టింది. పక్కగదిలోకి పరిగెత్తాడు.
ఇనప్పెట్టె బార్లా తెరిచి వుంది. డబ్బు, నగలు
భద్రంగా వున్నాయి. వాటి పక్కనున్న ఫార్ములా
మాయం అయింది. "ఫార్ములా చాలా జాగ్రత్త
కుమార్ శత్రువుల చేతిలోక఼ి వెడితే వినాశనం
తప్పదు" ఎం. డి. హెచ్చరిక కత్తిలా తగిలింది. గది,
ఇనప్పెట్టె గిర్రున తిరుగుతుంటే నిస్సహాయంగా
బయటకి వచ్చాడు కుమార్.
తన భార్య అహల్య..తను కష్టపడ్డ ఫార్ములా...
మైగాడ్..."సురేంద్రా! యూ బాస్టర్డ్ " గాఠిగా అరిచాడు.
కానీ స్వరం పెగల్లేదు. ఎదురుగా వున్న
గొతమ్కుమార్ ఎం.ఎస్సీ.,పిహెడ్.డి. నేమ్ ప్లేట్ ఫక్కున
నవ్వింది.
స్వాతి7-9-90
సపరి వార పత్రిక
ప్రతిఫలం
యస్. వెంకటేశ్వరరావు
పేజి 18
ఈ మగజాతిని ఎన్నడూ నమ్మరాదు.
వారు వేసే మాయదారి వేషాలను
నమ్మి, వారి తీయటి నవ్వు వెనుక
ఎంత విషముందో తెలియక బలి అయిపోతున్న
అమాయక ఆడపిల్లలలో నేనొకదానిని కారాదు.
ముఖ్యంగా ఆ మోసగాడి చిలిపి నవ్వులకు, అల్లరి
చేష్టలకు లొంగిపోకూడదు.
కట్నం తేలేదని నా ప్రాణ స్నేహితురాలిని
నిలువునా కాల్చేసిన దానిభర్త భయంకర రూపం,
తాగి ప్రతిరోజూ మా పిన్నిని గొడ్డును కొట్టినట్లుగా
కొట్టే మా చిన్నాన్న రూపం ఎప్పుడూ నా కళ్ళ
ఎదుటనే ఉంటాయి. తొలికాన్పులో మా అక్కయ్య
మరణిస్తే మూడు నెలల తరువాత మరల పెళ్ళి
చేసుకున్న మా బావ ముఖం చూడాలంటే నాకు
అసహ్యం. నా జీవితంలో ఏ మగవాడూ
ప్రవేశించకుండా ఎంత జాగ్రత్తగా, ఎంత కఠినంగా ఉన్నాను!
కాని చివరికి ఒక మగాడికి భార్యనయ్యాను.
నా పెళ్ళి ఒక కలరా జరిగిపోయింది.
కుటుంబంలో చిన్నదానిగా నాన్న, అమ్మలు నన్ను ఎంతో
అల్లారు ముద్దుగా పెంచారు. నేను ఆడింది ఆటగా,
పాడింది పాటగా, అడిగింది కాదనక, తన గుండెలపై
పెంచిన నాన్నకు కేన్సర్ మహమ్మారి
చుట్టుకుందని తెలిపిన రెండు రోజులు భోజనం చేయక
ఎంతగా ఎడ్చానో నాకే తెలియదు. కేవలం నా
ప్రాణం వంటి నాన్న కోసం, చావుకు దగ్గరలో
వున్న ఆయిన తృప్తికోసమే ఈ పెళ్ళికి అంగీక
రించాను.
ఇప్పటికీ నాకా రోజు గుర్తే. నాన్న నన్ను దగ్గరగా
కూర్చొని బెట్టుకొని `రమ్యా! నీకు పెళ్ళంటే
ఇష్టంలేదని నాకు తెలుసు. కానీ అజయ్ ఎటువంటి
వాడో కూడా నాకు తెలుసు. స్నేహితుడిగీ మీ
అన్నయ్యకు తెలుసు. నీ గూర్చి బాగా తెలినున్న
నేను, అమ్మ, అన్నయ్౟్య, వదిన నీ సుఖం కోసమే
ప్రయత్నిస్తామనే విషయం మరచిపోకు. ఇక ఈ
పెళ్ళి పూర్తిగా నీ ఇష్టం. మనస్పూర్తిగా నీవు ఇష్టపడితేనే
ఈ పెళ్ళి జరుగుతుంది. మా కోసం అని ఇష్టంలేని
పెళ్ళికి మాత్రం అఁగీకరించకు.
అంతా నా ఇష్టమేనని అంటున్నా, ఈ పెళ్ళి
జరగాలని అమ్మా నాన్నలు ఎంత మంది దేవుళ్ళకు
మొక్కుకున్నారో, నా నిర్ణయం కోసం ఎంత
ఆత్రుతతో ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు.
ఒక హృదయంలేని బొమ్మలా పెళ్ళి పీటలపై
కూర్చున్నాను.
పేజి 19
మొదటిరాత్రి, శోభనం గదిలో, తలుపు
దగ్గరున్న నా వైపు రాబోతున్న అజయ్ తో ధైర్యంగా
చెప్పాను.
"ప్లీజ్..ఒక్క నిముషం. నాకు ఈ పెళ్ళి అసలు
ఇష్టంలేదండీ. మా నాన్న కోసమే ఈ పెళ్ళికి
ఒప్పుకున్నాను"
" ఎవరినైనా ప్రేమించారా?" మంద్రస్వరంలో
అడిగాడు.
"లేద. నాకు అసలు పెళ్ళంటేనే ఇష్టంలేదండీ.
పెళ్ళికిముందే మీకు ఈ విషయం
చెప్పాలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశమే రాలేదు."
"అయితే నేనిప్పుడు స్వీట్స్, పళ్ళు తిని, పాలు
తాగి హాయిగా నిద్రపోవాలన్నమాట"
"దయవుంచి, మీరు కొద్దికాలం నా భర్తగా
నటించండి. తరువాత మీకు నచ్చిన అమ్మాయిని
పెళ్ళిచేసుకోండి"
"అలాగేనండి, రేపు మీ ఫ్రెండ్స్ అందరినీ
పరిచయం చేయండి. ఎవరైనా అందమైన అమ్మాయిని
సెలక్ట్ చేసుకుంటాను. మా పెళ్ళి రోజున మీరు
శాలువా భుజాలపై కప్పుకొని, దళసరి కళ్ళద్దాలు
పెట్టుకొని, నిర్వికారంగా అక్షంతలు
జల్లుతారన్నమాట" అతని గొంతులో కొద్దిపాటి వ్యంగ్యం.
"ప్లీజ్. తప్పంతా నాదే. దయవుంచి నన్ను
క్షమించండి"
"ఫరవాలేదులెండి. నా కోపం అంతా ఎందుకంటే,
మీరు ముందుగా చెప్పివుంటే ఈ పట్టు పంచె ఇంత
కష్టపడి కట్టుకునేవాడిని కాదు కదండీ! ఇంతకీ నాకు
ఈ పంచెబాగా సూటయిందండీ?"
"చూడండీ...! ఇపుడు నన్ను ఏంచేయమంటారు.
అసలు నేను ఏ పరిస్థితులలో ఈ పెళ్ళికి
అంగీకరించానో కావాలనుకుంటే మా అన్నయ్యనడగండి"
"మీ అన్నయ్య అన్ని విషయాలు చెప్పాడ఩ు
కోండి..."అతని కళ్ళల్లో చిరునవ్వు.
"అన్ని విషయాలు తెలిసిన తరువాత,
మరెందుకు పెళ్ళి చేసుకున్నారు" అన్నీ తెలిసి
పెళ్ళిచేసుకున్నాను అనడంలో అతని ఉద్దేశం?
"అదే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మిమ్మల్ని
మొదటిసారి చూసినప్పుడు, పెళ్ళంటూ చేసుకుంటే
ఈ అమ్మాయినే చేసుకోవాలి. అనిపించింది" ముసి
ముసిగా నవ్వుతుంటే, వళ్ళు మండిపోతుంది.
"మీ ఫస్ట్ లవ్ మీ గుండెల్లోనే ఉంచుకోండి. నా
వంటి మీద చేయిపడితే మర్యాద దక్కదు"
"నాకు మీ వంటిమీద చేయి వేయాలని లేదండి
కాని మీ నాన్నగారు మాత్రం సంవత్సరం లోపల
పండండి మనుమడు కావాలని మరీ మరీ
చెప్పారండి. అందుకు, నాకు వీలైనంత కష్టపడదామనే
అనుకుంటున్నానండి. ఇందులో మీ సహాయం
ఎంతైనా అవసరం. మనకు ఇష్టం వున్నా, లేకున్నా
పెద్దల ఆనందం కోసం, మన పంతాలను కొంత
వరకు తగ్గించుకొని, ఆయన కోరిక తీర్చాలండి!"
కళ్ళలో అదే కొంటెనవ్వు.
అతడి మాటలలోని భావం అర్థంఅయి, వళ్ళు
దహించుకుపోతోంది.
"ఛీ!మీకు, నాకు ఏమీ సంబంధంలేదు. మీరు
నాతో మాట్లాడవద్దు"
పేజి 20
"అయితే మంచం ఇద్దరం చెరిసమానంగా
పంచుకుందాం. తరువాత మళ్లీ మీరు పోరాటం మొదలు
పెట్టకండి. కావాలంటే మూడు వంతులు మీరే
తీసుకోండి"
ఛీ! ఇద్దరికీ కలిపి ఒక్క మంచం ఏర్పాటు చేశారు.
మంచంపై నుండి దుప్పటి విసురుగా లాగేసి,
ఉన్న రెండు దిండ్లలో ఒకటి తీసుకొని సోఫాలో
పడుకున్నాను. ఏమీ మాట్లాడుకుండా, ఒక పక్కగా
నిలబడి పెద్ద ప్రేక్షకుడులా, నన్నే చూస్తుంటే వంటికి
కారం రాసుకున్నట్లనిపిస్తోంది.
మంచంపై చేరబడుతూ "లైటు ఉంచనా?
ఆర్పేయనా?" అని అడగడంలో ఉద్దేశం?చీకటిలో
అయితే చనువు తీసుకునే ప్రమాదం వుంది.
"ఉంచండి!" విసురుగా చెప్పాను.
"భయమా?" నన్ను రెచ్చగొట్టేట్లు
మాట్లూడుతున్నా కోపం అణుచుకున్నాను.
అర్థరాత్రి ఏమైనా చొరవతీసుకుంటాడేమోనన్న
భయంతో రాత్రి అంతా మేల్కొనే వున్నాను.
మరుసటి రోజు ఉదయం "గుడ్ మార్నింగ్...
రమ్యాజీ!ఏమిటండి! కళ్ళు ఎర్రగా వున్నాయి.
మీరు నిద్రపోమ్మని అరిచేసరికి నిజమేననుకొని
నిద్రపోయాను. నాది వొత్తి మట్టి బుర్ర. మీరు పాపం
రాత్రంతా మేల్కొని ఉండి నేను ఏంచేస్తానా అని
ఎదురుచూసినట్లున్నారు" నేనేదో అతని కౌగిలికై
ఎదురుచూస్తున్నాను అన్నట్లు మాట్లాడుతున్నాడు.
అతని మొహంపై కొట్టినట్లు మాట్లాడదాం అనుకుంటే
నోటంట మాట రాదు.
మూడు రాత్రులు నిద్ర లేకుండానే గడపవలసి
వచ్చింది. తరువాత అజయ్ ఇంటికి ఎంతో
ఆర్బాటంగా నన్ను తీసుకొని దిగబెట్టారు. ఇంటి మొత్తానికి
అతడు, నేను తప్ప ఇంకా ఎవరూ ఉండరు. పని
మనిషి ఉదయం ఆరు గంటలకు వచ్చి పది గంట ~L
లకు వెళ్ళిపోతుంది. సాయంత్రం అయిదు గంటలకు
వచ్చి రాత్రిఏడు, ఎనిమిది గంటల వరకు ఉంటుంది.
ఒంటరిగా దొరికాననే ధైర్యంతో ఏ
అఘాయిత్యానికైనా తలపడితే నాకు ఆత్మహత్యకన్నా వేరే మార్గం
లేదు. కన్నవారికి బరువుగా మారేకన్నా అదే ఉత్తమం.
* * *
అజయ్ అల్లరి భరించలేనంత ఎక్కువగా ఉంటోంది.
ఎప్పుడూ నన్ను టీజ఼్ చేస్తూ, ఏవో చిలిపి
మాటలు మట్లాడుతూ అల్లరి పెట్టేవాడు. అతనితో
మాట్లాడడం చాలా కష్టం. ఎంతో పెంకిగా ఉండే
నేను అతని ముందు మాటలకై వెతుక్కోవలసి
వస్తోంది. అతని అల్లరి భరింపలేక, ఒక్కొక్కసారి
కోపంతో చేతికి దొరికిన చిన్న చిన్న వస్తువులు
అతనిపై విసిరేదాన్ని. నా కోపం చూసి పగలబడి
నవ్వే అతనిని చూస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేవి.
ఎంత అల్లరి చేసినా మాటలకే పరిమితం. హద్దులు
దాటి వంటిపై చేయి వేయడం వంటి పనులు
చేసేవాడు కాదు.
మూడు఩ెలలు దాటిన తరువాత అతని వల్ల ఏమీ
ప్రమాదంలేదని నిశ్చియించుకున్నాను. ఒకేఊరిలో
ఉండడంవల్ల నాన్న, అమ్మ, వదిన, అన్నయ్యలు
తరచుగా వచ్చి పోతుంటారు. నేను, అజయ్ రెండు
మూడు రోజులకో పర్యాయం అమ్మా వాళ్ళింటికి
వెళుతుంటాం. అజయ్ అందరితో కుటుంబ
సభ్యుడిలా కలసిపోయాడు. నాన్న, అన్నయ్యలతో
గంటల తరబడి మాట్లాడినా ఎప్పుడూ వారితో మా
కాపురం విషయం చెప్పి ఉండడని నా నమ్మకం.
అతడు ఏమైనా నిజంగా చెప్పి ఉంటే అందరూ
నన్ను ఎంతో అసహ్యంతో చూస్తారు.
* * *
ఆరు నెలల తరువాత అజయ్, నేను బాగా
దగ్గరయ్యాము. అతనిపైన ఒక విధమైన
గౌరవభావం, ప్రేమో లేక అభిమానమో పెరిగింది.
ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే అతనిని చూస్తే ఎవరు
కూడా అతనిక భార్యవల్ల ఏ సుఖం లేదని అనుకోరు.
అమ్మా, నాన్నలుగానీ, అన్నయ్యా వదినలు గానీ
వచ్చి రాత్రికి మా ఇంటిలోనే నిద్రపోతే నేను,
అజయ్ ఒకే గదిలో నిద్రపోవాలి. మొదటిలో ఉండే
భయం తరువాత పూర్తిగా పోయింది.
నాన్న ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఆయన
అందరితో నా బ్రతుకు బంగారం అని చెప్తుంటారు.
నాన్న ఆరోగ్య విషయమై కలతచెందే నాకు అజయ్
ఓదార్పులు, అతని హాస్యపు మాటలు, ధైర్య
వచనాలు సాంత్వననిస్తాయి. పూర్వంలా కాకుండా
ఇప్పుడు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. అతడు఼
ఇంట్లో లేని సమయం అసలు గడ఼వదు. ఆపీస్
నుండి అతడు వచ్చిన తరువాత ఎలా కాలం
గడిచిపోతుందో తెలియదు. అతడి అల్లరి అంటే నాకిప్పుడు
ఎంతో ముద్దు.
అతడు ఆఫీసు నుండి ఫోన్ చేస్తే గంటల తరబడి
ఫోన్ లో మాట్లాడుతుంటాను. అమ్మా వాళ్ళింటికి
వెళితే ఎంత వేగంగా మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతానా?
అని అనిపిస్తోంది. ఒక మంచి స్నేహితుడిగీ అజయ్ తో
జీవితకాలం హాయిగా గడిపేయవచ్చును. నాలోని
ఈ మార్పు నాకే నమ్మశక్యంకాకుండా ఉంది.
ఒక రోజు మాత్రం...
అతను ఏదో జోకు చెపితే పగలబడి మరీ మరీ
నవ్వుతున్నాను. ఆ నవ్వులో జారిన పైటను
గుర్తించలేదు. సడన్ గా నా భుజాలపై అతని చేతులు
పడేసరికి నేనీ లోకం లోనికి వచ్చాను. కానీ అప్పటికే
లేటయిపోయింది. విసురుగా గుండెలపైకి లాక్కొని
పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. కౌగిలిలో
బంధించబోతున్న అతనిని విసురుగా నెట్టి జారి
పోయిన పైటను ఒక చేతిలో పట్టుకుని పరుగులాంటి
నడకతో పక్క గదిలోనికి వెళ్ళిపోయాను.
ఎందుకు అతడు నన్ను పట్టుకోగానే ఒక
విధమైన భయం ఒళ్ళంతా ఆవరించింది. అతడు చేసిన
పనికి ఆరునెలల క్రితం అయితే పళ్ళు
రాలకొట్టేదానిని. ఇప్పుడు అలా చేయలేకపోయాను. కొద్ది
నిముషాలు తరువాత నేనున్న గదిలోనికి నెమ్మదిగా
వచ్చాడు. రెండు నిముషాల వరకూ నిశ్శబ్దం.
ఆనిశ్శబ్దాన్ని ఛేదిస్తూ "రమ్యా ! అయామ్ సారీ"
అంతకన్నా ఏం చెప్పాలో అర్థంకానట్లు దిక్కులు
చూస్తున్నాడు.
అతడ్ని ఇటు వంటి స్థితిలో ఎప్పుడూ చూడని
నాకు ఎందుకో అతని స్థితినిచూస్తుంటే
జాలనిపించింది.
"ఫరావాలేదులెండి!" అంతకన్నా ఏం చెప్పాలో
నాకు అర్థంకాలేదు.
రెండు రోజుల వరకు అతడు నన్ను
తప్పించుకొని తిరిగాడు. మాట్లాడుతున్నా ఇద్దరి మధ్యా ఏదో
సంకోచం. నాకు ఈ ఆకస్మిక మార్పు ఏమీ
నచ్చడంలేదు. అతడు ముద్దు పెట్టుకున్నందుకు నాకు ఏ
మాత్రం కోపం రాలేదు. కాని గుండె ఏ మూలనో
భయం. నాలో ఏదో తప్పు చేస్తున్నాననే భావన.
అజయ్ కు నేను ద్రోహం చేస్తున్నాననిపించింది.
అతనిని ప్రేమిస్తున్నానో, లేదో తెలియడంలేదు.
కానీ అతనిని ఇష్టపడుతున్నాననే విషయం నా
మనస్సుకు తెలుసు. కొద్ది రోజుల తరువాత ఇద్దరి
మద్యనున్న సంకోచం తగ్గి మరల ఎప్పటిలా కలసి
పోయాము. జరిగిన తప్పులో ఇద్దరికీ భాగం ఉంది.
పేజి 21
ఒక రోజు ఆయన చిన్ననాటి స్నేహితుడు రవి
శంకర్ అతని బార్య సాగరికలు మద్రాసు నుండి
వచ్చారు. వారు నాల్గు రోజులు మా ఇంట్లో
ఉండేటట్లు వచ్చారు. అంటే, నేను నాలుగు రోజులు
అజయ్ రూంలో నిద్రపోవాలి. మూడవ రోజు రాత్రి
పన్నెండు గంటల సమయంలో పక్కలో ఏదో
చల్లగా తగిలి మెలుకువ వచ్చింది. లేచి, కూర్చొని,
చూస్తే మంచం పక్కనే ఉన్న టేబిల్ పై పక్కకు
పడిపోయిన వాటర్ జగ్ కన్పించింది. నీళ్ళు
వలికిపోయిన దుప్పటి సగం వరకు తడిగా
తయారయినది. అజయ్ అతని బెడ్ పై ఒకపక్కకు తిరిగి
నిశ్చలంగా నిద్రపోతున్నాడు. టీపాయ్ పైన పెట్టిన
వాటల్ జగ్ టేబిల్ పైకి ఎలా వచ్చిందో అర్థం
కాలేదు.
తడిసిన దుప్పటి, ఖాలీ వాటర్ జగ్ తీసుక఼ొని
నెమ్మదిగా గది బయటకు వచ్చాను. తడి దుప్పటి
సోఫాపై ఆరవేసి, పేన్ ఆన్ చేశాను. వాటర్ తీసుకొని
వద్దామని కిచెన్ వైపు వెళ్ళాను. కిచెన్ కు , మా రూంకుక
మధ్య రవిశంకర్, సాగరికలు నిద్రపోతున్న రూం
ఉంది. వారి రూం ప్రక్కగా పోతూ ఏదో అలికిడి
అయి తల తిప్పి చూశాను.
కొద్దిగా పక్కకు జరిగి ఉన్న విండో కర్టెన్, లోపల
జరుగుతున్నది ఏమిటో చూడడానికి కొద్దిగా వీలు
కల్పిస్తున్఩ది. కళ్ళు అలవాటుపడి లోపల
జరుగుతున్నదేమిటో అర్థం అయేసరికి గుండె వేగం
విపరీతంగా పెరిగిపోయింది. పలుచటి దుప్పటి కింద
పెవేసుకొని ఉన్న రెండు శరీరాలు. ఆవేశంతో
ఎగిరిపడుతున్న ఆ ఇద్దరి శరీరాల కదలికలకు
మంచం ఊగిసలాడుతోంది. పరవేశంతో సాగరిక
గొంతులో నుండి నిట్టూర్పులు.
నా బుగ్గలలో నుండి, చెవులలో నుండి వెచ్చని
ఆవిర్లు వస్తున్నాయి. కొద్ది నిముషాల వరకు మెదడు
మొద్దుబారిపోగా కళ్ళప్పగించి చూస్తూ
ఉండిపోయాను. స్పృహ వచ్చిన తరువాత, నెమ్మదిగా
తడబడుతున్న అడుగులతో, ఖాళీ వాటర్ జగ్ తో
బెడ్ రూంలోనికి వచ్చేశాను. గొంతు దాహంతో
ఎఁడిపోతోంది. వళ్ళంతా సన్నాగా వణుకుతోంది.
ప్రశాంతంగా నిద్రపోతున్న అజయ్ ను చూస్తుంటే
ఏదో గాఢమైన కోరిక. మిగిలిన రాత్రంతా కలత
నిద్రే.
పేజి 22
మరుసటి రోజు ఉదయం అసలు అజయ్ తో
మాట్లాడడానికే ఏదో జంకు. అతని కళ్ళలోనికి
చూడడానికే సిగ్గనిపిస్తోంది. సాగరిక ఫోటోలు
తీస్తానంటే అందరం మైడ మీదకి వెళ్ళాం. అజయ్,
నేను పక్కపక్కగా నిల్చొని ఉంటే సాగరిక, "ఏమిటి
మరీ అపరిచితులులాగదూరదూరంగా నిల్చున్నారు"
అంది .
"అజయ్ మరీ అలా సిగ్గుపడిపోకురా!" దూరంలో
నిల్చున్న రవి కామెంట్.
"ఓకే ..ఓకే.." అని అజయ్ నా నడుముపై
చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు.
అతని చేయి ఆచ్చాదన లేని నడుంపైన పడేసరికి
నా వళ్ళంతా జివ్వుమంది. కొద్ది క్షణాల తరువాత
అతని చేయి సన్నగా నడుం నొక్కడం
ప్రారంభించింది చీర చాటున జరుగుతున్న ఈ పనిని సాగరికకుక
కన్పించదు. రవి దూరంగా ఩ిల్చొని ఎటో
చూస్తున్నాడు. నా వళ్ళంతా సన్నగా కంపిస్తోంది.
ఫోటోల కార్యక్రమం పూర్తయిన తరువాత
మధ్యాహ్నం వరకు ఎలాగో గడచిపోయింది.
మధ్యాహ్నం రెండు గంటల నుండి రవి , సాగరికలు
ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారు. వారిని
రైల్వే స్టేషన్ లో దిగబెట్టి అజయ్ రాత్రి ఏడు
గంటలకు ఇంటికి వచ్చాడు. ఎనిమిది గంటలకే ఇద్దరి
భోజనాలు పూర్తయ్యాయి. ఇద్దరం సోఫాలో
కూర్చొని వీడియో చూస్తున్నాం. నేను చూస్తున్న
నన్నమాటే గానీ అసలు ఏమీ తలకెక్కడంలేదు.
"రమ్యా ఒంట్లో బాగాలేదా?" సడన్ గా అజయ్
అడిగాడు.
"అబ్బే ..ఏమీ లేదు, బాగానే ఉన్నాను"
"అయితే చూడనీ..." అని చొరవగా నా చేతిని
తన చేతుల లోనికి తీసుకున్నాడు. నాడి
చూస్తున్నట్లుగా పట్టుకొని ఒక నిముషం తరువాత,
"టెంపరేచర్ చూడనీ..." అని మెడపై ఒక చేయి
వేశాడు. రెండో చేతితో నా చేతిని వేళ్ళలో వేళ్ళు
పెట్టి పట్టుకున్నాడు. టెంపరేచర్ చూడాలంటే
మెడమీద చేయి వేయవలసిన అవసరం లేదు. అదే
విషయం చేప్తామంటే గొంతు దాటి మాట
రావడంలేదు.
నా చేయి అతని చేతులలో నలుగుతోంది.
చేయి వెనకకు తీసుకుందామంటే మనసు అందుకు
అంగీకరించడంలేదు. ఎంతసేపటికి అతడు మెడ
మీద చేయి వెనుకకు తీసుకోవడంలేదు. నా కళ్ళు
సిగ్గుతో వాలిపోతున్నాయి. కష్టంపై కళ్ళు ఎత్తి
అతనివైపు చూస్తే, కళ్ళల్లో సన్నని చిలిపి నవ్వు. నా
కళ్ళు సిగ్గు బరువుతో మరి ఇంక పైకి లేవనన్నది. నా
పరిస్థితి అర్థంచేసుకున్న అజయ్ చేతులు భుజాల
చుట్టూ చుట్టుకున్నవి.
ఒకనిముషం తరువాత సోఫాలో వున్న
మేమిద్దరం మంచం పైకి చేరాం. ఒకరి కౌగిలిలో ఒకరం. ఈ
క్షణంలో అజయ్ తప్ప నాకు వేరే లోకం
కన్పించడంలేదు. అంతా తానై నన్ను ఆక్రమించుకున్న
అతని చేతులు నడుముపై, గుండెలపై, నా
శరీరమంతా తీయటి రాగాలు మీటుతున్నాయి.
వళ్ళంతా ముద్దుల ముద్రలు వేస్తున్న ఆ తుంటరి
పెదవులకు నా పెదవులతో తాళం వేశాను.
ప్రతి క్షణం ఒక స్వర్ణయుగం, ఒక
మధురస్వప్నం.
* * *
నా మూర్ఖత్వంతో అనవసరంగా ఆరు నెలల
విలువైన కాలాన్ని వృధా చేశానని ఇప్పుడు
అన్పిస్తోంది.
ఆరు నెలలు ఓపికగా, నిగ్రహంతో, భార్యను
పక్కనుంచుకొని బ్రహ్మచారిగా గడిపిన అజయ్ పాపం
ఎఁత భాధపడ్డాడో నాకు అర్థమయ్యింది. ఆ
కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు రాబట్టుకుంటున్నాడు.
పడకటింటిలో నేను ఏ అభ్యంతరం చెప్పడానికి
వీలులేదు. ఏమైనా అంటే, "నీకు ఏమి కావాలో నీకే
తెలియదు. అనవసరంగా టైం వేస్ట్ చేయక ఎంజాయ్
చేయ్....స్వీటీ!" అంటాడు. అదీ నిజమేకదా!
X
0 
﻿
బృందం కేతు విశ్వనాథరెడ్డి (సంపాదకుడు) కాత్యాయనీ విద్మ హే పోరంకి దక్షిణామూర్తి కె.కె. ఼రంగనాథాచార్యులు పి. సంజీవమ్మ రావికంటి వసునందన్ (సమన్వయకర్త)
03-08-13
Telugu
-175- పాఠం 26 పెళ్ళానికి ప్రేమలేఖ -176- పాఠ్యం డియర్ విమలా! నువ్వివాళ తప్పకుండా వొస్తావని సాయంత్రం ఎక్స్ ప్రెస్ కి స్టేషన్ #
కెళ్ళాను.
ఎంతమంది దిగారు. నువ్వు దిగలేదు. ఎంతకేపం వొచ్చిందో తెలుసా?#
నువ్వెళ్ళి వారం
రొజులైంది. రోజులూ తారీఖులూ మర్చిపోయినట్టున్నావు. పెద్ద కబుర్లు చెప్తావుగానీ#
....వుత్త
పల్లెటూరి పిల్లలాగ పుట్టిల్లంటే నువ్విలా అతుక్కుపోతావనుకోలేదు. అంత#
అమ్మదగ్గిర పాలు
తాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావూ? ఈ వారం రోజులూ నే నసలు#
సరిగ్గా అన్నం
తినలేదు తెలుసా? నువ్వు చేసి పోయావుగా ఏవో పచ్చళ్ళూ....అవన్నీ అలాగే#
వున్నాయి
కోర్టునించొచ్చి అన్నం వొండుకోవాలంటే బద్ధకం. `ఈ పూటకి మానేస్తే ఏం #
పోయిందిలే ' అని
బద్ధకించి...వరసగా నాలుగు రాత్రుళ్ళు భోజనం మానేశాను, ప్రతిరోజూ #
ఎక్కణ్ణించో
దొంగ పిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తోంది. పాలగిన్నె అలమారులో పెట్టాలనుకుని#
మార్చిపోయి
బైటికి పోతుంటాను. చెడ్డ చికాగ్గావుంది విమలా! ఇక లాభం లేదు. వెంటనే#
నువ్వు
వొచ్చేయ్యాలి.
నీ బుచ్చిబాబు.
* * *
నా బుచ్చిబాబూ!మైడియర్...
నీ కష్టాల వుత్తరం అందింది. నేను వొస్తున్నానని రాయకుండా#
నువ్వసలు స్టేషన్
కెందుకెళ్లావ్? పైగా కోపం వొచ్చిందట; కోపం అనవసరంగా #
ఆర్భాటం చేసే వాళ్లమీద నా
కసలే వొస్తుంది కోపం.
నువ్వన్నది నిజమే నే నిక్కడ రోజులూ తారీఖులూ అన్నీ మర్చిపోతున్నాను.
కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ, ఆర్నెల్ల తర్వాత#
...ఇక్కడ మా
వాళ్ళతో... నా స్నేహితుల్తో అబ్బా! మళ్ళీ వీళ్ళందర్నీ వొదిలి ఎట్లా #
బతగ్గలనో...
తెలీడం లేదు.
పెళ్ళెందుకు చేసుకున్నానా? మొగుడికి వేళ పట్టుకు అన్నంపెట్టి, #
నీళ్లుపోసి, బజ్జో
పెట్టి పాపాయిలాగ పెంచడానికి మాత్రంకాదు. అది అమ్మదగ్గిర పాలు#
తాగడం కన్నా
ఘోరం.
వారం రోజులూ అన్నం తినలేదా? మంచిదే ఆరోగ్యానికి, దేశానికీకూడా#
-"ఈ
పూట అన్నం తినకపోతే ఏం పోయిందిలే." అని మానేశారు గదా!#
మర్నాడు తెలిసిందా
-177-
ఏం పోయిందో? ఏమీపోలేదు కదూ ? సర్లేండి. ఏదన్నా పోయినప్పుడు తినడం#
ప్రారంభిస్తే
సరి. అయినా అది బద్ధకం అనుకుంటున్నారు తమరు. కాదు. ఆకలి #
మందగించడం మంచింది
కాదు. ఆరోగ్యంగావున్న డాక్టర్ని సంప్రదించండి.
నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే వున్నాయా?అయితే ఫర్వాలేదు. అవి#
నాలుగైదు
నెల్లవరకూ పాడుతావు. మీకు పనికొస్తాయి.
పాలగిన్నె జాగర్తగా అలమార్లో దాసుకుంటే పోలా? ఆ మాత్రానికి#
నేను
రావాలా?పైగా పిల్లిని పట్టుకుని దొంగపిల్లి అనడమెందుకూ?వొంటింట్లో#
గిన్నెడుపాలు
మీగడ తేలుతూ కనబడుతోంటే, తాగకుండా వెళ్ళగల పిల్లి ఈ సృష్టిలో#
వుంటుందా? మీరు
పిల్లి జన్మ ఎత్తినా వుండలేరు. అ౟ియినా...పిల్లి మాత్రం యామనుకుంటుందీ!#
-"హూ!
ఈ మానవుల కెంత స్వార్థం! ఆవుల్ని మేకల్ని కట్టేసి..వాళ్ళేదో #
హక్కుదారుల్లాగా...
సిగ్గులేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు.ఎప్పుడన్నా మనం కాసిన్ని#
రుచిచూస్తే...కొంప
లంటుకు పోయినట్టు గోల చేస్తారు. పుట్టిళ్ళల్లోవున్న పెళ్ళాలకి కూడా #
రాసుకుంటారు రాయ#
డాని కింకేమీ లేనట్టు. హి!హి!ఏం మనుషులు!" అని నవ్వుకోదా దాని#
ప్రియుడికి
చెప్పి?ఛ!మా఩జాతి నెంత అల్పం చేశావు పిల్లి దృష్టిలో! నాకిక్కడ #
పిల్లి మొహం
చూడాలంటే చచ్చే సిగ్గు వేస్తోంది. అందుకే నే నెప్పుడూ-మనకి #
నోరున్నది కదాని నోరులేని
వాటి గరించి విమర్శలనీ చెయ్యకూడదంటాను. సర్లే!ఏంచేస్తాం?
చెడ్డ చికాగ్గా వుంటోందా? రాత్రిళ్లు స్నానం మానేసి వుంటావు. #
అవునా?కాకపోతే ఆ చెడ్డ చికాక్కి కారణం ఏమిటో ఆలోచిద్దాం. నేను వెంటనే #
వొచ్చేయ్యాలా? ఎందు#
కుటా? మీ ఇబ్బందుల్లో నేనివ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను. మీ #
ప్రతి వుత్తరానికీ
వెంటవెంటనే రాస్తూ వుంటాను. నేనుమాత్రం వెంటటనే వొచ్చేయ్యడం#
లేదు. ఎందుకు రావాలో
కారణం కనపడక.
ఉంటాను.
విమల.
* * *
డియర్ విమ్లా!
నీ తిక్క వుత్తరం అందింది, చదవడానికి సరదాగానే వుంది#
గానీ...వొళ్ళు
మండింది, ఏ బండికి వొచ్చేదీ ఆఖర్న వొక్కవాక్యం అన్నా రాస్తావనుకున్నాను.#
అమ్మాయ్!
సరదాకికూడా వేళా పాళా వుండాలి. తారీఖూలూ అవీ కుదరాలి. #
ఎందుకు రావాలీ? ఏమిటి?
నీ పెంకిరాతలూ నువ్వూను పోనీలే అని ఈ సారికి క్షమిస్తున్నాను. ఇంక#
జాప్యంచేయక
వొచ్చేయి. అసలు నిన్ను పంపడం నాది బుద్ధి తక్కువై పోయింది. "పోనీలే#
ఓ సారి
వొచ్చేయి. అసలు నిన్ను పంపడం నాది బుద్ధి తక్కువై పోయింది. #
"పోనీలే, ఓ సారి
పుట్టింటి఼ఓ సారి
పుట్టింటివాళ్ళని చూసి వొస్తుం"దని జాలిపడి పంపితే-నన్నేడిపించే #
దొంగవెధవ పిల్లిని
వెనకేసుకొస్తావూ?నువ్వుంక ఈ జన్మలో మీ వూరు మొహం చూడ~#
గలవేమో ఆలోచించుకో.
-178-
పచ్చళ్ళన్నీ అయిపోయాయి. నిన్న కూచుని తినేసి...ఖాళీ #
జాడీలు ఓ
మూలపారేశా, నిన్నట్నించీ హోటల్ భోజనం ప్రారంభిచా. అయినా నాకా#
తిండి పడదని నీకు
తెలుసు నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడు తిని చచ్చే #
జబ్బుపడి బయటపడ్డ స్టోరీ
నీకు గుర్తుంది కదూ-ఇవతల నేనింక ఇబ్బంది పడుతోంటే-నువ్వక్కడ#
హాయిగా
దర్జాగా కూచుని...ఎందుకురావాలని ప్రశ్నలేమిటి?తల్చుకుంటే#
వొళ్ళు మండిపోతుంది.
భర్త దగ్గిరికి భార్య ఎందుకు రావాలీ ఏమిటి?అది నీ ధర్మం. కర్తవ్యం#
బాధ్యత. విధి.
డ్యూటి. తెలిసిందా?సిగ్గచ్చిందా? నోరు మూసుకొని వొచ్చేయి. నీ #
తల తిక్క నేనింక
సహించదల్చుకోలేదు. ఇల్లంతా ఎలా వుందో తెలుసా? వొచ్చి చూడు. ఏ#
బండి కొచ్చేదీ
రాయి.
నీ అగ్నిసాక్షి భర్త
బుచ్చిబాబు
నా అగ్ని సాక్షి భర్తకి...
నా ఏకైక సొంత భర్తకి...
నేను ఏ బండికి రావడంలేదు.ఎందుకు రావాలో మళ్ళీ తెలీలేదు. #
సరే!నీ
వుత్తరానికి వరసక్రమంలో జవాబు రాస్తాను. నేను సరదాకి తిక్కవుత్తరం #
రాశానని తమరు
అపార్థం చేసుకున్నారు. (1) అది సరదాకి రాసిందికాదు. చాలా అత్యవసరంగా#
రాసింది.
(2) అది తిక్కవుత్తరమూ కాదు. నీకలా అనిపించడం నీ దురదృష్టం.
పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏమిటీ? ఇన్సల్ట్. "నన్ను #
పంపడానికీ
మానడానికీ ఎవడివి నువ్వు?" అని అడగాలని బుద్ధి పుడుతోంది. పోనీ#
బాగా మర్యాదతో,
గౌరవలతో `ఎవరు తమరూ?అంటున్నాను. చిన్నప్పుడు మా గ్రామరు#
మేష్టారి మీద పడి
జుట్టు పీకాలన్నంత కోపం వొచ్చేది. ఏక వచనాన్ని బహువచనంలోకి#
బహువచనాన్ని
ఏకవచనంలోకి తెగ రాయించేవా రాయన. అది ఇంత అవసరానికి పనికొస్తుందని#
నాకేం
తెలుసా?
పచ్చఴళ్ళన్నీ అయిపోయాయా? హోటల్ తిండి మొదలు పెట్టారుగా?#
ఫర్వాలేదు.
ఆ జాడీలన్నీ మూల పారేసి వుంచకపోతే కడిగేసి దాచెయ్యరాదూ? #
ఇంట్లో తిరగడానికి
మీకే సుఖంగా వుంటుంది.
అవును మీకు హోటల్ భోజనం పడక జబ్బుచేసిన స్టోరీ నాకు #
గుర్తుంది. నాకు
మీ వూరి పంపు నీళ్ళు పడక...అస్తమానమూ వేడి చేసే సంగతీ-#
కాల్టెక్స్ వాళ్లు వొదిలే గ్యాస్
కంపు పడక...ఇంట్లోని సిగరెట్ల పొగ పడక-వికారపెట్టే ఘట్టాలన్నీ #
నీకూ గుర్తున్నాయి
కదూ? నీకు వొండి పెట్టడం కోస...నా ఆరోగ్యం పాసు చేసుకునేంత #
త్యాగం ఎందుకు
చెయ్యాలి నేను?నా ధర్మమా!నా కర్తవ్యమా? ...అయితే అదేదో నేను#
చూసుకుంటాను.
నా ధర్మం నాకు తెలీదని నువ్వెందు కనుకుంటావూ? ధర్మాలూ...#
బాధ్యతలూ బోధిస్తే
వొస్తాయా?అంతరంగ లోంచి పొంగుకు రావాలిగానీ, "గాలీ పీల్చడం #
నా ధర్మం నా విధి"
-179-
అనుకున్ గాలి పీలుస్తామా?పీల్చక఼ుండా బ్రతకలేకగానీ అంత #
సహజధర్మాలే ధర్మాలుగానీ,
భర఼్తకి వొంట వొండడం, జాడీలు తోమడం, పిల్లల్ని తోలడం కూడా #
ధర్మాలేనా?-ఉత్త
దరిద్రపు చాకిరీగానీ.
ఇల్లంతా ఎలావుందో చూడ్డానికి నేరాదల్చుకోలేదు. కావాలంటే #
ఫోటోలు తీసి
పంపించు. నా సలహాలు రాస్తాను. నువ్వు నివ఼సించే యిల్లు... నువ్వే#
పరిశుభ్రంగ఼ా
వుంచుకుంటే నువ్వే సుఖ పడతావు.
నేనిక్కడ చాలా సుఖంగా వున్నాను. మా అమ్మ నాకెంతో ఇష్టమైన#
కూరలన్నీ
వొండి పెడుతోంది. మా అన్నయ్య సినిమాలకి తీసికెళ్తున్నాడు. నా #
స్నేహితులతో
కాలక్షేపం...చేస్తూ హాయిగా వున్నాను. ఇవన్నీ వొదిలిపెట్టి నేను రావాలిట#
పాపం. ఆశ.
ఇక్కడే వుంటాను.
విమల.
* * *
భార్యామణికి...
నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ఎంతో మంచివాణ్ణి. #
నాకే కోపం
తెప్పిస్తున్నావు. ఏదో మొదటి వుత్తరం సరదాకి రాశావుకదా అనుకున్నాను.#
ఇవ్వాల్టికి
రొండువారాలు నువ్వెళ్ళి ఏమిటీ తమాషా?ఇంత మొండిదాని వయ్యావేం ?#
పాడు వూరు.
మీ వూరు వాళ్ళంతా అంతేనా ? కేకలేసి పంపించరూ ?ఆర్నెల్లికూడా...#
ఆర్నెల్లక్కడా
వుంటావా ఏమిటి?
సరే!నా కష్టచరిత్ర రాస్తున్నాను చూడు.ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ?#
ఆ
పనే చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను. వీథి తలుపులు మూసేశాను,#
ఇల్లు అందంగా సర్ది
బార్లా తీసి అందర్నీ పిలుద్దామనీ, బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకోమూలకి #
విసిరేశాను.
పత్రికలూ, పుస్తకాలూ దులిపి మళ్లా బల్లనిండాపెట్టాను. మొన్న నాలుగురోజులు#
పనిమనిషి
రాలేదు. ఎంతకోపం వచ్చిందంటే దాన్ని పనిలోంచి తీసేద్దామనుకున్నాను. #
అసలు దాన్ని
తీసెయ్యడం ఎలాగ?సర్దడం సంగతి కదూ? అబ్బ ! చీపురుకోసం ఎంత #
వెదికా
ననుకున్నావూ? తలుపుల వెనుక-మంచాల వెనక-కుర్చీల వెనకక-గోడల #
వెనక నా వెనక...
చీపుర్ని ఇ఼ఇంత రహస్యంగా...ఇంత నేర్పుగా దాచగల పనిమనిషిని #
మనం వొదులుకోడం
మంచిదికాదు. అప్పుడం చేశానో తెలుసా ?పెరట్లోకి పోయి పక్కింటివాళ్ళ#
గోడమీంచి
తొంగిచూసి-"చీపురుందాండీ?" అనేశా. ఆవిడ అదోలా నవ్వి (ప్రేమగా #
అనుకునేవు)
జాలిగా నవ్వి-"చీపురుందాండీ?" అంది. అడిగింది ఇవ్వరాదూ?ఎందుకుట.#
చీపురింకెందుకూ?- "అబ్బే!ఏం లేదండీ !ఊరికేనే" అన్నా నడుస్తనంగా. నమ్మేసినట్టుంది
నవ్వుతూ ఇచ్చింది. చీపురు దొరగ్గానే కావసించుకో బుద్దేసింది విమ్లా !#
అంత,మెత్తగా...
పట్టుకుచ్చులా ఉందనుకో. ఎక్కడకొన్నారో అడిగి అలాంటివి ఓ డజను కొని#
పెట్టెయ్యనా యింట్లో?
వొద్దంటావా?
-180-
మొన్నేమైందో తెలుసా?తాళంచెవి ఎక్కడో పారేశాను. ఇంజనీర్ని #
తీసుకొచ్చి
తాళం బద్ధలుకొట్టాల్సి వొచ్చింది. నువ్వే వుంటే ఈ గోలంతా లేదుకదా?
చీకట్నేలేచి పాలు తీసుకోవడం మహాకష్టంగా వుంది విమలా!-#
మొన్నీదివారం
మిట్టమధ్యాన్నం నేను గాఢంగా నిద్రపోతుంటే-పక్కింటివాళ్ళ పిల్ల దబదబా #
తలుపులు
బాదేసి...లేపేసి-"మంచి జీడిగింజల఼ు వొచ్చాయి. చవగ్గా ఇస్తున్నాడు. #
మాబామ్మ కొంటోంది,
మీకూ కావాలేమో అడగమంది." అవి తెగ నస పెట్టింది. నాకేం తెలుసు?#
హాయిగా జీడి
పప్పు కొనుక్కోక ఈ గింజ లెవడు కాలుస్తాడని నువ్వు మండిపడితే, #
హడలిపోయి వొద్దు
పొమ్మన్నాను. ఆ మర్నాడు మళ్ళి కుంకుడుకాయగోల. ఎవరో మంచికాయలు#
తెస్తావన్నాట్ట.
కొనాలా?కొనాలంటే రాయి. అసలు రాయడం ఏమిటి?వొచ్చేయ్యి. పెళ్లాం#
పుట్టింటికెళ్ళి
రానని మొండికేస్తే..."హటాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే " #
కొనాలో అక్కర్లేదో మా
అమ్మ చెప్పలేదు. ఏ బండికొచ్చేది రాయక్కర్లేదులే. నీకిష్టం అయితే #
గూడ్సులో అన్నా
వొచ్చేస్తావు.
తాజాకలం,
నీ కోసం అందమైన తెల్లచీర కొనివుంచాను. సన్నజాజులంత #
చిన్నపువ్వుల
బార్డరు. నీకు చాలా నచ్చుతుంది. నా మాట నమ్మకపోతే వొచ్చిచూడు.#
మళ్ళీ వెర్రిమొర్రి
వుత్తరం వ్రాయకు సుమా?
నీ
బుచ్చిబాబు.
* * *
డియర్ బుచ్చిబాబూ!
నువ్వు రాసిన ఈ వుత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగ఼ించింది.#
ఇక ఈ
చెత్త వుత్తరాలు నేను చదవలేను. "మీ ఆయన తెగరాస్తున్నాడు. వెళ్ళిపోతావా?"#
అన్నారు
నా ఫ్రెండ్స్. "అబ్బే ఎందుకు వెళతానూ" అన్నాను నేను. అవును #
ఎందుకు రావాలీ?
కుంకుడుకాయలూ, జీడిగింజలూ కొనాలో లేదో తేల్చడానికేగా?ఏం #
ఫర్వాలేదు. కొనమని
రాస్తే సరిపోలా? కొనక్కర్లేదని రాసినా సరిపోలా? ఈ మాత్రానికే అర్జంటుగా#
బయల్దేరాలా?
సిగ్గుచేటు.
పక్కయింటివాళ్ళ చీపురిచ్చేశావా? చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన#
నీ
రసికత్వానికి నా జోహార్లు అయినా అది పక్కయింటి వాళ్ల చీపురదృష్టం మన #
చీపురన్నా కాదు.
పక్కింటామె నిన్ను చూసి ప్రేమగా నవ్వనందుకు నాకు చాలా #
అవమానంగా వుంది. పైగా,
జాలిగా నవ్వినందుకు కోపంగా వుంది సరె! నేనింక నీదగ్గరికి రానండీ #
భర్తగారూ ! మా
వూళ్ళోవాళ్ళు కేకలేసి కాపరాలు చేయించరు. మొన్ననే వో లాయర్ తో #
సంప్రదించాను. నా
సొంత అగ్నిసాక్షి భర్తకు విడాకులిచ్చేందుకు.
"ఏమిటీకథ? కొడతాడా?తిడతాడా?" "కొట్టాలా"తిట్టాలా?...#
పెళ్ళయిన దగ్గిర్నించి ఆర్నెల్లవరకూ భర్తనే అంటిపెట్టుకుని వుండి...కొత్తగా#
పుట్టింటికి వెళ్ళిన
పెళ్ళానికి "ఇంట్లో దుమ్ము తుడవాలి. కుంకుడుకాయలు క఼ొనాలి. పిల్లి#
రాకుండ఼క తాళాలు
-181-
పోకుండా, ఇల్లు కాపలా కాయాలి. చీకట్నేలేచి పాలు తీసుకోవాలి. #
ఇలాంటి ప఩ులన్నీ
వుంటాయి కాబట్టి వొచ్చేయి." అని అవమానించే వుత్తరాలురాస్తే చాలదా?#
పైగా చీరకొన్నాట్ట
చీరలకోసం, గాజులకోసం పడిచచ్చే రకం అన్నమాట నేను. కావాలంటే#
నా కొచ్చిన
వుత్తరాలన్నీ కోర్టులో పెడతాను. విడాకు లడగటానికి ఇంతకన్నా బాధలేం #
వొచ్చిపడాలి"
అన్నాను.
ఆ లాయరు నిర్మోహమాటంగా-"చాలదు. జడ్జీ వొప్పుకోడు."అన్నాడు.
"ఎందుకొప్పుకోడు? కాస్త శృంగార భావాలుగల ఆడపిల్ల... #
ఇలాంటి మొద్దు
మొగుడితో ఎలా కాపరం చెయ్యగలదను కుంటారు?" అని సూటిగా #
అడిగాను.
"అంతే చెయ్యాలి. వొకరి లోట్లు వొకరు క్షమించాలి, సరిదిద్దుకోవాలి."#
అన్నాడు.
"ఏమిటీ? నా మొగుణ్నా? సరిదిద్దడమా ?" భలే నా కెంత నవ్వొచ్చిందంటే-
నవ్వుతే నాకేం కష్టాలు లేవనుకొంటాడని...సినిమాలో లాగా ఏడ్చే మొహంతో.
"ముందు మీరీ వుత్తరాలు చదివి మాట్టాడండి" అని ఆ చెత్తంతా #
ఆయన
మొహాన పారేశాను. అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు.
"అలా నవ్వడం కాదు. ఩ాకు అర్జంటుగా విడాకులిప్పించండి."#
అని పోట్లాడాను.
"అలా వీల్లేదమ్మాయ్ మన న్యాయశాస్త్రాలు వొప్పవు." అన్నాడు#
మహా
కర్కశంగా నా కొళ్లుమండి "వొప్పవూ? వొప్పకపోతే పొమ్మను మీ న్యాయ~#
శాస్త్రాలన్నీ కలిపి
నన్నెలా మొగుడి దగ్గిరికి పంపిస్తాయో నేను చూస్తాను." అని సవాల్ #
చేసి వొచ్చేశాను.
అసలీ లాయర్లకీ, జడ్జీలకి ఎవ్వరికీ పెళ్ళాన్ని కెలాంటి వుత్తరాలు #
రాయాలో తెలీదనే నా గాడ
నమ్మకం. లేకపోతే నా బాధేందు కర్థంకాదూ? తపనలో స్పదించే #
వొక హృదయానికి
న్యాయం చెయ్యలేనివన్నీ న్యాయశాస్త్రలేనా? ఉత్త అన్యాయశాస్త్రాలుగాని....
ఇక నన్ను రమ్మని రాయకు.
ఎప్పటికీ నీదికాని
విమల.
* * *
వెయ్యేళ్ళకీ.
వెయ్యి జన్మలకి...ఎప్పటికీ
నాదే అయిన విమలకు...
నన్ను క్షమించు విమలా!నేను మహా మూర్ఖుణ్ణి నిన్నంత బాధ #
పెట్టాను. నా
అసహ్యపు రాతలతో నీసున్నితమైన మనసు...ఎంత గాయపరిచాను. #
ఇప్పుడు తల్చుకుంటే
నా కెంత సిగ్గునా వుందో నీకు తెలీదు విమలా! నువ్వులిని ఈ కాలం #
అసలు నాకు గడిచిందా?
స్తంభించిందిగానీ...నీ ఎడబాటు ఇంత భారంగా వుంటుందని నాకు #
ముందే అర్థమైతే
నిన్ను వెళ్ళవద్దని బ్రతిమాలుకునేవాణ్ణి విమలా! నా మీద జాలి కలిగి #
తొందరగా వొస్తావు.
-182-
కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశారు.రాజమార్గం వొదిలేసి...#
తప్పుదారులు
తొక్కాను అది నా అజ్ఞానమేగానీ...నీకు తక్కువ విలువ కల్పించలేదు #
విమలా!
అసలు నువ్వీ ఇంట్లో నన్ను కూర్చోబెట్టి, నా రుచికోసం, నా #
సౌకర్యం కోసం
తగని పనులన్నీ కల్పించుకుని చేసిచేసి, విసిగెత్తి పోయావేమో ననిపించింది#
ఎన్నోసార్లు
నీకు సహాయంచేసి నీ శ్రమ పంచుకున్నట్టు నా కేమీ గుర్తులోదు. ఇక్కడ#
జీవితం నీకు
భారంగా వుందేమో, నా ప్రవర్తనవల్ల నీ కేమీ ఆనందం కలగటంలేదోమోనని#
వొకటే
ఆలోచనగా వుంది నాకు.
నీ కక్కడ సంతోషంగా వుంటే ఎన్నాళ్లయినా వుండు విమలా!నే #
నేమీ ఇబ్బంది
పడటంలేదు. కానీ...నేననుభవిస్తొన్న గొప్పకష్టం నీ ఎడబాటే నువ్వు#
నన్నింత వశం
చేసుకున్నావని నాకింతవరకూ తెలీదు. నా శాంతి...నా సుఖం...నా ఆనందం#
...నా సమస్తం
నువ్వు పట్టుకుపోయావు అసలు నువ్వు నా జీవితంలోక఼ి రానప్పుడు నేనెలా#
జీవించానో
ఎందుకు జీవించానో ఇప్పుడర్థంకాద. నిన్ను చూస్తూ వుంటూ ఎప్పుడూ ఏదో#
సంతోషంతో నాకే అర్థంకాని ఏదో ఆ఩ంద పారవశ్యంతో ఓలలాడుతూ వుంటాను.
మొన్న పౌర్ణమినాడు నువ్వులేక పోయినా నాకు బీచికే వెళ్ళాలనిపించింది.#
చాలా
సేపు కూచున్నాను. బాగా రాత్రి అయింది. అందరూ వెళ్ళిపోయారు. #
సముద్రపొడ్డున నే
నొక్కణ్ని ఎంత వొంటరితనం !నిజంగా భయంవేసింది. అలాగే కూచున్నాను.#
సముద్రం
నిండా ఎంత వెన్నెల. దాన్ని చూసి సముద్రాని కెంతపొంగు. అసూయ #
వేసింది. వెన్నెల
అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణి అయ్యాను. నా మనసంతా నీది#
చేసుకుని...నా
ఆలోచన నిండా నువ్వే నిండి...ఎక్కడా నిలబడనివ్వక ఏమీ తోచనివ్వక #
ఉత్త
వెర్రివాణ్ణి చేశావు.
నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే...నీ అశాంతి చాలా ఆలస్యంగా
అర్థమైంది. విమలా నీ మీద నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో...#
గ఼్రహించలేని
మందమతిని. నీ అపారమైన కరుణతో క్షమించు విమలా నాలో అణువణువూ#
వొక్కొక్క
హృదయమై...నిన్ను ప్రేమిస్తోంది. వొక్కక్క శరీరమై నిన్ను కాంక్షిస్తోంది.ఈ
ప్రేమనీ..ఈ తీవ్రకాంక్షనీ మాటలతో చెప్పటం ఎంత అసంభవం నాకు!
నీ తల్లి చల్లని ప్రేమకన్నా నీ స్నేహితుల మమకారం కన్నా...విలువైన
ఆనందం నేనేమీ ఇవ్వలేను. కానీ నేను నీ వాణ్ణి. నీ ప్రణాయార్థిని. #
నీ మనోమందిరం ముందు
నిలబడి...ప్రతిదినము-ప్రతిక్షణము-నీ ప్రేమకోసం ...ప్రార్థిస్తాను. నువ్వు#
బిక్ష వేసినా, వేయకపోయినా, ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో!#
ఇంక వొక్కసారి
కూడా నిన్ను చూడనేమోనని ఎందుకో చాలా దిగులు కలుగుతోంది. #
జరిగిందంతా తియ్యని
కలేమో, అసలు నాకు నీతో స్నేహంలేదోమో అన్నంత భ్రమ కలుగుతోంది.#
నిజంగా
మనం మళ్ళీ కలుసుకోమా? అలా ఎన్నడూ జరగదు కదూ విమలా?
నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేనెలా వుండగల ననుకున్నావు?ఎప్పుడూ
నన్ను ప్రేమనా చూసే నీ అందమైన కళ్ళు మధురంగా నన్ను తాకే #
ముద్దు చెక్కిళ్ళు.
-183-
నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని క఼ౌగిళ్ళు, నా కెంతో హాయి కలిగించే నీ #
జుట్టు పరిమళాలు, నీ
నవ్వులు, నీ కవ్వింపు. నన్ను తన్మయున్ని చేసే నీ సామిప్యం, అన్ని #
నాకు
ప్రసాదించటానికి రా విమలా!
నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింపచెయ్యటానికి రా విమలా!
క్షణక్షణమూ ఆశతో, నిరీక్షణతో,
నీ ప్రామార్థి
బుచ్చిబాబు,
ఎక్స్ప్రెస్ టెలిగ్రాం-
"ఒక గంటలో నేను మెయిల్ కి బయలుదేరుతున్నాను.
నీ విమల."
* * *
0 
﻿
మల్లాది వెంకటకృష్ణ మూర్తి
03-08-13
Telugu
187-
ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అక్కడ డిస్నీ
పాత్రల ఆహార్యంలో వున్న హిట్ పెరేడ్ నిర్వహిస్తారు.
ఆ పేరేడ్్లో డిస్నీ పాత్రలు, మ్యూజిక్ వాయించే రంగురంగుల
యూనిఫాంలోని బేండ్, ఏనుగు ఆకారంలోని తొడుగుని ఇద్దరు ధరించి
నడిచి వచ్చారు. ఏనుగు పిల్ల వ఼స్తున్నట్ల వుంది ఆ బొమ్మ. అంతా రోడ్డుకి
అటు ఇటు కూర్చుంటే మ్యూజిక్్తో పాటు ఆ పెరేడ్ ముందు
సాగుతోంది. దీనిపేరు డిస్నీ కేరక్టర్ హిట్ పెరేడ్. డిస్నీ చిత్రాల్లోని
హిట్ సాంగ్స్్ ట్యూన్ వాయిస్తుంటే ఆ పాటలని అమెరికన్ టూరిస్టులు
పాడారు.
"విజిల్్ వైల్ యూ వర్క్్, ఛిమ్ ఛిమ్ ఛీరీ ఏ డ్రీమ్ ఈజ్
విష్ యువర్ హార్డ్్మేన్స్్" ట్యూన్స్్ గుర్తుపట్టాను. కెర్మిట్ ది ఫ్రాగ్,
మిస్ పిగ్గీ ఆహార్యంలో వున్నవారి దగ్గర పిల్లలు ఆటోగ్రాఫ్స్్
తీసుకున్నారు.
ఓ చోట చిన్నబండికి `సిల్హౌటీస్' అన్న బోర్డుంది. ఐదు డాలర్లిస్తే
విష్ యువర్ హార్డ్్మేన్స్్" ట్యూన్స్్ గుర్తుపట్టాను. కెర్మిట్ ది ఫ్రాగ్,
మిస్ పిగ్గీ ఆహార్యంలో వున్నవారి దగ్గర పిల్లలు ఆటోగ్రాఫ్స్్ తీసు`
కున్నారు.
సాయంత్రం ఐదుంపావుకు బోట్ ఎక్కి మేజిక్ కింగ్్డమ్్నుంచి
ఎంట్రన్స్్కి ఐదున్నరకు చేరుకున్నాను. బయటకు వస్తూ రాత్రి పెరేడ్్కి
మళ్ళీ వస్తానని చెప్పి చేతిమీద స్టాంప్్ వేయించుకున్నాను. ఐతే చేతిమీద
ముద్ర పడకపోవడంతో ఆ సంగతి అది వేసిన అమ్మాయితో చెప్తే
నవ్వి `ఇన్్విజిబుల్ ఇంక్' అని చెప్పింది. బస్ బే నంబర్ 104కి
చేరుకునే సరికి కోచ్ సిద్ధంగా వుంది. ఆరింటిదాకా చూసి వచ్చిన వాళ్ళతో
బయలుదేరింది కోచ్.
వాల్ట్్ డిస్నీ వరల్డు రిసార్ట్్లో 2,380 హెక్టార్ల స్థలంలో మూడు
మేజర్ థీమ్ పార్క్స్్ వున్నాయి. అవి మేజిక్ కింగ్్డమ్,ఎప్్కాట్
సెంటర్, డిస్నీ-యం.జి.యం. స్టూడియోస్, థీమ్ పార్క్్.
ఇవికాక టైఫూన్్లాగోనో, రివర్ కంట్రి అనే రెండు వాటర్
అడ్188-
వెంచర్ పార్క఼్స్ డిస్కవరి ఐలండ్ అనే జూ పార్క్్, ప్లెషర్ ఐలండ్
అనే నైట్ టైమ్ ఎంటర్్టెయిన్్మెంట్్ వున్నాయి.
వీటన్నిటికి ఎంట్రన్స్్ టిక్కెట్ కొనుక్కుని వెళ్ళాలి. అదే వాళ్ళ
ప్రధాన ఆదాయం. ప్రతి టిక్కెట్్తో ఈ పార్క్్లన్నిటిని కలిపే వాల్టు
డిస్నీ వరల్డ్్ ట్రాన్స్్పోర్టుని వుచితంగా వుపయోగించుకోవచ్చు.
లోపల దేనికి ఇంక టిక్కెట్టు కొనక్కరలేదు కూడా అన్నీ వుచితం,
(రెస్ట్్రెంట్స్్ తప్ప).
మేజిక్్ కింగ్్డమ్, ఎప్్కాట్, స్టూడియో థీమ్ పార్క్్లు మూడు
చూడటానికి నాలుగు రోజులుకు కలిపి పెద్దవాళ్ళకు టిక్కెట్ ఖరీదు 104
డాలర్లు, 3-9 వయసు గల పిల్లలకు 81 డాలర్లు (ఏడేళ్ళలోపు పిల్లల
వెంట పెద్దవాళ్ళు విధిగా వుండాలి.) కనీసం నాలుగు రోజులు పడుతుంది
వీటిని వివరంగా చూడాలంటే.
ఫైవ్్డే సూపర్ పాస్్ ఐతే పెద్దవాళ్ళకి 135 డాలర్లు పిల్లలకి
108 డాలర్లు.( 10 ఏళ్ళలోపు పిల్లల వెంట పెద్దవాళ్ళు విధిగా వుండాలి)
దీంతో పై మూడే కాక మిగతా నాలుగు ఐలండ్స్్ కూడా సందర్శించచ్చు.
అలా కాక దేనికి దానికి విడివిడిగా రోజు టిక్కెట్ కొనుక్కుని
వెళ్ళాలనుకుంటే మొదటి మూడుకి పెద్దవాళ్ళకి 31 డాలర్లు, పిల్లలకు 25 డాలర్లు
చెల్లించాలి.
సాధారణంగా బయటునుంచి వచ్చేవాళ్ళు కనీసం నాలుగయిదు
రోజులయినా వుండేలా వస్తారు కాబట్టి నాలుగు రోజులు లేదా ఐదురోజుల
టిక్కెట్్నే కొంటుంటారు. టైం లేని వాళ్ళ్ు, లోకల్్గా వుండే వారు
సింగిల్్ డే టిక్కెట్స్ కొంటారు.
ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం డిస్నీ వరల్డ్్ వారే చాలా
హోటల్స్్ నడుపుతున్నారు. వాటి అద్దె రోజుకు 150 డాలర్లనుంచి 850
డాలర్లదాకా వుంటుంది ఎకానమి కోరుకునేవారికి రోజుకు 79 నుంచి 99
డాలర్ల చొప్పున 1991 లో రెండు రిసార్ట్్ హోటల్స్్ తెరిచారు 200
చోట్ల భోజనం తినచ్చు. అమెరికాలో సాధారణంగా తినే పదార్ధాలని
189-
ఎక్కడయినా తీసుకెళ్ళచ్చు- ఒక్క డిస్ని వరల్డ్్ పార్క్్ల్లోకి
తప్ప.
బయటినించి వచ్చే విజిటర్స్్ కోసం అక్కడ వున్న సౌకర్యాలు
బేబికేర్ సెంటర్స్్. తల్లి పాలు పట్టడానికి, నేపీస్ మార్చడానికి వీటిని
వుపయోగించవచ్చు. `జెర్బర్' అనే సంస్థ వీటిని నిర్వహిస్తోంది. ఈ
విధంగా ఆ సంస్థకి పబ్లిసిటి లభిస్తుంది. ఇంకా బేబి సిట్టింగ్ రూంస్,
బేంక్ (సన్ బేంక్ అనే బేంక్ వాల్టు డిస్నీ వరల్డు రిసార్ట్్ అఫీషియల్
బేంక్.)
స్టిల్, వీడియో, కేంప్్కార్డు (వీడియో) కెమేరాలు అద్దెకిచ్చే
దుకాణాల్లో ఫిల్ల్్ని వెంటనే డెవలప్్ చేసిచ్చే కోడక్ ఫిల్మ్్ షాపులు, కార్్
#కేర్
సెంటర్, గుడ్డి, ఇతర అవకరాలున్న వారికి సహాయకులు
చూసే విషయాలు తెలుసుకోడానికి రికార్డు చేసిన ఆడియో కేసెట్స్్
అద్దెకు....దీన్ని వింటూ అది చెప్పే మార్గంలో వెళ్ళి మొత్తం గైడ్
సహాయం లేకుండా చూడచ్చు. ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్, పిల్లలని
తీసుకెళ్ళడానికి స్ట్రాలర్స్్ (బళ్ళ్ు) నడవలేని పెద్దవాళ్ళ కోసం చక్రాల
కుర్చీలు.
పెంపుడు జంతువులు పార్క్్ల్లోకి అనుమతించరు కాబట్టి వాటితో
వచ్చిన వారు వదిలి వెళ్ళడానికి వీలుగా పెట్్కేర్ కెన్నల్స్్ గ్రూప్స్్కి
వుచినంగా గైడ్్ని ఇవ్వడం, డయాబెటీస్ రోగులు తమతో తెచ్చిన
ఇన్సూలిన్్ని వుంచడానికి రెఫ్రిచరేటర్స్్, ఫస్ట్్ ఎయిడ్, హాస్పిటల్
మొదలయినవి మరి కొన్ని సౌకర్యాలు.
ఇండా డ్రైక్లీనింగ్, హెయిర్ స్టయిలిస్ట్్, ట్రావెల్ సౌకర్యాలు
చూడటానికి వాల్టు డిస్నీ ట్రావెల్్ కంపెనీ మొదలయిన సౌకర్యాలు
విజిటర్స్్కు అందుబాటులో వుంటాయి. విజిటర్స్్ ప్రతీ అవసరాన్ని దృష్టిలో
వుంచుకుని వీటివి రూపొందించబట్టే అక్కడికి వెళ్ళే ఎవరికీ అసౌకర్యం
అన్నదే కలగదు. అవసరాలన్ని చకచకా తీరే ఏర్పాట్లున్నాయి.
విజిటర్స్్ని ఆకర్షించడానికి ఇక్కడ మరో 29 ఆకర్షణలు
డ్రాయింగ్్ బోర్డు స్టేజ్్లో వున్నాయి. వాటిలో కొన్ని భవిష్యత్్లో
190-
నగరం, ఆఫీస్ పార్క్ డిస్నీలాండ్ విజయానికి కేవల వూహాశక్తిగల
ఇలాంటి పార్క్్ను నిర్మించడం వల్లే కాక వాటిని చక్కగా మేనేజ్
చేయడంవ఼ల్ల కూడా అనే చెప్పాలి.
డిస్నీలేండ్ అమెరికాలోని కేలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో,
వున్నాయి ఈ రెండూ మంచు కురవని ఎండ బాగా వుండే రాష్ట్రాలే.
జపాన్్లో టోక్యోలో కూడా డిస్నీలేండ్్ను తెరిచారు. పేరిస్్లో 1992
కల్లా `యూరో డిస్నీలేండ్్' ని ప్రారంభిస్తున్నారు.
మనదేశంలోకూడా డిస్నీలాండ్్లు కట్టాలని కొందరు ముఖ్య
మంత్రులు కలలు కన్నారు. కాని మనదేశ ఆర్ధక స్థితి అందుకు
అనుమతించదు.
డిస్నీ- యం.జి.యం. స్టూడియో ధీమ్ పార్క్్ నేను చూడక
పోయినా దాని గురించిన కొంత సమాచారం 135 ఎకరాల విస్తీర్ణంలో
వున్న దీంట్లో చిత్రాలు తీసేప్పుడు జరిగే వింతలు, అద్భుతాలు ఇక్కడ
తెలుసుకోవచ్చు. చిత్ర నిర్మాత఼లు ఇక్కడ సినిమాలు తీసుకునే సౌకర్యం
కూడా వుంది.
వుదయంనుంచి ఎక్కువ భాగం నడుస్తూ తిరగడంతో అలసి
పోయాను. హోటల్్ గదిలో రెస్ట్్ తీసుకుంటూ నేను కలెక్టుచేసిన ఓ ర్లేండ్
లోని ఇతర ఎంటర్్టెయిన్్మెంట్ ప్రోగ్రాం బ్రోషర్స్్ తిరిగేసాను.
వినోదంలో ఇన్ని పద్ధతులుంటాయా అనిపించింది నాకు. వాటిలో
కొన్ని....
రిపబ్లిక్ స్క్వేర్్లో `మిస్టరి డిన్నర్ షో' ని ఓ హోటల్
ినిర్వహిస్తుంది. సాయంత్రం 6 నుంచి 9 లోగా రోజూ ఇది వుంటుంది
భోజనం చేస్తుంటే ఓ హత్య జరుగుతుంది. వెదికితే కొన్ని క్లూలు లభిస్తాయి.
వాటినిబట్టి హత్యను అక్కడున్న ఎవరు చేసారో పరిశోధించి
కనుక్కోవాలి. హంతకుణ్ని సరిగ్గా సకారణంగా కనుక్కున్న విజేతలకు
బహుమతులుంటాయి. మనతోపాటు భోజనం చేసే వాళ్ళలో ఎవరు
బయటనుంచి వచ్చిన విజిటర్స్్, ఎవరు ఆ హోటల్్వారు ఆ షో కోసం పాత్రల్లా
నటించడానికి తెచ్చిన నటీనటులో తెలీదు.
191-
యూరోపియన్ స్టయిల్ కోటలో డిన్నర్ తీసుకోవచ్చు. అయితే
అక్కడి వాతావరణం, పెట్టే భోజనం, సర్వర్స్్ ధరించే దుస్తులు,
మాట్లాడే భాష రాజుల కాలంలోనివే అయివుంటాయి. స్పూన్స్్,
ఫోర్క్్లు చెక్కతో చేసినవే ఇస్తారు. గుర్రాలమీద సైనికులు పోరాడే
దృశ్యాలు ప్రదర్శిస్తారు భోజన సమయంలో ఈ రెస్టారెంట్్ పేరు
`మెడివల్ టైమ్స్్' ,
`మెడివల్ లైఫ్' అనే మరోచోట అన్నిరకాల వేటాడే పక్షులు,
చేతిపనులు చేసేవారు వాటిని చేయడ, భయం కలిగించే పూర్వకాలం
నాటి డంజన్ ఖైదు (ఈ పుస్తకంలోనే `లండన్' లో డంజన్ గురించి
వివరించాను) దర్శించచ్చు.
`పోర్ట్్ లిబర్టిలో ' కౌబాయ్ దుస్తుల్లో వుంటారు సర్వర్స్్. భోజనం
వందేళ్ళ క్రితంనాటి పద్ధతిలో చేస్తారు. రెడ్ ఇండియన్స్్ కౌబాయ్్ల
ప్రదర్శన కూడా వుంటుంది.
అలిగేటర్ రెస్ట్్లింగ్ - అంటే మొసళ్ళతో ప్రేక్షకుల ముందు
పోరాడి వాటిని జయించడం.
గేటర్ జంగిల్ అలిగేటర్ ఫార్మ్ ఇక్కడ విజిటర్స్్ మొసళ్ళను
సహజమయిన జీవన విధానంలో చూడచ్చు. మొసళ్ళకు సంబంధించిన
మ్యూజియం, రెడ్ ఇండియన్ టెంట్స్్లో విశ్రాంతి తీసుకుంటూ
భోజనం చేయచ్చు. 11 అడుగుల పొడవుగల `ఓల్డ్్ బేడ్ ఐస్' అనే పేరు
గల మొసలి ప్రత్యేక ఆకర్షణ. అడవిలా అనిపించేలా సైప్రస్, బే, మేపిల్
చెట్లతో వుంటుందది.
ఓర్లెండొలో అమెరికాలో మరేచోట లేనన్ని హోటల్
గదులున్నాయి. ప్రపంచం మొత్తం నుంచి ఇక్కడికి హాలీడేస్్కు వచ్చేవారు
అధికం. అంటే అమెరికా అంతా టూరిజం పరిశ్రమకి ఓ ఎత్తయితే
ఇలొక్కటే ఒక ఎత్తు అని చెప్పాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళలో చాలామంది
అమెరికాలో ఇంకే ప్రదేశాలు చూడకుండా ఇది మాత్రం చూసి వెళ్ళి
పోతుంటారు.
ఆ రాత్రి ఎప్పటిలానే నార్త్్ ఇండియన్ భోజనం పెట్టారు. అయితే
192-
రుచిగా వుంది కారణం దాన్ని వండింది `లాక్వింటా' మేనేజర్. పేరు
మొహిందర్ హేన్స్్. ముద్దు పేరు `మీటీ' అతను ఒకప్పుడు ఎస్. ఓ.టి
సి.లో పనిచేసేవాడు. రతష్రాఫ్్లా అమెరికాను టూర్్గైడ్్గా వచ్చి
చివరకు అమెరికాకు వలస వచ్చేసాడు. అతనికి వంట వచ్చు. నాతో
ఫ్రండ్లీగా వున్నాడు. నా అవసరం గ్రహించి తన కారులో దగ్గరేవున్న
వెస్ట్రన్ యూనియన్ ఆఫీస్్కు (అమెరికన్ టెలిగ్రాఫ్ కంపెనీ పేరట)
తీసుకెళ్ళాడు. అతని కారులో టెలిఫోన్ వుంది.
`లాక్వింటా' నుంచి వ్చచేస్తున్నప్పుడు అతనికి ఇత్తడితో చేసిన
కాకతీయుల ద్వారం మీనియేచర్ ప్రజంట్్చేసి ఆంధ్రాలోని దాని
ప్రాశస్థ్యం గురించి వివరించాను. అతని ఆఫీస్ గదిలోనే వుందది ఆ
హోటల్్లో ఇప్పటికీ. `లాక్వింటా ఇన్స్్' అమెరికాలో దాదాపు 30 రాష్ట్రాల్లో
అరవైచోట్ల పైనేవున్న చెయిన్ హోటల్.
ఆ రాత్రి మేజిక్ కింగ్్డమ్ నుంచి రానివారు భోజనాలబల్లదగ్గర
కనబడలేదు. భోజనం అయాక కోచ్్లో మళ్ళీ మేజిక్ కింగ్్జడమ్్కు
బయలుదేరి, ఎనిమిదిన్నరకు అక్కడికి చేరుకున్నాం.
లోపలకువెళ్ళే వాళ్ళ టిక్కెట్్ని, గ్లాసు బిగించిన ఓ పరికరంతో
అరచేతి మీది ఇన్్విజిబుల్్ స్టాంప్స్్ను చూసారు. స్టాంప్స్్ వున్న వారినే
పంపించారు. మేజిక్ కింగ్్డమ్ ఎంట్రన్స్్లోని అమ్మాయిలు కంటికి
కనబడని ఆ ముద్ర ఆ యంత్రంలోంచి చూస్తే కనబడుతుంది. ఆ
ముద్ర మర్నాటికి మాయం అవుతుంది కాబట్టి మర్నాడు వుపయోగించ
లేరు.
రాత్రి మళ్ళీ ఎలట్రిక్ లైట్లతో డిస్నీ పాత్రల వూరేగింపు
జరిగింది రంగురంగుల ఎలట్రిక్ లైట్లతో డిజైన్ చేసిన ఆ పాత్రలు తప్ప
వుదయం పెరేడ్్లోలా ఆ డ్రస్ వేసుకున్న మనుష్యులు ఆ ప్రదర్శనలో
పాల్గొనలేదు. దీని పేరు `మెయిన్్స్ట్రీట్ ఎలట్రికల్ పెరేడ్' ఆ పెరేడ్
ఎంతో అద్భుతంగా వుంది. అది అయ్యాక ఫైర్్వర్క్స్్ ప్రదర్శన...
రోజూ రాత్రి ముప్పైవేల డాలర్ల విలువగల ఫైర్్వర్క్స్్ని కాలుస్తారు.
దగ్గరలోవున్న ఓ ఐలండ్్నుంచి రేడియో కంట్రోల్్తో దాన్ని
అంటి193-
స్తారు. అనేకరాకాల పువ్వుల ఆకారాల్లో, వింతవింత వెలుగులతో దాదాపు
అయిదు నిముషాలపాటు దేదీప్యమానంగా సాగిందా ఫైర్్వర్క్స్్. దాని
పేరు `ఫేంటసి ఇన్్ది స్కై ' డిస్నీవరల్డ్ మేజిక్ కింగ్్డమే ప్రపంచంలో
అధికంగా ఫైర్్వర్క్స్్ను వుపయోగించేది- గిన్నీస్్బుక్్ ప్రకారం.
రాత్రి పదింపావుకు బయలుదేరి లాక్వింటా చేరుకున్నాం. తిరిగి
అలసిపోయిన నాకు మంచం చేరగానే నిద్ర ముంచుకొచ్చేసింది.
ఆగస్ట్్ 29, బుధవారం
వుదయం ఏడింటికి వేకప్్బాల్ ఎనిమిదికి బ్రేక్్ఫాస్ట్్, తొమ్మిదికి
ఎప్్కాట్్సెంటర్్కి కోచ్్లో ప్రయాణం ఆ హోటల్్లో పే-కాయిస్
లాండ్రి మెషిన్ వుంది. మా గ్రూప్్లోని చాలామంది తమ బట్టలను ఆ
యంత్రంలో వేసి వుతుక్కున్నారు.
ఆ యంత్రంముందు `లాండ్రికార్' అనే మరో యంత్రం వుంది
అందులో ఏభైసెంట్లు వేస్తే `టైడ్' అనే వాషింగ్ పౌడర్ పాకెట్
బయటకు వస్తుంది. దాన్ని చింపి ఆ పొడిని వాషింగ్్మెషీన్్లో వేసి
బట్టలు వేసి డాలరుంపావు ఆ యంత్రంలోవేస్తే ఆ యంత్రం పావు
గంటలో వుతుకుతుంది. అందులోని బట్టలు బయటికితీసి `డ్రయర్' అనే
మరో యంత్రంలో వుంచితే ఇంకో పావుగంటలో బట్టలు ఆరిపోతాయి.
డ్రయర్్కు డాలర్ (నాలుగు క్వార్టర్స్్) వేయాలి.
మా కోచ్ పావుగంటలో క్రితంరోజులాగానే `బస్్బే' లో ఆగింది.
కోచ్్లో రతి చెప్పింది ఆ రాత్రి ఎప్్కాట్ సెంటర్్లో లేజర్్బీమ్ షో
వుంటుందని, ఆసక్తి వున్నవారిని కోచ్ తీసుకువెళ్తుందని, మనిషికి పది
డాలర్లు ఇవ్వాలని మళ్ళీ దానిమీద చర్చ, రాజకీయాలు, రెండు గ్రూప్్లు
తయారయ్యాయి. నేను మాట్లాడకుండా పది డాలర్లిచ్చాస఼ు. కోచ్
`ఐస్్బే' లో ఆగగానే చెప్పింది రతిష్రాఫ్ సరిగ్గా సాయంత్రం ఆరుకల్లా
తిరిగిరావాలని. రతిష్రాఫ్్ ఏ ప్రోగ్రాంలు మిస్ కాకుడదో కోచ్్లో
చెప్పింది.
వాల్టు డిస్నీ వరల్డులో `మెజిక్్ కింగ్్డమ్్' పిల్లలని,
#పెద్దలులాంటి
పిల్లల్ని ఎప్్కాట్్సెంటర్్ పెద్దల్ని, పెద్దల్లాంటి పిల్లల్ని
#ఆకర్షిస్తుంది.
194-
ఎప్్కాట్ సెంటర్
అమెరికాలోని సాంకేతిక అభివృద్ధి, ఊహాశక్తి జోడించి ఈ
సెంటర్్ను నెలకొల్పారు. 360 ఎకరాల్లో కట్టిన దీన్లో అనేక
విభాగాలున్నాయి. 20 లక్షల చదరపు అజుగుల మేరి బిల్డింగ్స్్ వున్నాయి.
ఇందులో రెండు విభాగాలున్నాయి. ఒకటి ఫ్యూచర్ వరల్డ్్. మనిషి
నాగరికంగా, సాంకేతికంగా ఏ స్థితినుంచి ఏ స్థితికి వచ్చాడు, భవిష్యత్తులో
ఎక్కడికి వెళ్ళాలని తాపత్రయపడుతున్నాడు అన్న అంశంమీద
ప్రదర్శనలను నిర్వహిసస్తారు `వరల్డ్్ షో కేస్్' లో తొమ్మిది దేశాల
సంస్కృతి, ఆర్కిటెక్చర్్ని ప్రదర్శిస్తారు.
ఎప్్కాట్ సెంటర్్ ఎంట్రన్సులో చూపరులను ఆకర్షించేది పెద్ద
గ్లోబ్. 180 అడుగుల ఎత్తున దీంట్లో `ఫ్యూచర్ వర్ల్డ్' షోని
ప్రదర్శిస్తారు. ఈ గ్లోబ్్మీద అల్యూమినియంతో చేసిన వెయ్యి త్రికోణం
పేనల్స్్ వున్నాయి. ఈ గ్లోబ్్లో నలుగురు కూర్చునే పెట్టెల్లో
కూర్చుంటే అవి పట్టాలమీద దాదాపు పావుమైలు దూరం ఆ గ్లోబ్ పైకి.
తర్వాత క్రిందకు తిరుగుతుంది. 180 అడుగుల ఎత్తుకివెళ్ళి మళ్ళీ కిందకు
వస్తాయి ఆ పెట్టెలు. వెళుతుంటే అటు, ఇటు అనేక దృశ్యాలు
కనబడుతాయి. ఇంగ్లీష్్లో చూసే దృశ్యాల గురించిన వివరణ కూర్చున్న
ఓపెన్ కారేజ్ లోని స్పీకర్స్్లోంచి వినబడతాయి.
40 వేల ఏళ్ళ క్రితం మనిషి గుహల్లో నివసించినప్పటిను఼చి
నేడు కంప్యూటర్స్్ద్వారా సాధించిన కమ్యూనికేషన్్లోని అభివృద్ధిని
`స్పేస్ షిప్్ ఎర్తు' అనే ప్రోగ్రాం ద్వారా వివరిస్తారు. అమెరికనే
టెలిఫోన్ కంపెని `బెల్ సిస్టం ' ప్రెజెంట్ చేస్తుంది ఈ ప్రోగ్రాంను.
క్యూలో లోపలకు వెళ్ళడానికి అరగంటదాకా పట్టింది. అక్కడి
వుద్యోగస్థులు ఆ షోకి తీసుకెళ్ళే పెట్టెల్లోకి క్యూలోని వారిని
ఎక్కించారు కాళ్ళు ముందుకు చాపుకుని ఆ పెట్టెలో ముందు సీట్లలో ఇద్దరు,
వెనక సీట్లలో ఇద్దరు కూర్చోగానే పొత్తికడుపు కింద అడ్డుగా వచ్చేలా
ఓ రాడ్్ను బిగించారు. అందువల్ల ఓపెన్ కంపార్టుమెంట్్లోంచి
పడి195-
పోరు. ఎదురుగా రెండు చేతులతో పట్టుకడానికి అడ్డంగా ఇంకో రాడ్
వుంటుంది. గ్లోబ్ మొత్తం ఏర్్కండిషన్డ్్ చేయబట్టి ఎంతో చల్లగా
వుంటుంది. ఆ పెట్టె ఒకోచోట నెమ్మదిగాను, మరోచోట స్పీడుగాను
అవసరాన్ని బట్టి వేగం మార్చుకుని వెళుతుంది ఇదంతా కంప్యూటర్
నిర్వహిస్తాయి.
మనిషి ౟ఇంకో మనిషికి సమాచారం పంపడానికి ఉపయోగించిన
అనేక ప్రక్రియలు....రెడ్ ఇండియన్స్్ పొగను వుపయోగించడం,
మొదటిసారి టెలిఫోన్ కనుక్కోవడం, టెలిఫోన్్లోని అనేక అఙభివృద్ధులు
అంటే మేన్యువల్్నుంచి ఎలట్రానిక్్కి మారడం మొదలయినవన్నీ
మోడల్ బొమ్మలతో వెళుతుంటే అటు, ఇటు కనిపిస్తాయి చిమ్మ చీకటిలో
చూడాల్సిన వస్తువులమీదే లైటు ఫోకస్ చేయబడి వుంటుంది. కాబట్టి ఏదీ
మిస్ అవం.
చివరలో భూగోళం స్పేస్్లో ఎగిరే `అపోలో' లోంచి ఎలా
కనబడుతుందో స్పేస్ షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడచ్చు. చివర్లో
కాంతి వేగంతో స్పేస్్లోంచి భూగోళం మీదకు దిగడం ప్రేక్షకులే
అయినా భూమి మీదకు దిగుతున్నామన్న అనుభూతి క఼ిగేలా- ఆ
ప్రోగ్రాం పూర్తవుతుంది.
మనిషి కమ్యూనికేషన్స్్లో పాతరాతి యుగంనుంచి నేటిదాకా
సాధించిన అభివృద్ధి మొత్తం అరగంటలో చూసేలా పొందుపరిచారు.
ఇది అద్భుతమైన ప్రదర్శన.
ఆ పెట్టెలు ఆగాక అడ్డంగా వుంచిన రాడ్్లను సిద్ధంగావున్న
వుద్యోగస్థులు తీసేశారు. దిగి బయటకు వచ్చాను.
బయట అ౟యిదారు టి.వి. స్క్రీన్సు వున్నాయి. వాటిలో
మనుషుల తలలు కనిపిస్తున్నాయి. అవి స్క్రీన్్కి ఎదురుగా నిలబడ్డ వాళ్ళతో
మాట్లాడుతుండటం గమనించి అటు నడిచాను. వాటిని ఎలా ఆపరేట్్
చేయాలో టి.వి. స్క్రీన్ మీద అక్షరాలు కనబడుతున్నాయి. దాని
దగ్గరకు వెళ్ళాను.
196-
ఆ స్క్రీన్్మీద ముట్టుకుంటే ఓ అమ్మాయి స్క్రీన్్మీదకు
వచ్చి మనకు కావలసిన అనేక సమాచారం-భ౉జనానికి ఎక్కడికి
వెళ్ళాలి, ఏ ప్రోగ్రాం ఎప్పుడు మొదలవుతుంది, ట్రావెలింగ్ ఏర్పాటుకు
ఎవర్ని సంప్రదించాలి లాంటి సమాధానం చెపుతుంది.
నేను ముట్టుకోగానే ఓ అమ్మాయి తల స్క్రీన్్మీద ప్రొజెక్టు
అయింది.
"మీకేం సహాయం కావాలి? నేను ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలే
మాట్లాడగలను" చెప్పింది.
"నేను మాట్లాడేది మీకు వినబడుతుందా?" అడిగాను.
"వినబడుతుంది. ఏం కావాలి?" అడిగింది.
"ఇది లైవా? లేక వీడియోనా? " అడిగాను.
"లైవ్. కంప్యూటర్ మిమ్మల్ని, నన్ను లింక్ చేస్తుంది"
చెప్పింది.
"ఇతరులు ఇంకా ఏఏభాషలు మాట్లాడగలరు?" అడిగాను పక్కనే
అలాంటి మరికొన్ని టివి లున్నాయి కాబట్టి.
"టర్కిష్, డేనిష్, స్పేనిష్-ఇంకా చాలా"
"థాంక్స్్ హేవ్ ఏ నైస్్డే" చెప్పాను.
(అమెరికా అంతటా "హేవ్ ఏ నైస్్డే" అంటారు, గుడ్్బై అని
మనం అన్నట్లుగా. షాపుల్లో ఏమయినాకాని డబ్బిస్తే చిల్లర తిరిగి ఇస్తూ
అలా దాదాపు అంతా చెపుతారు హేవ్ ఏ నైస్్డే అని చెప్పడం వాళ్ళ
సంస్కృతిలో ఓ భాగం)
ఆ తర్వాత ప్రక్కనేవున్న మరో పలివియన్్లో జనరల్
మోటార్స్్ ప్రజెంట్ చేసే `వరల్డు ఆఫ్ మోషిన్్' లో ప్రయాణ సాధనాల్లో
మనిషి సాధించిన అభివృద్ధిని మోడల్ బొమ్మలద్వారా చూడచ్చు. ఇదంతా
హాస్యంగా చెప్పారు.
మనిషి మొదటి ప్రయాణ సాధనం రెండు కాళ్ళు అన్న
మాటలతో మొదలయిన ఈ ప్రదర్శనలో నడిచి నడిచి అరిపాదాలు ఎర్రబడి
ఆ కాళ్ళను వూదుకుంటున్న ఆదిమానవుడి ఆకృతితో ఇది
మొదలవు197-
తుంది. ప్రయాణ సాధనాలను మనిషి ఎలా అభివృద్ధి చేసాడో వివరించే
బొమ్మలున్నాయి. ఏనుగు అంబారి, గేదెకు బండికట్టి లాగించడం, జీబ్రా
గాడిద, ఒంటె, ఉష్ట్రపక్షులని ప్రయాణానికి వుపయోగించడం, కొందరు
సెంటిస్టులు ఒక్కొక్కరు ఓకోరకం చచక్రం కనుక్కోవడం-ఒకడు
చతురస్త్రం, ఇంకొకడు త్రికోణం, మరొకడు నక్షత్ర ఆకారంలోని చక్రాలతో
తలలు వంచుకుని నిలబడితే మంత్రి కోపంగా పంపించడం, గుండ్రని
ఆకారంలోవున్న చక్రాన్ని కనుక్కొన్న సైంటిస్టును రాజుగారు
మెచ్చుకోవడం మనిషి అభివృద్ధికి దోబదం చేసిన నాలుగు ప్రధాన
ఇన్్వెన్షన్్లో చక్రం మొదటిది) మనిషి సైకిలుని కనుక్కోవజం, ఒంటి
చక్రం సైకిలు, ముందు పెద్దచక్రం వెనుక చిన్నచక్రం సైకిల్, సైకిలు
చక్రాల పరిమాణాల్లో జరిగిన ఎక్స్్పరిమెంట్స్్, చివరగా రెండు
సమానంగా వుండే చక్రాలుగల సైకిల్్లు కనుక్కోవడం. సైకిల్్ మీంచి
బురదలోకిపడ్డ మనిషి వంటిమీది తెల్లటి దుస్తులనిండా బురద-పక్కనే
రెండు పందులు, మోటర్్కారు కనుక్కోవడం.
అమెరికాలోని మొట్టమొదటి ట్రాఫిక్ జామ్ దృశ్యం. తెల్లటి గుర్రం
లాగుతున్న బండిలోని కోళ్ళు, పళ్ళు 8ెండువైపులనుంచి వస్తున్న
మోటారు వాహనాలకు బెదిరి గుర్రంబండిని పడేయడం. పోలీస్్కేస్ బుక్్
చేయడం. మోటార్్సైకిల్ (వేగంగా వెళ్ళేవాళ్ళను పట్టుకోడానికి దాని
మీద కూర్చుని దాక్కున్న యూనిఫాంలోని పోలీస్ ఆఫీసర్) రైలు
కనుక్కోవడం (దొంగలు రైలునాపి ప్రయాణకులనుంచి దోచుకునే
దృశ్యం) మనిషి ఎగరడానికి చేసే ప్రయత్నైలు, కోడి, మంది, మేకతో
బెలూన్్లో ఓ ముసలాయన ఎగరడం,తొలి విమానం, ఆ తర్వాత
రాకెట్లో స్పేస్్లోకి వెళ్ళడం, గ్రహాంతరాలకువెళ్ళే స్పేస్ క్రాప్ట్స్్
మొదలయినవి ఈ ప్రదర్శనలో ఆ పెట్టెల, వెళుతుంటే
కనబడతాయి.
ఆ పవిలియన్్నుంచి బయటకువస్తే దారిలో రకరకాల
మ్యూజికల్ ఇన్్స్ట్రుమెంట్స్్ని ఓ బేండ్ వాయిస్తూ చక్కటి మ్యూజిక్
వినిపిస్తున్నారు.
198-
అదిదాటి ముందుకువెళితే ఎక్సెస్ నిర్వహించే `యూనివర్స్్ ఆఫ్
ఎనర్జి' అనే ప్రదర్శనను చూశాను. ఆ పవిలియన్్లో 5 ప్రొజెక్టర్ల
ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఆ సినిమా తెరలు ఐదు అడ్డంగా, నాలుగు నిలువుగా వుంటాయి.
ఇందులో పుట్్బాల్ ఫీల్డ్సు నాలుగుకలిస్తే ఎంతో అంత ప్లేస్్లో 600
సీట్లుగల `ప్రయాణించే ధియేటర్్' లో కూర్చుని చూడటం ఓ చక్కటి
అనుభూతి. ఈ ధియేటర్ 92 అడుగులతిరిగే టేబుల్్మీద వుంటుంది.
మనిషి ఎనర్జీకోసం చేసిన ప్రయత్నాలు, సాధించిన విజయాల గురించి
చెప్పాక వందసీట్లుగల ఒకోభాగం ఒకదానివెంట మరొకటి రైలు పెట్టెలా
తెరచుకున్న తెరలోంచి ప్రయాణం చేస్తుంది. మనిషికన్నా ఎన్నో
రెట్లున్న ప్రి-హిస్టారిక్ డైనోస఼ర్స్్ కూతలు అవి బురదనేలలో తిరగడం
అరోజుల్లో అగ్ని పర్వతాలు బద్ధలవడం, భూకంపాలు రావడం (ఆఎఫెక్టు
చూస్తున్న ప్రేక్షకులకు తెలుస్తుంది) వాటి మధ్యనుంచి ప్రయాణించిన
సీట్లగల టేబిల్స్్ ఇందాకి ధియేటరులోకి వెళ్ళి ఆగుతాయి. అక్కడ
70 యం.యం. సినిమాప్రదర్శనలో ఎనర్జీకోసం జరిగే పిరిశోధనలు 180
డిగ్రీల తెరమీద కనిపిస్తాయి. (ఎప్్కాట్ సెంటర్్కు ఎనర్జి సోలాక్ సిస్టం
ద్వారా అందుతుంది)
ఇంకో పవిలియన్్లో సెక్స్్ ఎడ్యుకేషన్్కు సంబంధించిన `ది
మేకింగ్ ఆఫ్ మి' అనే చిత్ర ప్రదర్శన చూశాను. ఇద్దరు పెళ్ళి
చేసుకున్నాక తొలి సంభోగం, మగవాడి వీర్యకణం, ఆడదాని ఎగ్ కలిసి
ఆడది గర్భందాల్చటం ఆ తర్వాత బిడ్డ పుట్టేదాకా తన కధని ఆ బిడ్డ
చెప్పడం ఇతివృత్తం. ఇందులో అశ్లీలానికి తావులేకుండా చక్కటి
జోక్స్్తో కార్టూన్్ వివరణలతో తీసారు. `తేనటీగ' నవల రాస్తున్న
ప్పుడు సెక్స్్ + హాస్యం `నో అశ్లీలం ' అన్న నా నమ్మకాన్ని ఈ చిత్రం
పెంచింది. నిజానికి దీన్ని తెలుగులో సినిమాగాతీస్తే `యు' సర్టిఫికెట్్తో
విడుదులవుతుంది. తెలుగులో తీయదగ్గ సినిమాకాదు.
తర్వాత కొద్దిదూరంలో కోడక్ కంపెనీ ప్రజెంట్ చేసిన `జర్ని
ఇంటూ ఇమాజినేషన్' అనే ప్రదర్శనకు వెళ్ళాను. గాజు అద్దాలతో
199-
నిర్మించారు ఈ బిల్డింగ్్. బయటనుంచి వెలుతురు లోపలకు పడుతుంది.
`హోరైజన్స్్' అనే సినిమా ప్రదర్శన చూశాను. ఇది సర్కిల్
విషన్్లో అంటే మన చుట్టూతా 370 డిగ్రీల తెరమీద
ప్రొజెక్షన్్తిరుగుతుంది. రాత్రి విమానంలో ఓ సిటీలో ఎగురుతూ బయటకు చూస్తుంటే
ఎలావుంటుందో సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగించింది. కుడివైపు
చూస్తే విమానంలో కుడి భాగంవాపు చూసిన, ఎడంవైపు చూస్తే వెడం
వైపు చూసిన భావన కలిగి మనం విమానంలో ప్రయాణం చేస్తున్నామా
అనే అనుభూతి కలుగుతుంది. అలాగే తల వెనక్కి తిప్పిచూస్తే
దూరమవుతున్న కొండశిఖరం ముందుకుచూస్తే దగ్గరవుతున్న ఇంకో కొండ
శిఖరం కనబడుతుంది.
గుండ్రంగా ఎటుచూసినా సినిమా కనిపిస్తుందన్నమాట. ఆ
ధియేటరు గోడలు కనీసం ఏభై అడుగుల ఎత్తున్నాయి. ఆ గోడలమీదే సినిమా
కనిపిస్తుంది. రెండు రైలింగ్స్్ మధ్య నుంచుని చూడాలి. మనం ఆ
ప్రదేశంలో వున్నామనే భ్రమ కలిగిస్తుంది చూస్తుంటే.
అమెరికా దేశంలోని అందమయిన దృశ్యాల ప్రదర్శన చూశాను.
సేన్్ఫ్రెన్స్్స్కోలో ఓ వీధి, న్యూయార్క్్ హార్బర్, లాస్్ ఏంజెల్స్్లోని
ఓ ప్రదేశం, ఎడారి.
పాతకాలం గుర్రపుబండిలో వెళుతున్న దృశ్యంలో మనం ఆ
గుర్రపుబగ్గీలో వున్న అనుభూతి కలుగుతుంది ఏటుచూసినా. ముందుకు
చూస్తే ఎదురగా రోడ్డు, వెనకాలచూస్తే దూరమవుతున్న రోడ్డు. అటుఇటు
చూస్తే రోడ్డుపక్కగా వున్న చెట్లు దీనికితోడు చెవులకు వినబడే పాత
కాలం గుర్రపుబగ్గీ చేసే శబ్ధాలు ఎంతో సహజంగా వినబడతాయి.
సర్కిల్్విషన్ గొప్ప అనుభూతినిస్తుంది.
మనిషి కేలరీలు ఎలా ఖర్చవుతాయో తెలియచేసే
యంత్రాలున్నాయి. అందులో కూర్చుని పెడల్్తొక్కితే ఎదురుగా టి.వి. స్క్రీన్్
మీద గంటకు ఎన్నిమైళ్ళ వేగంతో ప్రయాణించేలా తొక్కుతున్నామో
అందుకు నిముషానికి ఎన్ని కేలరీల శక్తిని ఖర్చుచేస్తున్నామో
కనబడుతుంది.
200-
లైట్ ముందునుంచి వెళితే మ్యూజిక్ యాంత్రికంగా మొదలయ్యే
పరికరం, ఓ బాల్్తో మాట్లాడితే మనిషి కంఠస్వరాన్నిబట్టి ఆ బాల్్లో
రంగులు మారతాయి. లేజర్, సెన్సర్ డివైసెస్ ఆపరేట్్చేసి మ్యూజిక్
ప్లే చేయచ్చు లేదా పెయింట్ చేయచ్చు. చిన్నపిల్లలకి ఆసక్తిగా వుండే
యిలాంటి ఎన్నో ఎలట్రానిక్ పరికరాలున్నాయి. ఇవన్నీ అమెరికా
సైన్సు అభివృద్ధిని చాటిచెప్పేవిగా భావించాను నేను.
చివరగా `ది మేజిక్ ఐ ధియేటర్్' లో `మేజిక్ జర్ని' అనే చిత్ర
ప్రదర్శన చూశాను.
అనారోగ్యంగా వున్న ఓ మనిషి బ్రెయిన్్లోకి వెళ్ళి నయం
చేయడానికి ఓ మనిషిని మనిషి రక్తనాళాల్లో ప్రయాణించేంత చిన్న
కేప్్ష్యూల్్లోకి కుదించి వుంచి ఇంజక్షన్ ద్వారా ఆ మనిషి శరీరంలోకి
ప్రవేశ పేడతారు. అరగంటలో ఆ కేప్్ష్యూల్్ను రక్తంతో డయల్
చేసుకుంటూ బ్రెయిన్్లోకి వెళ్ళి లేజర్్బీమ్్తో నయం చేయాలి. అరగంట
లోగా బయటకి రాకపోతే ఆ కేప్్ష్యూల్్ని మనిషి మరణిస్తాడు. మనిషి
రక్తంలో ఆ కేప్్ష్యూల్్ ప్రయాణం, గుండె దగ్గరికి వెళ్ళేసరికి
భరించలేనంతగా వినబడే లబ్ డబ్ శబ్దం, ఆ మనిషి దారితప్పడం, చివరి
క్షణంలో టైంకి బయటకి రాగలాడా, లేడా అన్న టెన్షన్, వైర్లెస్ ద్వారా
ఆ మనిషి బయటవున్న డాక్టర్సుతో మాట్లాడటం, క్లయిమేక్స్్లో
విజయవంతంగా బయటకి రాగలడం. కమర్షియల్ సిన్మాల్లో వుండే ఉత్సుకత
ఆసక్తి, టెన్షన్ ఆ చచిత్రక఼ధలో వుంది. నిజానికిది త్రి-డి సిన్మాకాని
త్రి-డి కళ్ళజోడు ఎవరికీ ఇవ్వలేదు.
ఇంకో పవిలియన్్లో ఆ తర్వాత `ది లేండ్' అనే ప్రదర్శనను
చూసాను. ఇది క్రాఫ్ట్్ అనే కంపెనీ ప్రజంట్ చేస్తుంది. గుండ్రంగావున్న
ఆరు ఎకరాల బిల్డింగ్్లో నీటి కాలువల్లో పడవలో రెయిస్ ఫారెస్ట్్, ఎడారి
మనుషులు గుహల్లో వుండేప్పుడు ఎలా వుండేవారో చూడచ్చు. మనిషి
ఆహారం కోసం వేట, వ్యవసాయాల్లో ఎలా పురోగమించాడో,
భవిష్యత్్లో వ్యవసాయంలో రాబోయే అభివృద్ధి (అంతరిక్షంలో పెరిగే
ఆకుకూరలు, పుట్టి లేకుండా పెరిగే టమోటాలు మొదలయినవి).
201-
వైజ్ఞానికంగా వెస్ట్రన్ వరల్డ్-అందులోనూ అమెరికా బాగా
అభివృద్ధి చెందింది ఆ విజ్ఞానాన్నంతా క్రోఢీకరించి ఎప్కాట్్లో ఈ వివిధ
ప్రదర్శనలని రూపొందించారు. ప్రతీ ప్రదర్శన స్థూలంగా ఒకటే. ఏ స్థితి
నుంచి మానవుడు యిప్పుడున్న స్థితికి రాగలిగాడు. భవిష్యత్్లో
అమెరికన్ శాస్త్రజ్ఞుల ఆశలు, ఆశయాలు, కోరికలు ఏమిటి? మనిషి మేధస్సు
మొత్తం రంగరించి ఏర్పాటుచేసిన ఆ ప్రదర్శనలు ప్రతి ఒక్కర్ని
ఆకట్టుకుని తీరుతాయి. ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఓ అందమయిన
అనుభూతిని సృష్టిస్తాయి. మరోసారి రమ్మని ప్రోత్సాహిస్తాయి.
ఇవన్నీ చూసేసరికి లంచ్ టైం అయింది. దగ్గరేవున్న ఓ రెస్ట్్
రెంట్్లో ఫ్రెంచ్్ ఫ్రైస్ , వెజటబుల్ సలాడ్ తిని కోకోకోలా తాగాను.
ఎప్కాట్ సెంటర్్లోని నలభయ్ ఎకరాల్లో `వ఼రల్డ్్ షోకేస్'
ప్రదర్శన వుంది. ఇందులో పదకొండు దేశాలు నిర్వహిస్తున్న
పవిలియన్స్్ వున్నాయి. (మొదట్లో తొమ్మిదే వుండేవి. తర్వాత మొరాకో,
నార్వే దేశాల పవిలియన్స్్ వచ్చాయి) ఇవి ఓ పెద్ద చేరువు చుట్టూవున్న
ఒడ్డున వున్నాయి. ఆ చెరువుమీద వున్న బ్రిడ్జిమీద నడిచి అవతలికి
వెళ్ళచ్చు. లేదా అటు యిటు తిరిగే పవర్ బోట్్లో అయినా వెళ్ళచ్చు.
లేదా చుట్టూతిరిగి నడిచి వెళ్ళచ్చు.
ప్రతి పవిలియన్ ఆ దేశ సంస్కృతిని, ఆర్కిటెక్చర్్ను
ప్రదర్శించేలా కట్టారు. అందులో ఆయా దేశాలకి సంబంధించిన వస్తువులను
అమ్మడం ఓ భాగం. ఇంకా వాళ్ళ సంస్కృతిని తెలియచేసే
ప్రదర్శనలు, సిన్మాలు, ప్రగతి, వస్తువులు, లైవ్, మ్యూజిక్, నృత్యాలు లాంటివి
తెలియచేయడానికి వాటిని ఉద్దేశించారు.
మెక్సికన్ పవిలియన్ పిరమిడ్ ఆకారంలో నిర్మించబడింది.
ఇందులో మెక్సికన్ దుస్తులు, టోపీలు, చేతి వస్తువులు అమ్ముతున్నారు.
ఆ పవిలియన్్లోకి కాలువలోని పడవల్లో (ఒకో పడవలో పన్నెండుమంది
కూర్చోవచ్చు. కూర్చుని ప్రయాణిస్తూ అటు, యిటు, మెక్సికన్ దేశానికి
సివిలిజేషన్ అభివృద్ధికి సంబంధించిన అంశాలని పప్పెట్ షో ద్వారా,
202-
బొమ్మలద్వారా, సిన్మా ప్రదర్శనల ద్వారా చూసాను. ఆ పదినిముషాల
పడవ ప్రయాణంలో (ఇది నడపడానికి మనుషులెవరూ వుండరు. పడవ
నీళ్ళలోని పట్టాలమీద నడుస్తుంది. నిజానికి పడవ ఆకారంలో నీళ్ళలో
ప్రయాణించే రైల్వే కంపార్టుమెంట్ లాంటిది అది) మెక్సికో గురించి
చాలా తెలుసుకోవచ్చు. ఓ చోట ఓ ఇల్లు తగలబడుతున్న దృశ్యం
వుంది. ఇల్లు కాలే శబ్దాలతో చూడటానికి నిజంగా ఇల్లు కాలుతోందని
పించేలా వుంది అది.
పవిలియన్్లో మెక్సికన్ గ్రామంలోలా ఓపెన్ ఎయిర్
మార్కెట్్లో మెక్సికన్ భోజనం, రెస్ట్్రెంట్ వున్నాయి.
చైనీస్ పవిలియన్ చైనీస్ ఆర్కిటెక్చర్్తో కట్టారు. దాని
లోపలకి వెళ్ళేరోడ్డు చైనాలోని టౌన్్లో వున్న రోడ్డులా కట్టారు. `చైనాలో
వున్నామా?' అనిపిస్తుంది లోపలకు వెళుతుంటే. చైనీస్ హేండిక్రాఫ్ట్సు
అమ్ముతున్నారు. సర్కిల్ విషన్్లో పీపుల్స్్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను
ప్రదర్శించారు. చైనా వాల్, పెకింగ్ నగరం మొదలయిన దృశ్యాలు
వున్నాయి. నేను ఓ చిన్న పెట్టెను రెండున్నర డాలర్లు పెట్టి కొన్నాను.
ఏ దేశంనుంచి వచ్చానని అడిగితే చెప్పాను. `చాలా దూరంనుండి
వచ్చారు' అని నవ్వాడు ఆ చైనీస్ సేల్స్్మేన్.
జర్మన్ పవిలియన్్లో పోర్సిలిన్ బొమ్మ్లు, కూకూ క్లాక్స్్,
మూత తెరిస్తే మ్యూజిక్ వచ్చే చేత్తో చెక్కిన చెక్కపెట్టెలు, జర్మన్
వైన్ బాటిల్స్్ మొదలయినవి అమ్ముతున్నారు. బీర్్కి జర్మని ప్రసిద్ధి
కదా. బాగా ఎండగా వుండి దాహం వేయడంతో ఓ గ్లాసు బీర్్ కొన్నాను.
పవిలియన్్ బయట జర్మన్ మ్యూజిక్్ని ప్లే చేస్తున్నారు మ్యూజిక్్
బేండ్.
నార్వే పవిలియన్ స్కాండ్్నేవియన్ గ్రామంలా ఉంది. లోపల
నార్వే చేతి బొమ్మలు అమ్ముతున్నారు. గుర్తుకి ఒకటి కొందామనుకున్నా
అందుబాటులో లేనంత ఖరీదయినవి అవి. మెక్సికో పవిలియన్్లో లా
నార్వే పవిలియన్్లో కూడా నీటిమీద నడిచే పడవలో ప్రయాణిస్తూ
ఆ దేశ చరిత్ర -సంస్కృతిని అర్ధం చసుకోవ్చచు. ఈ ప్రయాణం
203-
పది నిముషాలసేపు పట్టింది. ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆక఼ర్షణ
అకస్మాత్తుగా మూడు తలల జంతువు పడవమీదకి వస్తే ఆ పడవ వెనక్కి
వాటర్్ఫాల్స్్వేపు వెళుతుంది. ప్రతి ఒక్కరు అదిరిపడ్డారు తప్ప అది
ముందే ఏర్పాటు చేసిన `థ్రిల్' అనుకోలేదు క్షణంపాటు.
వరల్డ్్ షో కేస్్లో ప్రధాన ఆకర్షణ అమెరికన్ ఎక్స్్ప్రెస్
ట్రావెలర్స్్ చెక్స్్, (క్రెడిట్్కార్డ్స్్ కంపెనీ) కోకోకోలా కలిపి ప్రెజంట్ చేసే఼అమెరికన్ ఎడ్్వెంచర్ ' అనే పవిలియన్.
అమెరికాని కొలంబస్ కనుక్కున్న దగ్గరినుంచి నేటిదాకా ఆ
దేశ చరిత్రను ఓ థియేటర్్లో బొమ్మలద్వారా, చలన చిత్రంద్వారా, వీటి
కాంబినేషన్్ ద్వారా ప్రదర్శిస్తారు. దీని పేరు `అమెరికన్ డ్రీమ్' తెర
ఇంగ్లీష్ అక్షరం `యు' ఆకారంలో పైకి లేవగానే వెనకాల బెన్్జిమన్
ఫ్రేంక్్లీన్ ఏక్స్్ మోడల్ మాట్లాడటంతో ప్రారంభమయి క్రమంగా
చలన చిత్రం మొదలవుతుంది. రెడ్ ఇండియన్స్్ని చంపి, తరిమి
అమెరికా భూభాగాన్ని ఇంగ్లీష్్వాళ్ళు ఆక్రమించు కోవడం, అంతర్యుద్ధాలు,
అమెరికా ఓ దేశంగా ఏర్పడటం మొదలయిన చరిత్ర ప్రదర్శించారు.
ఆ పవిలియన్్లో `అమెరికన్ అడ్్వెంచర్' మొదలయ్యేదాకా
గుండ్రటి హాలులో కొందరు పాటలుపాడి ఎంటర్్టెయిన్ చేశారు. ఆ
హాల్్లోనే ప్రముఖులయిన అమెరికన్ వ్యక్తుల పెయింటింగ్స్్,
విగ్రహాలు, వాటి పక్కనే వారు చెప్పిన కొటేషన్స్్ వుంచారు.
వాల్టర్్ ఇలియాస్ డైనీ చెప్పిన కొటేషన్ `అవర్ గ్రేటస్టు
నేచురల్ రిసోర్స్్ ఈజ్ ది మైండ్స్్ ఆఫ్ అవర్ చిల్డ్రన్'.
మొదటిసారిగా అట్లాంటిరక్్ని వీమానం మీద దాటిన చార్లెస్ లిండ్
బర్గ్్ చెప్పిన మాటలు.
`వాట్ కైండ్ ఆఫ్ మేన్ వుడ్ లివ్ వేర్ దేర్ ఈజ్ నో డేరింగ్.
ఐ వోంట్ టేక్ ఫూలిష్ ఛాన్సెస్. నథింగ్ కెనీ బి అకాంప్లిష్్డ్ వితౌట్
బేకింగ్ ఎనీ చాన్సెస్.
అప్పటికే అయిదుంపావు అవడంతో బయటకు వచ్చేశాను.
కోచ్్లో హోటల్్కు వెళ్ళి కొద్దిసేపు రెస్టు తీసుకున్నాక డిన్నర్ టైం
204-
అయింది. అది పూర్తిచేసి తిరిగి కోచ్్లో ఎప్్కాట్ సెంటర్్కి
చేరుకున్నాను `నైట్ ఇల్యూమినేషన్స్్' చూడటానికి
దానికి ఇంకా టైం వుండటంతో కెనడా పవిలియన్్కు వెళ్ళాను.
అందులోని సర్కిల్ విషన్ 360లో ప్రదర్శించే చిత్రం చూడటానికి.
కెనడా దేశంలోని వివిధ ప్రాంతాలని దాంట్లో చూపించారు. ఇతర దేశాల
పవిలియన్ చూసే టైం లేక బయట బేగ్్పైపర్స్్ బేండ్్ని ప్లే చేస్తున్నారు
ముగ్గురు.
`ఇల్యూమినేషన్స్్' టైం దగ్గరయ్యే కొద్ది అందరిలో ఆసక్తి పెరగ
సాగింది. అది ఎలా వుంటుందా అని. అకస్మాత్తుగా మ్యూజిక్
మొదలయింది. దాంతోపాటు కెనడా, ఇంగ్లండ్, అమెరికా, జపాన్
పవిలియన్స్్నుంచి నీలం రంగు లేజర్ బీమ్స్్ ఆకాశంలో వెలగసాగాయి.
సర్కస్ కంపెనీ ప్రకటనకు ఆకాశంలోకి వేసే లైట్ బీమ్ ఒక్కటి
చూడటానికే ఆసక్తిగా ఉంటుంది. అలాంటిది దాదాపు పద్దెనిమిది లైట్
బీమ్స్్- అవీ అనేక రంగులవి ఆకాశంలో మ్యూజిక్్కి తగినట్లుగా
నృత్యం చేస్తూ తిరుగుతుంటే చూడటానికి ఎంతో థ్రిల్లింగ్్గా ఉంది.
దాదాపు అయిదు నిమిషాలసేపు సాగింది ఆకాశంలో చీకట్లో ఆ లేజర్
బీమ్స్్ నృత్యం. జనర్ల్్ ఎలక్ట్రిక్ కంపెని ప్రజంట్్ చేసే ఈ అపూర్వ
`వెలుతురు కళ' ని చూశాం. అవగానే హర్షాన్ని వ్యక్తం చేస్తూ చప్పట్లు
కొట్టనివారే లేరు. డిస్నీవర్ల్డ్ మేజిక్ కింగ్్డమ్్లోని ఫైర్్ వర్క్స్్
కన్నా ఎప్్కాట్ సెంటర్్లో ఆ తర్వాత జరిగిన ఫైర్ వర్క్స్్ ఎంతో
బావుంది.
ఇంకో అద్భుతం ఎప్్కాట్ సెంటర్్లోని 180 అడుగుల ఎత్తు
గ్లోబ్్ తిరుగుతున్న భ్రమ కలిగించడం. తిరుగుతున్నట్లనిపించే ఆ గ్లోబ్
మీద భూగోళానికి అన్ని వైపులా వున్న దేశాల మేప్్లు కన్పించాయి.
నిజానికి ఆ గ్లోబ్ తిరగలేదు. అలా `తిరగుతోందా' అని భ్రమ
కలిగించేలా దూరంనుంచి భూగోళంలోని అన్ని దేశాల మేప్్లు ఆ గ్లోబ్్
తిరుగుతుంటే ఏ విధంగా కనబడతాయో ఆ విధంగా లైట్ బీమ్్లో మార్పులు
205-
చేస్తూ దాన్ని ప్రసారం చేశారు. అసలీ ఆలోచన వచ్చిన వ్యక్తి మేథస్సుని,
దాన్ని అమలు పరచిన కంప్యూటర్ ఇంజినీర్స్్ని అభినందించి తీరాలి.
`డేజలింగ్ లేజర్ షో' అయాక బయటకు వచ్చి కోచ్ ఎక్కి
లాక్వింటాకి చేరుకున్నాను. ఉదయంనుంచి నడిచే తిరుగుతుండటంతో
అలసిపోయిన ాకు వెంటనే నిద్ర పట్టేసింది.
ఆగస్ట్్ 30, గురువారం
మర్నాడు ఉదయం ఏడున్నరకు వేకప్్కాల్. ఎనిమిదిన్నరకు
బ్రేక్్ఫాస్ట్్. తొమ్మిదిన్నరకు కోచ్ ఎక్కి `సి వరల్డు' కి బయలుదేరాైం.
`సీ వరల్డు' బదలు డిస్నీ- యం.జి.యం. స్టూడియోస్ థీమ్్పార్క్్కి
తీసుకెళ్ళరాదా అని రతిని అడిగితే `ఇటినరి' లో మార్పులు చేయడం
సాధ్యం కాదంది. హోటల్్నుంచి అది కూడా కోచ్్లో వెళితే పావుగంట
దూరంలో వుంది.
మధ్యాహ్నం రెండు దాకానే టైం ఇచ్చారు ఆ తర్వాత హోటల్్లో
డ్రాప్ చేశాక సాయంత్రం ఫ్రీ టైం. `సీ వరల్డు' బ్రొషర్, పెన్్గ్విన్
బొమ్మ ముద్రించిన ఎంట్రన్స్్ టిక్కెట్స్్ రతి అందరికీ కోచ్్లోనే
ఇచ్చింది. ఎంట్రన్స్్ టిక్కెట్ ఖరీదు 27 డాలర్ల 12 సెంట్లు.
సీ వరల్డులో చూడటానికి పది ఐటమ్స్్ వున్నాయి. ఒకో ఐటమ్ దగ్గర
ప్రదర్శన ఒకో టైంలో వుంటుంది. మా కిచ్చిన బ్రొషర్్లో ఏ ఏ
ప్రదర్శనలు ఏ ఏ టైంకి వున్నాయో చూసుకుని, లోపలకు వెళ్ళే మేప్్
చూసుకుని, మధ్యాహ్నం రెండులోగా మేగ్జిమమ్ ఎన్ని ఐటంస్ చూడచ్చో
టిక్ పెట్టుకుని లోపలకు నడిచాను. ఇక్కడకూడా డిస్నీలాండ్్లో ఉన్న
సైకర్యాలన్నీ విజిటర్స్్కి అందుబాటులో వున్నాయి.
ఎప్్కాట్్లోలాగే ఒకో ఐటంని ఒకో అమెరికన్ కంపెని స్పాన్సర్స్్
చేస్తోంది బర్సిని ఐస్్క్రీం కంపెని, కోడక్, పెప్సి....ఇలా.
ఉదయం తొమ్మిదినుంచి పదింపావుదాకా `పెన్్గ్వీన్ పక్షుల
ఎన్్కౌంటర్ ' ప్రోగ్రాం వుంది. సరాసరి దానికి వెళ్ళాను. చలి దేశాల్లో తప్ప
మన దేశంలో పెన్్గ్విన్స్్ వుండవు. దాదాపు ఏభై పెన్్గ్విన్స్్ని వాటి
206-
సహజ వాతావహణంలో పెంచుతున్నారు. దాని పక్కనే వున్న పార్క్స్్
స్టేడియంకు వెళ్ళాను. షార్క్స్ సంబంధించిన సమస్త సమాచారం
అక్కడ లభిస్తుంది, అనేక రకాల పార్క్్ చేపలున్న
అక్వేరియంలున్నాయి. షార్క్స్్ నిద్రపోతున్నప్పుడు కూడా రెప్పలు మూయవు.
వాటిలో ఏడు రకాలున్నాయి. గంటకి 40 మైళ్ళ వేగంతో ఈదుతాయి
ఇవి.
ఓ గదిలో సీలింగ్్నుంచి నేలకు బోర్లించిన `యు' ఆకారంలో 4
అంగుళాల మందంగల ఏక్రలాక్ అద్దాలుతో గోడకట్టి లోపల నీళ్ళలో
షార్క్్ చేపలను వదిలారు (6,60,000 గేలన్ల నీరు) అవి లోపల
ఈదుతుంటే కదిలే ట్రావెలేటర్ మీద నుంచుంటే విజిటర్స్్ వాటి
మధ్యనుంచి చివరినుంచి ఆ చివరకు వాటినిచూస్తూ వెళ్ళచ్చు.
మనంపాములకు఼ఎలా భయపడతామో వాళ్ళు షర్క్్ చేపలకు అంత భయపడతారు.
కాబట్టి అమెరికన్ పిల్లలు వాటివంక భయం భయంగా చూస్తూనిలబడ్డారు.
బోర్లించిన `యు' ఆకారం కాబట్టి కుడివైపు, వెడంవైపు సీలింగ్ మీద అవి
ఈదుతూ కనిపించాయి. గుండెజబ్బు గలవారు లోపలకి వెళ్ళకూడదన్న
బోర్డు ఎంట్రన్స్్లో వుంది. షార్క్ చేపలగురించి బోధించే చలనచితాన్ని
ఆ గది బయటవున్న ఓ ఆడిటోరియంలో ప్రదర్శించారు. ప్రదర్శనకు
మునుపు ఓ మనిషి షార్క్స్్గురించి చిన్న లెక్చర్ ఇచ్చాడు. అయిదు
నుముషాల చలనచిత్ర ప్రదర్శన అవగానే ఆ వెండి తెరపైకి వెళ్ళి
పోయింది. వెననకాల పెద్ద పెద్ద అక్వేరియాల్లో షార్క్్చేపలు ఈదు
తున్నాయి. ప్రేక్షకుల అనేక అనుమానాలను ఆ వ్యక్తి తీర్చాడు.
పెప్పి కంపెని స్పాన్సర్్చేసిన `సి లయన్స్్ ఓటర్స్్' ని చూశాక
షాము స్టేడియంకు వెళ్ళాము. `షాము' రిజిస్టర్డ్్ ట్రేడ్ మార్క్. ఆ
స్టేడియంలో కిల్లర్్వేల్స్్ చేత అనేక రకాల విన్యాసాలు చేయించారు.
`సి వర్ల్డ్్' కి రావడానికి అందరికీ ఈ ప్రదర్శనే ప్రధాన ఆకర్షణ.
500 లక్షల గేలన్ల నీరుగల విశాలమయిన చెరువుముందు కట్టిన
గేలరీ. అందులో తేలిగ్గా వెయ్యిమంది ప్రేక్షకులు ఓసారి కూర్చుని
చూడవచ్చు. చెరువుకు అవతల 300 చదరపు అడుగుల జంబో వీడియో
207-
స్క్రీన్్వుంది. అండర్ వాటర్ దృశ్యాలు, చెరువులోని ప్రదర్శన
అప్పుడప్పుడు ప్రేక్షకులను దాంట్లో చూపిస్తారు. లైన్ టి.వి. కెమెరామన్
లిద్దరు కెమెరాతలో సిద్ధంగా వున్నారు. ప్రత్యేకమయిన అండర్ వాటర్
కెమెరాలు చెరువులో వున్నాయి.
`స్ప్లేష్ ఏరియా' అని ప్రేక్షకుల గేలరీలో చెరువు దగ్గర నుంచి
14రోల దాకా రాసివుంది. సీవరల్డ్్లో అయిదు కిల్లర్్వేల్స్్ జన్మించాయి
మిగతావన్నీ సముద్రంనుంచి తెచ్చినవే.
ప్రదర్శనకు మునుపు టి.వి. స్క్రీన్్మీద చెరువులో నున్న నీరు
ఎంత? ఒకో షాము రోజుకు ఎంత మాంసం తింటుంది మొదలయిన
ప్రశనలు, సమాధానాలు ప్రసకరం చేసారు.
`కేమేరా పై ' వున్నవారు ముఖ్యంగా మీరు ఎవరిపక్కన
కూర్చున్నారో ఎవరికీ తెలియడం ఇష్టంలోనివారు `సెకండ్ సిట్టింగ్ లెవల్్' కి
వెళ్ళండి అన్న అక్షరాలు తెరమీద కనబడ్డాయి. అది చాలా మందిలో
నవ్వు పుట్టించిన అంశమయింది. (దొంగమొగుడుతో వచ్చిన పెళ్ళాం
లేదా లవర్స్్లాంటి వారికోసం ఈ ప్రకటన) ఫస్ట్్సిట్టింగ్ లెవెల్్లోని
ప్రేక్షకులని ప్రదర్శన జరుగుతుండగా టి.వి. స్క్రీన్్మీద అప్పుడప్పుడు
చూపించారు (టి.వి.లో క్రికెట్ చూస్తున్న ప్రేక్షకులను
చూపించినట్లు)
ప్రదర్శన మొదలుకాగానే ఆరు తిమింగిలాలు చెరువులో ఓ
చివరనుంచి ఇంకో చివరదాకా కవాతుచేస్తున్న సైనికుల్లా డిసిప్లిన్్డ్్గా
వెళ్ళాయి. ఓ పాముమీద ఓ లేడి పెర్్ఫార్మర్ నుంచుని వుంది. ఓపాము
తోకతో నీళ్ళలోకొడితే చెరువులోని నీరు ఎగిరి గేలరీలో ముందు
వరసల్లోని ప్రేక్షకులమీదికి చిందింది. `స్ప్లేష్్ ఏరియా' అని ఎందుకురాశారో
అప్పుడర్ధమైంది మీద నీళ్ళుపడ్డవారు సగమో పూర్తిగానో తడిస్తే
నవ్వుకుంటూ లేచి వెళ్ళి గేలరిలో చివర కూర్చున్నారు.
వాటిచేత బంతి ఆట ఆడించడం, కుడికాలు ఎత్తి సలాం
చేయించడంలాంటి అనేక విన్యాసాలను ప్రదర్శించారు. అండర్ వాటర్్లో పైన
ఓదానిమీంచి ఇంకోటి జింప్్చేయడం లాంటి డజను ఐటంస్
ప్రదర్శిం208-
చారు. పిల్లలు, పెద్దలు సమానంగా ఎంజాయ్్చేసారు `షాముషో' ని ఇరవై
అయిదు నిముషాల సేపు జరిగింది ఆ ప్రదర్శన.
షో అయి బయటకువచ్చాక `షాము' లా డ్రస్ చేసుకున్న
పాత్రధారి కనిపించాడు. చాలామంది దానిపక్కన నిలబడి ఫోటోలు
తీయించుకున్నారు. రిమోట్ కంట్రోలుతో మరమనిషి నడిపే ఓపన్్కారు కూడా
పిల్లల్ని ఆకర్షించింది.
నాలుగేళ్ళ పిల్లవాడితో వచ్చిన ఓ తల్లి పిల్లవాడు తప్పిపోకుండా
వాడి వెడం జబ్బకి ఓ రింగు తొడిగి ఇంకోటి తన వెడంచేతి మణికట్టుకు
తొడుక్కుంది. రెంటిని ప్లాస్టిక్ కాయిల్్తాడు (టెలిఫోన్ రిసీవర్ కుండే
వైరుకున్న కాయిల్స్్లా) కలిపి వుంది.
దానిపక్కనే వున్న `అట్లాంటిస్ వాటర్ స్కైషో' కి వెళ్ళాను.
విశాలమయిన చెరువులో వేగంగా వెళ్ళే మర పడవలకి కట్టిన తాడుని
పట్టుకుని నీటిమీద స్కేటింగ్ చేస్తూ కాళ్ళకింది స్కేట్స్్ని తీసేసి
అచ్ఛాదనలేని పాదాలను నీటిమీదవుంచి పడిపోకుండా బేలన్స్్చేస్తూ
ప్రదర్శన
లంచ్ టైంకి ఓ రెస్ట్్రెంట్్లో ఫ్రెంచి ఫ్రయిస్్బేక్స్్ బీరు
కొన్నాను. మంచినీళ్ళు అక్కడ దొరక్కపోవడంతో. వుదయం 11
తర్వాతే బీరు అమ్ముతాకు. అదీ 18 ఏళ్ళ పైబడ్డవారికే. కుర్రాళ్ళు తమ
వయస్సు 18 దాటిందని రుజువు చూపిస్తే కాని వాళ్ళకు బీర్ అమ్మారు.
ఆఖరుగా సీలయన్ అండ్ ఓట్టర్ స్టేడియంలోని ప్రదర్శనకి వెళ్ళాను.
శిక్షణ ఇచ్చిన సీలయన్స్్ ఓట్టర్స్్చేత అనేక ప్రదర్శనలు ఇప్పించారు.
ఆ ప్రదర్శనకన్నా ముందు ప్రేక్షకులను నవ్వించిన జోకర్ చేష్టలు
బావున్నాయి. ముఖాన్ని జోకర్ మొహంలా రంగుపూసుకుని ఆలస్యంగా
లోపలకు వచ్చిన వారికి సీట్స్్ చూపించే వుద్యోగినిగా నటిస్తూ వాళ్ళకు
తెలియకుండా గేలరీలోని ప్రేక్షకులు చూసేలా తమాషా నటన చేసింది.
లావుగా వున్నవారి వెనక నడుస్తూ (సన్నగావున్న ఆ అమ్మాయి
అతడి లావుని అభినయించడం జపనీస్ టూరిస్టులయితే వారి వెనుక
కుంగ్్ఫూ అభినయించడం కూర్చోడానికి సీట్ చూపిస్తానని తీసుకెఴళ్ళి
209-
అటు ఇటు తిప్పి ఎదురుగా నీళ్ళుచూపించి అందులో కూర్చోమన్నట్లు
సౌంజ్ఞచేయడం మొదలయినవి.
అమెరికన్స్్ హాస్యాన్ని మనలా కన్్ఫర్్వేటివ్్గా
ఆలోచించకుండా ఎంజాయ్్ చేస్తారన్న దానికి ఓ వుదాహరణ అక్కడ
కనిపించింది.
కూర్చునివున్న ప్రేక్షకుల్లోని ఓ జంటలోంచి ఓ మగాడ్ని
తీసుకొచ్చి ఓ ముసలావిడ పక్కన కూర్చోబెట్టి ఆ ముసలి దంపతుల
జంటలోని ముసలాయన్ని తీసుకెళ్ళి ఆ పడుచు అమ్మాయిపక్కన కూర్చో
బెట్టి ప్రేక్షకులకి గిలిగింతలు పెట్టింది.
`సి వరల్డు' లో రెస్ట్్రెంట్స్్ గిఫ్ట్్షాప్స్్ వున్నాయి. సీవరల్డు
#భ్రాంచెస్ కేలిఫోర్నియా, టెక్సాస్, ఓపియో రాష్ట్రాల్లోకూడా వున్నాయి.
సీ వరల్డుకి గుర్తుగా ముఖమల్ క్లాత్్తో చేసిన పెన్్గ్విన్ బొమ్మను
కొన్నాను.
దీంట్లో స్కైటవర్ వుంది. లిఫ్ట్్లో పైకివెళ్ళి చూడటానికి మూడు
డాలర్లు టిక్కెట్. సీ వరల్డులోని చెరువును కాలినడకతో చుట్టూ తిరిగి
దాటచ్చు. లేదా దానిమీద వున్న బ్రిడ్జిమీంచి దాటచ్చు లేదా ప్రీబోట్
సర్వీస్్ని వుపయోగించి దాటచ్చు.
మధ్యాహ్నం ఒకటింముప్పావుకి వచ్చేశాను, ఇంకా చూడాల్సిన
ఐటంస్ కొన్ని మిగిలిపోయినా కోచ్ మమ్మల్ని హోటల్్కి
తీసుకెళుతుండగా చెప్పింది రతిష్రాఫ్. సాయంత్రం ఫ్రీ టైం అని హోటల్్నుంచి
నడిచివెళ్ళేంత దూరంలో షాపింగ్్ సెంటర్్ వుందని మర్నాడు వుదయం
వేకప్్కాల్ ఐదుకని, ఆరింటికి బయలుదేరి విమానాశ్రయం చేరుకుని ఏడు
ఐదు ఫ్లయిట్్లో వెస్ట్్కోస్ట్్లోని లాస్్ఏంజల్్స్్కి వెళ్ళాలని
#బ్రేక్్ఫాస్టు
విమానంలోనే ఇస్తారని.
లాక్వింటా హోటల్్ ఎదురుగా దినపత్రికలు ప్లోరిడా టుడే, ది
ఓర్లెండో సెంటినియల్ అమ్మే యంత్రాలున్నాయి. ఆ యంత్రంలోని
స్లాట్్లో పాతికసెంట్లు (క్వార్టర్) వేసి హేండిల్్ని లాగితే ఓ పేపర్
బయటకు వస్తుంది.
210-
దగ్గరేవున్న షాపింగ్్ సెంటర్్కి దారి కనుక్కుని వెళ్ళాను. సరిగ్గా
పది నిముషాల నడకదూరంలో వుంది. దాని పేరు ఫ్లోరిడామాల్
అందులో 160 దుకాణాలున్నాయి. అమెరికాలో ఇలా చాలా దుకాణాలన్ని
కలిసి ఓ పెద్ద బిల్డింగ్్లో వుంటాయి. ఏ దుకాణానికి అది ప్రయివేట్
వ్యక్తులదే అయినా అంతా కలిసి ఒకేచేట దుకాణాలుండేలా ప్లేన్
చేస్తారు. దీన్ని `మాల్' గా వ్యవహరిస్తారు.
బట్టలు, జ్యువెలరి, రెస్ట్్రెంట్, గిఫ్ట్్ షాప్, పుస్తకాలు.... ఇలా
చాలా తరహా షాపులుంటాయి. ఆ ఎయిర్ కండిషన్్డ్ మాల్స్్లో
పెంపుడు జంతువులమ్మే దుకాణం కూడా ఒకటుంది. (మినిడేషండ్
ఖరీదు 40, డేషండ్ 60 డాలర్లు. పిల్లిధర కూడా అంతే)
నాకు మగాళ్ళు అర్ధమయ్యే కొద్ది నా కుక్కని అధికంగా
ప్రేమిస్తున్నాను' అన్న బోర్డు ఆ షాప్్లో వుంది. అమెరికాలోని చెయిన్్స్టోర్స్్కి
చెందిన పెద్ద కంపెనీలయిన జె.సి. పెన్ని, సియర్స్్, మైనస్ బ్లాంష్,
మేసిన్ దుకాణాలు కూడా మాల్్లో వున్నాయి. ఓ పుస్తకాల దుకాణంలో
మేగజైన్స్్ ఓ చోట వుంచారు. కొన్ని వందల రకాల
మేగజైన్స్్ అమ్మకానిమున్నాయి. ఒకో మేగ్్జైన్ ఒకో సబ్్జెక్ట్్మీద
వస్తుంది తప్ప మనకిలా అన్ని తరహాల వారికోసం కలిపిరాదు. అలా
వచ్చే పత్రికలన్ని అమెరికాలో దీవాలా తీసాయి- రీడర్స్్ డైజెస్ట్్లాంటి
కొన్ని తప్ప. ఎక్కువ పత్రికలు ఫెషన్స్, ఆహార పదార్థాలకు
సంబంధించినవే.
మీల్స్్ ఇన్్మినిట్స్్, పుడ్ అండ్ వైన్, వెడ్డిండ్ (పెళ్ళి
#చేసుకునేవారికోసం) అమెరికన్ అస్ట్రాలజి, ఏంటిక్ కరెక్షన్, కాస్మోటిక్ సర్జరి,
హు ఈజ్్హు ఇన్ టి.వి., స్టాంప్ కలెక్షన్స్, హోమ్ ప్లేన్స్, హార్స్్
రైడర్ ఇలా చాలా వున్నాయి. మనదేశంలో దొరికే మెక్కాల్స్్ గుడ్
హౌస్ కీపింగ్, బజార్, ఓగ్, పేరెంట్స్్, ఫేమిలీ సర్కిల్,
కాస్మోపాలిటన్్లాంటి పత్రికలు కూడా వున్నాయి మన దేశంలోకి అనుమతించని
ప్లేబోయ్, పెంట్్హోస్ పత్రికలు కూడా కనిపించాయి.
211-
కిచెన్్వైర్ అమ్మే దుకాణంలో మనదేశంలో లభించని అనేకరకాల
గరిటలు, స్పూన్లు కనిపించాయి.
అమెరికా, ధనవంతులకి `షాపింగ్ పేరడైజ్' అనచ్చు.అమెరికా
అంతటా అనేక నిత్యజీవితంలో ఉపయోగించే క్వాలిటీ వస్తువులు
దొరుకుతాయి.కెమార్ట్్, వూల్్వర్త్్, బ్లూమింగ్ డేల్స్్, సియర్స్్ రోబక్, ఆల్ట్్
మేన్, లార్డ్్ అండ్ టైలర్, జెసి. పెన్ని, మైనస్ బ్లాంష్ మొదలయిన
చెయిన్ స్టోర్స్్ బ్రాంచీలు అమెరికా అంతటా వున్నాయి. వాటిలో
కెమేరాలు, బట్టలు, కంప్యూటర్స్్, టి.వి.లు, ఫ్రిజ్్లు, కుట్టుమెషిన్స్్...ఇలా
అన్ని రకాల ప్రొడక్ట్స్్ అమ్ముతారు. కొన్ని కేవలం ఓ రకం వస్తువులే
అమ్మే చెయిన్ స్టోర్స్్ వున్నాయి. ఉదాహరణకు `రేడియో షేక్' అనే
చెయిన్ స్టోర్స్్లో ఎలట్రానిక్ గూడ్స్్ మాత్రమే అమ్ముతారు. డబ్బున్నా
లేకపోయినా, కొన్నా కొనకపోయినా ఆ దుకాణాల్లో తిరిగి చూడటం
కూడా ఓ రకమయిన ఆనందాన్నిస్తుంది.
షాపింగ్ మాల్్నుంచి బయటకు వచ్చేసరికి చీకటి పడుతోంది.
హోటల్్కి చచేరుకునే దారిలో అటు, ఇటు చెట్లు ఓవైపు పెద్ద మైదానం.
కార్లు తప్ప మనుషులు కనబడలేదు దోవ అడగడానికి కూడా నేను కత్తో
తపాకో చూపించి దోచుకునే మినర్ కంట పడనందుకు సంతోషించాను.
హోటల్్కు చేరుకుని భోజనం చేసి త్వరగా పడుకున్నాను, మర్నాడు
వుదయమే లేవాలి కాబట్టి.
డిస్నీ మేజిక్్వరల్డ్్, ఎప్్కాట్ సెంటర్, సీ వరల్డు చూసాక
అనిపించింది. అమెరికన్స్్ కొత్త సమాచారం తెలుసుకోడానికి ఎంత ఆసక్తి
చూపిస్తారో. వాళ్ళు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేకుండా, అడిగే ఆ
ప్రశ్నలకు సమాధానంగా బోర్డులుంటాయి చాలా చోట్ల. వుదాహరణకు
ఎప్్కాట్్లోని గ్లోబ్్ ఎత్తు, బరువు- సీ వరల్డ్్లోని చెరువులో ఎంత
నీరుంటుంది, సంవత్సరానికి అది చూడటానికి ఎన్ని లక్షలమంది వస్తారు,
డాల్ఫిన్ రోజుకు ఎంత ఆహారం తింటుంది. ఇలాంటి సమాచారం. నిత్య
జీవితంలో వుపయోగించే సమాచారమే తప్ప మిగతాదంతా మనం
`అనవసరం' గా ఫీలవుతాం. పెద్దగా పట్టించుకోం. కాని అమెరికన్స్్ వాటిని
212-
ఎంతో శ్రద్ధగా తెలుసుకోవడం నా టూర్ మొత్తంలో గమనించిన
అంశం.
అలాంటి ఇంక్విజిటివ్ మైండ్ వుండబట్టే టెలిఫోన్, విమానం,
టి.వి. లాంటివి కనుక్కున్నారు. చంద్రుడి మీదకు వెళ్ళి వచ్చారు.
ఆగస్ట్్ 31 శుక్రవారం
మర్నాడు వుదయం వేకప్్కాల్ ఐదున్నర బేగేజ్ అవుట్
ఆరున్నరకు. ఏడు ఐదుకు కోచ్్లో ఓర్లెండో అంత఼ర్జాతీయ విమానాశ్రయం
చేరుకున్నాం. బేగేజ్ బుక్ చేసి షటిల్ ఎక్కి డిపార్చర్ లాంజ్్కు
చేరుకున్నాం.
వుదయం ఎనిమిదికి మేం ఎక్కిన విమానం బయలుదేరింది. నా
సీట్ నంబరు 46 ఎఫ్. ఆ విమానంలో ఆఖరి రోలో ఆఖరి సీట్ అది.
పైలట్ గమ్యస్థానంలోగా విమానం ఎక్కడెక్కడ ఆగుతుందో అనౌన్స్్
చేసాడు.
"ఇది లాస్్ ఏంజెలెస్ వెల్ళే విమానం. పొరపాట్న మరో వూరు
వెళ్ళేవారు ఇందులో ఎక్కితే దిగపోండి" అని పైలట్ అనౌన్స్ చేసాడు.
అక్కడ అంతా చదువుకున్నవారే, ఆ మాత్రం లోకజ్ఞానం లేని వాళ్ళు
కాకపోయినా వాళ్ళు తీసుకునే జాగ్రత్తకి ముచ్చటేసింది. (6-12-91న
వుదయం నేను బెంగళూర్్ నుంచి హైదరాబద్్ ఫ్లైట్్లో వస్తుంటే అదే
సమయంలో బయలుదేరే బాంబే ఫ్లయిట్ బదలు ఒకాయన హైద్రాబాద్
ఫ్లయిట్ ఎక్కడం జరిగింది. విమానం బయలుదేరక మునుపే అది
గ్రహించి దిగిపోయాడు కాని లేకపోతేనా...) విమానం గాల్లోకి లేచేప్పుడు
సీట్స్్ `అప్్రైట్' పొజిషన్్లో వుంచమని అనౌన్స్్ చేస్తే అమెరికన్
ప్రయాణీకులంతా దాన్ని ఫాలో అయారు.
(ఇండియన్ ఎయిర్్ల౅న్స్్లో కూడా ఈ ప్రకటన వుంటుంది కాని
ఎవరూ పట్టించుకోరు.)
మా విమానం `గల్ఫ్్ ఆఫ్ మెక్సికో' దాటుతోందని పైలట్
అనౌన్స్్ చేసాడు. కిటికీలోంచి చూస్తే కింద సముద్రం కనిపించింది. మా
213-
విమానం అమెరికా కోస్ట్్దాటి సముద్రం మీదఎగురుతోందని డెల్టాడొమెస్టిక్
రూట్ మేప్ చూసి తెలుసుకున్నాను. మాకు బ్రేక్ ఫాస్ట్్ సర్వ్్
చేయలేదింకా.
ఉదయం తొమ్మిది నలభైకి `న్యూ ఓర్లెన్స్్' విమానాశ్రయంలో
దిగింది మా విమానం. అక్క఼డ ఆరుగంటసేపు ఆగుతుంది కాబట్టి నేను
విమానం దిగి ఎయిర్్ఫోర్ట్్ చూద్దామని గేట్్ 3 డి లోంచి బయటకు
వచ్చాను. 15 డి దాకా వున్నాయి గేట్స్్.
అమెరికాలోని ఎయిర్్పోర్టులు ఎంత మోడ్రన్్గా వున్నాయంటే
అందులో షాపింగ్ సెంటర్స్్, టెలివిజన్స్్ రెస్ట్్ ఏరియాలు, కాఫి షాపులు
ఐస్్క్రీం షాప్స్్, బార్్లు వున్నాయి. మిత్రులని వూరెళుతూ ఆ భార్్లలో
ఎంటర్్టెయిన్్ చేయచ్చు. అన్నిరకాల డ్రింక్స్్ అకక్డ దొరుకుతాయి.
బార్్లో కూర్చుని మీరెక్కి వెళ్ళాల్సిన విమానాన్ని చూడటానికి అనువుగా
అద్దాల కిటికీలు కూడా వున్నాయి. (అహాహా)
(అయితే బార్్లోనే తప్ప డ్రింక్స్్ కొనుక్కుని బయటకు
తీసుకెళ్ళి తాగడానికి అనుమతి ఇవ్వరు.)
పోస్ట్్ ఆఫీస్ ఎక్కడుందని విమానాశ్రయం సెక్యూరిటీ మెన్్వి
అడిగితే చూపించాడు ఎలా వెళ్ళాలో. అక్కడికి వెళ్ళిసియాటిల్్కు
శ్రీనివాస్్కు తెలుగు పుస్తకాలున్న కవర్్ని బుక్్పోస్టులో పోస్టు చేసాను. డాలర్
అరవై సెంట్లు అయింది. (ఆ పుస్తకాల పేకెట్్ని పోస్టు చేయడానికి
డిస్నీవల్డ్్ మేజిక్ కింగ్్డమ్్లో, అప్కాట్ సెంటర్్లో, సీ వరల్డులో
పోస్టాఫీసులే లేవు. అంతదాకా అది చేతిలో పట్టుకునే తిరుతున్నాను
పోస్టాఫీస్ కోసం.
ఆ బరువుని వదిలించుకుని విమానం ఎక్కాను. పది నలభయ్
ఐదుకి మళ్ళీ విమానం బయలుదేరాక పైలట్ మేం టైం జోన్స్్ మారామని
కొత్త టైం సరి చేసుకోమని టైం చెప్పాడు. అప్పుడు టైం వుదయం
ఆరు నలభై. అంటే మూడుగంటలు వెనక్కు వచ్చామన్న మాట.
అమెరికాలో పశ్చిమ దిశకి వెళ్ళే కొద్ది ట౅ం తగ్గుతుంటుంది. విమానం
బయలుదేరాక సూప్, ఖర్జూరపు పళ్ళు ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు.
214-
ఇండియన్్ ఎయిర్్లైన్స్్లోలాగా చెవుల్లో పెట్టుకోడానికి పత్తి,
చాక్్లెట్స్్, సోంప్్లాంటివి డెల్టా ఎయిర్్లైన్సులో ఇవ్వరు.
ఓర్లెండ్ ఎయిర్్పోర్టులోని పద్దతిగురించి ఆలోచిస్తుంటే విమా`
నంలో నాకీ జోక్ తట్టింది.
`విమానంలోంచి దిగగానే మీ కోసం మీ సామాను వేచిఉంటుంది'
అని ప్రకటించిన ఎయిర్్లైన్స్్ ఏం చేసింది?
-విమానం దిగిన అరగంటదాక఼ా దాని తలుపులు తాళం వేసి
వుంచింది.
లాస్ ఏంజెలెస్ ఎయిర్్పోర్టులో మా విమానం దిగగానే
మాకోసం వచ్చివున్న కోచ్్లో ఓ పావుగంటలో బయలుదేరి 11.45కి సరా
సరి లాస్్ ఏంజెలెస్ ఎయిర్్పోర్టుకి హిల్టన్్కి బయలుదేరాం. విమానంలో
పైలట్ అనౌన్స్్ చేశాడు టైం మార్చుకోమని. ఓర్లెండో టైం మధ్యా
హ్నం 2-45 అయితే లాస్ ఏంజెలెస్ టైం ఉలయం 11-43. రతి
మైక్్లో చెప్పింది. కోచ్ హోటల్ ఆవరణలో ఆగాక మమ్మల్ని కోచ్
దిగకుండా అందులోనే కూర్చోమని, తను లోపలకు వెళ్ళి మా గది
తాళం చెవులతో వస్తుందని, మా సామానుమీద ఆ గది నెంబర్ రాసిన
స్టిక్కర్ అతికిస్తే హోటల్్ స్టాఫ్ వాటిని ఆ నంబరు గదిలో
వుంచుతారని , బాత్్రూంకి వెళ్ళాల్సినవారు హోటల్్ రిసెప్షన్్ దగ్గరున్న
బాత్్రూంలు వుపయోగించుకోవచ్చని, హిల్టన్ పక్కనేవున్న `కేర్ల్స్్
జూనియర్' అనే రెస్ట్్రెంట్్లో లంచ్ తీసుకోవడానికి ఓ అరగంట టైం
ఇచ్చింది రతి. అనియన్ రంగ఼్స్్, బాయిల్డు పొటాజోఫ్, ఫ్రెంచ్ ప్రయిస్
కాఫీలతో కడుపు నింపుకున్నాను. మా కోచ్ సరాసరి హాలీవుడ్్లోని
యూనివర్సల్్ స్టూడియోకి వెళ్తుందని కూడా చెప్పింది. టైం లేదు కాబట్టి
ఈ ఏర్పాటు.
ఆ ప్రకారం రతి ఇచ్చిన తెల్లకాగితం స్టికర్స్్ని మా సామాను
మీద అతికించి మా గదులు నంబర్లు రాశాం. కోచ్ హాలివుడ్
బయలుదేరింది.
0 
﻿
టి.శ్రీనివాసన్ 
03-08-13
Telugu
-333-
ప్ర. 4. బోర్ ప్రతిపాదనల ఆధారమును జేసుకోని హైడ్రోజన్
పరమాణువులో కక్ష్య వ్యాసార్థమును, కక్ష్యలోని ఎలక్ట్రాన్
శక్తిని ఏ విధముగా నిర్ణయించవచ్చునో వవరించుము.
-334-
జ:హైడ్రోజన్ పరమాణువు:
హైడ్రోజన్ పరమాణువులోని
కేంద్రకము ఒక ప్రోటాన్్ను కలిగి
ఉండును. కేంద్రము చుట్టునూ
ఎలక్ట్రాన్, వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ
ఉండును. కులూంబ్ నియమము
ప్రకారము ఎలక్ట్రాన్్కూ కేంద్రకమునకూ
మధ్య విద్యుదాకర్షణబలము
అగును.
(బోర్ నమూనా)
ఇచ్చట = ఎలక్ట్రాన్ విద్యుదావేశము
కేంద్రకముపైన విద్యుదావేశము
ఎలక్ట్రాన్ కేంద్రముల మధ్యదూరము
పరమాణువు స్థిరముగా ఉండవలెనంటే పరిభ్రమించు ఎలక్ట్రాన్ యొక్క
కేంద్రాభిముఖబలము కేంద్రకముయొక్క స్థిరవిద్యుత్
ఆకర్షణబలమునకు సమానముగా ఉండవలెను. ఈ విషయమును క్రింది
సమీకరణము తెలుపును.
బోర్ క్వాంటం నియమము ప్రకారము
పై రెండు సమీకరణముల మధ్య `v' ని తొలగించిన క్రింది సమీకరణము
నచ్చును.
-335
విలువ పూర్ణాంకములుగా ఉండవలెను. కావున కొన్ని వ్యాసార్థములు గల
కక్ష్యలో సాధ్యమని స్పష్టము అగుచున్నది. విలువ ఒకటి అయినప్పుడు అన్నింటి
కంటె చిన్న కక్ష్యయొక్క వ్యాసార్థము లభించును.
ఈ విలువకు సంకేతమును వాడుదురు.
దీనిని అనుసరించి మిగిలిన కక్ష్యల వ్యాసార్థములు
ఒక కక్ష్యలో తిరుగుచున్న ఎలక్ట్రాన్ పూర్ణశక్తి, దాని గతిశక్తి,
స్థితిశక్తులు విలువల మొత్తమునకు సమానము.
ఎలక్ట్రాన్ గతిశక్తిని తో సూచించెదరు.
ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
ఎలక్ట్రాన్ వేగము.
-336-
ఎలక్ట్రాన్ స్థితిశక్తి కేంద్రకమునుండి దాని దూరముపై
ఆధారపడి#వుండును.
కులూంద్ నియమమునుండి దీని విలువ.
పై సమీకరణములో `n' తప్ప మిగిలిన అన్ని పదములు స్థిరాంశములు
కనుక దానిని
అని వ్రాయవచ్చును.
T స్థిరాంకము F విలువ n పూర్ణాంక సంఖ్యలపై ఆధారపడి ఉండును.
దీనిని శక్తి క్వాంటీకరణము అందురు. ఈ
విధముగా ప్రధాన క్వాంటం సంఖ్య n. ఎలక్ట్రాన్ కక్ష్య పరిమాణమునేగాక ఆ
#కక్ష్యలో
తిరుగుచున్న ఎలక్ట్రాన్ శక్తినిగూడా నిర్ధేశించును. అందువలన ఈ కక్ష్యలను
#శక్తి
స్థాయిలు అని కూడా అందురు.
ఒక కక్ష్యలో తిరుగుచున్న ఎలక్ట్రాన్ శక్తి (ఋణ విద్యుదాత్మక
#విలువ)
ఆ కక్ష్య సంఖ్యవర్గమునకు విలోమానుపాతములో ఉండును. అనగా n విలువ
హెచ్చుచున్్నకొలదీ కక్ష్యన్యాసముతో పాటు శక్తి పరమ విలువ
కూడా పెరుగుచూ ఉండును. n విలువ అనంతము
అయినప్పుడు
-337-
E విలువ శూన్యము కావలెను. అనగా ఎలక్ట్రాన్్పై కేంద్రకము ప్రభావము
ఏమీలేదని అర్థము. అనంతమైన n విలువగల స్థాయి ఎలక్ట్రాన్ పరమాణువులుండి
వీడిపోయిన స్థితిని సూచించును. అదేవిధముగా ఎలక్ట్రాన్ కక్ష్యవిన్యాసము
#తగ్గుచున్న
కొలదీ శక్తి విలువ తగ్గుచూ ఉండును. దీని ప్రకారము n విలువ
తగ్గుచున్న#కొలదీ
స్థిరత్వము పెరుగుచున్నదని గ్రహించవలెను. హైడ్రోజన్ పరమాణువులోని
#ఎల#క్ట్రాన్ అన్నింటికంటె చిన్న కక్ష్యలో తిరుగుచున్నప్పుడు, పరమాణువు
అత్యంత స్థిరముగా ఉండునని భావించవలెను. ఈ స్థాయిని భూస్థాయి
అందురు.మిగిలిన స్థాయిలు ప్రకోపిత స్థాయిలు లేక ఉద్రిక్త స్థాయిలు
సాధారణ ఉష్ణోగ్రత దగ్గర దాదాపు అన్ని పరమాణువులలోని
ఎలక్ట్రాన్్లు భూస్థాయిలోనే ఉండును. పరమాణువు బయటనుండి శక్తి
గ్రహించినప్పుడు ఎలక్ట్రాన్్లపై కక్ష్యలను (శక్తి స్థాయిలకు) ప్రకోపము చెందును.
ప్ర.5. బోర్ సిద్దాంతము ప్రకారము హైడ్రోజన్ వర్ణపటమును
విశదీకరించుము.
జ//హైడ్రోజన్ వాయువును ఉత్సర్గ నాళములో నింపి విద్యుత్ ఉత్సర్గము
జరిపి పరమాణువులను ప్రకోపితము చేయవచ్చును. ప్రకోపిత పరమాణువులలో
వివిధ n విలువలు శక్తి స్థాయిలలోనికి పరివర్తనము చెందును. ఈ పై శక్తి
~స్థాయిల
నుండి క్రింది శక్తి స్థాయికి దూకినప్పుడు, రెండు స్థాయిలమద్య ఉండు
#భేదమునకు
తుల్యమైన శక్తి ఏకవర్ణ వికిరణాల ద్వారా
ప్రసారము అవను. ఇదే మనకు వర్ణ పటములో రేఖగా కనబడును.
బోర్ క్వాంటం నియమము ప్రకారము ఈ విధముగా ప్రసారమగు
కిరణపౌ఩ఃపున్యము విలువ కు సమానముగా ఉండును.
-338-
పోలి ఉన్నది.
విలువలను ప్రతిక్షేపించిన దీని విలువ
వచ్చును. ఇది రిడ్్బెర్గ్ స్థిరాంకమునకు
దరిదాపు సమానము. ఈ విధముగా సిద్ధాంత రీత్యా వచ్చిన విలువ,
రిడ్్బెర్గ్ ప్రయోగాత్మకముగా కనుగొనిన విలువకు సరిపోవుట బోర్ సిద్ధాంతము
యొక్క విజయమును చాటుచున్నది.
బోర్ సిద్దాంతమును ఆధారము చేసుకొని హైడ్రోజన్ వర్ణ పటములోని
వేరు వేరు శ్రేణులలోని రేఖల ఉత్పన్నమును సులువుగా వివరించవచ్చును. వివిధ
విలువలుగల శక్తి కక్ష్యలనుండి ఒకే విలువగల కక్ష్య ఎలక్ట్రానులు
దూకినప్పుడు ఒకే శ్రేణికి చెందిన రేఖలు వర్ణపటములో కనిపించును, ఉదాహరణకు
339-
సంఖ్యలు గల కక్ష్యలనుండి ఒకటవ కక్ష్య దూకినప్పుడు లైమన్
శ్రేణులోని రేఖలు ఉత్పన్నము అవును. 3,4,5,6... సంఖ్యలుగల కక్ష్యల
నుండి రెండవ కక్ష్యకు దూకినపుడు బామర్ శ్రేణిలోని రేఖలు ఉత్పన్నము
అవును.
బోర్ సమీకరణమును ఉపయోగించి ఈ రేఖల పోనఃపున్యమును గణించ
వచ్చును. ఈ విలువలు వర్ణ పటములలో కనిపించిన రేఖల పౌనఃపున్యములకు సరిగా
అయిపోయినవి. దీనినిబట్టి పరమాణువులలో శక్తిస్థాయిలు ఉంటాయన్న విషయము
ఋజువు అయినది.
-340-
ప్ర.6. అయనీకరణ శక్మము అనగానేమి?
జ: అయనీకరణ శక్మము:
పరమాణువునుండి ఒక ఎలక్ట్రాన్్ను తొలగించుటకు కావలసిన శక్తిని అయనీకరణ శక్తి
అందురు. ఈ విలువలు ఎలక్ట్రాన్ ఓల్టు
ప్రమాణములలో వ్యక్తము చేసినప్పుడు అయనీకరణ శక్మము అందురు.
n2 విలువ అయినప్పుడు ఎలక్ట్రాన్ పరమాణువు నుండి విడిపోయి
అయాన్్గ మారును. పై సమీకర్ణములో విలువగా ప్రతిక్షేపించిన
పరమాణువు నుండి ఎలక్ట్రాన్్ను విడదీయుటకు అవసరమగు శక్తి, అనగా
అయనీకరణ శక్తి వచ్చును.
ప్రయోగాత్మకముగా హైడ్రోజన్ పరమాణువు, అయనీరణశక్మము
అని కనుగొనినారు.ఈ విలువ కు సరిపోవును.
-341-
ప్ర.7. సోమర్్ఫెల్డ్ పరమాణు నమూనాను వివరించుము?
జ: సోమర్ ఫెల్డ్ పరమాణు నమూనా:
సోమర్ ఫెల్డ్ అను జర్మన్ శాస్త్రజ్ఞుడు బోర్ పరమాణు
నమూనాకు ఒక సవరణను చేసినాడు కేంద్రము చుట్టునూ పరిభ్రమించు
ఎలక్ట్రాన్ కక్ష్యలు వృత్తాకారముగా గాక దీర్ఘవృత్తాకారము దాలుస్తాయని సోమర్
ఫెల్డ్ భావించినాడు.అప్పుడు దీర్ఘ వృత్తము కేంద్రమువద్ద కేంద్రకము
ఉండును.
దీర్ఘ వృత్తాకార కక్ష్యలో దీర్ఘాక్షము, చహ్రస్వాక్షము
సమానముగా ఉండవు. కాని దీర్ఘ వృత్తము వెడల్పు అవుతున్న కొలది రెండు
అక్షములు సమానమైన వృత్తాకారమును పొందును. అందువలన వృత్తాకార కక్ష్యలను
దీర్ఘవృత్తాకార కక్ష్యయొక్క ప్రత్యేకమైన స్థితిగా భావించవచ్చును.
దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుచున్న ఎలక్ట్రాన్ శక్తిలో మార్పు
#చాల
స్వల్పముగా ఉండును. దాని కోణీయ ద్రవ్యవేగము పూర్ణాంక విలువతో
ఉండును.
ఈ పూర్వాంకమునకు K గుర్తు వాడుదురు.
దీనిని ఎజిముతల్ క్వాంటం సంఖ్య అందురు.
ఎజిముతల్ క్వాంటం సంఖ్యను, ప్రధాన క్వాంటం కసంఖ్య `n' కు గల
సంబంధం క్రింది విధముగా ఉండును.
-342-
K విలువ n విలువకు సమానమైన కక్ష్య వృత్తాకారములో ఉండును. n
విలువకన్నా తక్కువ అవుతన్న కొలది దీర్ఘ వృత్తాకారము హెచ్చగును. ఉదాహరణకు
n విలువ 3 అయిన k విలువ 1,2,3 కావచ్చును. ఈ విలువల కక్ష్యం ఆకృతిని
పటములో చూపడమైనది.
ప్ర.8.క్వాంటం సంఖ్యలను గురించి క్లుప్తముగా వ్రాయుము.
జ: క్వాంటం సంఖ్యలు: పరమాణువు
ఎలక్ట్రానులను కలిగియుండును. పరమాణు సంఖ్య పెరిగినకొలదీ
పరమాణువునందు వాటి అమరిక కష్టమగును. పరమాణువునందు ఎలక్ట్రాన్్ల అమరిక,
#వీని
శక్తి విలువలు, అవి పరిభ్రమించు కక్ష్యలు మొదలగు విషయములను పూర్తిగా
#తెలిసికొనుటకు శాస్త్రజ్ఞులు నాలుగు క్వాంటం సంఖ్యలను తెలిపిరి.
1. ప్రధాన క్వాంటం సంఖ్య:
పరమాణువులోని కేంద్రకము చుట్టూనూ ఎలక్ట్రాన్్లు నియమిత కక్ష్యలలో శక్తిని
కోల్పోకుండా పరిభ్రమించుచుండును. కాని కక్ష్యల పరిమాణము, వాని ఆకారము,
నిర్మాణము మొదలగు అంశములమీద అనేక అనుకూలములు తలెత్తినవి. ఎలక్ట్రాన్
కక్ష్యలు వర్తులాకారముగా, వివిధ పరిమాణములలో వివిధశక్తి విలువలతో ఉండునని
బోర్ ప్రతిపాదించినాడు. `n' అను సంకేతమును ఎలక్ట్రాన్ కక్ష్యల శక్తి
#శక్తి స్థాయిని
సూచించుటకు బోర్ ఉపయోగించినాడు. `n' విలువ 1 నుండి సరళపూర్ణంకములుగా
పెరుగును. కక్ష్యల శక్తి విలువ `n' విలువలతోపాటు పెరుగును.
-343-
ఎలక్ట్రాన్ శక్తి స్థాయి లను వేరొక పద్ధతిగ
లను ఆంగ్ల అక్షరములతో కూడా తెలుపవచ్చును. మొదటి
పద్ధతి ప్రకారము n=1 అయిన, రెండవ పద్దతి ప్రకారము మొదటి శక్తి స్థాయి
కక్ష్య అగును. అదే విధముగా ఆయిన రెండవ శక్తి L అగును. ఒక్కొక్క
శక్తి స్థాయియందు ఎలగ్ట్రాన్ లుండును.
2. ఎజిముతల్ క్వాంటం సంఖ్య:
అతి సున్నితమైన వర్ణ పటరూపకముతో ఎలక్ట్రాన్
శక్తిస్థాయిలు, ఉపస్థాయిలు మామూలు వర్ణ పటములతో పోల్చి చూడగా ఒక క్రొత్త
విషయము బయటపడినది. సున్నితపు వర్ణ పటమాపకముతో తీసిన పరమాణు వర్ణ
పటమునందు మామూలు వర్ణ పటమాపకముతో తీసిన పటముకంటె ఎక్కువ
గీతలు ఉండుటను గమనించిరి. అనగా పూర్వపు వర్ణపటములోని ఒక్కొక్కగీత
రెండు అంతకంటె హెచ్చుగీతల సముదాయమని గుర్తించిరి. దీని ఫలితముగా బోర్
పరమాణు నమూనాలోని ఒక్కొక్క ప్రధాన కక్ష్య, ఉపస్థాయిలను
కలిగుయుండునని తెలిసికొనిరి. కొన్ని పరమాణు వర్ణపటములను అతి జాగ్రత్తగా
పరిశీలించగా మొదటి కక్ష్యలో ఒక స్థాయి, రెండవ కక్ష్యలో రెండు
ఉపస్థాయిలు, మూడ కక్ష్యలో మూడు ఉపస్థాయిలు, నాల్గవ కక్ష్యలో
నాల్గవ ఉపస్థాయిలు కలవని తెలిపిరి.
ప్రధాన కక్ష్యలోని ఉపస్థాయిలను "1" లను సంకేతములో తెలుపుదురు. "1"
అనగా ఎజముతల్ క్వాంటం సంఖ్య. ఎజిముతల్ క్వాంటం సంఖ్య (1) విలువ
ప్రధాన క్వాంటం సంఖ్య విలువను అనుసరించి ఉండును.
ఉపస్థాయిలను సంకేతములతో తెలుపుదురు. ఉపస్థాయి
ప్రతి కక్ష్యలోను ఉండును. దీని ఎజిముతల్ క్వాంటం సంఖ్య విలువ సున్న
కాని K కక్ష్యలోని s ఉపస్థాయి, L కక్ష్యలోనికి s ఉపస్థాయి
కంటె ఎక్కువ స్థాయిలో ఉండును.
ఇదేవిధముగా L కక్క఼్య p ఉపస్థాయి విలువ కక్ష్యలోని
ఉపస్థాయి విలువకంటె తక్కువగా ఉండును.
3. అయస్కాంత క్వాంటం సంఖ్య:
జీమన్ అను జర్మన్ శాస్త్రజ్ఞుడు అయస్కాంత క్షేత్ర సహాయంతో
తీసిన పరమాము వర్ణ పటమునందలి గీతలలో మామూలు పరమాణు వర్ణ
పటమునందలి గీతకంటె సూక్ష్మ విభజనను గమనించెను. అందువలన దీనిని జీమన్
-345-
ఫలితము అందురు. అయస్కాంత క్షేత్రములో ఉన్నప్పుడు
నిర్దిష్టమైన విలువగల ఒక ఉపస్ధాయి అంతటికి ఒకే శ఼క్తి ఉండదని దీనివలన
తెలుయుచున్నది.
ఒక్కొక్క ఉపస్థాయిలో ఆర్బిటాల్్లు అనబడు ఉప ఉపస్థాయిలు
#ఉండును.
ఆర్బిటాల్ శక్తి అయస్కాంత క్షేత్రములో ప్రాదేశిక అమరికలలో క్వాంటీకరణము
చెంది ఉండునని వర్ణ పటములు తెలుపుచున్నవి.
అయస్కాంత క్వాంటం సంఖ్యను m అను అక్షరముతో సూచించెదరు.
దీనిని ఎజిముతల్ క్వాంటం సంఖ్యకుగల సంబంధము క్రింది సమీకరణము
తెలుపును.
ఇచ్చట `0'ని, ఎలక్ట్రాన్ తిరుగుచున్న కక్ష్య తలము లేక (అక్షము),
#అయస్కాంత క్షేత్ర దిశతో చేయు కోణముగా తీసుకొనవచ్చును.
4. స్పిన్ క్వాంటం సంఖ్య: స్పిన్
క్వాంటం సంఖ్యను ఉలెన్్బెక్, గౌడ్్స్మిట్ అను శాస్త్రజ్ఞులు
#ప్రతిపాదించినారు
ఎలక్ట్రాన్్లు కేంద్రకము చుట్టునూ కక్ష్యలలో తిరుగుటయేగాక అవి తమలో తాము
బొంగరమువలె ఆత్మప్రదక్షిణము చేస్తూ ఉండవలెనని వీరు భావించినారు. ఈ
చలనమును భ్రమణము అని అందురు. భ్రమణము చేయుచున్న ఎలక్ట్రాన్్కు
కోణీయ ద్రవ్యవేగము ఉండును. దీనిని స్పిన్ కోణీయ ద్రవ్యవేగము అందురు. ఇది
s కు సమానము.
s అనునది స్పిన్ క్వాంటం సంఖ్య. దీని విలువ 1/2 ఉంటుందని వర్ణ
#పటముల
పరిశీలన వలన నిర్ణయించినారు.
-346-
ఎలక్ట్రాన్ రెండు విధములుగా భ్రమించ
(స్పిన్ చేయ) గలదు. వీటిని సవ్య,
అపసవ్య భ్రమణములు అందురు. ఈ
రెండు దిశలను అయస్కాంత క్షేత్రము
వేరు వేరుగా గుర్తించచ఼గలదు. ఎలక్ట్రాన్
విద్యుదావేశపూరితము. కనుక
భ్రమించుచున్న ఎలక్ట్రాన్ చిన్న అయస్కాంతము
వలె ప్రవర్తించును. ఒక అయస్కాంత
క్షేత్రములో పరమాణువును ఉంచినప్పుడు
బిన్న దిశలలో చేయు ఎలక్ట్రాన్ అయస్కాంత ధృవాలు, బాహ్య అయస్కాంత
క఼్షేత్ర ఉత్తర ధృవమునకు ఏకముఖముగాగాని, అబిముఖముగా గాని ఉంచవచ్చును.
ఉప విన్యాసములను సమాంతర ప్రతిసమాంతర భ్రమణముగా అందురు.
అనగా స్పిన్ క్వాంటం సంఖ్యకు రెండు విలువలు ఉండువని అర్దము.
ప్ర. 9. ఎలక్ట్రానుల తరంగ స్వభావమును గురించి వ్రాయుము.
జ: ఎలక్ట్రానుల తరంగ స్వభావమును ప్రదర్శించును. కాంతి తరంగ
సిద్దాంతమును ఆధారము చేసుకొని కాంతి వ్యతికరణము,
వివర్తనము వంటి విషయములను వివరించవచ్చును. కాంతి క్వాంటం
-347-
సిద్దాంతమును ఆదారము చేసుకొని కాంతి విద్యుత్ ఫలితములను
కాంప్టన్ ఫలితమును వివరించవచ్చును. ఈ
విధముగా వేరు వేరు దృగ్విషయములలో కాంతి తరంగ స్వభావమునుగాని కణ
స్వభావమునుగాని ప్రదర్శించును. ఈ రెండు స్వభావములనూ ప్లాంక్ సమీకరణము
సమన్వ౟యపరచును.
ఈ ద్వంద్వ స్వభావమును చూపించు లక్షణము కేవలము కాంతికే పరిమితమై
లేదు.ఇ఼ఇది అన్ని విధములైన కణములకు వర్తించునని డిబ్రోయి
అను ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు తన సిద్దాంతములో తెలిపినాడు. ఈ సిద్ధాంతము
#ప్రకారము
కణములుగా భావించబడు ఎలక్ట్రాన్్లు, ప్రోటాన్్లు, పరమాణువులు, అణువులుకూడా
తరంగ స్వభావమును ప్రదర్శించవలెను.
ఈ విషయములు చలనముగల కఏ కణములకైననూ వర్తిస్తాయని డిబ్రోయి
భావించినాడు. డిబ్రోయి సిద్దాంతము ప్రకారము ప్రతి కణమునకు తరంగ్ దైర్ఘ్యము
ఉండును. దైర్ఘ్యము కణముయొక్క ద్రవ్య వేగముపై ఆధారపడి ఉండును.
-348-
పై సమీకరణమును ఉపయోగించి ఏ కణము తరంగ దైర్ఘ్యమును అయిననూ
గణించవచ్చును. తుపాకిగుళ్ళు, క్రికెట్ బంతులవంటి పెద్ద కణముల తరంగ
దైర్ఘ్యములు చాలా తక్కువ ప్రమాణములో ఉండును. అందువలన వీటి తరంగ
స్వభావము మనకు గోచరించదు.
తరంగ దైర్ఘ్యము స్ఫటికములు లోని పరమాణువుల తలముల
మధ్య దూరమునకు సమానముగా ఉండును. అందువలన ఈ ఎలక్ట్రాన్్
తరంగ దైర్ఘ్యమును స్ఫటికములద్వారా వివరించవచ్చును. 1927 డేవిసన్, గెర్మర్
ప్రయోగములు జరిపి ఎలక్ట్రాన్ తరంగ దైర్ఘ్యమును కొలవ కలిగినారు.
ప్రయోగాత్మకమైన విలువ, గణించిన విలువ సరిపోవుట వలన ఎలక్ట్రాన్ తరంగస్వభావము
ధ్రువీకరించబడినది. మరియు జి.పి.థామ్సన్ ఎలక్ట్రాన్ పుంజమును స్ఫటికముల
గుండా పంపి, వివర్తన పోటోగ్రాఫ్్లను పొందగలిగినాడు. ఇవి X కిరణముల
వివర్తన పోటోలను పోలియున్నవి. ఈ ప్రయోగ ఫలితముగా జి.పి.థామ్సన్
ఎలక్ట్రాన్ పుంజము స్ఫటికములో తరంగ స్వభావమును కనబరుస్తుందని తెలిపినాడు.
ఇదే విధముగా న్యూట్రానులు, ప్రోటానులు, హీలియం పరమాణువులుకూడా
తరంగ స్వభావమును ప్రదర్శిస్తాయని నిరూపితమైనది.
విడిగాఉన్న ఎలక్ట్రాన్్లు పురోగామి తరంగములను కలిగి
ఉండును. వీటి శక్తిపై ఎటువంటి నిర్భంధము లేదు. కాని పరమాణువులతో ఉన్న
ఎలక్ట్రాన్్లు స్థావర తరంగములను కలిగి ఉండును. వీటి
తరంగ దైర్ఘ్యములపై నిర్భందమున్నది.
-349-
పై సమీకరణము ప్రకారము కక్ష్య పరిధిలు తరంగ దైర్ఘ్యపు విలువలకు
పూర్ణాంకములో ఉండును. దీనినిబట్టి మనకు బోర్ ప్రతిపాదనలో `n'పూర్ణాంకముగా
ఎందుకు ఉంటుందో తెలియుచున్నది. దీని ప్రకారము ఎలక్ట్రాన్ కొన్ని
#కక్ష్యలే
సాధ్యము. ఈ నిర్దిష్టమైన విలువల పరిధులు ఎలక్ట్రాన్ తరంగ దైర్ఘ్యమునకు
పూర్ణాంకములో ఉండవలెను. ఈ విధముగా పూర్ణాంకముగా లేకపోయిన విధ్వంసక
వ్యతికరణము ద్వారా తరంగ నాశనము జరుగును.
అటువంటప్పుడు కక్ష్య ఉండుటకు ఆస్కారము లేదు. కనుక కక్ష్యకు భౌతిక
వాస్తవికత ఉండవలెనన్న దాని పరిధి ఎలక్ట్రాన్ తరంగ దైర్ఘ్యమునకు పూర్ణాంక
#విలువలో
ఉండవలెను.
-350-
ప్ర.10. హైసన్్బర్గ్ అనిశ్చితత్వ సూత్రము గురించి వ్రాయుము.
జ: హైసన్్బర్గ్ అనిశ్చితత్వ సూత్రము:
"సూక్ష్మ కణముయొక్క స్థానము. ద్రవ్యవేగము ఒకేసారి
ఖచ్చితముగా కొలవడము పర఼మాణు సిద్దాంతపరముగా అసాధ్యము" దీనినే హైసన్
బర్గ్ అనిశ్చితత్వ సూత్రము అందురు.
ఒక కణ఼ము స్థానమును సూచించు విలువలోని అనిశ్చితత్వము గాను,
ద్రవ్యవేగములోని అనిశ్చితత్వమును గాను తీసుకొని ౟ఈ రెండింటి లబ్దము
దాదాపు ప్లాంక్ స్థిరాంకమునకు సమానమని హైపన్్బర్గు నిరూపించినాడు.
కణము స్ధానముయొక్క కొలతలోని దోషమును ద్రవ్యవేగము
కొలతలోని దోషమును సూచించునని అనవచ్చును.
ద్రవ్య వేగము
కనుక px ను గా వ్రాయవచ్చును.
ప్ర.11. ష్రోడింగర్ తరంగ సమీకరణమును గురించి క్లుప్తముగా
వ్రాయుము.
జ: ష్రోడింగర్ తరంగ సమీకరణము:
1926 లో ష్రోడింగర్ తరంగ యంతశాస్త్ర
విధానమును ప్రవేశపెట్టినాడు. ఈ సిద్దాంతము రెండు విషయములను దృష్టిలో
#ఉంచుకొని రూపొందించబడినది.అవి.
1. ఎలక్ట్రాన్ తరంగ లక్షణము. 2. ఎలక్ట్రాన్ స్థానము గురించి మన
#జ్ఞానము
సంభావ్యతపై ఆధారపడి ఉండుట.
-351-
ష్రోడింగర్ ప్రతిపాదన ప్రకారము తరంగ స్వభావమును కనబరచు ఏ కణము
ప్రవర్తన అయినా వివరించుటకు ఒక సమీకరణమును వ్రాయవచ్చును. అది క్రింది
విధముగా ఉండును.
(సై)ని తరంగ ప్రమేయము అందురు. దీని భలువ ,y,z
నిరూపములలో ఏ విధముగా మారునో ఈ సమీకరణము తెలుపును.
కి అర్థము: తరంగ చలనము యొక్క డోలన
పరిమితిని సూచించును. కాంతి తీక్షణత, డోలన పరిమితి వర్గమునకు
అనులోమాను పాతములో ఉండును. కనుక ని కాంతి తీక్షణత కొలతగా తీసుకొనవచ్చును.
కాంతిని ఫోటాన్్ల పరంపరగా భావించినప్పుడు కాంతి తీక్షణత,ఒక స్థానం పై
#పడు
ఫోటాన్్ల సంఖ్యపై ఆధారపడి ఉండును. కాంతి తీక్షణత హెచ్చెనచోట ఫోటాన్్ల
సంఖ్య అధికముగా ఉండునని, ఫోటాన్ సాంద్రత హెచ్చు అయి ఉంటుందని
-352-
భావించవచ్చును. ఈ విధముగా కాంతి తీక్షణతకు ప్రమాదము కనుక,అది
ప్రోటాన్ సాంద్రతను సూచిస్తుందని అనవచ్చును. కణములకు వర్తించినప్పుడు
కణసాంద్రతము తెలుపవలెను. కణసాంద్రత హెచ్చు అయినచోట ఆ కణమును
కనుగొను సంభావ్యతా హెచ్చు అని అర్థము. ఈ భావమును అర్థము చేసికొనుటకు ఒక
ఊహ ప్రయోగమును తీసికొనెదము. ఎలక్ట్రాన్్వంటి సూక్ష్మ కణమును ఫోటో
తీయుటకు వీలుంటుందని అనుకొందాము. ఒక త్రీడై మెన్షనల్ (త్రిమితీయ) కెమెరాతో
ఫోటో తీసి ఎలక్ట్రాన్ నిరూపకములను తీసుకొని ఒక పటములోదాని స్థానమును ఒక఼క్షణము తరువాత అది ఒక కొత్త స్దానంలో ఉండును. ఈ స్థానమునుకూడా మనము
తీసిన పటములోని బిందువుల సమూహము మేఘాకృతిని కలిగి ఉండును. ఈ
విధముగా వచ్చిన త్రీడై మెన్షనల్ ఫోటోకు మధ్యచ్చేదము. 19 వ పటములో చూపిన
విధముగా ఉండును.
ఈ మేఘములో కొన్ని చోట్ల బిందువులు దట్టముగా చాలా దగ్గర దగ్గరగా
ఉండును. ఇటువంటి చోట ఎలక్ట్రాన్ కనుగ఼ొను సంభావ్యత చాలా ఎక్కువగా
ఉండును. బిందువులు దూరముగా ఉండి మేఘ సాంద్రత తక్కువగా ఉన్నచోట
ఎలక్ట్రాన్్ను గమనించుటకు అవకాశము చాల తక్కువ. వివిధ స్థానములలో
కణమును కనుగొను సంభావ్యతను తెలుపును. ఒక ప్రదేశములో ఒక బిందువు
నిరూపకములు ,y,z అనుకొనిన ఆ బిందువును ఆవరించి అత్యల్ప ఘన పరిమాణములో
కణమును సంభావ్యత అవును.
దీనిని ప్రోడింగర్ సమీకరణమును పరిష్కరించి సాధించవచ్చును.
ప్ర.12. ష్రోడింగర్ తరంగ సమీకరణము ప్రాముఖ్యతను
వివరింపుము.
జ: 1926 లో ష్రోడింగర్ ఎలక్ట్రాన్్ను అనుసరించి ఉండు తరంగ
లక్షణములను తెలుపు సమీకరణమును ప్రతిపాదించినాడు. ఆ సమీకరణము క్రింది
విధముగా ఉండును.
-353-
(సై)ని తరంగ ప్రమేయము అందురు. దీని విలువ ,y,z
నిరూపకములలో ఏ విధముగా మారునో ఈ సమీకరణము తెలుపును.
ష్రోడింగర్ సమీకరణమును హైడ్రోజన్ పరమాణువునకు
అనువర్తించినప్పుడు V విలువను గా తీసికొనవలెను.అప్పుడు ష్రోడింగర్
సమీకరణము క్రింది విధముగా మారును.
సౌలభ్యముకోసము కార్టీ సియన్ నిరూపకములను గోళాకార
-354-
ధ్రువ నిరూపకాలకు మార్చవలెను. ఈ రెండింటిగల
సంబంధమును పై పటములో చూడవచ్చును.
పరమాణువు గోళాకారములో ఉంటుందని ఊహించిన కేంద్రమువద్ద
కేంద్రకము గోళము ఉపరితలముపై ఎలక్ట్రాన్్ ఉన్నాయని అ఩ుకోవచ్చును.
కార్టీ సియన్ నిరూపకములో బిందువును పోలార్
నిరూపకములలో కి మార్చినప్పుడు
గోళ వ్యాసార్ధము (ఎలక్ట్రాన్్కు కేంద్రకమునకుగల మధ్య దూరమును
సూచించును).
రేఖాంశ కోణము.
అక్షాంశ కోణము.
ష్రోడింగర్ సమీకరణములో ఈ మార్పులు తీసుకొనివచ్చి పరిష్కరించ
వలెను.
తరంగ సమీకరణమును పరిష్కరిస్తే కొన్ని ప్రత్యేక శక్తి విలువలకే
#స్వీకార
యోగ్యమైన విలువను ఫలితాలుగా పొందవచ్చును. విలువలు స్వీకారయోగ్యము
కొనడానికి కొన్ని నిబంధనలకు లోబడి ఉండవలెను. ఎలక్ట్రాన్ కనుగొను
సంభావ్యతను సూచించును. అందువలన విలువ అ఩్ని స్థానములలోనూ ఏకైక
విలువలో ఉండవలెను. విలువ ఎప్పుడునూ అనంతము కాకూడదు.
కేంద్రమునుండి దూరము హెచ్చుతున్న కొలదీ విలువ తగ్గుతూ
ఉండవలెను.
ఈ ప్రత్యేక విలువలను క్రింది సమీకరణము తెలుపును.
1,2,.3 కావచ్చును. దీనిని ప్రధాన క్వాంటం సంఖ్య
అందురు.
-355-
ఈ సమీకరణము, బోర్ గణించిన శక్తి సమీకరణముతో ఏకీభవించును.
శక్తిస్థాయిల n విలువలు పూర్ణాంసములలో ఉండవలెనన్న విషయము బోర్
సిద్దాంతములో ప్రతిపాదనల రూపములో ప్రవేశపెట్టడమైనది. కాని తరంగ యంత్ర
శాస్త్రములో తరంగ సమీకరణ పరిష్కారములో సహజముగానే వచ్చును.
విలువలు స్వీకార యోగ్యముగా ఉండవలెనంటె అవి సూచించు
పూర్ణాంకములే కాక మరి రెండు సంఖ్యలపై కూడా ఆధారపడి ఉండును. వీటిని అను
సంకేతములతో సూచించెదరు. విలువ n విలువను అనుసరించును. దీని విలువ
నుండి వరకూ గల పూర్ణాంకములలో ఉంచవచ్చును. అనగా
ని క్వాంటం ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అందురు. ఇది బోర్
సిద్దాతంములోని ఎజిముతల్ క్వాంటం సంఖ్యను పోలి ఉండును.
m విలువ l విలువను అనుసరించును. ఇది బోర్ సిద్దాంతములోని
అయస్కాంత క్వాంటం సంఖ్యకు సమానము. m విలువ l నుండి + l వరకూ గల
పూర్ణాంకములలో ఉండవచ్చును. అనగా l విలువ 3 అయిన m విలువ -3, -2,
-1, 0, 1,2,3 అవును. తరంగ సమీకరణ పరిష్కారము నుండి వచ్చిన క్వాంటం
సంఖ్యలు బోర్ సిద్దాంతపు క్వాంటం సంఖ్యలతో ఏకీభవించును.ఇవి తరంగ
సమీకరణ పరిష్కారములో సహజముగా అనుసరించును. ప్రయోగ ఫలితములను
వివరించుటకు ప్రతిపాదనలద్వారా ప్రవేశ పెట్టబడినవి కావు.
పరమాణువులోని ఎలక్ట్రాన్ ప్రమేయమును ఆర్భిటాల్ అనికూడా
అందురు. దీని విలువనిచ్చు సమీకరణము మూడు క్వాంటం సంఖ్యలపై ఆధారపడి
ఉండును.
అయినప్పుడు ప్రమేయము, అనిగాని 1 s ఆర్బిటాల్ అని
గాని అందురు.
అయినప్పుడు ప్రమేయమును అనిగాని 2p ఆర్బిటాల్
అనిగాని అందురు.
అయినప్పుడు ప్రమేయమును అనిగాని 3 d ఆర్భిటాల్
అనిగాని అందురు.
సౌలభ్యముకోసము తరంగ ప్రమేయము రెండు ప్రమేయముల
లబ్ధము గా వ్రాయవచ్చును. కేవలం ఎలక్ట్రాన్్కు కేంద్రకమునకు
-356-
గల మధ్యదూరము r పై ఆధారపడి ఉండును. దీనిని రేడియల్ ప్రమేయము అని
అందురు. రెండవది రెండు కోణములు లపై ఆధారపడి ఉండును. దీనిని
కోణీయ ప్రమేయము అందురు. వీటికిగల సంబంధమును క్రింది విధముగా
చూపవచ్చును.
R (r) ప్రధాన క్వాంటం సంఖ్య n.ఆర్బిటాల్ క్వాంటం ,సంఖ్య పైన
ఆధారపడి ఉండును.కోణీయ భాగము క్వాంటం సంఖ్యపైనే ఆధారపడి
ఉండును.
0 
﻿
ఢా//ఎన్.సుబ్రహ్మణంయం
03-08-13
Telugu
-165-
1)స్థిరమైన సేకరణి వోల్టేజ్ వద్ద, ఆధార వోల్టేజ్్లోని
స్వల్ప మార్పుకు, తదనుగుణంగా ఆధార విద్యుత్ ప్రవాహంలో
ఏర్పడే స్వల్ప మార్పుకు గల నిష్పత్తిని నివేశ అవరోధం
అంటారు. దీనిని ఓమ్్లలో కొలుస్తారు.
2) స్థిరమైన ఆధార విద్యుత్ ప్రవాహం వద్ద ఆధారం
వోల్టేజ్్లోని స్వల్పమైన మార్పుకు, సేకరణి వోల్టేజ్్లోని
స్వల్పమైన
-166-
మార్పుకుగల నిష్పత్తిని ఉత్క్రమ వోల్టేజ్ నిష్పత్తి
అంటారు. దీనిని hre తో సూచిస్తారు. ఇది మితులు
లేని రాశి. దీనికి ప్రమాణాలు లేవు.
3) స్థిరమైన సేకరణి వోల్టేజ్ వద్ద, సేకరణి విద్యుత్
ప్రవాహంలో స్పల్పమైన మార్పునకు, ఆధారం విద్యుత్
ప్రవాహంలో స్వల్పమైన మార్పుకు గల నిష్పత్తిని పురోదిశా విద్యుత్
ప్రవాహ బదిలీ నిష్పత్తి
అంటారు. దీనిని hfe తో సూచిస్తారు. దీనికి మితులు, ప్రమాణాలు
లేవు. hre వలె కూడా స్థిరాంకం.
4) స్థిరమైన ఆధారవిద్యుత్ ప్రవాహంవద్ద, సేకరణి విద్యుత్
ప్రవాహంలో స్వల్పమైన మార్పునకు, సేకరణి వోల్టేజ్్లో
స్వల్పమైన మార్పునకు గల నిష్పత్తిని నిర్గమ ప్రవేశ్యత
అంటారు. దీనిని hre తో సూచిస్తారు. ఇది నిరోధానికి
విలోమరాశి. దీనిని C.G.S.
పద్ధతిలో `మో' లలోను, S.I పద్ధతిలో సీమెన్స్్లలోను
కొలుస్తారు.
పరామితులను అభిలక్షణ వక్రాల వాలులను
బట్టి లెక్కిస్తారు.
-167-
పటం 4.40 లో అభిలక్షణ వక్రాలను గీయడానికి
ఉపయోగించే విద్యుద్వలయాన్ని చూపాం.
-169-
సేకరణి వోల్టేజ్ జనకం
ఆధార వోల్టేజ్ జనకం
n-p-n రకం ట్రాన్సిస్టర్
మిల్లీ అమ్మీటర్
మైక్రో అమ్మీటర్
సేకరణి వోల్టేజ్్ను కొలిచే వోల్ట్ మీటర్
ఆధారం వోల్టేజ్ ను కొలిచే వోల్ట్ మీటర్
రియోస్టాట్
పద్ధతి: 1 ఆధార విద్యుత్ ప్రవాహాన్ని స్థిరంగా ఉంచి,
సేకరణి వోల్టేజ్్ను మారుస్తూ, సేకరణి విద్యుత్తు విలువలను
కనుక్కోవాలి. అప్పుడే, ఆధార వోల్టేజ్ విలువలనుకూడా గుర్తించాలి.
విలువలను మార్చి,ప్రయోగాన్ని మరలచేయాలి. వీటికి
సంబంధించిన వక్రాలను పటం 4.41(a),(b) లో చూడవచ్చు.
2) ఇప్పుడు సేకరణి వోల్టేజ్్ని స్థిరంగా ఉంచి, ఆధారం
విద్యుత్ ప్రవాహాలను మారుస్తూ, ఆధారం వోల్టేజ్, సేకరణి
విద్యుత్తు విలువలను గుర్తించాలి. వివిధ సేకరణి వోల్టేజ్్ల వద్ద
ప్రయోగాన్ని మరల చేయాలి. వీటికి సంబంధించిన వక్రాలు పటం
4.41 (c), (d) లలో చూడవచ్చు.
-170-
4.27 ట్రాన్సిస్టర్్ను వర్ధకంగా ఉపయోగించడం - ఉమ్మడి
ఉద్గారకం రకం
ట్రాన్సిస్టర్ పనిచేసే విధానాన్ని విభాగం 4.25 లో
చదువుకొన్నాం. n-p-n ట్రాన్సిస్టర్్లో ఉద్గారకం నుంచి ఎలక్ట్రాన్్లు
ఆధారాన్ని చేరుతాయి. ఆధారం చాలా పలచగా ఉంటుంది కాబట్టి
అక్కడి రంధ్రాలతో చాలా కొద్ది ఎలక్ట్రాన్్లు మాత్రమే పున
స్సంయోగం చెందుతాయి.దీనివల్ల ఆధార వలయంలో కొంత
విద్యుత్తు ప్రవహిస్తుంది. మిగతా ఎలక్ట్రాన్్లు సేకరణిని చేరతాయి.
దీనివల్ల సేకరణిలో విద్యుత్తు ప్రవహిస్తుంది. సాధారణంగా, ఆధారంలో
2% విద్యుత్తు ప్రవహిస్తే, సేకరణిలో 98% ప్రవహిస్తుంది. సేకరణివిద్యుత్
ప్రవాహం సేకరమి పొటెన్షల్ మార్పులపై ఆధారపడకుండ, ఆధారం
విద్యుత్తుకు అనులోమానుపాతంలో ఉంటుంది. Vbe లో కొద్దిపాటి
మార్పులు కలగజేసి Ib లో మార్పులు కలగించవచ్చు. తత్ఫలితంగా,
Ior లో పెద్ద ఎత్తున మార్పులు కలుగుతాయి.
స్థిరమైన ఆధార విద్యుత్తుపై అధ్యారోపణం చేసే స్వల్పమైన
ఏకాంతర విద్యుత్ ప్రవాహాన్ని ఆధార వలయంలో కలిపితే,
సేకరణిలో స్థిరమైన విద్యుత్తుతో బాటు వర్ధనం చేయబడిన ఏకాంతర
విద్యుత్తు ప్రవహిస్తుంది. నివేశ విద్యుత్తు
ఉద్గారక-ఆధార వలయంలో ప్రవహిస్తే, నిర్గమ విద్యుత్తు
ఉద్గారక-సేకరణి వలయంలో ప్రవహిస్తుంది. కాబట్టి
ట్రాన్సిస్టర్్ను విద్యుత్ ప్రవాహ వర్ధకం గా
వాడతారు.
ఉమ్మడి ఉద్గారకం రకానికి చెందిన
వర్ధకాన్ని పటం 4.42 లో చూడవచ్చు. ఇక్కడ నివేశ, నిర్గమాలు
రెండింటికీ ఉద్గారకాన్ని ఉమ్మడిగా కలుపుతారు.
-171-
పటంలో n-p-n రకం ట్రాన్సిస్టర్
నివేశ వోల్టేజ్ (ఏకాంతరం)
ఆధారం పొటెన్షల్ (స్థిరం)
సేకరణి వోల్టేజ్ (స్థిరం)
భారనిరోధం
నిర్గమ వోల్టేజ్
నివేశ వోల్టేజ్ లేనప్పుడు, సేకరణి వలయంలో స్థిరంగా కొంత
విద్యుత్తు ప్రవహిస్తుంది.
ఇప్పుడు ఏకాంతరమైన నివేశ వోల్టేజ్్ను అనువర్తిస్తే, ఆధార
విద్యుత్ ప్రవాహంలో మార్పులు కలుగుతాయి. ఈ మార్పులకు
B రెట్లుగా సేకరణి విద్యుత్ ప్రవాహంలో మార్పులు కలుగుతాయి.
వీటివల్ల భార నిరోధం RL చివరల మధ్య కొంత పొటెన్షల్ తేడా
ఏర్పడుతుంది. దీనిలో రెండు అంశలు ఉంటాయి.
1. నివేశ వోల్టేజ్ లేనప్పుడు స్థిరంగా ప్రవహించే విద్యుత్తు.
2. నివేశ వోల్టేజ్ వలెనే మారుతూ ఉండే ఏకాంతర
విద్యుత్తు.
-172-
ఆధార వలయంలో ప్రవహించే ఏకాంతర విద్యుత్తు Ib,
సేకరణి వలయంలో ప్రవహించే ఏకాంతర విద్యుత్తు Ie అనుకొంటే.
ఇక్కడ B=విద్యుత్ ప్రవాహ వర్ధక గుణకం.
ఈ గుణకాన్ని ఉమ్మడి ఆధారం
వలయంలో a గాను. ఉమ్మడి ఉద్గారకం వలయంలో B గాను
సూచిస్తారు.
వలయంలో తగిన విధఁగా ఒక కెపాసిటర్్ను కలిపి (పటంలో
చూపలేదు). స్థిర అంశం A,B ల మధ్య ఏర్పడకుండా చేయవచ్చు.
ఇక్కడ లభ్యమయ్యే నిర్గమ వోల్టేజ్్కి, నివేశ వోల్టేజ్్కి దశాభేదం
180 ఉంటుంది.
ఇటువంటి వర్దకాలను. ఒకదాని నిర్గమ వోల్టేజ్ దాని
తరవాత వర్ధకానికి నివేశ వోల్టేజ్ అయేటట్లుగా సంధానం చేస్తారు.
వర్ధకాలు సరి సంఖ్యలో ఉంటే, దశాభేదం లేని నిర్గమ వోల్టేజ్
లభిస్తుంది.
ట్రాన్సిస్టర్్లను వర్ధకాలుగానే కాకుండా, తరంగ జనకాలు
గాను, ఎలక్ట్రానిక్ స్విచ్్లుగాను
ఉపయోగిస్తున్నారు. అన్ని అనువర్తనాలలోను, శూన్య
నాళికలకుబదులు వీటిని వాడుతున్నారు. కంప్యూర్ తయారీలో
వీటి ఉపయోగం చాలా ఎక్కువ.
4.28 కేథోడ్్ కిరణ డోలన దర్శిని
ఎలక్ట్రానిక్ పరికరాలలో కేథోడ్ కిరణ డోలనదర్శిని
ఒక ముఖ్యమైన పరికరం. దీని ద్వారా ఏదైనా వలయంలోని
మూలకాల మీది వోల్టేజ్్లలోచకాలంతో కలిగే మార్పులను
తెరపై చూపవచ్చు. ఈ పరికరాన్ని ఉపయోగంచి వోల్టేజ్
-173-
విద్యుత్ ప్రవాహం, దశ, పౌనఃపున్యం విలువలను
పరిమాణాత్మకంగా తెలుసుకోవచ్చు. సాంకేతిక విజ్ఞాన వైద్య రంగాలలో దీని
ఉపయోగం చాల ఎక్కువ.
కేథోడ్ కిరణ డోలన దర్శినిలో ప్రధానంగా మూడు
భాగాలుంటాయి.
1. కేథోడ్ కిరమ గొట్టం
2. క్షితిజ సమాంతర, శీర్ష వోల్టేజ్ వర్ధకాలు
3. విద్యుత్ సరఫలా వలయాలు.
ఈ పరికరం నమూనాను పటం 4.43 లో చూడవచ్చు.
దీనిలో కేథోడ్ కిరణ గొట్టం ప్రధానమైన భాగం. అయస్కాంత
క్షేత్రాన్నిగానీ, విద్యుత్ క్షేత్రాన్నిగానీ ఉపయోగిస్తే, ఎలక్ట్రాన్
పుంజం ప్రయాణం చేసే దిశలో అపవర్తనం ఏర్పడుతుంది. దీనిని
బట్టి ఆ విద్యుత్ క్షేత్రానికి సంబంధించిన పొటెన్షల్ తేడాలలో
గానీ, విద్యుత్ ప్రవాహాలలో గానీ జరిగే మార్పులను అధ్యయనం
చేయవచ్చు. ఈ మూల సిద్దాంతం ఆధారంగానే కేథోడ్ కిరణగొట్టం
పని చేస్తుంది.
నిర్మాణం: (A) కేథోడ్ కిరణ గొట్టంలో కింది
భాగాలున్నాయి.
1. కేథోడ్ : ఇది నికెల్్తో చేయబడి
స్తూపాకారంగా ఉంటుంది. దీని సమతలం బేరియమ్-స్ట్రాన్్షియమ్
ఆక్సైడ్్తో పూసి ఉంటుంది. HH అనే టంగ్్స్టన్్తీగను 1050K
కు
-174-
వేడిచేసినప్పుడు, పరోక్ష తాపనం చెందిన కేథోడ్ విరివిగా
ఎలక్ట్రాన్్లను ఉద్గారం చేస్తుంది.
2. గ్రిడ్: ఇది మరో నికెల్ స్తూపం. ఇది కేథోడ్్కు
దగ్గరగా దాని చుట్టూ ఆవరించి ఉంటుంది. దీని మధ్య భాగంలోగల
రంధ్రం ద్వారా ఎలక్ట్రాన్ పుంజం వెలువడుతుంది. కేథోడ్్తో
పోల్చినప్పుడు. గ్రిడ్్ను రుణాత్మకంగా ఉంచుతారు. గ్రిడ్ నుంచి
వెలువడే ఎలక్ట్రాన్్ ల సంఖ్య గ్రిడ్ కిచ్చే రుణ వోల్టేజ్ మీద ఆధార
పడుతుంది. కాబట్టి గ్రిడ్ పొటెన్షల్్ను మార్చి, తెర మీద కాంతి
బిందువు తీవ్రతను నియంత్రించవచ్చు.
3. ఆనోడ్్లు: ఇవి స్తూపాకారంగా ఉండే నికెల్
గొట్టాలు. వీటికి రెండు పక్కలా చిన్న రంధ్రాలుంటాయి. కేథోడ్
కంటె A1, A2 లు ధనాత్మకంగా ఉంటాయి. వీటికి అనువర్తించిన
వోల్టేజ్్లు V1, V2 అయితే, V2 విలువ V1 కంటె ఎక్కువగా
ఉంటుంది. అంటే, A2 ఎక్కువ ధనాత్మకం. ఈ రెండు ఆనోడ్్ల
మధ్యగల విద్యుత్ క్షేత్రం కటకంవలె పనిచేసి ఎలక్ట్రాన్్ పుంజాన్ని
కేంద్రీకృతం చేస్తుంది. A1 కిచ్చే పొటెన్షల్్ను
నియంత్రించి, ఎలక్ట్రాన్్ పుంజాన్ని బిందు రూపానికి కేంద్రీకృతం
చేయవచ్చు. రెండో అనోడ్ ద్వారా ఎలక్ట్రాన్్లు వెళ్ళేటప్పుడు, అవి
అధిక త్వరణానికి లోనవుతాయి. అందువల్ల A1 ను కేంద్రీకరణ
ఆనోడ్ అనీ, A2 ను త్వరణక ఆనోడ్
అనీ అంటారు.
కేథోడ్, గ్రిడ్,ఆనోడ్్లు గల భాగాన్ని ఎలక్ట్రాన్్ గన్
అంటారు.
4. అపవర్తనఫలకాలు: ఎలక్ట్రాన్ గన్
నుంచి వెలువడిన ఎలక్ట్రాన్్ పుంజం రెండు జతల ఫలకాల మధ్యగా
పయనించి తెరపైపడుతుంది. ఒక్కొక్క జతలోని రెండు ఫలకాలు
పరస్పరం సమాంతరంగా ఉంటాయి. ఒక జత ఫలకాలను X-
ఫలకాలనీ, రెండో జతను Y- ఫలకాలనీ అంటారు. ఎలక్ట్రాన్ పుంజాన్ని
-175-
క్షితిజ సమాంతర దశలో అపవర్తనం చేయడానికి X- ఫలకాలను,
నిలువు దిశలో అపవర్తనం చేయడానికి Y- ఫలకాలను
ఉపయోగిస్తారు.X Y ఫలకాలకు విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించకపోతే,
ఎలక్ట్రాన్ పుంజం గమనదిశలో మార్పు ఉండదు.
5. ప్రతిదీప్త తెర: గాజు గొట్టం
చివర లోపలివైపున ప్రతిదీప్త పదార్థంతో పూతపూసి ఉంచుతారు.
దీనిమీద ఎలక్ట్రాన్ పుంజం పతనమైనప్పుడు కాంతి బిందువు
కనిపిస్తుంది. ఈ కాంతి బిందువు రంగు తెరపై పూత పూసిన ప్రతిదీప్త
పదార్థంపై ఆధారపడుతుంది. ఏ పదార్థం ఏ రంగును
ఏర్పరుస్తుందో కింది పట్టికలో చూడవచ్చు.
వరస సంఖ్య ప్రతిదీప్త పదార్థం రంగు
1 విలమైట్ ఆకుపచ్చ
2 జింక్ ఫాస్పేట్, మాంగనీస్ సిలికేట్ నారింజ
3. కాడ్మియంటంగ్ స్టేట్ కాల్షియం టంగ్్
#స్టేట్ నీలం
4. జింక్ సల్ఫేట్, జింక్ కాడ్మియం
#సల్ఫేట్ తెలుపు
ఎలక్ట్రాన్ గన్ తరవాత ప్రతిదీప్త తెర వరకు గొట్టం లోపలి
తలాలను ఆక్వాడాగ్ అనే పదార్థంతో పూత పూస్తారు. ఆక్వాడాగ్
నీటిలో గ్రాఫైట్ కణాలు గల ఎమల్షన్ ద్రావణం. ఈ పూతను
భూమికి సంధించి ఉంచడంవల్ల అది శూన్య పొటెన్షల్్ వద్ద ఉంటుంది.
అందువల్ల ఎలక్ట్రాన్ పుంజం ఇతర బాహ్య విద్యుత్ క్షేత్రాల
ప్రభావానికి అతీతంగా ఉంటుంది. బాహ్య అయస్కాంత క్షేత్రాలనుంచి
దీనిని రక్షించడానికి మొత్తం గొట్టాన్ని అత్యధిక అయస్కాంతిక
ప్రవేశ్యశీలత గల లోహంతో ఆవరించి
ఉంచుతారు. గాజు గొట్టం లోపల పీడనం 10-6 mm ల పాదరసం
ఉండేటట్లు రిక్తికరణం చేయాలి.
-176-
(B) వర్దకాలు: అవర్తన ఫలకాలకు వోల్టేజ్్లను అను
వర్తించే ముందు వాటిని వర్దకాల ద్వారా వృద్ధిచేస్తారు. పలకాలను
బట్టి వీటిని శీర్షవర్ధకం అనీ,క్షితిజ
సమాంతర వర్ధకం అనీ అంటారు.
(C) విద్యుత్ సరఫరా వలయాలు: HH తీగను
వేడిచేయడానికి, ఆనోడ్్లకు, కేథోడ్్కి కావలసిన వివిధ dc వోల్టేజ్్లను
సరఫరా చేయడానికీ ప్రత్యేక విద్యుత్ వలయం ఉంటుంది. దీనిని
పటంలో చూపలేదు.
పనిచేసే విధానం: X- ఫలకాలకు వోల్టేజ్్ ఏమీ ఇవ్వకుండ,
Y- ఫలకాలకు 50 HZ పౌనఃపున్యం గల 200 V ఏకాంతర వోల్టేజ్్ని
అనువర్తిస్తే, ప్రతిదీప్త తెరమీద ఒక నిలువు గీత కనిపిస్తుంది. తెర
మీద కాంతి బిందువుపైకి, కిందికి 50 Hz పౌ఩ఃపున్యంతో కదలడమే
దీనికి కారణం.
నివేశ వోల్టేజ్ తరంగ రూపం కాలంతో మారేతీరు ప్రతిదీప్త
తెరమీద కనిపించాలంటే, కాంతి బిందువు క్షితిజ సమాంతర దిశలో
స్థిరరేటుతో కదలాలి. ఉందుకు రంపం పళ్ళ తరంగ
రూపంలో గల వోల్టేజ్్ని X- ఫలకాలకు అనువర్తిస్తారు. దీని
వల్ల కాంతి బిందువు క్షితిజ సమాంతర దిశలో అపవర్తనం చెంది,
తద్వారా కాలం తెలిపే అక్షం ఏర్పడుతుంది. దీనినే టైమ్ బేస్
వోల్టేజ్ అంటారు. దీనికి సంబంధించిన
తరంగ రూపాన్ని పటం 4.44 (a) లో చూడవచ్చు. దీనిని
అనువర్తించినప్పుడు కాంతి బిందువు క్షితిజ సమాంతరంగా A నుంచి
C కి పోయి, మరల వెంటనే వెనక్కి తిరిగి వస్తుంది.
ఒక నిర్దిష్టమైన పౌనఃపున్యంతో ఈ కదలిక పునరావృత్తమవుతుంది.
టైమ్ బేస్ వోల్టేజ్ పౌనఃపున్యాన్ని అనువర్తిత ఏకాంతర
వోల్టేజ్ పౌనఃపున్యానికి సమానంగా గానీ, దాని గుణిజంగా గానీ
ఉండేటట్లు చేస్తారు. దీనినే సమకాలీకరణం
-177-
అంటారు. అప్పుడు నివేశ సిగ్నల్ ప్రతిరూపం
తెరపై కనబడుతుంది.
ఉపయోగాలు
1. గరిష్ఠ పొటెన్షల్ తేడా విలువ
కనుక్కోవడం: దీనికిగాను Y- ఫలకాలను మాత్రమే ఉపయోగిస్తారు. తెర
నుంచి వీటి దూరం ఎక్కువ కాబట్టి కాంతి బిందువు చలనం
ఎక్కువగా ఉండడమే దీనికి కారణం.X- ఫలకాలను భూమిని సంధిస్తారు.
Y- ఫలకాలకు సంధించిన ఏకాంతర పొటెన్షల్ తేడావల్ల కాంతి
బిందువు నిలువు ధిశలో పైకి, కిందికి కదులుతుంది. ఈ నిలువు గీత
పొడవు గరిష్ఠ పొటెన్షల్ తేడా విలువకు అనులోమాను పాతంలో
ఉంటుంది.
2. ఏకాంతర వోల్టేజ్ తరంగ రూపాల అధ్యయనం: X-
ఫలకాలకు టైమ్ బేస్ వలయానని సంధానం చేస్తే, తరంగరూపం పటం
4.43(b) లో చూపినట్లు ఉంటుంది. గరిష్ఠ విలువ తెలిసిన ఏకాంతర
వోల్టంస్ ని Y- ఫలకాలకు అనువర్తించి ప్రతిదీప్త తెరమీద
తరంగం శృంగాల మధ్య దూరం Y కనుక్కోవాలి. మనం
కనుక్కోవలసిన
-178-
ఏకాంతర వోల్టేజ్్ని Y ఫలకాలకిచ్చి తెరమీద ఏర్పడే తరంగ
శృంగాల మధ్య X కనుక్కోవాలి. కనుక్కోవలసిన వోల్టేజ్
అవుతుంది.
3. పౌనఃపున్నాలను పోల్చడం: ఈ ప్రయోగంలో టైమ్
బేస్ వలయాన్ని ఉపయోగించకుండా, మనం పోల్చవలసిన పౌనః
పున్యాలు గల ఏకాంతర వోల్టేజ్్లను X, ఫలకాలకు సంధించాలి.
పౌనఃపున్యాల నిష్పత్తిని బట్టి రకరకాలైన ఆకారాలు పటం
1.46 లో వలె తెరమీద ఏర్పడతాయి. వీటిని లిసబౌస్ ఆకారాలు
అంటారు.
ఇందులో ఒక జత ఫలకాలకు తరంగ జనకాన్ని
కలిపితే, దాని పౌనఃపున్యం తెలుస్తుంది కాబట్టిమరో పౌనఃపున్యాన్ని
లెక్కించవచ్చు.
4. దశాకోణాన్ని కనుక్కోవడం : ఒకే పౌనఃపున్యంగల
రెండు జ్యావక్రియ ఏకాంతర వోల్టేజ్్లు X,Y ల దశాకోణాలు వేరు
వేరుగా ఉన్నాయను కొందాం. వీటిని =a sin wt.
-179-
Y=b sin (wt+o) అని సూచిస్తే, a,b లు వోల్టేజ్్ల గరిష్ఠ
విలువలు దశాభేదం. ఈ రెండు వోల్టేజ్్లలో ని X- ఫలకాలకు,
Y ని Y- ఫలకాలకు అనువర్తిస్తే, ప్రతిదీప్త తెరమీద పటం 4.47 లో
చూపినట్లు దీర్ఘవృత్తం ఏర్పడుతుంది. దీని ఆకారం,
వాలును బట్టి దశాకోణాన్ని నిర్ణయించవచ్చు.
రెండు సరళ హరాత్మక ఏకాంతర వోల్టేజ్్ల ఫలిత ప్రభావం
వల్ల ఎలక్ట్రాన్ పుంజం దీర్ఘ వృత్తాకారా఩్ని పొందుతుంది. దీనిని
-180-
కింది సమీకరణంతో సూచించవచ్చు.
ఈ దీర్ఘవృత్తం ,y అక్షాలకు ఏటవాలుగా ఉంటుంది.ఇది
Y- అక్షాన్ని A బిందువు వద్ద ఖండిస్తోందను కొందాం.A బిందువు
నిర్దేశాంకాలు అయితే,=o;y=y1.
ఈ విలువలను సమీ.4.12 లో ప్రతిక్షేపిస్తే.
పటం 4.47 లో OA=Y1; OB=b. ఈ విలువలను కొలిచి,
సమీ.4.13 సహాయంతో దశాభేదం ని లెక్కించవచ్చు.
దీర్ఘవృత్తం X- అక్షాన్ని C (X1,O) బిందువులవద్ద
ఖండిస్తోందనుకుంటే,X=X,; Y=O అవుతుంది. ఈ విలువలను సమీ
4.12 లో ప్రతిక్షేపిస్తే.
పటంలో OC=X1; OD=a. ఈ విలువలను కొలిచి, సమీ.
4.14 సహాయంతో కూడా దశాభేదం ని లెక్కించవచ్చు.
1) 0 irvr, 360 గానీ ఉన్నప్పుడు, ఎలక్ట్రాన్
పుంజం ధనాత్మక వాలు గల సరళ రేఖగా
ఉంటుంది.
-181-
2) o=180 అయినప్పుడు, రుణాత్మక వాలు
గల సరళరేఖ ఏర్పడుతుంది.
3) 0ృ45 లేదా 135 అయినప్పుడు,దీర్ఘ అక్షం
ఏటవాలుగా ఉండే దీర్ఘవృత్తాలు ఏర్పడతాయి.
4) 90;a=b అయినప్పుడు, వృత్తం ఏర్పడుతుంది.
వీటన్నిటినీ పటం 4.47 లో చూడవచ్చు. కాబట్టి ప్రతిదీప్త
తెర మీద ఎలక్ట్రాన్ పుంజం ఆకారాన్ని పరిశీలించి కూడా. దశా
భేదం ని తెలుసుకోవచ్చు.
5. ఇతర అనువర్తనాలు
అత్యల్పమైన ఏకాంతర వోల్టేజ్్లు కొలవడానికీ, ఏకాంతర
వలయాలలో ప్రేరకం, కెపాసిటర్్ల ప్రభావాన్ని పరిశోధించడానికి,
అవరోధాన్ని కొలవడానికి కేథోడ్ కిరణడోలన దర్శిని
ఉపయోగపడుతుంది.
రేడియో ప్రసారిణి, గ్రాహకాలలో
దోషాలను కనుక్కోవడానికీ, ఫెరో అయస్కాంత ధర్మాలను
పరిశీలించడానికీ, వైద్యశాస్త్రంలో హృదయ స్పందనాలను, మేధా
తరంగాలను పరిశీలించడానికీ CRO ని
ఉపయోగిస్తారు.
దీని సహాయంతో మైక్రోసెకను కంటె తక్కువ కాల
వ్యవదులను కొలవవచ్చు.
దీనిని రాడార్, టెలివిజన్
పరికరాలలో వాడుతారు. రేడియోలు, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలలో
దోషాలను గుర్తించడానికి, హృదయ స్పందనాలను
పరిశీలించడానికీ దీనిని ఉపయోగిస్తారు.
మాదిరి లెక్కలు
1. ఒక ట్రయోడ్్లో ప్లేట్ వోల్టేజ్్ని మారిస్తే,
-182-
ప్లేట్ విద్యుత్ ప్రవాహంలో మార్పు 0.8 m.A. ప్లేట్ నిరోధం
ఎంత? వర్ధన గుణకం 8.0 అయితే, ప్లేట్ విద్యుత్ ప్రవాహంలో
4.0 m.A మార్పును కలిగించడానికి గ్రిడ్ వోల్టేజ్్లో మార్పు
ఎంత ఉండాలి?
2. ఒక ట్రయోడ్్లో ప్లేట్ నిరోధం 15. దీనిని
వర్ధకంగా ఉపయోగించినప్పుడు వోల్టేజ్ వృద్ధి 50. భార నిరోధం
100 K o అయితే, వర్ధన గుణకాన్ని లెక్కించండి.
-183-
3. కేథోడ్్ కిరణ డోలనదర్శినిలో ఎలక్ట్రాన్్లకు 2 KV
పొటెన్షల్ తేడాతో త్వరణాన్ని కలిగించారు. అవి ఎంత వేగంతో ప్రతి
దీప్త తెరను తాకుతాయి? ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి
4. ఒక ట్రయోడ్్ను వోల్టేజ్ వర్థకంగా వాడినప్పుడు, భార
నిరోధం 10 KQ అయితే వోల్టేజ్ వృద్ధి 6. భార నిరోధం 20 KQ
అ౟యినప్పుడు వోల్టేజ్్వృద్ధి 8. ట్రయోడ్ స్థిరాంకాలను లెక్కించండి.
X
0 
﻿
డా//ఆర్.వెంకటరెడ్డి,శ్రీ. అన్నపరెడ్డి
03-08-13
Telugu
బౌద్ధులు ప్రత్యక్ష అనుమానాలనే, రెండు ప్రమాణాలనే అంగీకరించారు.
#దిఙ్నాగుడు
తన ప్రమామ సముచ్చయంలో ఈ రెండింటిని కూలంకషంగా చర్చించాడు. జ్ఞానం అంతా
ఈ రెండు ప్రమాణాలద్వారా వస్తుంది కనక మరో ప్రమాణంతో పనిలేదన్నాడు. ఇతని
దృష్టిలో ప్రకాశ రహితమైన ఇంద్రియజ్ఞానాన్ని ప్రత్యక్షం అనవచ్చు. అంటే
#ప్రత్యక్షాన్ని
జాతి పేరు మొదలైన వాటిద్వారా అభివ్యక్తం చేయలేం. ప్రత్యక్షం
ఎప్పుడూ విశేషాలతో కూడి ఉంటుంది. అలాంటి ప్రత్యక్షజ్ఞానాన్ని జాతి
నామాల (సామాన్యాల) ద్వారా అభివ్యక్తం చేయడం అసాధ్యం. దేవదత్తుని "మనిషి"
#అని
చెబితే, దేవత్తుని విశేషగుణమైన "అతని బలిసిన తనం" మనిషి అనే సామాన్య
#పదంద్వారా
వ్యక్తం కావడం లేదు.
ఇతడు అనుమానాన్ని స్వార్థ పదార్థానుమానాలుగా విభజించాడు. వీటిని
#గురించి
ముందు వివరించబడుతుంది. పదార్థానుమానం "న్యాయ" రూపం
తీసుకొంటుంది. దీనిలో ఇతని ప్రకారం రెండు అవయవాలే ఉంటాయి. కాని
#వాత్స్యాయనుని
మతంలో ఐదు అవయవాలుంటాయి. అవి ఇలా ఉంటాయి.
వాత్స్యాయనునికి ముందు కాలంలో "న్యాయం" పది అంగాలలో ఉండేది. అవి
#ఇవి:
(1) ప్రతిజ్ఞ (2) జిజ్ఞాస (2) హేతువు సంశయ
3) ఉదాహరణ శక్యప్రాప్తి
(4) ఉపనయ ప్రయోజన
(5) నిగమనం (5a) సంశయవ్యుదాస వీటిలో ప్రతిజ్ఞ,
హేతువు, ఉదాహరణ, ఉపనయ, నిగమనాలు తప్ప మిగతావి అనుమానానికి అవశ్యకాలు
కావు. అందుకని అవి వదిలివేయటం జరిగింది.
"న్యాయం" అనుమాన ప్రమాణానికి ఆదర్శరూపం కనక దీనిని గురించి
#మరికొంత
తెలుసుకోవాలి. న్యాయప్రయోగం ఎదుటివానికి విషయాలను ఋజువు చేస్తుంది.
#అందుకని
"న్యాయం" మౌలిక ధర్మాలను గురించి అందరూ చర్చించారు.
పై చెప్పిన ఉదాహరణలో (1) గౌణ పదం, (కాండ), (2) ముఖ్యపదం (నిప్పు)
(3) మధ్౟మ పదం (పొగ) అనే మూడు పదాలున్నాయి. వీటిమధ్య సంబంధాల ద్వారానే
141-
నిగమనం సాధింపబడుతుంది. న్యాయానుమానానికి మధ్యమ పదం ముఖ్యపదాల మధ్య
సంబంధం ప్రధానమైంది. అంటే పొగ, నిప్పుల మధ్య సంబంధం. ఇది అవినాభావ
#సంబంధమై
ఉండాలి. అలా అయితేనే పొగ ఉన్నచోట నిప్పు ఉంటుందని చెప్పగలం. ఈ
#సంబంధాన్ని
"వ్యాప్తి" అంటారని, "వ్యాప్తి" ఒక్కటే నిగమనానికి దారితీయదని తరవాత
#గుర్తించ
బడింది. దానితో "పరామర్శ" సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టవలసిన ఆవశ్యకత
#ఏర్పడింది.
"వ్యాప్తి" సంబంధంతోపాటు, గ఼ణ పదంలో మధ్యమ పదం ఉందనే జ్ఞానం "పరామర్శ"
(వ్యాప్తి, పరామర్శల గురించి వివరంగా ముందు చెప్పబడుతుంది.)
ఆ తరవాత న్యాయప్రయోగంలో "లింగం" (మధ్యమపదం) పాత్ర ముఖ్యమైంది.
అందుకని "లింగం" నియమాలు గూడ చర్చించారు. దీనినే "లింగత్రై రూపం" అంటారు.
ఆ మూడు రూపాలు ఇవి (1) లింగానికి సాధ్యానికి (ముఖ్య పదానికి) మధ్య
#అవినాభావ
సంబంధం ఉండాలి. (2) లింగం సపక్షమందే ఉండాలి (3) లింగం విపక్షంలో
ఉండరాదు. (వీటిని గురించి గూడ ముందు తెలుసుకొంటారు.)
బ్రాహ్మణ తర్కం (న్యాయసూత్రం) ప్రమాణ ప్రమేయాది పదహారు
#పదార్థాలతోను,
ఆత్మ, ముక్తులతో వ్యవహరిస్తే, మధ్యయుగ తర్కాలైన బౌద్ధ జైనాలు ప్రమాణాలను
#మాత్రమే
అధ్యయనం చేశాయి. అందుకనే ప్రాచీన తర్కంలో నామమాత్రంగా ఉన్న "అనుమానం"
పరిపుష్టమైంది. అందుకే మనం అనుమాన రూపమైన న్యాయాన్ని గురించి అంత
#ఎక్కువగా
వివరించాం. వీరు న్యాయ సూత్రంలోని ఆత్మముక్తి మొదలైనవి తర్కాంశాలు కావని
#వాటిని
తొలగించి కేవలం ప్రమాణాలనే అధ్యయనం చేశారు.
బౌద్ధం పతనం తరవాత వచ్చిన బ్రాహ్మణ తర్కంగూడ పదహారు పదార్థాలను
ఏకం చేసి ప్రమాణానికే పరిమితం చేశారు. అసలు కొన్ని పదార్థాలను
ప్రమాణంలో కలిపివేశారు. ఆ విధంగా ప్రమాణ పరిధిని పెంచారు. ఫలితంగా
#ప్రమేయ,
జల్ప, వితండం, జాతి మొదలైనవాటిని వదిలివేయడం జరిగింది. ఈ విషయాలన్నీ
#ప్రకరణ
గ్రంథాలద్వారా తెలుస్తాయి. తరవాత గంగేశుని "తత్త్వ చింతామణి" నాలుగు
#ప్రమాణాలను
వివరంగా చర్చించింది.
జైన తర్కాన్ని శాస్త్రీయ పద్ధతిలో రాసినవాడు సిద్ధేసన దివాకరుడు
#(క్షపణకుడు)
ఇతడు శ్వేతాంబరుడు. 32 పద్యాలలో సంస్కృతంలో "న్యాయావతారాన్ని" రచించాడు.
దీనిలో అతడు ప్రమాణాలను చర్చించాడు.
ఇతని దృష్టిలో ప్రమాణ మంటే సరైన జ్ఞానం. అటువంటి జ్ఞానం
#తనను, ఇతర
వస్తువులను ఏ ఆటంకం లేకుండా ప్రకాశింపజేస్తుంది.
ప్రత్యక్షం: జ్ఞానం రెండు విధాలు. అవి ప్రత్యక్ష, పరోక్షాలు,
#మళ్ళీ ప్రత్యక్షం
రెండు రకాలు (1) పంచేంద్రియాల ద్వారా, మనస్సుద్వారా, ఆత్మపొందే వ్యవహారిక
#జ్ఞానం
(2) ఆత్మబోధ కలిగినప్పుడు పొందే అనంత జ్ఞానం -
పారమార్థిక జ్ఞానం. పరోక్షజ్ఞానం తిరిగి రెండు విధాలు. అవి (1) అనుమాన
(2) శాబ్దాలు. నమ్మకస్తుల మాటల నుంచి లభించే జ్ఞానం శాబ్దం. మద్యమపదం
#ద్వారా
142-
సాధ్యానికి సంబంధించిన సరైన జ్ఞానాన్ని సాధించడం అనుమానం. మళ్ళీ అనుమానం
రెండు విధాలు. అవి స్వార్థ పరార్థానుమానాలు. పరార్థానుమానం "న్యాయం"
#రూపాన్ని
తీసుకొంటుంది కనక న్యాయాన్ని గురించి చర్చించారు.
కనక మొత్తం మీద జరిగింది ఏమంటే భారతీయ తార్కికులంతా ప్రమాణాలను
గురించే చర్చించారు. ప్రమాణాలే భారతీయ తర్క విషయం. దీనిని ఇంతకంటే
#వివరంగా
ఇక్కడ చర్చించడం సాధ్యం కాదు.
ప్రమ ప్రమాణం
నైయాయికుడు ఆత్మ, ఆత్మకంటె వేరైన వస్తు ప్రపంచం ఉన్నాయంటాడు.
ఈ రెంటికి సంబంధించిన సరైన జ్ఞానం సంపాదించాలి. అలా అయితేనే మనిషికి
#స్వేచ్ఛ
(ముక్తి) లభిస్తుంది. సరైన జ్ఞానాన్ని కాక మిథ్యాజ్ఞానాన్ని సంపాదిస్తే
#అతడు ద్వేష బద్ధుడై
బంధాలలో కూరుకుపోయి, పునర్జన్మల పాలవుతాడు. అందుకని మనిషి సరైన జ్ఞానాన్నే
సంపాదించాలి.
ఏది సరైన జ్ఞానం? అదెలా లభ్యమవుతుంది? మనకు లభించిన జ్ఞానం
#సరైనదో
కాదో గుర్తించడం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకొనే ముందు జ్ఞానం
#అంటే
ఏమిటో స్థూలంగా తెలుసుకొందాం.
మనకు మనస్సుతో కలిపి ఆరు ఇంద్రియాలున్నాయి. వీటిద్వారా మనం
#బాహ్య అంతర
ప్రపంచాలకు సంబంధించిన "ఎరుకను" పొందుతున్నాం. ఈ ఎరుకే `జ్ఞానం'
#బాహ్యేంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి మొదలైన వాటిద్వారా బాహ్య ప్రపంచానికి
#సంబంధించిన
విషయ జ్ఞానాన్ని, మనస్సుద్వారా, అంతర ప్రపంచ విషయాలైన కోపం, శాంతి, సుఖ,
దుఃఖాదుల గురించిన జ్ఞానాన్ని పొందుతున్నాం.
జ్ఞానాన్ని (1) నిర్వికల్పకం (2) సవికల్పకం అని రెండు రకాలుగా
#విభజిస్తారు.
"నిష్ప్రకారక జ్ఞానం నిర్వికల్పకమ్" నిర్వికల్పకజ్ఞానాన్ని దిఙ్నాగుని
#భాషలో చెప్పాలంటే
శుద్ధ ఇంద్రియ జ్ఞానం అవాలి. ఈ స్థితిలో జ్ఞానాన్ని ఇదమిద్ధమని
చెప్పలేం. అది అస్పష్టంగా, అవిమర్శనాత్మకంగా, నిష్ప్రకారకంగా, నిర్విశేషంగా
#ఉంటుంది.
అందులో భాగాలు, వివరాలు తెలియవు. మొత్తం ఒకటిగా గోచరిస్తుంది. ఆ
#వస్తువు పేరేమిటో,
అది ఏ జాతికి చెందిందో, దాని గుణాలేమిటో, అదేమి చేస్తుందో మొదలైన
#విషయాలను
ఈ జ్ఞానం తెలియచెప్పదు. మన విమర్శక బుద్ధి అందులోకి ప్రవేశించి, `ఇది
#ఇది' అని
విడమరచి చెప్పని అస్పష్టస్థితి అది (3) ఇక సవికల్పక జ్ఞానం, సప్రకారక
#జ్ఞానం అంటే
సవిశేషజ్ఞానం, ఇది వస్తువు పేరు, జాతి, గుణం మొదలైన వాటిని ఎరుక
#పరుస్తుంది.
ఇందులో భాగాలు వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఈ రెండో దానినే మనం
#`నిశ్చయం'
అంటాం. మనం జ్ఞానం అని పిలిచేది ఈ రెండో దానినే. మొదటిది లేకుండా
#రెండవది రాదు.
అందుకని, నిర్వికల్పక జ్ఞానాన్ని ఉషః కాంతిలో వస్తువులను అస్పష్టంగా
#చూడటంతోను,
సవికల్పక జ్ఞానాన్ని సూర్యోదయమైన తరవాత వస్తువులను స్పష్టంగా దర్శించడంతోను
పోల్చవచ్చు. బౌద్ధులు, వేదాంతులు, యోగులు మొడట దానిని పరమంగా భావిస్తారు.
143-
సవికల్పక జ్ఞానాన్ని, వాచకసహిత, వాచకరహిత జ్ఞానంగా
#విడగొట్టవచ్చునా? అని
కొందరు సందేహం వెలిబుచ్చారు. అంటే సవికల్పక జ్ఞానం వాచకరూపం పొందక
#ముందు,
భాషలోకి మార్చక ముందు, సవికల్పక జ్ఞానంగా ఉంటుందా? భాషలోకి మార్చిన
తరవాతనే అది సవికల్పక జ్ఞానం అవుతుందా? అనేది సమస్య. కొంతమంది భాషలోకి
#మార్చిన
తరవాతనే అది సవికల్పక మవుతుందన్నారు. కొందరు నైయాయికులు భాషారూపం ధరించక
ముందు జ్ఞానం నిర్వికల్పకంగానే ఉంటుందన్నారు. భాషా ప్రక్రియ అనేది
#అందులోని
భాగాలకు పేర్లు పెట్టడంతో ప్రారంభమవుతుంది. పేర్లు పెట్టనంత మాత్రాన
#అజ్ఞానంలో
వివరాలు, విశేషాలు, ప్రకారాలు ఎక్కడికిపోతాయి. `నల్లని కుండను' చూసినప్పుడు#`నలుపు'
`కుండ' అనేపేర్లు తెలియనంత మాత్రం చేత నల్ల కుండకు సంబంధించి మనలో
#ఏర్పడిన
జ్ఞానంలో నలుపుకు సంబంధించిన భాగం, కుండకు సంబంధించిన భాగం ఉండవా?
#ఉంటాయన్నారు కొందరు. వాచకరూపం పొందకముందరిజ్ఞానాన్ని `నిశ్చయం'
అని వాచక రూపం పొందిన తరవాత జ్ఞానాన్ని ప్రతిజ్ఞా వాక్యమని
అంటారు. ఈ నిర్వికల్పక, సవికల్పక జ్ఞానాలలో మనం జ్ఞానం అని పిలచేది
#ఈ రెండో
దానినే. దీంతోనే మనం తర్కశాస్త్రంలో వ్యవహరించేది.
ప్రమ ప్రమాణాలు
ఏది సరైన జ్ఞానం? ఉన్నదానిని ఉన్నట్లుగా గ్రహించడం
#సరైనజ్ఞానం. దీనిని
ప్రమ అంటారు. ప్రమ ప్రమాణాలద్వారా లభిస్తుంది. ఏ సాధనంద్వారా నిజమైన
#జ్ఞానం
(ప్రమ) లభిస్తుందో అది ప్రమాణం, ప్రమ ప్రమాణాలమధ్య కొంత తికమక ఉంది.
#కారణం
ఏమంటే రెండూ ఒకే మూలమైన సంస్కృత ధాతువు "మా" నుంచి పుట్టాయి. అంతేకాక
పైగా రెండింటికీ "జ్ఞానం" అనే అర్థం ఉంది. `మా' అనే ధాతువుకు `ప్ర'
#అనే ఉపసర్గ
చర్చితే "ప్రమా" అయింది. ప్రమ అంటే తెలుసుకోవటం, ఈ విధంగా ప్రమకు
#`జ్ఞానం'
అనే అర్థం ఏర్పడింది. కాని జ్ఞానం `ప్రమను' `భ్రమను' రెండింటిని
#సూచిస్తుంది. జ్ఞానం
నిజమైనదైతేనే `ప్రమ' అవుతుంది. జ్ఞానం సరైనది కాకపోతే, యదార్థమైనదైతే, అది
`భ్రమ' అవుతుంది. దీనికి "భ్రమజ్ఞానం" అనే పదం ఉపయోగిస్తాం. ప్రమలో
#భ్రమకు
చోటులేదని గుర్తించాలి. జ్ఞానంలో రెండింటికి చోటుంది.
ఇక ప్రమకు "లుట్" ప్రత్యయం చేర్చగా ప్రమాణం అయింది. దీనికి అర్థం
జ్ఞానం. సాక్ష్యం. అధికారం. ఇదే ప్రమామ పదాన్ని "సాధనం" లేదా "పరికరం"
#అనే
అర్థంలోనే ఉపయోగిస్తారు తప్ప మరొక అర్థంలో వాడరు. యదార్థ జ్ఞానాన్ని
#మాత్రమే
అందించేది ప్రమాణమని భారతీయ తార్కికుల నిర్వచనం. అంటేవారి దృష్టిలో
#ప్రమాణం
నిజమైన జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది. "మాత్రమే" పదం వాడకాన్నిబట్టి అది
#మరి ఇతరమైన
దానిని దేనిని - ఆ యదార్థ జ్ఞానాన్ని - ఇవ్వదని తెలుసుకోవాలి. ఈ
#భావనలో "ప్రమాణం"
రెండు పనులు ఏకకాలమందే నిర్వహిస్తున్నదని అర్థంచేసుకోవాలి. (1) అది
#జ్ఞానాన్ని
అందించే పరికరంగా పనిచేస్తుంది. (2) అలా అందించిన జ్ఞానం తప్పనిసరిగా
#యదార్థమైనదని
144-
ఋజువు కూడ పలుకుతుంది. జ్ఞానాన్ని అందించేది అదే; అది సరియైన
#జ్ఞానమని సాక్ష్యం
పలికేది అదే. భారతీయ తార్కికుడు "ప్రమాణాన్ని" ఉపయోగించినప్పుడల్లా ఈ
#రెండు
అర్థాలు అతని మనస్సులో ఉన్నాయని మనం గుర్తించాలి. అందుకనే అతడు ప్రమాణం
ద్వారా లభించిన జ్ఞానమంతా యదార్థమని భావిస్తాడు. ఫలితంగా సాధనం సాక్ష్యం
#మిళితమై
పోతున్నాయి. కాని వాస్తవాన్ని పరిశీలించినట్లయితే, "యథార్థ జ్ఞానాన్ని
#మాత్రమే" ఇచ్చే
ప్రత్యేక సాధన మంటూ ఒకటిలేదు. యదార్థ జ్ఞానాన్ని అందించే సాధనం
#ద్వారానే తద్వ్యతి
రేకమైన మిథ్యాజ్ఞానం గూడ లభిస్తున్నదని మన అనుభవం చెబుతూంది. ఇది మరో
#సమస్యను
లేవనెత్తుతూంది. ఒకే సాధనం ప్రమ, భ్రమలను రెండింటిని ఇస్తుంటే ఏది
#ఏదో గుర్తించడం
ఎలా? దీనికి భారతీయ తార్కికులు చెప్పే సమాధానం ఇది "ప్రమాణాల ద్వారా
#నిజమైన
జ్ఞానం తప్ప మిథ్యా జ్ఞానం రాదు. మిథ్యా జ్ఞానం లభిస్తే అది ప్రమాణం
#లాంటి మరొక
సాధనం అయి ఉండాలి. ఉదాహరణకు ప్రత్యక్ష జ్ఞానంలో భ్రమ ఏర్పడితే,
#ఆలిచిప్పను చూసి
వెండి అని భ్రాంతి పడితే, ఆ భ్రమ "ప్రత్యక్షాభాస" అనే సాధనం నుంచి
#వచ్చింది.
అనుమతి భ్రమ ఏర్పడితే, అది అనుమాన ప్రమాణంవల్ల
కాక అనుమానాభాస లేదా హీత్వాభాస అని ప్రమాణంద్వారా ఏర్పడింది. ప్రత్యక్షం-
#ప్రత్యాక్షాభాస అనుమానం-అనుమానాభాసల మధ్య వీరు కల్పించిన భేదం వీరి తెలివితేటలను
#ప్రదర్శిస్తుందే తప్ప వాస్తవాన్ని చెప్పదు. కనక ప్రమాణాన్ని జ్ఞానం "యొక్క"
#సాధనం అని,
కాక జ్ఞానం "కోసం" లేదా జ్ఞానంకంటే ఇతరమైన అనుభవం "కోసం" సాధనం అని
#అర్థం?
చేసుకోవాలి.
ప్రమ
జ్ఞానం వస్తువులను ఎరుక పరచడ఼ంలో ఉంది. అంటే వస్తువులను
#జ్ఞానంద్వారా
తెలియజేయబడటం జరుగుతుంది. ఎదురుగాఉన్న కుండనుచూసి అది కుండ అని తెలుసు
కొంటాం. కన్ను, కుండలు కలిసినప్పుడు ఏర్పడిన జ్ఞానంద్వారా `కుండ' ను
#ఎరుక చేయటం
జరిగింది. అలా వస్తువులు ఎరుక పరచటమే జ్ఞానం. అలా ఎరుక చేయటంతో
#ఉన్న వస్తువు
ఉన్నట్టు ఎరుక చేయడం జరిగితే యదార్థ జ్ఞానం. ఇలాంటి యదార్థ జ్ఞానమే
#ప్రమ, అలా
కాక కుండను మరొక వస్తువుగా గ్రహిస్తే అది అయథార్థ జ్ఞానం. దీనిని
#అప్రమ అంటారు.
ప్రమ ఎలా లభిస్తుంది? ప్రమాణాలద్వారా, ప్రమాణాలంటే ఏమిటి? అవి
#ఏవి? ఎన్ని
వాటిని అందరూ అంగీకరించారా? అనే విషయాలను ముందు ముందు ముచ్చటించుకొందాం.
ప్రస్తుతానికి ప్రమాణమంటే నిజమైన జ్ఞానాన్ని ఇచ్చే సాధనం అని
#గుర్తుంచుకొంటే చాలు.
నైయాయికులు జ్ఞానాన్ని ప్రమ, అప్రమలుగా విభజిస్తారు. వీరి
#ప్రకారం ప్రత్యక్ష
అనుమాన ఉపమాన శబ్ద
ప్రమాణాలద్వారా యదార్థ జ్ఞానం లభిస్తుంది. స్మృతి, సంశయ, విపర్యయ,
సాపేక్షాలద్వారా జనించే జ్ఞానం అ ప్రమ వైశేషికులు ప్రత్యక్ష
#అనుమానాలద్వారా మాత్రమే
యదార్థ జ్ఞానం లభిస్తుందన్నారు. వీరు జ్ఞానాన్ని విద్య, అవిద్యలుగా
#విభజించారు. విద్యలో
145-
ప్రత్యక్ష, అనుమాన, స్మృతి, ఆర్ష జ్ఞానాలు ఉన్నాయి. అవిద్యలో సంశయ,
#విపర్యయ
అనధ్యవసాయ స్వప్నాలు ఉన్నాయి.
ప్రమాణాలద్వారా తప్ప జ్ఞానం రాదు. ప్రమాణాలద్వారా వచ్చే జ్ఞాన
#మంతా యథార్థం,
మరి అలాంటప్పుడు అయథార్థ జ్ఞానానికి చోటు లేదా? ప్రమాణాలద్వారా లభించే
#జ్ఞానమంతా
యథార్థ మనడానికి ఋజువేమిటి? ఫలానాజ్ఞానం ప్రమ, ఫలానా జ్ఞానం భ్రమ అని
#గుర్తించడం ఎలా? ఉన్నదానిని ఉన్నట్లు గ్రహించడం `ప్రమ' అని చెప్పడం తేలికే.
#ప్రమాణాల
ద్వారా లభించిన జ్ఞానం అంతా ప్రమ కాదని మన అనుభవం చెబుతున్నది. ఈ
#ముడిని
విప్పడం ఎలా? అంటే జ్ఞానం స్వతః ప్రమాణ్యమో పరతః ప్రామాణ్యామో
#పరిశీలించాలి.
జ్ఞానం వస్తు స్వభావంతో ఏకీభవిస్తే అది ప్రమ. ఉదాహరణకు మనం
#కుండను
చూసినప్పుడు, మనలో ఏర్పడిన జ్ఞానం "కుండతనానికి సరిపోతే ఆ జ్ఞానం ప్రమ.
#మనలో కుండకు
సంబంధించి ఏర్పడిన ఆ జ్ఞానం " కుండ తనానికి" సరిపోయిందీ లేనిదీ ఎలా
#తెలుస్తుంది?
ఆచరణలో ఋజువైనప్పుడు, సఫల వృత్తికి దారి తీసినప్పుడు, ఆ జ్ఞానం,
#బాహ్య వస్తువుకు
(కుండతనానికి) సరిపోయిందని తెలుస్తుంది. అర్థక్రియకారిత్వానికి
దారి తీసింది లేనిది పరీక్షించడం ఎలా? అది కుండ అయితే మనం దానితో
#నీరు తేగలం.
అది కుండ కాక మరొకటైతే దాంతో నీరు తేలేం. అప్పుడు మనం కుండ అని
#భావించిన
వస్తువు దగ్గరకు పోయి, దానిని తీసుకొని నదికి పోయి నీటితో నింపగా, అది
#నీటిని గ్రహించి
పోకుండ నిలపగలిగితే, దానికి సంబంధించి మనలో ఏర్పడిన జ్ఞానం కుండ
#స్వభావానికి సరి
పోయిందని తేలుతుంది. ఈ విధంగా మనలో ఏర్పడిన ఏ జ్ఞానమైనా బాహ్య
#వస్తు స్వభావానికి
సరిపోయినప్పుడు, సఫల వృత్తికి దారితీసి నప్పుడు మాత్రమే `ప్రమ" అవుతుంది.
#ఎండ
మావిని చూసి నీరని భావించిన దప్పిక గొన్న ఎడారి బాటసారి దాని దగ్గరకు
#వెళ్ళి నీరు
తాగబోగా, అది నీరు కాదని, అది తన దప్పిక తీర్చలేదని తెలుసుకొన్నప్పుడు
#అంతకు
ముందు తాను భ్రమ పడ్డానని తెలుసుకొంటాడు. ఇక్కడ అతనిలో ఏర్పడిన
#జ్ఞానం అర్థ
క్రియాకారిత్వానికి దారితీయలేదు, బాహ్యవస్తువు స్వభావానికి సరిపోలేదు.
#అందుకని ఈ
జ్ఞానం భ్రమ. ఈ విధంగా జ్ఞానం బాహ్య వస్తువుతో సరిపోవడం, సరిపోవక
#పోవడం, సఫల
వృత్తికి దారితీయడం (ప్రవృత్తి సంవాది), దారితీయకపోవడం,
#(ప్రవృత్తి విసంవాది) పై
ఆధారపడి, అది ప్రమో, భ్రమో తెలుస్తుంది. దీనిని పరతః ప్రామాణ్యం
#అంటారు. "పరతః
ప్రామాణ్యం" అంటే జ్ఞానం తన ప్రామాణ్యాన్ని ఇతరులపై (వస్తువుతో
#సరిపోవడం సరిపోక
పోవడం, అర్థక్రియాకారిత్వానికి దారితీయడం, తీయకపోవడం) ఆధారపడి ఋజువు
చేసుకోవడం, అంటే తన ప్రామాణ్యం కోసం ఇతర ప్రమాణాలను కోరడ఼ం, కాని కొంతమంది
నైయాయికులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో జ్ఞానం స్వతః ప్రామాణ్యం
#అన్నారు. స్వతః
ప్రామాణ్యం అంటే తన ప్రామాణ్యం కోసం ఇతరులపై ఆధారపడక పోవడం జ్ఞాన
ప్రామాణ్యాన్ని ఇతర ప్రమాణాలద్వారా నిర్ధారిస్తే, ఆ ఇతర ప్రమాణాలు
#సరైన జ్ఞానాన్ని
ఇస్తున్నాయని నమ్మడం ఎలా? అప్పుడు ఆ ఇతర ప్రమాణాలు తమ ప్రామాణ్యం
#కోసం
తిరిగి మరికొన్ని ఇతర ప్రమాణాలపై ఆధారపడవలసి వస్తుంది. ఈ గొలుసు
#కట్టు ఎంత
146-
వరకు కొనసాగాలి? ఒక ప్రమాణం మరొక ప్రమాణంమీద, ఈ మరొకటి మూడో దాని మీద
ఇది నాలుగో దానిమీద ఇలా ఎంతవరకై఩ా చెప్పుకొంటూ పోవచ్చు. ఇలా అనంతంగా
చెప్పుకుపోయే పరిస్థితిని అనవస్థ అంటారు. ఈ అనవస్థాదోషంనుంచి బయటపడటానికి
మీమాంసకులు స్వతః ప్రామాణ్యాన్నీ ఆలంబనం చేసుకొన్నారు. వీరికి శబ్దం
#స్వతఃప్రమాణం,
వేదం శబ్దరూపం, అందువల్ల వేదం ప్రామాణికం కాక ఏమవుతుంది?
ప్రమాణాలు
ప్రమ అంటే ఉన్నదానిని ఉన్నట్లు గ్రహించడమని, ప్రమను అందించే
#సాధనం
ప్రమాణమని తెలుసుకొన్నాం. జ్ఞానమంతా ప్రమాణాలద్వారానే లభ్యమవుతుంది.
బాహ్య ప్రపంచానికి సంబంధించిన జ్ఞానంలో ఎక్కువ భాగం కన్ను,
#చెవి, ముక్కు
మొదలైన ఇంద్రియాలద్వారానే లభిస్తుంది. అయితే ఇంద్రియాలు మనకు అన్నివేళల
సిసలైన జ్ఞానాన్ని ఇస్తాయన్న నమ్మకంలేదు. ఎండమావి దృష్టాంతంలో కన్ను
#సరైన
జ్ఞానం ఇవ్వడంలేదు. అలాగే స్పర్శేంద్రియం అరిస్టాటిలీయ భ్రాంతిని
#ఇస్తుందని అరిస్టాటిల్
చెప్పాడు.
అరిస్టాటిలీయ భ్రాంతి: ఎడమచేతి చూపుడు వేలిపై ఎడమ
చేతి మధ్య వేలిని ఉంచగా ఏర్పడిన పంగంలో ఒక గుండ్రని పెన్సిలును
#రెండు వేళ్ళ
కొనలను తాకునట్లు నిలువుగా ఉంచి, కుడిచేతితో పెన్సిలును గిరగిర
#త్రిప్పినప్పుడు అది
రెండు "పెన్సిళ్ళు" లాగా అనుభూతిని కలగజేస్తుంది. రెండువేళ్ళ కొనలకు
#ఒకేమాటు
పెన్సిలు తగలడంతో రెండువేళ్ళు ఏకకాలమందే రెండు సంవేదనలను పంపడంవల్ల
#మనకు
రెండు పన్సిళ్ల అనుభూతి కలుగుతుంది. పెన్సిలు ఒకటే అని కన్ను
#చెబుతుంటే, స్పర్శ,
జ్ఞానం రెండు పెన్సిళ్లు అంటుంది. దీనిని అరిస్టాటిలీయభ్రాంతి అంటారు.
ఇంద్రియాలు ఇలా భ్రమ జ్ఞానాన్ని ఇస్తున్నప్పటికీ బాహ్య ప్రపంచ
#జ్ఞానం
ఇంద్రియాలద్వారానే లభ్యమవుతుంది.
ఇంద్రియాలద్వారా లభించని జ్ఞానాన్ని ఊహద్వారా గ్రహించవచ్చు. నది
#వరదను
చూసి నది, ఎగువభాగంలో ఎక్కడో పెద్ద వర్షాలు కురిశాయని ఊహించవచ్చు.
#వంట ఇంటి
గూటి నుంచి బయటికి వచ్చిన పొగను చూచి వంట ఇంటిలో నిప్పు ఉన్నదని
#ఊహించవచ్చు.
ఈ విధంగా లభించే జ్ఞానం ఇంద్రియాలద్వారా లభించే జ్ఞానం కంటె తక్కువ
#విలువైన
దేమీకాదు.
పై చెప్పిన రెండు విధాలుకాక జ్ఞానం లభించే మార్గం మరొకటి
#ఉంది. ఎవరైన
విషయం తెలిసిన నమ్మకస్తుడు చెప్పిన మాట మనం నమ్ముతాం. ఇది కూడ జ్ఞాన
#సాధన
మార్గమే.
ఈ మూడు విధానాలను వరసగ ప్రత్యక్ష అనురూప
147-
శబ్ద ప్రమాణాలంటారు. ఈ మూడింటినే కాక భారతీయ తార్కికులు
మరి ఏడింటిని గూడ అంగీకరించారు. అవి (1) ఉపమానం (2) అర్థాపత్తి
(3) అనుపలభఅది (4) సంభవం
(5) ఐతిహ్యం (6) చేష్ట (7) పరిశేషం
వీటితో కలిపి మొత్తం ప్రమాణాలు పది. ఈ పది ప్రమాణాలను అందరూ అంగీకరించ
లేదు. ఎవరి సిద్ధాంతాల కనుకూలమైన వాటిని వారు అంగీకరించారు. (1)
#చార్వాకులు
ప్రత్యక్షాన్ని మాత్రమే అంగీకరించారు. (2) అలాగే వైశేషిక, బౌద్ధులకు
#ప్రత్యక్షానుమానాలు.
(3) సాంఖ్యులకు ప్రత్యక్ష అనుమాన శబ్దాలు. (4) నైయాయికులకు ప్రత్యక్ష
#అనుమాన
ఉపమాన శబ్దాలు. (5) పై వాటితో కలుపుకుని వేదాంతులకు అర్థాపత్తి,
#అనుపలబ్ధులు (6)
పౌరాణికులకు పైవానితో కలుపుకుని సంభవం, ఐతిహ్యాలు ప్రమాణాలు.
ప్రత్యక్షం: ఇంద్రియార్థ సన్నికర్ష జన్యమై, అవ్యపదేశం,
అవ్యభిచారి అయిన వ్యవసాయాత్మక జ్ఞానం ప్రత్యక్షం అంటారు. కుండలాంటి వస్తువులతో
#కన్ను
లాంటి ఇంద్రియాలకు ఏర్పడిన సంబంధంనుంచి ఏర్పడిన జ్ఞానం ప్రత్యక్షం.
ఇంద్రియాల (కన్నులాటివి) అర్థాల (కుండలాటివి) సంయోగమే ఇంద్రియార్థ
#సన్నికర్ష.
ఆ సంయోగంతో జ్ఞానం ఉదయిస్తుంది. ఆత్మ మనస్సుతోను, మనస్సు
#ఇంద్రియాలతోను,
ఇంద్రియాలు అర్థాలతోను కలియడంవల్ల జ్ఞానం ఉదయిస్తుంది. ఎండమావిని చూసి
#నీరనుకున్నప్పుడు ఇంద్రియార్థ సన్నికర్ష ఉంది. కాని దాని నుంచి వచ్చిన
#జ్ఞానం వ్యభిచార
జ్ఞానం. ఈ వ్యభిచారాన్ని తొలగించినప్పుడే అవ్యభిచార జ్ఞానం అవుతుంది.
#వ్యవసాయాత్మక
జ్ఞానమంటే నిశ్చయ జ్ఞానం. చీకటిలో దూరంనుంచి చూసిన వస్తువు స్థాణువా?
#పురుషుడా
అన్న సంశయం కలిగినప్పటి జ్ఞానం వ్యవసాయాత్మకమైంది కాదు. మనస్సుకావించే
#అనుసంధాన్ని బట్టి నిశ్చయ జ్ఞానమేర్పడుతుంది. కామెర్ల రోగికి ప్రపంచమంతా
#పచ్చగా
కనిపిస్తుంది. ఇంద్రియార్థ సన్నికర్షం ఉన్నా ఇక్కడ జ్ఞానం సరైంది కాదు.
#ఇటువంటి
దోషం లేకుండటాన్ని అవ్యపదేశం అంటారు. ఈ విధంగా అన్యపదేశం, అవ్యభిచారం,
వ్యవసాయాత్మకమైన జ్ఞానం ప్రత్యక్షం ధర్మకీర్తి ప్రామాణిక జ్ఞానాన్ని
#ఇలా నిర్వచించాడు
అజ్ఞాతార్థ ప్రకాశం (తెలియని వస్తువులను తెలిపేది) అవిసంవాది
#(వస్తుస్థితికి విరుద్ధం కానిది)
అయిన జ్ఞానం ప్రమాణం అవిసంవాది జ్ఞానం అంటే "కల్పనపై ఆధారపడకుండ
#అర్థక్రియ
కారి అయింది". దీనినిబట్టి జ్ఞాన ప్రామాణ్యం వ్యవస్థ వల్ల అంటే
#అర్థక్రియాతారిత్వం వల్ల
సిద్ధిస్తుందని తేలుతుంది.
బాహ్యేంద్రియాలైన కన్ను మొదలైన వాటిచే లభించే జ్ఞానాన్ని బాహ్య
#ప్రత్యక్ష
జ్ఞానమని,
అంటారు. బాహ్య వస్తువులైన కుండలు మొదలైనవి బాహ్యార్థాలైతే, కోపం, శాంతి,
#సుఖం
దుఃఖాలు అంతరార్థాలు.
అంతేకాక ప్రత్యక్ష జ్ఞానాన్ని నిర్వికల్ప సవికల్ప జ్ఞానాలుగా
#కూడ విభజిస్తారు.
వీటిని గురించి ఇంతకు ముందే వివరించడం జరిగింది. ప్రత్యభిజ్ఞను గూడ
#న్యాయవైశేషికులు
ప్రత్యక్ష జ్ఞానం కింద చేర్చారు. ప్రత్యభిజ్ఞ "అంటే అదే ఇది" అని
#గుర్తించడం. ఉదాహరణ;
నేను లోగడ చూసిన "ఆ కూజాయే ఇది".
148-
అనుమానం: ప్రత్యక్షదర్శనానికి అందని విషయాలకు సంబంధించిన
జ్ఞానాన్ని ఊహించి తెలుసుకొంటాం. ఊహించడమే అనుమానం. ఉదాహరణకు ఈశ్వరుని
(దేవుని), ఆత్మను, ప్రత్యక్షంగా ఎవరూ దర్శించలేరు. వాటిని విశ్వసించిన
#వారు ఊహ
ద్వారా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొంద ప్రయత్నిస్తారు. అందువల్ల
#వీటిని అనుమానం
ద్వారా సాధిస్తామని వైయాయికులు చెబుతారు.
"ప్రత్యక్షంద్వారా అప్రత్యక్షమైన వస్తువు సంబంధాన్ని సాధించుట
#అనుమానం"
అని వాత్స్యాయనుడు వార్తికంలో చెప్పాడనీ, ప్రత్యక్షం నుంచి
#అప్రత్యక్షానికి మనస్సు చేసే
పర్యాటనమే అనుమానమని మనము లోగడ చెప్పుకున్నాం. దూరంనుంచి, కొండపై పొగను
చూచి, ఆ కొండ నిప్పును కలిగిఉన్నదని (అగ్నిమంతమని) ఊహిస్తాం. కొండమీద
#పొగ
కంటికి కనిపించే విషయం, అది ప్రత్యక్షం. పొగకు నిప్పుకు నిత్య సంబంధం
#ఉంది. పొగ
ఉన్నచోట నిప్పు ఉంటుందనేదే అనిత్య సంబంధం. ఆ సంబంధం ఆధారంగా, కొండ
#అగ్నిమంతమని ఊహిస్తాం.
అనుమానం అంటే ఒకదానిని "అనుసరించి కొలవడం" అని అర్థం. ఇక్కడ
#జ్ఞానాన్ని
అనుసరించి వచ్చే మరొక జ్ఞానమని అర్థం. అంటే ఒక గుర్తు (లింగం)కు
#సంబంధించిన
జ్ఞానాన్ని అనుసరించి ఆ గుర్తును కలిగి ఉన్న వస్తువుకు సంబంధించిన
#జ్ఞానాన్ని పొందడం.
పై ఉదాహరణలో "పొగ" అనే గుర్తుకు సంబంధించిన జ్ఞానం నుంచి ఆ పొగను
#(గుర్తును)
కలిగి ఉన్న నిప్పు (వస్తువు) కు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం
#పొగకు నిప్పుకు
ఉన్న సంబంధాన్ని ఎరిగిన ఒకడు ఆ తరవాత మరెప్పుడైన పొగను చూడటం
#తటస్థిస్తే
"నిప్పు" ను ఊహిస్తాడు. నిప్పు గూడ ఇంద్రియాలకు ప్రత్యక్షమైతే ఊహించే
#(అనుమానించే)
ప్రశ్నేలేదు. విషయం పూర్తిగా తెలిసినా, పూర్తిగా తెలియకపోయినా అనుమానానికి
#తావు
లేదు. విషయాలు సంశయాత్మకంగా ఉన్నప్పుడే `అనుమానానికి' తావుంటుంది.
అనుమానంలో ఒక ప్రత్యక్ష వస్తువు దానితో ముడి పడిఉన్న మరొక అప్రత్యక్ష
#వస్తువును
సూచిస్తుంది. భాసర్వజ్ఞుడు తన న్యాయసారంలో ఇంద్రియాల పరిధిలో లేని మరొక
#వస్తువును
తెలుసుకొనే సాధనం `అనుమానం' మని నిర్వచించాడు. అందుకని అనుమాన జ్ఞానం
(అనుమతి) ఒక జ్ఞానం నుంచి సాధించిన మరొక జ్ఞానం
అవుతుంది.
`అనుమాన ప్రక్రియలో గమనించవలసినవి మూడు విషయాలున్నాయి.
#(1) ప్రత్యక్ష
విషయం సత్యమై ఉండాలి అంటే మన ఉదాహరణలో కొండమీద పొగ సత్యం కావాలి.
(2) ప్రత్యక్ష విషయంతోబాటు మనం ఊహించునున్న వస్తువు అక్కడ ఉన్నట్లు మనకు
తెలియరాదు. కొండ `అగ్నిమంతం' అని మనకు ముందుగ పొగతో పాటే తెలియరాదు.
కొండమీద నిప్పు ఉందని ముందుగానే తెలిస్తే మనం ఊహించే (అనుమానించే)
#దేమీ ఉండదు.
(3) ప్రత్యక్ష విషయానికీ ఊహించే విషయానికి మధ్య నిత్య సాహచర్య సంబంధం
#ఉందని
అంతకు ముందు మన అనుభవంలో ఉండాలి. పొగ నిప్పులకు మధ్య నిత్య సాహచర్య
సంబంధం-ఎక్కడ పొగ ఉన్నదో అక్కడ నిప్పు ఉంటుంది-మన అనుభవంలో ఉండి
149-
ఉండాలి. ఈ మూడు విషయాలు సంతృప్తమైనప్పుడే అనుమాన ప్రక్రియ సాధ్యమవుతుంది.
ఇక్కడ మనం సాహచర్య సంబంధాలు గుర్తించి లింగత్రైరూప్యాన్ని గురించి
తెలుసుకొంటేనేగాని అనుమానాన్ని గురించిన ఒక సమగ్రమైన అవగాహన ఏర్పడదు.
గౌతముడు అనుమానాన్ని మూడు రకాలుగా విభజించాడు. అవి పూర్వవత్.
#శేషవత్
సామాన్యతో దృష్టాలు, అనుమాన ప్రక్రియలో మనం ప్రత్యక్ష వస్తువునుంచి దానితో
సంబంధం ఉన్న అప్రత్యక్ష వస్తువును ఊహిస్తాం. ప్రత్యక్ష వస్తువుకు
#అనుమానిత వస్తువు
కారణమా లేదా కార్యమా లేదా ఈ రెండు మరొక కారణానికి జంట ఫలితాలా అన్న
విషయంపై ఆధారపడి ఈ ఊహను వర్గీకరించారు.
పూర్వ వదనుమానం: కారణం నుంచి కార్యాన్ని ఊహించడం
"పూర్వవదనుమానం" మేఘాలను చూసి వర్షాన్ని ఊహిస్తే అది పూర్వవదనుమానం. ఇక్కడ మేఘమనే
కారణంనుంచి వర్షమనే కార్యాన్ని అనుమానించాం.
శేష వదనుమానం: ఎక్కడ కార్యంనుంచి కారణాన్ని అనుమానిస్తామో అది
#అశేష
వదనుమానం. నదిలో ప్రవహించే కొత్తనీటిని చూసి కొండల్లో వర్షం కురిసినట్లు
#ఊహిస్తాం.
పూర్వవదను మానంలో కారణంనుంచి కార్యాన్ని ఊహిస్తే, శేషవదనుమానంలో కార్యం
నుంచి కారణాన్ని ఊహించాం.
సామాన్యతోదృష్టం: సామాన్యదృష్టి కార్యకారణాలకంటే భిన్నమైన
హేతువులున్న అనుమానం. ఇందులో కారణంనుంచి కార్యాన్నిగాని, కార్యంనుంచి
#కారణాన్నిగాని
ఊహించం. రెండు వస్తువులమధ్య ఉండే నియత సాహచర్యంమీద ఆధారపడి ఇక్కడ
అనుమానం జరుగుతుంది. నిత్యసాహచర్యం ఉన్న రెండు వస్తువులలో ఒకటి
#ప్రత్యక్షమైతే,
రెండో దానిని ఊహిస్తాం. చీలిన గిట్టలను చూసి, ఆ జంతువులకు
#కొమ్ములున్నాయని
చెబుతాం. చీలిన గిట్టలకు, కొమ్మలకు నిత్యసాహచర్య సంబంధం వుంది. ఎక్కడ
చీలిన గిట్టలుంటాయో అక్కడ కొమ్ములుంటాయి.
ప్రత్యక్ష జ్ఞానానికి, అనుమితికి తేడా చెప్పటం కష్టం. ఉదాహరణకు
#చీకటిలో ఒక
వస్తువును తాకి, అది `బంతి' అని నిర్ణయిస్తాం. ఇలా నిర్ణయించటంలో
#`అనుమానం' ఉంది.
ఈ అనుమానానికి, కొండమీద పొగ ఉంది కనక "కొండమీద నిప్పుఉంది" అన్న
అనుమానానికి తేడాలేదు. ప్రత్యక్షానికి, అనుమానానికి ఉన్నభేదం, ఒక వస్తువుని
#చూడటానికి,
చూసి దానిని ఫలానా వస్తువుగా, నిర్ధారించడానికి గల భేదమే. ఉదాహరణకు
#ఒకడు గదిలో
కూర్చొని, బయటనుంచి వస్తున్న ఘట్టన ధ్వనిని విన్నాడు, అది శ్రావణ
#(శ్రవణేంద్రియ)
ప్రత్యక్షం, ఆ ధ్వనులను తన తాతగారి శుదఘట్టన, కర్రపోటు ధ్వనులని
#నిర్ణయించుకొన్నాడు.
ఈ నిర్ణయం అనుమానం.
ఇంతవరకు అనుమాన స్వరూప స్వభావాదులను చర్చించాం. ఇప్పుడు అనుమాన
ప్రక్రియ నిర్మితిని. అది ఆధారపడిన `వ్యాప్తి' సూత్రాన్ని గురించి
#తెలుసుకుందాం.
150-
అనుమాన ప్రక్రియలో పక్షం, సాధ్యం, హేతువులని మూడు పదాలుంటాయి. ఈ
మూడింటితోనే, అనుమాన ప్రక్రియ కొనసాగుతుంది. మన పాత ఉదాహరణనే తీసుకొంటే,
#నిప్పుదేని
ధర్మమని ఊహిస్తున్నామో దానిని (ఆ కొండను) `పక్షం' అంటారు. దీనినే
#అనుమానం
కర్త అంటారు. కొండకు సంబంధించి, దేనిని ధర్మంగా ఊహించామో దానిని
#(నిప్పును),
`సాధ్యం' అంటారు. ఇది అనుమానం కర్మ, అజ్ఞాత వహ్నికి
#(కనిపించని నిప్పుకు) గుర్తుగ
పనిచేసిన, కొండపై పొగను హేతువు అంటారు. దీనిని లింగమని కూడా అంటారు.
#కొండ
మీది నిప్పు పొగను ఎందుకు, లింగం గుర్తుగా గ్రహిస్తున్నామంటే,
#పూర్వానుభవంలో
పొగకు నిప్పుకు ఉన్న, అవినాభావ సంబంధం మనకు తెలుసు. `లింగం', (పొగ)
#`పక్షం'
(కొండ) పై ఉండటాన్ని సాంకేతికంగా `పక్షధర్మత', అంటారు. హేతువు (పొగ)
#సాధ్యం
(నిప్పు) లకు మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని వ్యాప్తి అంటారు. ఈ
#సంబంధాన్ని
బౌద్ధులు "హేతు సాధ్య ప్రతిబంధకం" అంటారు. అనుమానానికి హేతువు ముఖ్యమే.
అంతకంటే హేతుసాధ్యాల మధ్య వ్యాప్తి సంబంధం, ముఖ్యం. అంతకంటే కూడా
#వ్యాప్తి
సంబంధంతో కలుపుకొని పక్షధర్మత (లింగం పక్షంలో ఉండటం-పొగ కొండపై ఉండటం)
జ్ఞానం ఉండాలి. వ్యాప్తి పక్ష ధర్మతల సంయోగ జనిత జ్ఞానమే `పరామర్శ'
#అవుతుంది.
పరామర్శ నిగమనానికి దారి తీస్తుంది. పరామర్శను గురించి భారతీయ న్యాయ
#ప్రయాగంలో,
తెలుసుకొంటాం.
ఇక్కడ వ్యాప్తిని గురించి కొంత వివరించాలి. వ్యాప్తిని
#హేతుసాధ్యాల మధ్య
అవినాభావ సంబంధంగా, తెలుసుకొన్నాం.
కొండ ధూమమంతం కనక అది కొండ చిహ్నమయింది. కొండ అగ్నిమంతం కనక
అది కొండ ధర్మం అయింది. ప్రపంచంలో వస్తువుల మధ్య సంబంధాలు ఉంటాయి.
ఈ సంబంధాలపై ఆధారపడే, వ్యాప్తి ఉంటుంది. ప్రపంచంలో సంబంధాలు
#ఎన్నిరకాలుగా
ఉంటాయి? బౌద్ధులు రెండు రకాలనే గుర్తించారు. వస్తువులు ఒకదానిపై ఒకటి
#ఆధార
పడతాయి. ఇలా ఆధారపడటం, రెండు విధాలుగా దిఙ్నూగుడు జరుగుతుందంటాడు. మొదట
వస్తువు రెండో వస్తువులో భాగమైనా అవుతుంది. లేదా దాని ఫలితమైనా
#అవుతుంది. అంతే
గాని తృతీయ పక్షంలేదు. ఈ రెండురకాల సంబంధాలు, రెండు రకాల
#అనుమానాలనిస్తాయి.
ఇందులో మొదటిది, లేదా తాదాత్మ్యతా సూత్రం మీద ఆధార
పడిన సంబంధం. ఆవశ్యసంబంధితాలైన రెండు పక్షాలలో ఒకటి రెండో దానిలో
#భాగమైతే అది
తాదాత్మ్యం. ఆ రెండు పక్షాలు ఒకే వస్తువును సూచిస్తాయి ఆ రెండు
#పక్షాల మధ్యతేడా
తార్కికమైనది మాత్రమే. రెండోది కార్యకారణ సూత్రంమీద ఆధారపడిన సంబంధం,
ప్రతికార్యానికి ఒక ఆవశ్యకారణం ఉంటుంది. అది కారణ సూత్రం.
మొదటిదైన తాదాత్మ్యతా సంబంధాన్ని ఈ దిగువ ఉదాహరణతో వివరిస్తారు.
ఇది ఒక వృక్షం
ఎందువల్ల నంటే అది శింశుపం
అన్ని శింశుపాలు వృక్షాలే.
151-
ఈ ఉదాహరణలో శింశుపం, వృక్షం - రెండూ ఒకే సత్యానికి
#(శింశుపవృక్షానికి)
సంబంధించినవి. వాటిమధ్య తేడా వ్యావృత్తిభేదం `వృక్షం'
అనేది చెట్లు కాని వాటిని ప్రతిషేధిస్తే `శింశపం' అనేది చెట్లు కాని
#వాటినే కాకుండా శింశుపాలు
కాని వాటిని కూడ ప్రతిషేధించింది. కాని ఆ రెండు సూచించేది ఒకే
#వస్తువును, కనక
ఆ రెండింటిమధ్య (శింశుపం, వృక్షాలమధ్య) ఉన్న సంబంధం తాదాత్మ్యం.
రెండోదానికి ఉదాహరణ:
అక్కడ నిప్పు ఉన్నది
అక్కడ పొగ ఉంది కనక
నిప్పు లేకుండా పొగ ఉండదు.
పొగ నిప్పులు రెండు అదశ్యం ఒకదాని మీద ఒకటి ఆధారపడి
#ఉన్నాయి. వీటిమధ్య
సంబంధం కార్యకారణ సంబంధం.
అనుగామి సంబంధాలలో కార్యకారణ సంబంధాన్ని,
సహాస్తిత్వ సంబంధాలలో తాదాత్మ్యాన్ని
మాత్రమే బౌద్ధులు ఒప్పుకున్నారు. ఉదాహరణకు, చీలిన గిట్టలున్న జంతువులకు
#కొమ్ములుంటాయి". లాంటి సందర్భాలలో చీలిన గిట్టలకు, కొమ్మలకు మధ్య ఉన్న
#సహాస్తిత్వ
సంబంధాన్ని వీరు ఒప్పుకోలేదు.
బౌద్ధులలాగా కాక న్యాయ-వైశేషికులు ఐదురకాల సంబంధాలను
#గుర్తించారు.
ఈ ఐదు రకాల సంబంధాలపై వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. లింగం ఇతర
#వస్తువులతో
ఎన్ని విధాలుగ, సంబంధం కలిగి ఉండవచ్చు ననే దానిమీద ఆధారపడి ఈ ఐదు
#సంబంధాలు
నిర్ణయించటం జరిగింది. దీనికి అర్థం ఏమంటే, లింగంద్వారా లభించే జ్ఞానం
#ఐదు రకాలుగా
ఉంటుంది. "అస్వేదం, కార్యం కారణం సంయోగి విరోధి సమవాయి చేతి లైంగికం"
అని వైశేషికం అంటున్నది లింగం ఐదురకాల సంబంధం కలిగి ఉండవచ్చు. (1)
#లింగం
ఒకదానికి కార్యం కావచ్చు. (2) మరొకదానికి కారణం కావచ్చు.
(3) వేరొకదానికి సంయోగి అయి ఉండవచ్చు. (4) ఇంకొక దానితో
విరోధించ వచ్చు. (5) మరొకదానితో సమవాయి సంబంధాన్ని
కలిగి ఉండవచ్చు. ఈ విధంగా హేతువు ఇతర వస్తువులతో ఐదు రకాల అవినాభావ
సంబంధాలను కలిగి ఉండవచ్చు. ఈ సంబంధాల ఆధారంగా అనుమాన ప్రక్రియ
జరుగుతుందంటారు వైశేషికులు.
అనుమానం సక్రమంగా ఉండాలంటే "వ్యాప్తి సంబంధం" ఈ సంబంధాలలో ఏదో
ఒకటి అయి ఉండాలి. అంతేకాకుండ అనుమాన ప్రామాణ్యం లింగ త్రైరూప్యం (లింగం
మూడురూపాలు) పై కూడ ఆధారపడుతుంది. దీనిని గురించి స్వార్థానుమానంలో
#తెలుసుకొంటారు.
152-
ఉపమానం ప్రసిద్ధ దృశ్యసాధర్మ్యం కారణంగా ఇదివరకు
తెలియని వస్తువును తెలియజేసేది ఉపమానం. తానంతకు ముందు ఎక్కడా చూడని
#వస్తువును
చూసి, అది తాను లోగడ చూసిన మరొక వస్తువును, పోలి ఉన్నదని జ్ఞప్తి
#చేసికొని, దీనిని
ఎరగటానికి ఉపయోగపడేదే ఉపమానం. దీనికి ఉదాహరణ: నగరవాసి ఒకడు, అరణ్య
వాసిని కలిసి గవయ మృగం (అడవి ఎద్దు) ఎలా ఉంటుందని ప్రశ్నిస్తే,
#దానికతడు
సమాధానంగా ఆవువలెఉంటుందని (యథాగేః తథాగవయః) చెబుతాడు. ఆవుతోక, గిట్టలు,
కొమ్మలు ఇవన్నీ ప్రసిద్ధాలు కాన ఆ నగరవాసి తరవాత ఎప్పుడైన అడవికి
#పోయినప్పుడు
దాని సాదర్మ్యంతో గోవు జ్ఞాపకాన్ని బట్టి గవయ మృగాన్ని గుర్తు
#పట్టగలుగుతాడు, ఇలా
తెలుసుకోవడమే ఉపమానం.
భారతీయ తర్కంలోని ఈ ఉపమానానికి, పాశ్చాత్య తర్కంలోని ఉపమానానికి,
చాలా తేడా ఉంది. పాశ్చాత్య తర్కంలోని ఉపమానం లాంటిది మనకు భారతీయ
#తర్కంలో
ఎక్కడా గోచరించదు. పాశ్చాత్య తర్కంలో ఉపమానం ఇలా ఉంటుంది.
అనేది y లాగ ఉంటుంది.
కాని y కి p అనే ధర్మం గూడ ఉంది.
అందువల్ల కు కూడ p అనే ధర్మం ఉంటుంది.
భూమికి కుజునికి మధ్య ఎన్నో విషయాలలో సామ్యం ఉంది. భూమి పై
#జీవం
ఉంది.
అందువల్ల కుజునిపై గూడ జీవపదార్థం ఉంది.
భారతీయ తర్కంలో ఉపమానం ఇలా ఉండదు. సాధ్యాన్ని సాధర్మ్యం ద్వారా,
సాధించడమే ఉపమానం. అడవి ఎద్దుకు ఆవుతో ఉన్న, సాధర్మ్యంద్వారా అడవి
#ఎద్దును
గుర్తించడ఼మే ఉపమానం. అంటే భారతీయ తర్కంలో సాధర్మ్యం ఆధారంగా, ఒక
#వస్తువు
నుంచి మరొక వస్తువును గుర్తిస్తే పాశ్చాత్య తర్కంలో సాధర్మ్యం ఆధారంగా
#సదృశ
వస్తువులలో ఒకదానికి అదనపు లక్షణం ఒకటి ఉందని తెలిసి అదే లక్షణం
#రెండోదానికి
ఉండవచ్చని ఊహిస్తారు.
దిఙ్నూగుడు ఉపమానం నిరుపయోగం అంటాడు. ఎందువల్లనంటే, అది
#వేరేజ్ఞాన
సాధనం కాదు. ఎలాగంటే మనం సాదృశ్యంద్వారా ఒక వస్తువును,
#గుర్తిస్తున్నామంటే అది
ప్రత్యక్షం తప్ప అన్యంకాదు.
శబ్దం:
నైయాయికులు దీనిని జ్ఞానసాధనంగా పరిగణించరు. యదార్థ జ్ఞానంఉన్న
#వ్యక్తి
విశ్వసనీయుడైతే అతడు చెప్పే వాక్యాలలో శబ్దప్రమాణం ఉంది. అతడిచ్చే
#జ్ఞానం, అదిలేని
వారికి ఉపయోగపడుతుంది. శబ్దాన్ని అప్తో ప్రదేశమంటారు. పదార్థాలను,
#ప్రమాణపూర్వకంగా
ఎరిగినవారు. ఇతరులకు బోధించాలనే ఉద్దేశంతో ఉపదేశిస్తే, వారిని
#ఆప్తులంటారు. ఋషులు,
పండితులు, పామరులు, నిజం చెప్పేవారెవరైనా ఆప్తులే.
153-
ఆప్తులద్వారా లభించే జ్ఞానం, ప్రత్యక్షమూ కాదు. అనుమానమూ కాదు.
#అందువల్ల
దీనిని నైయాయికులు, స్వతంత్రప్రమాణంగా అంగీకరించారు. దిజ్ఞాగుడు దీనిని
#అంగీకరించడు. ఆప్తవాక్యలో, ఆప్తుడు విశ్వసనీయ మైనవాడా? అతడి వాక్యం
విశ్వసనీయమైందా? ఏది? అతడు విశ్వసనీయమైన వాడైతే, అతని వాక్యం "అనుమానం" అవుతుంది.
అతని వాక్యం విశ్వసనీయమైతే, అది ప్రత్యక్షమవుతుంది అన్నాడు దిఙ్నాగుడు.
శబ్దం రెండు రకాలు (1) దృష్టార్థం (2) అదృష్టార్థం-మొదటి దానిలో
#ప్రత్యక్ష
వస్తువులకు సంబంధించి విశ్వసనీయులు, గ్రంథాలు ఇచ్చేజ్ఞానం ఉంటుంది.
#రెండోదానిలో
అ ప్రత్యక్ష విషయాలైన, ఇంద్రియ జ్ఞానాతీతాలైన ఆత్మ, దేవుడు అమర్త్యం
#మొదలైన
వాటికి సంబంధించి, నమ్మకస్తుడు, పవిత్ర గ్రంథాలు అందించే జ్ఞానం ఉంటుంది.
అర్థా పత్తి
మనకు పైకి కనిపించే విరోధాన్ని మరొక దానిని, ఊహించుకోవటంద్వారా
#సమన్వయం చేస్తాం. అవా ఊహించబడినదే అర్థాపత్తి, దీనికిచ్చే, ప్రామాణిక
#ఉదాహరణలివి,
(1) చైత్రుడు బ్రతి ఉన్నాడు, ఇంటలేడు. ఈ రెంటిని సమన్వయం చేయడానికి
#"అతడు
బయటకు వెళ్ళాడు" అని ఊహించాలి. ఈ ఊహే అర్థాపత్తి. దీనిని
#దృష్టార్థాపత్తి అంటారు.
(2) దేవదత్తుడు బాగా బలిశాడు: అతడు పగలు అన్నం తినడు-అని నీకు
#తెలిసినప్పుడు
పగలు తినకుండా ఎలా బలిశాడనే అనుమానం నీలో పొడుముతుంది. ఈ
#విరుద్ధాన్ని
పరిష్కరించాలంటే, అతడు రాత్రిళ్లు భోజనంచేస్తాడని ఊహించుకోవాలి. ఈ ఊహ
#శ్రుతార్థాపత్తి,
మొదటిది కన్నది, రెండోది విన్నది, అర్థాపత్తి అనుమానమే.
అనుపలబ్ది
ఎదురుగా ఉన్న `కుండ' ను ప్రత్యక్షంగా ఎలా తెలుసుకొంటున్నాయో,
#అలాగే కుండ
లేని తనాన్ని (ఘటభావాన్ని) గూడ ప్రత్యక్షంద్వారా తెలుసుకోగలం. అని
#నైయాయికులు
చెప్తారు. లేని కుండతో "ఇంద్రియార్థ సన్నికర్ష" ఎలా ఏర్పడుతుందంటారు?
#మీ
మాంసకుడు, దానికి నైయాయికుడు ఇలా సమాధానం చెబుతాడు? లేనికుండతో కంటికి
#సంయోగం
లేని కారణాన "అభావం ప్రత్యక్షం కానిమాట నిజమే కాని "ఘటాభావం" మనకు భూమి
విశేషణంగా "ఘటాభావం గల భూమిగా" ప్రత్యక్షమవుతుంది.
సంభవం
ఒక మొత్తం, దానిలోని భాగాలు, అవినాభావసంబంధంతో, కలపబడినప్పుడు
భాగాలను మొత్తంద్వారా అర్థం చేసుకోవడాన్ని "సంభవం" అంటారు. సంభవాన్ని
"జరగవచ్చు" అన్న అర్థంలో గ్రహించరాదు. ఇక్కడ సంభవం అంటే
అంతర్గర్భంగా కలిగియుండుట. ఉదాహరణ బారలలో, మూరలు, జానలు, బెత్తలు అంతర్ఘాతంగా
ఉన్నాయి, బారలద్వారా మూరలను, బెత్తలను, అర్థంచేసుకోవడమే సంభవం, వాస్తవంలో
154-
ఈ ప్రమాణం వ్యాప్తిద్వారా కలిగిన అనుమానం తప్ప, అన్యంకాదు. అందువల్ల
#ఇదివేరే
ప్రమాణం కాదు.
ఐతిహ్యం "ఇతి" "హ" ల నుంచి ఐతిహ్యం వచ్చింది. కాలంలో
వచ్చిన కట్టుకధలు. దీనికి ప్రవాదం. పుకారు అనే అర్థాలు ఉన్నాయి.
#ప్రవాదం కట్టుకధ
ఎక్కడ ప్రారంభమవుతుందో, ఎవరు దీనికి కర్తలో తెలియదు. ఇలా వచ్చిన కథలు
పుకార్లు నిజమైతే అది శబ్దప్రమాణ మవుతుంది. అబద్ధమైతే అది ప్రమాణమయ్యే
#ప్రశ్నేలేదు.
కనీసం వాటి కర్తతెలిస్తే, కర్త ఆప్తుడైతే, దానిని ప్రమాణంగా
#అంగీకరించవచ్చు.
చేష్ట నోటితో చెప్పడానికి మారు కళ్లుతిప్పటం, తల ఊపడంలాంటి
అంగవిక్షేపాలతో, భావాలను, ఇంగితాన్ని తెలియజేయవచ్చు. ఉదాహరణకు నొసలు
#విరిచి,
బొమ ముడివేసి ఇష్టం లేదనే భావాన్ని సూచించవచ్చు. శబ్దం స్థానాన్నే
#అంగవిక్షేపం
ఆక్రమించింది. కనక ఇది శబ్దప్రమాణమే.
పరిశేషం:
ఇవి ఏవీ పొసగవు కనక మిగిలినది ఒకటే సంగతమవుతుందని నిశ్చయించడమే
పరిశేషం, దీనిని ఉదాహరణ ద్వారా గ్రహించవచ్చు. "అథయోగాను శాసనమ్"
అనుపాతంజలి యోగశాస్త్ర ప్రారంభ సూత్రంలోని `అథ' శబ్దానికి ఏ అర్థం
#పొసగుతుందని,
అమరకోశంలో ఇచ్చిన "మంగళం" ఆనంతర్యం, (తరవాతితనం) "ప్రశ్నం" కార్త్స్న్య.
(అంతా) "ప్రారంభం" మొదలైన అర్థాలలో మొదటి నాలుగింటిని అన్వయించి,
#పనికిరావని
తేల్చి, ఇక మిగిలినది "ప్రారంభం" పారిశేష్యాత్ సరిపోతుందని నిర్ణయించడం
#పరిశేషం
స్వార్థ పరార్థాను మానాలు
అనుమానాన్ని స్వార్థమని, పరార్థమని, మొదట విభజించినవాడు
#దిఙ్నాగుడు, ఇతనికి
ముందు ఈ పదాలను ఎవరూ వాడలేదు. ఇతని తరవాత ప్రతిఒక్కరూ వీటిని
#గురించి అంతో
ఇంతో ముచ్చటించడం జరిగింది. ఈ విభజనను తరవాత భారతీయ తార్కికులు,
పరిగ్రహించారు. దిజ్ఞ్నాగుడే మొదటి ఈ విభజన చేశాడనడంలో అర్థం ఉంది.
#ఎందుకంటే బౌద్ధుల
లక్ష్యం. జ్ఞానమూలాలను పరిశోధించి, అందులో అసలు సత్యమేది? మన మనస్సు
#కల్పించినది
ఎంత? అనే విషయాలను, విడగొట్టడం మనం ఒక కుండను చూస్తున్నామంటే, ఆ
#కుండకు
సంబంధించి మనలో ఏర్పడిన ఇంద్రియ జ్ఞానంతోపాటు, ఆ ఇంద్రియ
#జ్ఞానానికి మన మనస్సు
జోడించిన అంశం (ప్రకారకజ్ఞానం) గూడ ఉంటుంది. అంటే అది కుండ అని
#తెలియాలంటే
కేవలం ఇంద్రియ జ్ఞానమేకాక మనస్సు దానికి జోడించేది గూడా కొంత
#ఉంటుంది. ఆ రెండు
అంశాలు కలిసినప్పుడే, మనకు అది కుండ అని తెలుస్తుంది. ఇలాంటి లక్ష్యం
#బౌద్ధుల కుంది
కనక న్యాయ ప్రయోగం వీరికి జ్ఞాన మూలం కాదు, అంతకు ముందు
సిద్ధమైన జ్ఞానాన్ని, ప్రతిజ్ఞావాక్యాల ద్వారా ఇతరులకందించే వాహకం మాత్రమే
#న్యాయ
ప్రయోగం అందుకని దీనిని దిఙ్నాగుడు పరార్థానుమానం
155-
అన్నాడు. అంతకు ముందు, తనలో సిద్ధమయ్యే జ్ఞానానికి సంబంధించిన అనుమాన
#ప్రక్రియను
స్వార్థానుమానం అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని వివరిద్దాం.
స్వార్థానుమానం:
ఒకడు కొండ మీద పొగచూసాడు. అప్పుడు అతని మనస్సులో అక్కడ
నిప్పుఉండాలనే సందేహం పొడుముతుంది. అప్పుడతడు, పొగకు నిప్పుకు ఉన్న అవినాభావ
సంబంధాన్ని గుర్తుచేసుకొని, అక్కడ నిప్పు ఉండితీరుతుందనే నిశ్చయానికి
#వస్తాడు. ఈ
విధంగా ఒకడు తన మనస్సులో రేకెత్తిన సందేహాన్ని "అనుమానం" ద్వారా
నివృత్తి చేసుకుంటాడు. ఇది స్వనిశ్చతానుమానం.
స్వార్థానుమానం:
పై ఉదాహరణలో ఏమిజరిగింది? నిప్పుతో నిత్యసంబంధం ఉన్న పొగను ఈ
#కొండ
కలిగిఉంది. అన్న వాక్యం నుంచి సందేహాన్ని తీర్చేజ్ఞానం కలిగింది. ఈ
#జ్ఞానమే "లింగ
పరమార్శ "లేదా" "పరమార్శ" పరమార్శ నుంచి ఈ కాండపై నిప్పు ఉంది. అనే
#జ్ఞానం
(అనుమతి) కలిగింది. ఈ విధంగా వ్యాప్తినుంచి పరామర్శ ద్వారా అనుమతిని
#తనకై తాను,
సాధించుకొనే ప్రక్రియను స్వార్థానుమానం అంటారు. ఇది తత్త్వచింతామణిలో
#గంగేశుడు
చెప్పిన నిర్వచనం. దీనిని దిఙ్నాగుడు ఇలా నిర్వచిస్తాడు. ఒన వస్తువు
#లింగం (గుర్తు)
ద్వారా ఆ వస్తుజ్ఞానాన్ని ఆర్జించడం "స్వార్థానుమానం". లింగానికి మూడు
#గుణాలున్నాయి.
దీనినే " లింగత్రైరూప్యం" అంటారు. లింగం అంటే మధ్యమ పదమని గుర్తించే
#ఉంటారు.
లింగం మూడు ధర్మాలు ఇవి.
(1) హేతువు పక్షమందే ఉండాలి. (పక్షసత్వమేవ)
పొగ కొండమీద ఉండటం. దీనిని పక్షధర్మత అంటారు.
(2) హేతువు పక్షాన్ని పోలినవాటిలో ఉండాలి (సపక్షఏవసత్వమ్) సపక్షంలో
#మాత్రమే
హేతువు ఉండాలి. పొయ్యిలో మాదిరి P ధర్మాన్ని కలిగిన వస్తువులలోనే m
#ఉండాలి
p is m.
(3) హేతువు పక్షాన్ని పోలని వాటిలో ఉండ఼రాదు. (విపక్షే అంతత్వమ్) అంటే
#మధ్యమ
పదం విపక్షంలో ఉండరాదు. ఉదాహరణకు సరస్సులోలాగా (సరస్సులో నిప్పు
ఉండదు.
p లేని వస్తువులో m ఉండరాదు.
ఈ రకమైన మూడు లక్షణాలున్న లైంగిక జ్ఞానాన్ని (మధ్యమపదజ్ఞానాన్ని)
#ఒకడు తన
మనస్సులో పొందే ప్రక్రియనే స్వార్థానుమానం అంటారు. ఈ విధంగా మనస్సులో
#జరిగే
అనుమానంలో మూడు అవయవాలే (మూడు వాక్యాలే) ఉంటాయి. అవి.
156-
(1) ఈ కొండపై పొగ ఉంది.
(2) పొగ ఉన్నచోట నిప్పు ఉంటుంది.
(3) ఈ కొండపై నిప్పు ఉంది.
వాస్తవానికి ఈ అనుమానం తన "లో" జరుగుతుంది. కాని తన "కోసం" కాదు. తన
#కోసం
అనుమానం జరిగితే అది స్వార్థానుమానం కాని ఇది తనలో జరుగుతుంది. కనక
#"స్వస్కిన్"
అనుమానం అనుమానం తనలో జరిగేటప్పుడు "అది ఆలోచనా"
మాత్రంగానే ఉంటుందనేది గమనార్హం.
పరార్థానుమానం
తనలో జరిగిన సందేహ నివృత్తి విధాన్ని, ఆలోచనా రూపంలో ఉన్న
#దాన్ని,
ఎదుటి వానికి చెప్పవలసి వచ్చినప్పుడు, ఋజువు చేయవలసి వచ్చినప్పుడు,
#ఎదుటి వానిలో
కలిగిన అదే సందేహాన్ని నివృత్తి చేయవలసినప్పుడు దానిని మాటలలో పొదిగి,
#వాక్యాలలో
తెలియజెయ్యాలి. ఈ విధంగా తాను తనలో సాధించిన నిగమనాన్ని పరులకు
పంచావయవి (ఐదు వాక్యాల సంపుటి) ద్వారా ఋజువు చేయడమే పరార్థానుమానం
#"పరార్థమానంతు స్వదృష్టార్థ ప్రకాశనమ్". అని దిజ్నాగుడు తన "ప్రమాణ సముచ్ఛయంలో"
నిర్వచించాడు. "పంచావయవేన వాక్యేన స్వనిశ్చితార్థ ప్రతిపాదనం
#పరార్థానుమానమ్" అని
ప్రశస్తపాడ భాష్యం నిర్వచించింది. తాను (మనస్సుతో) చూసిన అర్థఆన్ని
#వెలుగులోకి
తీసుకురావడం పరార్థానుమానమని దిఙ్నాగుడు, తాను మనస్సులో నిశ్చయించిన
#విషయాన్ని
ఐదు వాక్యాలద్వారా ప్రతిపాదించడం పరార్థానుమానమని ప్రశస్తపాదులు అంటున్నారు.
తన సందేహ నివృత్తి జరిగిన విధాన్ని ఎదుటివానికి
#ప్రదర్శించినప్పుడు, ఎదుటి
వానిలోను సందేహ నివృత్తి అవుతుంది. ఎదుటివానిలో సందేహ నివృత్తి అయిన ఈ
#విధం
పరార్థానుమానం. తనలో సందేహ నివృత్తి అయిన విధం స్వార్థానుమానం అయితే,
#ఎదుటి
వానికి సందేహ నివృత్తి అయిన విధం పరార్థానుమానం. తన సందేహ నివృత్తిలో
#ఏఏ
మానసిక ప్రక్రియలు జరిగాయో అవే మానసిక ప్రక్రియలు ఎదుటి వానిలోను
#జరుగుతాయి.
అయితే ఎదుటివానికి ప్రదర్శించవలసి వచ్చినప్పుడు, తనలో జరిగిన సందేహనివృత్తి
విధాన్ని, వాచకరూపంలో (మాటలలో) పెట్టాలి. అంటే అతడు ఇతరులకు ప్రసారం
చేయడానికి, భాషను ఉపయోగించాలి. భాషను ఒక పద్ధతిలో ఉపయోగించాలి. పద్ధతిలో
ఎందుకు ఉపయోగించాలంటే, వినేవాని మనస్సులోని ప్రక్రియను గూడ, చెప్పేవాని
మనస్సులో ప్రక్రియ జరిగిన "తీరు" లోనే నడపాలి. దీనికోసం రూపొందించిన
#పద్ధతే
న్యాయ ప్రయోగం" దీనిని క్లుప్తంగా న్యాయం అంటారు. న్యాయ ప్రయోగంద్వారా
అనుమాన ప్రక్రియను, అవతలి వానికి అందించినప్పుడు, అదే ప్రక్రియ
పునరావృత్తమవుతుందజి. అంతేగాని భాషగాని, న్యాయప్రయోగంగాని "అనుమాన ప్రక్రియ" లో
అంతర్భాగాలు కావు. ఇవి వాహకాలు మాత్రమే. అందుకే న్యాయాన్ని, వినే వాని
#మనస్సులో
157-
అనుమాన ప్రక్రియను జనింపజేసే కారణం అంటారు. న్యాయాన్ని అనుమానం
అంటున్నామంటే, అది కేవలం మర్యాదకోసమే.
న్యాయం అంటే లింగ త్రైరూప్యాన్ని ఇతరులకు ప్రదర్శించడమే,
#స్వార్థానుమానంలో, మనం లింగానికున్న మూడు ధర్మాలను (పక్షసత్వమేవ సపక్ష ఏసత్వమ్,
విపక్షే అసత్వమేవ) చూశాం. న్యాయ ప్రయోగంలో ఐదు వాక్యాలుంటాయి. దీనిని
#`పంచావయవి" అంటారు. కొన్ని మతాల "న్యాయం" తో మూడు వాక్యాలు, బౌద్ధుల న్యాయంలో
#రెండు
వాక్యాలు ఉంటాయి. పంచావయవి రూపం ఇలా ఉంటుంది.
(1) పర్వతో వహ్నిమాన్ కొండపై నిప్పు
ఉంది.
(2) ధ్యూమాత్ పొగకారణాన
(3) యథా మహా నసః పొయ్యిలాగ
(4) అయించ తథా ఇక్కడ అలాగే ఉంది.
(5) తస్మాత్ తథా అందువల్ల అలాగే, ఇలాంటి
పంచావయవిద్వారా, ఎదుటి వారికి తన సందేహ నివృత్తి విధం ప్రదర్శింపబడుతుంది.
#దిజ్నాగుడు
ఇచ్చిన దిగువ ఉదాహరణలను పరిశీలిస్తే స్వార్థపరార్థానుమానాల మధ్య తేడా
#తెలుస్తుంది.
స్వార్థానుమానానికి ఉదాహరణలు
(1) ధ్వని అశాశ్వతం
ఎందువల్లనంటే కూజాలు. కుండలలాగా ధఅవని మం ఇష్టం వచ్చినప్పుడు
#పుట్టించబడుతుంది. ఇందులోని అనుమానం "అనిత్యం" "ఉత్పత్తి" అనే రెండు భావనల మధ్య
తాదాత్మ్యలా సంబంధంమీద ఆధారపడింది.
(2) కొండపై నిప్పు ఉంది.
ఎందువల్లనంటే, వంట ఇంటిలోలాగా అక్కడ పొగ ఉంది. ఇక్కడ అనుమానం
రెండు వస్తువుల మధ్య కార్యకారణ సంబంధంపై ఆధారపడి ఉంది.
(3) ఇక్కడ కూజాలేదు.
ఎందుకంటే గగన కుసుమం మనకు ఎలా కనిపించదో అలాగే ఇక్కడ, మనం
#దేనినీ
చూడం.
ఇక్కడ అనుమానం `అభావం' మీద ఆధారపడి ఉంది.
పరార్థానుమానానికి ఉదాహరణలు
(1) ఇచ్ఛాప్రకారం తయారైనదేదీ కూజాలాగ, శాశ్వతంకాదు, ధ్వని
#అటువంటిదే.
158-
(2) వంట ఇంటిలో లాగ పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది. కొండపై
#పొగ ఉంది.
(3) మనం వస్తువును, చూడనప్పుడెల్ల దానిని లేదంటాం. గగన కుసుమంలాగ,
కూజాను చూడటానికి వలసిన పరిస్థితులలెల్ల సమకూరినా, ఇక్కడ మనం కూజాను
#చూడం
పై ఉదాహరణలను, పరిశీలిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఇవి బౌద్ధులు
#ఇచ్చిన
ఉదాహరణలు కనక పరార్థానుమానంలో రెండే అవయవాలున్నాయి.
స్వార్థానుమానం కింద ఇచ్చిన ఉదాహరణలు అనుమానక్రియ ప్రతిబింబిస్తే
పరార్థానుమానం కింది ఉదాహరణలు న్యాయ ప్రయోగాన్ని ప్రదర్శిస్తున్నాయి.
#మనస్సులో
సహజంగా అనుమానం ఎలా జరుగుతుందో, దానిని స్వార్థానుమానం ప్రదర్శిస్తుంటే,
#సభల
లోను, శాస్త్రంలోను నిరూపణచేసే పద్ధతిలాగ, పరార్థానుమానం ఉంటుంది. గణిత
#శాస్త్రంలో
లాగ ఋజువు చేయదలచుకొన్న విషయాన్ని ముందుగా చెప్పి, దానికి ఉపపత్తిని
#చూసి,
చివరకు మళ్ళీ అదే విషయాన్ని చెప్పి, ఋజువైనట్లు ప్రకటిస్తాం. అలాగే
#పరార్థానుమానంలోను మొదటి చివరి వాక్యాలు రెండూ ఒకటే. మామూలుగా ఇలాంటి శాస్త్రీయ
#నిరూపణలలో
"సామాన్య వాక్యాన్ని" ప్రస్ఫుటంగా చెప్పి. దానిని విశేషానికి అన్వయిస్తారు.
ఇదే పద్ధతి పరార్థానుమానంలోను జరుగుతుంది. కాని వాస్తవ, సహజ
#ఆలోచనాస్థితిలో
"సామాన్య వాక్యం" మనస్సుకు గోచరించదు. ఎక్కడో చేతనం అడుగు
పొరలలో దాక్కొని ఉండి, మన ఆలోచనా ప్రగమనాన్ని, తెరవెనక నుంచి
#నడుపుతున్నట్లుంటుంది. వ్యక్తి మనస్సులో సహజంగా జరిగే (అనుమాన) ప్రక్రియను
#తెలియజేయడానికి
"అనుమానం" అనే పదాన్ని ప్రత్యేకించారు. ఎందుకంటే, ఈ ప్రక్రియలో మనస్సు
#విశేషంనుంచి విశేషానికి పయనిస్తుంది. పరార్థానుమానానికి `అన్యాయం అనే పేరు
#ప్రత్యేకించటం
జరిగింది, ఎందుకంటే దీని బాహ్యరూపం, పంచావయవిని పోలి ఉంటుంది.
వాస్తవంలో ఆలోచనా ప్రక్రియగా ఉన్న, అలోమానికి, భాషారూపం పొందిన
#అనుమానానికి, మధ్య తేడా చెప్పడం కష్టం. ఎందుకంటే భాషలో అభివ్యక్తం కాని
#ఆలోచనలతో
మనం వ్యవహరించలేం. అయితే ఈ తేడాను ఆచరణలో తేలికగానే అధిగమించారు.
అనుమాన నిర్వచనం, దాని మౌలిక సూత్రాలు దాని నియమాలను, స్వార్థానుమానం
#శీర్షిక కింద
చర్చిస్తారు. న్యాయ ప్రయోగం రూపాలు నిర్మాణం, ఆభాసలను పరార్థానుమానం
#చర్చిస్తుంది.
పై చర్చను బట్టి, స్వార్థానుమానం అనుమానాన్ని ఆలోచనా ప్రక్రియగా
#పరిగణిస్తే
పరార్థానుమానం, దాని బాహ్యరూపాన్ని దృష్టిలో ఉంచుకున్నట్లు తేలుతుంది.
#అరిస్టాటిల్
న్యాయం పరార్థానుమాన రూపాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ప్రామాణిక
#న్యాయ
రూపాలకు సూత్రాలను తయారు చేసింది. ఈ సూత్రాలను మనం ఆరో ప్రకరణంలో
#అధ్యయనం చేశాం. ఈ సూత్రాలను పాటించిన న్యాయం, ఆకృతికంగా
ప్రాణిమాకమవుతుందేగాని, విషయగతంగా ప్రామాణికం కావాలని ఎక్కడా లేదు. కనక
అరిస్టాటిల్ తర్కం ప్రకారం ఆక఼ృతికంగా ప్రామాణికమైన న్యాయం విషయపరంగా
ప్రామాణికం కావలసిన పనిలేదు. కాని భారతీయ తర్కంలో అలాకాదు. ఒక న్యాయం
159-
ప్రామాణికమైందంటే అర్థం దాని బాహ్యరూపం మాత్రమే ప్రామాణికమని అర్థంకాదు.
#అది
అంతర్విషయంగా గూడా ప్రామాణికమే అని అర్థం. అంటే భారతీయ తర్కం
స్వార్థానుమానాన్నే అంతర్విషయంగా గ్రహించింది.
మనం ఇంతవరకు చేసిన చర్చను బట్టి స్వార్థపరార్థానుమానాల మధ్య
#తేడాలను
ఇలాక్రోడీకరించవచ్చు.
స్వార్థానుమానం
1) తనకోసం అనుమానం పరులకోసం అనుమానం
(2) సహజ ఆ భావనా ప్రక్రియకు దగ్గ~ మాటలలో పొదగబడి
రగా ఉంటుంది.
ప్రతిజ్ఞావాక్యా లతో కూడిన న్యాయ ప్రయోగం
(3) అంతర్గతమైంది. (3) బాహ఼్యమైంది.
(4)విశేషంనుంచి విశేషానికి ప్రగమిస్తుంది. (4) విశేషానికి సామాన్యం
జోడించటం
జరుగుతుంది.
(5) మనస్సులో జరిగే ఆలోచనను యథా విజ్ఞానశాస్త్రంలోలాగ ఋజువు
తథంగా ప్రతిబింబిస్తుంది. పద్ధతిని
(6) అనుమానం అనే పేరుతో పిలువటం అనుసరిస్తుంది
# జరుగు~ న్యాయ ప్రయోగం అనే పేరుతో
తుంది. పిలువబడుతుంది.
(7) అనుమానానికి సంబంధించిన మూల (7) న్యాయ ప్రయోగ బాహ్యరూప
సూత్రాలను దాని నియమాలను చర్చిస్తుంది. సూత్రాల అభాసలగురించి
శ్రమి స్తుంది.
(8) మూడు అవయవాలే ఉంటాయి. (8) అయిదు అవయవాలుంటాయి.
(9) అనుమానం అంటే స్వార్థానుమానమే (9) పరార్థానుమానం అనుమానంకాదు.
10) త్రైరూప్య లింగాన్ని తనలోతాను (10) లింగ త్రైరూప్యాన్ని ఇతరులకు
గ్రహించడం. ప్రదర్శించడం.
(11) జ్ఞాన సాధనం అంటే ప్రమాణం (11) ఇతరుల మనస్సులో అనుమాన
ప్రక్రియ కారణం, అంతేగాని
అను మాన ప్రక్రియలో అంతర్భాగం
కాదు.
భారతీయ న్యాయం
ఒక వ్యక్తి పొగనుంచి నిప్పును కొండపై ఊహించిన తరవాత, దానిని
#ఇతరులకు
ప్రదర్శించదలచినప్పుడు అది న్యాయరూపం తీసుకొంటుందని, దానినే
పరార్థానుమానమంటామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ న్యాయస్వరూప స్వభావాలను గురించి
#మరికొంత
తెలుసుకొందాం.
160-
న్యాయాన్ని అక్షపాదుడు మొదట న్యాయ సూత్రాల్లో
ప్రవేశపెట్టాడంటారు. దీనికి ఆధారాలేమీ లేవు. వాస్తవానికి అతనికంటే ముందే అది
#భారతదేశంలో
ఉన్నట్లు తెలుస్తున్నది. న్యాయ ప్రయోగం మనకు మొదట చరక సంహిత లో
కనిపిస్తుంది. అంతకు ముందే భారతదేశంలో "అనుమానం" ఉన్నా న్యాయం
అందులో అంతర్భాగంగా లేదు. గౌతమ న్యాయ సూత్రాలలో గూడా
"న్యాయం" ప్రమాణాలకింద, పదార్థాల కింద చేర్చటం జరిగింది. ఆ
తరవాత తరవాతగాని "న్యాయం" "అనుమానాల" మిలితీకరణ జరగలేదు. భారతదేశంలో
కంటే ముందే గ్రీస్్లో "న్యాయం" క్రీస్తుపూర్వం అరిస్టాటిల్ నుంచే ఉంది.
ఆ న్యాయానికి, భారతీయ న్యాయానికి ఉన్న పోలికలను బట్టి, అది గ్రీస్
#నుంచి భారతీవనికి
దిగుమతి అయినట్లు సతీశ్చంద్ర విద్యాభూషణ్్లాంటి పండితులు అనుమానిస్తున్నారు.
"అనుమానం" భారతీయమే గాని "న్యాయం" గ్రీకులది అంటున్నారీయన. బౌద్ధతర్కంలో
విశేష కృషి చేసిన, స్టచర్ బట్్స్కీ లాంటివారు. భారతీయ, గ్రీకు
న్యాయాలమధ్య పోలికలున్నా భేదాలు మౌలికమైనవి కనక, భారతీయన్యాయం
స్వదేశీయమే అంటున్నారు. ఎ.బి.కీత్ లాంటి పండితులు, న్యాయం
భారతీయమే, కాకపోతే దాని ప్రగతి మధ్యలో కుంటు పడిందన్నారు.
#మాక్స్్ములర్్లాంటి
వారు భారత గ్రీకు న్యాయాలు సమాంతరాలు కాకపోయినా అవి స్వతంత్రాలే అన్నారు.
ఎందుకంటే వాటి నిర్మీతీ, లక్ష్యాలు వేరువేరు. ఏది ఏమైన, ఈ
#వివాదాన్ని పండితులు
పరిష్కరించవలసి ఉంది. భారతీయ న్యాయం మొదటి పది వాక్యాలతో ప్రారంభమైంది.
#ఆ తరవాత
అది ఐదు వాక్యాలకు కుదించజడింది. అసలు ఈ ఐదు వాక్యాలను "ఏక వాక్యం"
అన్నారు. అయినా అవి విడివిడి వాక్యాలే. దీనిని పంచావయవి అని గూడ
అంటారు. దీనిరూపం ఇలా ఉంటుంది.
1) కొండపై నిప్పు ఉంది - ప్రతి
2) పొగ ఉన్న కారణాన - హేతువు
3) పొగ ఉన్నచోట నిప్పు ఉంటుంది. వంట ఇంటిలోలాగ ఉదాహరణ
4) ఈ కొండపై పొగ ఉంది - ఉపనయం
5) ఈ కొండపై నిప్పు ఉంది - నిగమనం
ఈ పంచావయవాలను వైశేషికులు వరుసగా ప్రతిజ్ఞ అపదేశ లేదా లింగ, నిదర్శన,
#అను
సాధన, ప్రత్యామ్నాయాలన్నారు. అయితే నైయాయికులు వాడిన పదాలే
#ప్రసిద్ధాలయ్యాయి.
0 
﻿
డా//మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
03-08-13
Telugu
246-
ప్రజలకు నచ్చిన పగటి వేషాలు
జానపద కళల్లో మరో జాతీయ కళ:
నాటకం, సినిమా, రేడియో, టీవీలు అభివృద్ధి పొందిన ఈ నాటి దశనుంచి,
కొంచెం వెనక్కు వెళ్ళి ఆలోచిస్తే మనకు జానపద కళారూపాలలో విరివిగా
కనిపించేవి పగటి వేషాలు.
పట్టపగలు వేషాలు వేసుకుని, హావభావాలను బలికిస్తూ, రాగ మేళ తాళాలతో,పండిత పామరులను మెప్పించి, మురిసింప చేయటం పగటి వేషధారులకు వెన్నతో
పెట్టిన విద్య.
అభినయంలో, వాక్చాతుర్యంలో కొందరిని అనుకరించడం అది కూడా గుర్తు
పట్టలేనంతగా ఆయా పాత్రల్లో లీనం కావడం వారి ప్రత్యేకత. ఆయా వేషాలద్వారా,
సంఘంలోని దురాచారాల్నీ, బలహీనతల్నీ వ్యంగ్యంగా ఎత్తిచూపటం వీరి
వృత్తిలోని మూలసూత్రం.
పురాణకాలం నుంచీ:
పురాణకాలం నుంచీ ఈ పగటి వేషాలు వేయటం ఆనవాయితీగా వస్తోందని
పెద్దల అభిప్రాయం. దశరథుడు సంతానం కోసం పరితపిస్తున్నప్పుడు బుడబుక్కల
వేషంలో వచ్చి, యాగ రహస్యం చెప్పాడనీ, ఈ వేషధారణ కోసం
డుంబకాసురుడనే రాక్షసుని చంపి, అతని దేహాన్ని బుడబుక్కగాను, నరాలు రాళ్ళగాను, మెడను
మైనంగానూ విష్ణువు ఉపయోగించడాని చెపుతూ వుంటారు.
ఒకనాడు భారతదేశంలో స్వతంత్ర సామంత రాజుల పరిపాలనలోనూ, చిత్ర
విచిత్ర వేషాలు వ్యాప్తిలోకి వచ్చాయని ప్రతీతి. గూఢచారులుగా మారువేషాలు
ధరించి, వర్తమానాలు చేరవేసే బారులుగానూ, రత్నాలు పచ్చలు కెంపులు అమ్మే
వ్యాపారులుగాను, రాణులు ధరించే ఖరీదైన చీరల వర్తకులుగానూ చిత్ర విచిత్రమైన
247-
మారు వేషాలతో కోటల్లో జొరబడి, ఒక రాజు మరొక రాజును వంచించడం
కోటలోని గుట్టుమట్టులూ, బలహీనతలూ తెలుసుకుని యుద్ధం ప్రకటించడం జరుగుతూ
వుండేది ఈ విధంగా బయలుదేరినవే పగటి వేషాలు.
పేరువచ్చిన కారణమూ, తీరూ:
ప్రజా వినోదానికి ఏర్పడిన అనేక కళారూపాలు బహుళంగా రాతేరివేళలయందే
ప్రయోగిస్తూ వుండేవారు. అలాకాక పగటిపూట ప్రదర్శించే ప్రదర్శనం అవడంవల్ల
ఈ ప్రదర్శనకు పగటి వేష ప్రదర్శమని పేరు వచ్చింది.
పగటి వేషాల్లో ముఖ్యంగా గమనించాల్సిన విషయ మేమిటంటే వారు కేవలం
తమ వేషధారణతోనే కాక వారి పాత్రలద్వారా సంఘంలో వుండే మూఢనమ్మకాలనూ,
మతాచారలనూ, ప్రజాపీడననూ హాస్యధోరణిలో పెట్టి ప్రజలకు వినోదంద్వారా
విజ్ఞానపరుస్తూ వుండేవారు. ఈ నాటికంటే ఆ నాడు ముఖ్యంగా గ్రామాల్లో
#పెత్తందారులూ, కరణాలూ, మునసబులూ, వర్తకులూ, లంచగొండి ఉద్యోగులూ
మొదలైన వారంతా ఎలా మోసం చేస్తూ వుండేవారో వీరు వేషణ ద్వారా తగిన
సాహిత్యంతో ఎవ్వరికీ నొప్పి తగలకుండా హాస్యధోరణిలో వ్యంగ్యంగా గుట్టును బట్ట
బయలు చేసేవారం.
ప్రాచీనం నుండీ, ప్రచారంలో ఉన్నవే:
ఎన్నో సంవత్సరాల నుండీ జానపద కళారూపాలు ఎలా ప్రచారంలో
వున్నాయో అలాగే ఈ పగటి వేషాలు కూడా ప్రచారంలో వున్నాయి.
ఈ నాటి పగటి వేషాలను పూర్వం, బహురూపాలని పిలిచేవారు. బహు
రూపాల గూర్చి భరతకోశంలో ఈ క్రింది విధంగా ఉదహరించబడి వుంది.
దేశి నృత్యం నానావేష ధరం.
యత్తత్ బహురూప మితీరితమ్్ (భరత కోశం పుట 418 క్రీస్తుశకం 1242వ
సంవత్సరంలో యథావాక్కుల అన్నమయ్య తనచే రచింపబడిన సర్వేశ్వర శతకంలో
నాటక ప్రదర్శనాలను గురించి వ్రాస్తూ ఈ క్రింది పద్యంద్వారా నాటకాలు
#బహురూపాలని వివరించాడు.
బహురూపాలంటే ఒకే వ్యక్తి వివిధ పాత్రల్ని ధరించటం. అవి పగటి
వేషాలు కావచ్చు. పండితారాధ్యచరిత్ర పర్వత ప్రకరణంలో సోమనాథుడు.
ప్రమథ పురాతనపటు చరిత్రములు - గ్రమమొంద బహునాటకము లాడవారు
లలితాంగరస కళాలంకారరేఖ - లలవడ఼ బహురూప మాడెడివారు.
శ్రీశైలంలో శివరాత్రి వుత్సవాలలో ఈ నాటకాలను ప్రదర్శించేవారు,
#ఆనాడు
ఈ రూపకాలకు ఎక్కువ ప్రచార మున్నట్లు సోమనాథుని పండితారాధ్య చరిత్రవల్ల
తెలుస్తూ వుంది.
బహురూపాలను గురించి మరోచోట వివరంగా ప్రస్తావించ బడింది.
జానపద గాథలతో రాజకీయాలను సాధించిన జాణ:
శివాజీకి సింహగడ విజయాన్ని చేకూర్చిన వాడు
`తానాజీ మాల్్సురే' తానాజీ, మరి కొందరు మరాఠీ
సైనికులూ పవాడాగాయకుల వేషాలతో కోటలో ప్రవేశించి
దానిని జయించారు. జానపద గాథల పద్ధతిని
రాజకీయాలకు ఉపయోగించిన వారిలో ప్రథముడు తానాజీ.
249-
అంతేగాక కళింగ గంగరాజు పగటివేషాలవారి సహాయంతో శత్రువుల్ని
జయించాడనే కథ కూడా వుంది.
కాకతీయ యుగంలో యుగంధర మహామంత్రి పిచ్చి యుగంధరుడుగా నటించి
`ఢిల్లీ సుల్తాన్్ పట్టుకపోతాన్్' అంటూ ఢిల్లీ సుల్తానులను జయించింది
#పగటి
వేషంతోనే.
పల్లవాజ్ఝలవారి ప్రతిభ:
ఇలా ఎన్ని వుదాహరణలనైనా మన చరిత్రల నుంచి తీసి చూడవచ్చు. కాని
పగటివేషాల చరిత్ర మాత్రం మనకు సరిగా లబించడంలేదు. కాని రెండు మూడు
వందల సంవత్సరాల క్రితం మైసూరు ప్రాంతం నుంచి పల్లవఝల వెంకటరామయ్య
అనే ఆయన వచ్చి రేపల్లెలో వుండిపోయి, కొంతమందికి పగటివేషాలు నేర్చి,
ప్రదర్శించి, ఆంధ్రప్రజల మన్నన పొందారట. క్రమానుగతంగా ఆ పగటి
వేషధారులకు, తరువాత, గడ్డిపాడు నివాసస్థానమైందని శ్రీనివాస చక్రవర్తిగారు తమ నాట్య
కళ గ్రంథంలో వివరించారు.
గడ్డిపాడు పగటి వేషధారులు:
వీథి భాగవతాలకు కూచిపూడి ఎలా కేంద్రమైందో అలాగే పగటి వేషధారులకు
గడ్డిపాడు కేంద్రమైంది.
కృష్ణా జిల్లాలో వీరంకిలాకుకు మైలు దూరంలో వున్న గడ్డిపాడు (హనుమంత
రాయపురాగ్రహారం) ఈ భాగవతులకు కేంద్రం. గడ్డిపాడు భాగవతులుగా
ప్రసిద్ధినందినవారు పల్లా పఝలవారు - శ్రీకారంవారు - కూచివారు - కనుపూరి
వారు - బెల్లంకొండవారు-బాపట్లవారు-కవులవారు మొదలైన వారందరూ
గడ్డిపాడు భాగవతులే. వీరందరికీ గురువు మైసూరు తెలుగు బ్రాహ్మణుడు. పల్లా
వఝల వెంకటరామయ్య. వీరి ప్రతిభ ననుసరించి చూస్తే తెలుగు దేశంలో కంటే
మైసూరులో పగటి వేషాలు ఎక్కువ వ్యాప్తిలో వున్నట్లు తెలుస్తూ వుందని
#శ్రీనివాస
చక్రవర్తిగారు తమ నాట్యకళ గ్రంథంలో వివరించారు. రెండు శతాబ్దాలకు పూర్వం
వచ్చిన పల్లావఝల వెంకట రామయ్యగారు ఆంధ్రదేశంలో పగటి వేషాలతో
సంచారం చేసి చివరకు రేపల్లెలో స్థిరపడి కృష్ణాజిల్లా గడ్డిపాటి వారికి ఈ #విద్యను
నేర్పి ఆర్యులైనారు.
250-
ఆంధ్రదేశంలో పగటి వేషాలకు భిక్షపెట్టినవారు గట్టిపాడు పగటి
#వేషధారులే.
ఆ గ్రామంలో అందరూ పగటి వేషాలు వేయగల సమర్థులుగా వుండేవారు. వారు
దాదాపు అరవై రకాల చిత్ర విచిత్రమైన పగటి వేషాలను ధరించేవారు. ఆ పగటి
వేషాలతో నిత్యజీవితానికి సంబంధించినవి కొన్ని, హాస్యరసంతో కూడుకున్నది
కొన్ని, మరికొన్ని పౌరాణిక వేషాలూ, కల్పనా వేషాలూ, కొన్ని కేవలం హాస్య
రసంతో కూడుకున్నవి. మొత్తంమీద సంఘంలో వుండే అన్ని జాతీయ పాత్రలూ
వీరి వేషాల్లో మూర్తీభవించి వుండేది.
వేషగాండ్ల ప్రతిభ:
వేషం ఊరికే ధరించడం కాక తద్రూపంగానే నమ్మించేవారు. గొఱ్ఱెలు కాచే
గొల్లల పాత్రలు ధరించి, సుద్దులు చెపితే అక్షరాలా గొఱ్ఱెల కాపరులను
#గుర్తుకు
తెచ్చేవావు. వేషం వెయ్యవచ్చును కాని దానిని నమ్మించడం ఎలా? అదే గడ్డిపాడు
పగటి వేషధారుల్లో వున్న ప్రత్యేకత. తెలుగుదేశంలో ఎన్ని వర్గాలూ, కులాలూ,
జాతులూ వున్నాయో ఆయా జాతులకు సంబంధించిన అన్ని భాషలనూ ఆకళింపు
చేసుకుని వారు ధరించే ప్రతిపాత్రకూ సాహిత్యాన్ని కల్సించి స్వతంత్రం
#చేసుకునే
వారు. అన్ని మనస్తత్వాలనూ, ఆటనూ, పాటనూ, మాటనూ, వుచ్ఛారణనూ,
వేషధారణనూ, ఒంపులూ వయ్యారాలనూ విధిగా ఒక విద్యగా అభ్యసించేవారు.
అందువల్లనే వారు పగటి వేషాల్లో ప్రఖ్యాతి వహించారు. పగటి వేషధారులు అంటే
#గడ్డి
పాటి వారే ననీ, ఆ ప్రతిభకు వారే అర్హులనీ తేలిపోతుంది.
కృత్రిమ అలంకారాలు లేని సహజ కళ:
ప్రయోగాత్మకమైన కళారూపాలలో నాటకం వుత్తమమైంది. అలాగే జానపద
కళారూపాలలో పగటి వేషధారణ కూడ వుత్తమమైంది.
ఈ పగటి వేష ప్రయోగంలో చతుర్విధ అభినయాలూ
ప్రాముఖ్యం వహిస్తున్నాయి. రంగస్థల పరికరాలూ,
రంగ ప్రదీపనం మొదలైన కృత్రిమ అలంకారా లేవీ
లేకుండా ప్రజలను రంజింపజేసే పగటి కళారూప మిది.
పగటి వేషదారులు ఆంధ్రదేశం నాలుగు చెరగులా
పర్యటించి ఆయా ప్రాంతాలలో వున్న మాండలిక
వ్యవ
251-
హారిక యాసలనూ, మాండలిక పదాలూ గట్టిగా వంట బట్టించుకున్నారు. ఆ
వేషధారులు ఆంధ్రదేశంలో అన్ని పాత్రల మాండలిక వ్యవహారిక యాసలనూ ఆశువుగా
బట్టీపట్టినట్లు బయట పెట్టగలరు.
కూచిపూడి పగటి వేషాలు
కూచిపూడి కళాకారులు వీథి భాగవతాలలో ఎంతటి ప్రసిద్ధులో పగటి
వేషాలలో కూడా అంతటి ప్రసిద్ధులే. ఈ పగటి వేషాలను కూచిపూడివారు
ప్రారంభం నుండే వీటిని ధరించలేదు. వారి వీథి భాగవతాలకూ యక్షగానాలకూ
కొంత ప్రచారం తగ్గిపోయిన తరువాత భాగవతులలో చీలిక వచ్చి ఎవరికివారై
ఏదో రకంగా ఉదర పోషణార్థం ఈ పగటి వేషాలను ప్రారంభించారు.
ఆ నాడు కొన్ని యక్షగాన ప్రదర్శనాల్లోనూ, వీథి భాగవత
ప్రదర్శనాలలోనూ మధ్య మధ్య వచ్చే కొద్ది కొద్ది విరామ సమయాలలో ప్రేక్షకుల వినోదం
కొరకు పంతుల వేషం, పఠాను వేషం, రెడ్డి వేషం, త్రాగుబోతు వేషం మొదలైన
వాటిని ప్రదర్శించేవారు. పగటిపూట అంటే తెల్లవార్లూ ప్రదర్శనం ముగిసిన
తరువాత ఆట ముగించి, అదే వేషాలతో ఇంటింటికీ యాచనకు బయలుదేరేవారు.
వెంటనే బయలుదేరడానికి కూడా కారణం లేకపోలేదు. తెల్లవార్లూ ప్రదర్శనం
చూచిన ప్రేక్షకులు ముగ్ధులై ఇంకా ఆనందంలో వారుండగానే వారి నుంచి ఎక్కువ
ప్రతిఫలాన్ని రాబట్టేవారు - అలా ప్రారంభించబడిన పగటి వేషాలే అలా అలా
అల్లుకుపోయి కళాఖండాలుగా ప్రచారం పొందాయి.
సహజ పాత్రలూ, సజీవ భాషా:
వీరు కూడ అనేక వేషాలు ధరించేవారు. కోమటిసెట్టి పాత్ర ధరిస్తే
వైశ్యుల భాష, యాస, మాటతీరు, బొంగురు గొంతు, యుక్తిమాటలు, సునిశిత
హాస్యం, వ్యాపార చమత్కారం, ఇతరులకు నొప్పిగలుగని అతిలౌకికమైన నటనా
అచ్చు గుద్దినట్లు ఒప్పించేవారు.
గారకీ వేషంలో ఇంద్రజాల మహేంద్రజాలాన్ని అద్భుతంగా ప్రదర్శించే
వారు. బట్టల నేత, బట్టల అమ్మకం, కోడి పోరులో పందెగాళ్ళ జోరు, వారి
వికటాట్టహాసాలు, బైరాగి వేషాలతో ప్రజలను మోసపుచ్చే దొంగ సన్యాసుల
252-
వైఖరులు, చమత్కార సంభాషణలూ, అచ్చం అలాగే తెలుపుతారు. సోమిదేవమ్మ
పాత్రలో వైదిక సంఘంలో వుండే మంచి చెడులనూ లోపాలనూ వెల్లడిస్తారు.
తర్కశాస్త్రాన్నీ, వ్యాకరణ శాస్త్రాన్నీ, వేదస్వరూపాన్నీ హాస్యపూరితులైన
సంస్కృత శ్లోకాలను కలిపి కట్టుదిట్టంగా చర్చించేవారు.
చిట్టిపంతులు వేషంలో, చిట్టిపంతులు వేశ్యాలోలుడై వ్యాపారులనూ,
రైతులనూ బాధించి ఏ విధంగా ధన మార్జిస్తారో ఆర్జించిన ధనమంతా వేశ్యలనూ,
రైతులనూ, కూలీలనూ బాధించి ఏ విధంగా ధనమార్జిస్తాడో, ఆర్జించిన ధనమంతా
వేశ్యలకెలా ధారపోస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
యాచనలో ప్రతివారినీ పొగడుతూ భట్రాజులు ప్రజలను ఎలా పీడిస్తారో
చూపించేవారు.
ఖురాన్్ చదువుతూ, పాడిపంటల్్ సత్్గుండాలి అల్లాకెనాం, అంటూ ఫకీర్ల
వేషంలోనూ, అంబ పల్కు జగదాంబ పల్కు, మాయమ్మా పల్కు, కంచికామాక్షి
పల్కు, అంటూ బుడబుక్కల వేషంలోనూ, ఆయా పాత్రలకూ, ఆయా వేషాలకూ
కావలసిన అన్ని రకాల సాహిత్యాన్నీ ఆకళింపుచేసుకుని, ఆయా వేషాలను
సజీవంగా ప్రదర్శించేవారు.
సున్నపు వీరయ్య పగటి వేషాలు
పగటి వేషధారుల్లో బహుముఖ ప్రజ్ఞావంతుడు కీ//శే// సున్నపు
#వీరయ్యగారు
పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరుకు దగ్గరగానున్న అప్పారావు పాలెం, తరువాత
ఏలూరును స్థిర నివాసంగా చేసుకుని రాష్ట్ర వ్యాపితంగా పగటి వేషాలను
ప్రదర్శించి బహురూప చక్రవర్తిగా ప్రశంసలందుకున్నారు.
ఇంటి పేరు సున్నంవారు విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవారు.
ఆజానుబాహుడు నిండైన విగ్రహం, స్థూలకాయుడు. పెద్ద జరీ అంచు తెల్లని తలపాగా
ధరించేవారు. బొద్దు మీసం నల్లని లాంకోటు, తెల్లని పంచకట్టు, చేతికి సువర్ణ
కంకణాలు, కాలికి పెద్ద అందె ధరించి కిఱ్ఱు చెప్పులతో బయలుదేరితే
#చూచేవారికి
అమిత గంభీరంగా కనిపించేవారు. అలాంటి నిండైన విగ్రహం, ఆంధ్రదేశంలో
పగటివేషధారుల్లో మరెవరికీ లేదనటం అతిశయోక్తి కాదు.
253-
వీరయ్యగారు పగటి వేషాలు ధరించి, ఆంధ్రదేశమంతా పర్యటించారు.
నాలుగు మూలలా ప్రదర్శనాళ నిచ్చి, ఎంతో మంది జమీందార్లనూ,
శ్రీమంతులనూ వారి పగటి వేషాలద్వారా మెప్పించి అనేక ఘనబహుమతుల్ని
అందుకున్నారు.
వారి బృందం పగటి వేషాలంటే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరూ
గుంపులు గుంపులుగా వచ్చేవారు. కూచిపూడి పగటివేషధారులు సాత్విక ప్రధానమైన
254-
వేషాలు ధరిస్తే వీరయ్యగారు సత్వగుణ ప్రధానమైనవి, తామసగుణ ప్రధానమైనవీ
రెంటినీ ప్రదర్శించేవారు. తామస గుణానికీ చెందినవే, వారి శక్తివేషమూ,
#బేతాళుని
వేషమూ.
సున్నపువారి శక్తివేషం:
వీరయ్యగారు ప్రదర్శించే ఇతర వేషాలన్నిటికీ ప్రేక్షకులు మూగేవారు
#కాని,
ఈశక్తివేష ప్రదర్శనంనాడు గ్రామంలో వున్న అనేకమంది పొలాలకు వెళ్ళి
పోయేవారు. ఇక గ్రామంలో కొద్దిమంది తలుపులు బిగించుకుని ఇళ్ళలో వుండేవారు.
వీరయ్యగారి శక్తివేషం సరిగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మండుటెండలో
తప్పెట్ల వాయిద్యంతో బయలుదేరేది. వేషధారణ అతిభయంకరంగా వుండేది.
కన్నులకు కోడిగ్రుడ్లు, ముఖానికి నల్లరందు, పెద్ద పెద్ద కోరలు, నల్లని
#దుస్తులు,
విరబోసిన జుట్టు, చేతిలో శూలం, నోటినుంచి కారే రక్తంతో మహా బీభత్సంగా
వుండేది ఆయన శక్తి వేషం.
అట్టహాసంగా అద్భుత ప్రదర్శనం:
ఆయనను బండిమీద ఎక్కించేవారు. తప్పెట్ల నృత్యంతో వూరేగింపు
సాగేది. ఈలోగా గ్రామంలోని వీథులన్నీ నిర్మానుష్యం. పిల్లల్ని ఎవర్నీ ఈ
దృశ్యం చూడనిచ్చేవారుకారు. పెద్దలు మాత్రం తలుపు కంతల్లోంచి, దూరంగా
వుండే దర్శించేవాళ్ళు. ఈవిధంగా అంతమయ్యేది ఆయన శక్తివేష ప్రదర్శనం.
ప్రదర్శనాలన్నీ వరుసగా ఒక నెల రోజులు రోజుకొక వేషం చొప్పున, ప్రదర్శించి఩తరువాత వీరయ్యగారు ఈ శక్తివేష ప్రదర్శనాన్ని, బేతాళుడి వేషాన్నీ
#దేవరపెట్టె
వేషాన్నీ ధరించేవారు.
భీతావహమైన బేతాళుని పాత్ర:
వీరయ్యగారి బేతాళుని పాత్ర ధోరణిలో రెండు చేతులకూ రెండు బలమైన
తాళ్ళు గట్టి వెనుక కొంతమంది లాగి పట్టుకునేవారు. వీరయ్యగారు బుగ్గకు
#కత్తి
పొడుచుకునేవారు. నోటి నుండి రక్తం రొమ్ముమీదికి కారుతూ వుండేది. ఒక్క
255-
లంగోటి మినహా మరే దుస్తులూ వుండేవి కావు. తప్పెట వాయిద్యాల గమకంతో
ఒక వీరసింహలా వీథిలో నడిచేవారు.
దేవరపెట్టె మహిమలు:
దేవరపెట్టె అంటే తిరుపతమ్మ దేవరపెట్టె. ఈ ప్రదర్శనానికి
#ప్రేక్షకులు
విపరీతంగా హాజరయ్యేవారు. ఈ ప్రదర్శనంలో మంత్ర తంత్రాలనూ,
మ్యాజిక్్లనూ, మహాజోరుగా చేసేవారు.
256-
అంటూ నెత్తినవున్న దేవరపెట్టెను క్రిందికి దింపి కుడిచేతిలో వీరభద్ర
తాడును పట్టి ఫళఫళా అంటూ నాదంచేస్తూ చూడండి బాబయ్యా. మా అమ్మోరు
సత్తెం, అమ్మోరును ఎక్కడనుండి తీసుకువచ్చాననుకున్నారు.
సీమకొండ, బెల్లంకొండ, నాగరాజకొండ, గోల్కొండ, కోరుకొండ,
తిరుపతి కొండ, తిరుచునాపల్లి కొండ, తిరువళ్ళూరు కొండ, ఆ కొండ, ఈ కొండ
అనేక కొండలు తిరిగి తీసుకువచ్చిన తల్లి బాబయ్యా. అమ్మోరు నామకరణాలు
అనేకం వున్నై బాబయ్యా. కంచి కామాక్షమ్మ, గంటాలమ్మ, పెద్దింటమ్మ,
పోలేరమ్మ, నలజారమ్మ. నాంచారమ్మ, కలకత్తా మహాకాళి తల్లండి. అమ్మోరు సత్తెం
మీలో వుంటది నాలో వుంటది, చెట్లో వుంటది, పుట్లో వుంటది, చేమల్లో వుంటది,
దోమల్లో వుంటది. అండ పిండ బ్రహ్మాండంలో ఆవరించి వుంది బాబయ్యా.
గజకర్ణ, గోకర్ణ
టక్కుటమాయీలు
గల తల్లె దిగుమఖతల్లె దిగుమఖతల్లె.
బాబయ్యా ఇదిగోండి ఇది కంకవండి. ఈ కుంకాన్ని అమ్మోరు సత్తెంవల్ల ఎర్రగా
చేత్తాను బాబయ్యా అంటూ కొండలు మొదలుకుని దేవతలపేర్లూ, చెట్లూ పుట్టలపేర్లూ
అన్నీ గుక్కతిరగకుండా చల్లించి ఆ చేతిలోవున్న కుంకాన్ని రెండు చేతులకు
మర్దించి అమ్మోరు సత్తెంవల్ల రక్తం అయింది చూడండి బాబయ్యా.
ఇది మజ్జిగండి. మజ్జిగను చల్లచేస్తది బాబయ్యా. ఇదిగోండి ఇది
#పిడక
కచ్చికండి. ఈ కచ్చికను బూడిద చేస్తుంది బాబయ్యా. అమ్మోరు సత్తెం చూడండి.
మల్లేలా, మల్లేలా.
అంటూ వీరభద్ర కొరడాతో గిఱ్ఱున తిరుగుతూ, భీకరాకారంగా నృత్యం
చేస్తూ ఫెఴఫెళామని కొరడా నాదములు భయంకరంగా మ్రోగిస్తూ గిరు గిర్రున
తిప్పి, మోదుకుంటూ పాత గాయాలను పగులుకొట్టి, రక్తాన్ని చిందించేవారు. ఆ
దృశ్యాన్ని చూచిన ప్రేక్షకులు భయపడి ఇది అచ్చం అమ్మవారి సత్యమనుకుని
తోచిన ధర్మం చేసేవారు.
ఔరాఅనిపించే మంత్ర తంత్రాలు:
ఇంకా వేపాకులు దూసి తేళ్ళనూ మండ్రకప్పలనూ ప్రవేశపెట్టేవారు. పొడి
ఇసుకను నీళ్ళలోవేసి మరలా పొడి ఇసుకను తీసేవారు. తడి బట్టను ఆరబెట్టి
అందులో జొన్నగింజలు జల్లితే పేలాలవలె వేగేది. కొబ్బరికాయను నేలమీద పెడితే
కొంతదూరం దానంతటది నడిచి వెళ్ళేది. ఒక రూపాయను వంద రూపాయలుగా
ప్రత్యక్షం చేసి చూపించేవారు.
ఈ విధంగా కనికట్టూ, హస్తలాఘవం ద్వారా ఆయన దేవరవేషం పూర్తి
అయ్యేది. ఈ వేషం గ్రామంలో సంచారం చేసేదికాదు. గ్రామం మధ్యన పెద్ద
బజారులో రచ్చబండవద్ద జరిగేది. ఈ విధంగా వీరయ్యగారి బృందం ప్రదర్శనాలు
భారీ యెత్తున జరిగేవి. వారి ప్రదర్శనాల్లో ఇంకా చెప్పుకోతగింది
భోగం మేళం.
అర్ధనారీశ్వరి:
అర్ధనారీశ్వరి పగటి వేషాన్ని ధరించటంలో కూచిపూడివారు
బహు ప్రసిద్ధులు. దశావతార చరిత్రలో స్త్రీలు అర్ధనారీశ్వరి వేషం
ధరించినట్లు, ఈ క్రింది పద్యం వర్ణనను బట్టి తెలుసుకోవచ్చును.
258-
కూచిపూడివారిలో పురుషులే ఈ అర్ధనారీశ్వరి పగటి వేషాన్ని
#ధరించేవారు.
ఈ పగటివేషం జానపదుల్ని ఎంతగానో ఆకర్షించి, ఆనందింప జేసింది. ఈ
అర్ధనారీశ్వరీ పగటి వేషాన్ని కూచిపూడివారు....శంభోశంకర సాంబ సదాశివ, అంచిత
కేశ, దిగంబర రూపా అని పాడుతూ, భృంగి వేషంలో ఒకరు, అర్ధనారీశ్వర
వేషంలో ఒకరు, హార్మోనియం మద్దెల వాయిస్తూ - మరిద్దరు భాగవతులు -
కనీసంగా వస్తాఱు. అర్ధనారీశ్వర వేషానికి, కుడి చెంప శివుడుగానూ, ఎడమచెంప
పార్వతిగానూ ఒక మనిషి రెండు వేషాలు వేసి తల మధ్యనుండి ముక్కుమీదనుండి
పాదం వరకూ క్రిందికి ఒక తెర కడతారు. శివునివేషం వైపు పులి చర్మం, మెడలో
పాము, భుజానికి చేతులకు రుద్రాక్షమాలలు ముఖాన విభుతి బొట్టు, కంఠానికి
నలుపు మచ్చ, మూతిపై ఒకవైపు మీసం జటాజూటంపై గంగను ధరిస్తాడు.
అప్పుడప్పుడు జటాజూటంలోని గంగ గొట్టంలో పైకి తన్ని ధారగా పడుతుంటే
విచిత్రంగా వుంటుంది.
259-
పార్వతి:
పార్వతి వేషం వైపు ముక్కుకు ముక్కెర ముఖాన కుంకుమబొట్టు, చీరకట్టు,
రవిక, చేతికి గాజులు, భుజకీర్తులు, తలకు ఒక ప్రక్క స్త్రీ విగ్గు
#అలంకరిస్తారు.
శివుని పాత్ర అభినయించేటప్పుడు మధ్య తెరతో పార్వతి వేషము మూసేస్తూ
పార్వతి పాత్ర వచ్చినప్పుడు, అదే తెరతో శివుని ముఖాన్ని కప్పివేస్తూ
#నాట్యంలో
ఈ మార్పు కనురెప్పపాటు కాలంతో చేస్తూ ప్రేక్షకుల నలరిస్తారు.
ఈ వేషంలో బహుభార్యాత్వంవల్ల చిక్కులు. గంగా గౌరీ సంవాదం, సవతుల
కయ్యం, త్రిపురాసుర సంహారం, దక్షయజ్ఞం, దేవాసుర, అమృత మథనం,
పార్వతీ పరిణయం-మొదలైన శివలీలలు, పద్యాల రూపంలోనూ, పాటల
రూపంలోనూ, నాట్యాల రూపంలోనూ ప్రదర్శిస్తారు. పగటి వేషాల్లో ఆది నుంచీ
ప్రత్యేకతగన్న వేషం ఇది. నవరసాలూ చోటుచేసుకున్న వేషం ఇది.
పిట్టల దొర:
అయ్యా మాకేం తక్కువైందని మీ దగ్గరికి వచ్చామనుకుంటున్నారు.
ఏడంతస్తుల మేడ, ఏడు దున్నల పాడి వీపు మీద ఇస్తరి. పిర్రలమీద పీట,
#బాగా
260-
భోంచేసేవాళ్ళమే. ఇంతెందుకు గుమ్మడికాయంత బంగారం కుక్క మూచ్చూసిందని,
దిబ్బలో వెయ్యడానికి, మైలబడతాయని ముగ్గురు కూలీలకి మూడు దుమ్మిడీల
కూలిచ్చి, వూరవతల కోనేట్లో పారేయించాం. ఈ సంగతి తెలిసి పక్కింటి
పరమేశం భార్య దాన్ని తెచ్చుకుని, కాళ్ళ కడ్డదిడ్డాలు, నడుముకు
#నానాతిప్పులు,
ముక్కుకు ముంగిర, చెంపకు చెంపసెరాలు, నెత్తికి మూకుడుచిప్ప
చేయించుకున్నది. మాకు నీళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇంట్లో పంపు, వీథిలో పంపు,
పొయ్యిగడ్డమీద పంపు, పొయ్యిలో పంపు, అన్నీ వున్న పొయ్యిమీదికి, పైవంట
మీదికి రెండు మాత్రమే తక్కువై వచ్చాం.
ఔను మొన్న మా నాయనమ్మ పెండ్లికి విమానం బంపితే రాలేదేమండీ,
వూళ్లో వుండే ముండమోపులంతా వచ్చారే? పెళ్ళికి చాటెడు బియ్యం చెరువులో
బోసి రూముకు మందు పెట్టి ఆ బియ్యం కళాపెళా వుడుకుతుంటే, చెలకపొరల
తోడి తిరగేయించాం, కూరలేమి చేయించామంటే, విచిత్రం పచ్చిపులుసు, ఇటుక
రాయి ఇగురు, పలుగురాయి పచ్చడి, లోయలో తోటాకు, వేపాకు కూర,
ఈగల తాలింపు, నల్లుల తిరగమోత, వంకాయ వరుగేసి, గుమ్మడికాయ గుడించి,
ముగ్గురికి ఒక, మెతుకు, నలుగురికి ఒక బద్ద....వచ్చిన వాళ్ళకు వాత,
#రానివాళ్ళకు
గీత వడ్డించాం. అదీ చాలకపోతే, ఒకరి మూతి వొకర్ని నాక్కోమన్నాం.
పెళ్ళికి వచ్చిన పేరంటాళ్ళు కాటుక లేదన్నారండీ ఆక్షేపణ పడలేక
#చాటెడు
మిరపకాయలు, కళాపెళావేయించి, ఇద్దరు కూలీలతో మెత్తగా పొడిగొట్టించి,
రెప్ప తప్పించి గుడ్లకతికించాం. అంతే చిర్రున చీది, చర్రున
#గోడకతుక్కున్నారు.
తమలపాకులు లేవండీ, వెంటనే మునిసిపాలిటీ వాళ్ళకు కబురుపెట్టి, దిబ్బమీది
ఇస్తరాకులు తెప్పించాం. ఇలా ఏమీ ఇబ్బంది లేకుండా పెళ్ళి జరిపించాం.
#మీరు
రాకపోవట మొక్కటే లోటు.
నేనూ మా ఆవిడ మొన్న జరిగిన కృష్ణా పుష్కరాలకు వెళ్ళామండీ. ఆవిడ
స్నానం చెయ్యబోయి, నీళ్ళలో మునిగిపోతుంటే, కొప్పు అయితే చేతికొచ్చింది
కానీ, ఆమె రాలేదు. ఆ రోజు నుంచి, ఈ
రోజు వరకు కుండెడు అన్నం ముందు
బెట్టుకుంటే లోపలికి పొయ్యే ముద్దేగాని
బయటికి వచ్చే మెతుకే లేదంటే
నమ్మండి.
261-
కారువాసాని సోమయాజులు:
పగటి వేషాల్లో వినోద ప్రధానమైనది కారువాసాని సోమయాజులు వేషం.
కారువాసాని తురకవేశ్య, సోమయాజులు ఛాందస బ్రాహ్మణుడు ఆమె తురకంలో
మాట్లాడే మాటల్ని సోమయాజులు, తెలుగు భాషలో సంభాషించే తీరు ప్రేక్షకుల్ని
నవ్విస్తుంది. ఎలా
ఆమె ముసల్మాన్్ అంటే, ముసలమ్మవా? అంటాడు. కోన్్ హై? అంటే,
మాది కోనసీమ కాదంటాడు. గానా సునే గాయా...అంటే గానుగ సున్నం వద్దు
అంటాడు.
ఇక శాస్త్ర ప్రకారం పాప పుణ్యాల విషయం చెపుతూ, అవును దానంచేస్తే
పుణ్యం అంటాడు. దూడతోనున్న ఆవును దానంచేస్తే మహాపుణ్యం అంటాడు.
ఈ ప్రకారం చూస్తే కన్యాదానం పుణ్యం గనుక గర్భిణీ స్త్రీని దానం చెయ్యడం
మరీ పుణ్యం అంటాడు. అంతేకాదు పిల్లల తల్లిని దానం చెయ్యడం మహా పుణ్యం
అవుతుందని సిద్ధాంతీకరిస్తూ ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచేస్తా డంటారు. పడా
రామకృష్ణారెడ్డిగారు విశాలాంధ్ర వ్యాసంలో.
తనను గురించి తాను ఈ విధంగా చెపుతాడు. మేము బ్రాహ్మణులం, మా
అన్నయ్యగారు వేరు. నిరక్షర కుక్షి విరూపాక్ష దీక్షితులుగారు. పొట్ట చింపినా
అక్షరం ముక్కరాదు. ఇక మా తమ్ముడు తస్కర సోమయాజులు, పోలీసువాళ్ళతో
మంచి దోస్తి. నా శిష్యులు గోంగూర పేరిశాస్త్రులు, వుల్లిపాయల లింగావధాన్లు,
దొమ్మరి రాఘవాచార్యులు, దూదేకుల పెద్దిబొట్లు సాతాని శంభులింగం అని
చెపుతుంటే ఆ మాటలకు పగలబడి నవ్వుతూ వుంటారు జనం.
ఇక సన్మానాలను గురించి చెపుతూ కనకాభిషేకం, రత్నాభిషేకం,
పుష్పాభిషేకంతోపాటు శిరాభిషేకం అని ఓ కొత్తది చెబుతాడు. శిరాభిషేకం అంటే
మనిషి నెత్తిమీద రాళ్లు రువ్విమట....ఇదీ తీరు. ఈ విధంగా అస్తవ్యస్త
#పదాలను
వాడుతూ, ప్రేక్షకులను నవ్విస్తారు. ఇందులో ఛాందసుల్ని విమర్శిస్తూ ప్రజలను
వినోదపరుస్తారు.
మాదిగ వేషం:
పగటి వేషాల్లో మాదిగవేషం కూడ ప్రాముఖ్యమున్న వేషం. ఈ వేషాన్ని
ఏలూరు వాస్తవ్యుడు సున్నపు వీరయ్య అద్భుతంగా ధరించేవాడు. తలకు పెద్ద
262-
పాగా, చుట్టి నల్లని ముఖంమీద ఎర్రని కుంకంబొట్టు పెట్టి, మెడలో తాయిత్తు #కట్టి,
కట్టు పంచను పైకి ఎగకట్టి, డప్పు వాయిస్తూ - తాలే విల్లియ్యలోయ్. రామా
రాఘవ విల్లి య్యలోయ్్, ఊరికి వెలుపల ఉన్నామండోయ్్. ఊర పందిని
తిన్నామండోయ్్. తాలేవిల్లియ్యలోయ్్, శివతాలేవిల్లియ్యలోయ్్ అని పాడుతూ, దానికి
అనుగుణంగా గంతులువేస్తూ, వేదాలను గురించీ, జాతులను గురించీ, అంటరాని
తనాన్ని గూర్చీ, కులాల గురించీ, పాటల్లోనూ, మాటల్లోనూ విమర్శనాత్మకంగా
చెపుతూ, విన్న ప్రతివారినీ ఆలోచింప చేస్తాడు. అంటరానితనాన్ని గురించి
ఈ విధంగా పాడుతాడు.
264-
పై విధంగా అంతా వల్లించి, దండోరా వేసినట్లు ఊళ్లోకి, ధాన్యమూ,
పప్పులూ, ఉప్పులూ వచ్చాయనీ, ఉప్పు కుంచం వంద రూపాయలని, కావలసిన
వాళ్ళంతా వచ్చి కొనుక్కోండహో. అని అంటూ వుంటే పల్లెజనం బిత్తరపోయి
చూస్తూ వుంటారు. ఇలా ఈ వేషం ద్వారా విజ్ఞానాన్నీ వినోదాన్నీ
#కలిగించేవారు.
పగటివేషంలో సాతాని వైష్ణవులు:
పైన వుదహరించిన సాతాని వైష్ణవుల మాదిరి, ముఖంమీదా, గుండెలమీదా,
భుజాలమీదా పెద్ద పెద్దనామాలు దిద్ది, అక్షయపాత్రలు ధరించి, హార్మోనియం,
#మద్దెళ్ళతో త్యాగరాయ కీర్తనలు పాడుకుంటూ వచ్చి మేమంతా వైష్ణవుల మండీ, అయితే
శ్రీవైష్ణవులం మాత్రం కాదు. నూట అయిదు దివ్యక్షేత్రాలు సేవించుకుని
#తిరుపతికి
వెళుతున్నామనీ, కంటెలుగానీ, కాసుల పేర్లుగానీ, దుద్దులుగానీ, జూకాలు గానీ,
వడ్డాణం గానీ, వెండి బంగారు రూపేణా మీవద్ద ముడుపులుంటే మా అక్షయపాత్రలో
వెయ్యండి. మీ రిచ్చే ముడుపులన్నీ స్వామి పేర కైంకర్యం చేసేస్తాం. మీరే
#వెళ్ళాలంటే. రానూపోనూ చాలా ఖర్చు అవుతుంది. పైగా శ్రమ అందువల్ల మా వంటి
భక్తులకు ఇచ్చారంటే, మరేదో కాలేదు. అంటూ ఈ విధంగా ఊదరగొడుతూ
వుంటే చుట్టూ చేరిన జనం, దొంగభక్తుల మాటలకు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ
వుంటారు. ఈ వేషధారులు సమయానుకూలంగా విష్ణుపురాణంలోని ఘట్టాల
ననుసరించీ, శ్లోకాలనూ, పద్యాలనూ ఉదహరిస్తూ వుంటారు.
బాలరండా రుక్మాబాయి (వెధవముండల వేషం):
గోవింద నామాలు - ద్విపద నడక
ఆయువూ లేకను, గోవిందారామ,
ఆయనే పోయెను //గోవిందా//
భుజంమీదా కొంగు //గో//
బుర్రకు వచ్చెను
బుట్టలో విభూతి
నొస్టకు వచ్చెను
కాలిమెట్టెలు పోయి
కంట కాటిక బోయె
265-
ముక్కువత్తూ బోయె
మొగము కుంకుమ పోయె
చెవుల కమ్మలు పోయె
చేతి గాజులు పోయె
నొసట కుంకము పోయె
నెత్తి జుట్టును పోయె
చాకలి సుబ్బని కోరిక తీరెను
మంగలి గురవని మనసును దీరె
పోయిన మగడును పోతేపోయె
పొన్నకాయ వలె కుదిరింది తల
వారి వీరి పుణ్యాన గోవిందారామ
అబ్బాయి పుట్టెను గోవిందారామ
తాళిబొట్టూ పోయె గోవిందారామ
తలవెండ్రుకలు పోయె
మొదటి వారు: అయ్యో నాయనా, ఏం చెప్పేది నాయనా (అని ముక్కు చీదుతుంది)
రెండ: ఏమిటేయమ్మ - చెప్పరాదుటే అమ్మ.
మొద: కోటప్ప కొండ ప్రభ అంతే మనిషే అమ్మ.
రెండ: అట్టాగుటే అమ్మ.
మొ: ఏం చెప్పేదే అమ్మ.
రెండ: ఏమిటే అమ్మ.
మొ: మా వారూ నేనూ కలిసి, తీర్థయాత్రకని వెళ్ళామే అమ్మ.
రెండ: ఏం జరిగిందే అమ్మ.
మొ: తిరుగుతూ, తిరుగుతూ, శ్రీరంగం, కంచి, కళాస్త్రీ, రామేశ్వరం వెళ్ళాం.
రెండ: ఏం జరిగిందే అమ్మ.
మొ: అక్కడ సత్రంలో దిగి స్నానానికని బయలుదేరినామే, నేనేం చేశానంటే మళ్ళీ
వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని వంటచేస్తున్నా. ఆయనేం చేశారంటే.
నువ్వు వెనకరావే, నే వెళ్ళి తీర్థ శ్రార్ధం పెడుతూ వుంటాను అని చెప్పి
వెళ్ళి స్నానంచేసి శ్రార్ధం పెట్టి నేను వెళ్ళేసరికి బాగా లోతుకు వెళ్ళారే
అమ్మ.
266-
రెండ: ఏమైందే అమ్మ.
మొ: లోతుకు వెళ్ళిపోతున్నా పోతున్నానే అన్నారు ఆయన.
రెండ: నువ్వేమన్నావే అమ్మ.
మొ: పోయేవారు పోతూనే వున్నారు - సోదుల్లోకి స్వప్నాల్లోకి రాకండి అని
చెప్పి, ఇంటికి వచ్చి చేసిన పిండివంటలు తిని బయలుదేరి వస్తుండగా మార్గ
మధ్యంలో మగదక్షత లేకుంటే బాగుండదని ఈ ఆచారిగారి దగ్గర శిష్యరికం
చేస్తూ, వీరితోనే జన్మ తరింపచేసుకోవాలని చూస్తున్నాను.
(అయితే నేనూ నీతో వస్తానే గోవింద నామాలతో నిష్క్రమిస్తుంది.) ఈ
విధంగా ద్వంద్వార్థాలలో గోవింద నామాలు సాగుతాయి.
శారదవేషం:
పగటి వేషధారులు ఏ గ్రామంలో పగటి వేషాలను ప్రారంభిస్తారో, అక్కడే
అని వేషాలనూ రోజుకొక వేషం చొప్పున ప్రదర్శించి చివరి రోజున ప్రతి ఇంటికీ
పారితోషికాల కోసం తిరుగుతూ, ప్రతివారినీ పొగుడుతూ ఇలా ప్రారంభిస్తారు.
268-
ఓ శారదీ, కరుణానిధీ - అంటూ ఇంటింటికి తిరిగి వారిని వుబ్బి
#తబ్బిబ్బుచేసి బాగా
డబ్బు గుంజుతారు. నెలరోజులూ వేషాలు చూచిన గ్రామ ప్రజలు కూడా తృప్తిగా
ముట్టచెపుతారు.
శారద వేషంలోప్రధానాంశం, రామాయణ కథా భాగాన్ని గేయరూపంలో
వర్ణించి చెప్పటం ముఖ్యం, రాముడు సీతారామ లక్ష్మణులతో పర్ణశాలయందుండగా,
మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి, దానినికోరటం, సీతాపహరణం, జటాయువు
కథ, లంకాదహనం, రావణ సంహారం మొదలైనవి ఉంటాయి.
దాష్టిక పంతులు, చిట్టి పంతులు:
దర్జాను వెలగబెట్టేవారిని దారికి తీసుకువచ్చే విధంగా దాష్టీకపంతులు
#- చిట్టి
పంతులు సంవాదం ఇలా ప్రారంభ మౌతుంది.
భళదాష్టిక పండితేంద్రా, బరోబరి.
పంతు: వారెవరే, శహభాష్్, అవునోయి చిట్టి పంతులు. పంతులుగారు
వస్తున్నారంటే, ఎదురుగా రావటం కౌగలించుకోవడం, ఏమీ లేకపోయెనేమోయ్్.
269-
చిట్టిపంతులు: అయ్యా చిత్తం, ఇంతగా బహువచనంగా సెలవిస్తున్నందున, మాకు
తెలవలేదండీ,
ఇలా దాష్టీకం పంతులు తన గొప్పతనాన్ని చాటుకుంటూ వుంటాడు. అయితే
ఎవరూ లెక్కచేయరు. ఉదాహరణకు - అవునోయ్్ పంతులూ, యీ పిల్లలంతా
ఏమిటోయి?
చిట్టి: భాగవతం ఆడుతున్నారండి.
దాష్టి: అవునోయి పంతులు ఎవరాడిస్తే ఆడుతున్నారు.
చిట్టి: మహారాజరాజేశ్వరులు, లక్ష్మీ పుత్రులు.
దాష్టీ: ఎందు నిమిత్త మాడుతున్నారు.
చిట్టి: ఉదర నిమిత్తం బహుకృతవేషం - అవునోయ్్ మేము అధికారులము నువ్వు
ముందు నడుస్తావటోయ్్.
చిట్టి: చిత్తం మహాప్రభో, వాళ్ళను వెనుక నడిపిస్తాను లెండి.
దాష్టీ: అవునోయ్్ చిట్టీ, నాకు నుయ్యి అయినదీ తెలియదు, గొయ్యి అయినదీ
#తెలియదు. ఈ గోతిలో పడమన్నావటోయ్్.
చిట్టి: ముందు నడిస్తే ముందు నడుస్తారా అంటిరి. వెనుక నడిస్తే ఇలా
అంటున్నారు. ఎలా అయ్యా -
ఇలా సంవాదం జరుగుతూ$వుండగా భోగంవాళ్ళు వస్తారు.
చిట్టి: అయ్యా భోగంవారు వచ్చారు వారికి బస ఎక్కడ కుదరలేదు.
పంతు: మన దేవతార్చన గదిలో దించు.
చిట్టి: చిత్తం, అయ్యా. అక్కడ దేముడున్నాడండి.
పంతు: దేముణ్ణి తీసి ముసలమ్మ కొట్లో పడవెయ్యవోయ్్.
చిట్టి: ముసలమ్మగా రున్నారండి.
పంతు: ముసలమ్మను తీసి గుఱ్ఱాల సావిట్లో పడవెయ్యి.
ఇంతలో: భట్రాజులు వస్తారు.
భట్రాజులు: చిత్తం, అయ్యా, మోదుకూరు భట్టు మూర్తులం మీ సందర్శనానికి
వచ్చాం.
పంతు: అవునోయ్్ పంతులు, మీ సందర్శనానికి వచ్చామంటున్నారు. అది మానేసి,
గడ్డం దర్శనం చేసుకోమనవోయ్్-
ఇలా భట్రాజులకూ, దాష్టీకం పంతులకూ మధ్య చాలా సంభాషణ
జరుగుతుంది. అంతా లోకంలో జరిగే విశేషాలన్నిటిని చర్చిస్తారు. ప్రశ్న సమాధానాలతో,
270-
పాత్రల మనస్తత్వాలను తెలియజేస్తారు. ముఖ్యంగా సమాజంలో వుండే గొప్పవారి
అహంభావాలనూ, అహంకారాలనూ, వానితోపాటు వారి తెలివి తక్కువ తనాన్నీ
వెల్లడిస్తారు.
చివరికి చిట్టి పంతులు ఇలా అంటాడు భట్రాజులతో, ఏమోయ్్ భట్రాజులూ,
పంతులుగారు మీకు సన్మానం, శాంక్షన్్ చేశారు - తీసుకోండి.
భట్రాజులు: భళీ భళీ, దాష్టిక పండితాతము ఉదారము. దరిద్ర దేవత తొలగి
పోయింది. మహానందమని నిష్క్రమిస్తారు.
పఠాన్్, గులాం:
ఈ వేషం ముఖ్యంగా ఉర్దూలో వుంటుంది. పాత్రలు, పఠాన్్, గులాం,
బైరాగి వారి సంభాషణ ఉదాహరణకి ఇలా సాగుతుంది.
పఠాన్్: అరే, ఖోనా, పేనా, ఫైరే, గులాం.
అరే గులాం. బిచానా తయార్్కరో,
అరే గులాం. యేబీ అచ్ఛానై హిసిడాలో,
అరే గులాం. కోనా, పేనా, హుక్కా తయార్్కరో.
గులాం. తయార్్, కర్తాహుం సర్దార్్.
పఠాని: హుక్కామే క్యా బనాహై.
గులాం: హుక్కామే, లవంగి, యాలకి, జాజి, జాపత్రి యేబీ సబీ మిళాకర్కె
డాల్తాహుం, సర్దార్్?
పటాని: అచ్ఛాహై. అరే గులాం, అంగార్్ దేఖో.
గులాం: ఏ అంగార్్ నహి సర్దార్్.
పటాని: గులాం అంగార్్ లావొ.
గులాం: లాతే హజరత్్ సర్దార్్.
పఠాను: హుక్కా లావ్్.
గులాం: హం సర్దార్్.
ఇంతలో దర్వాజా దగ్గరకు బైరాగి వస్తాడు.
పఠాన్్: యేదర్వాజాయే గడబిడ కడై - కోన్్ ఆయా.
గులాం: బైరాగి ఆయా సర్దార్్.
పఠాన్్: యే బైరాగి ఆయా, కిత్నే జ఼నే ఆయా.
271-
పఠాన్్: అరే గులాం, బైరాగిని బులావ్్.
ఇలా బైరాగితోనూ, గులాంతోనూ, పఠాన్్ దర్జానంతా చూపిస్తాడు.
పైమాదిరే సంభాషణా ముగ్గురి మధ్యా జరుగుతుంది. చివరికి పఠాన్్ ఇలా అంటారు.
పఠా: అరే కోనాధీ నా ఫైరే గులాం.
గులాం: అరే గులాం గులాం అంటావ్్. కైకుపుకార్తేకే గులాం మే?
పఠా: నేనా గులాం, నువ్వా గులాం?
గులాం: నువ్వు గులాం, నీ తాత గులాం.
పఠా: ఏ బార్్ రూప్యా నౌకరి హై?
గులాం: ఏక్్ రూప్యా నౌకరీ హై?
పటా: తేరే నిఖాయె తుంహె?
గులాం: మైహు మేరె నిఖాయె తుంహె?
పటా: చల్తిచల్తి - యే హిస్్ ఫర్్, ఖద్గరెగ జాగిరా దారుపై, హమార్్
వాఃఖోదా పంజలేగ.
గులాం: శినేకు మేరాఆయా - సేనా జూదా కరే జూవ్్.
పఠా: దీన్్ మౌలా దిందీం మౌలా, - యాహుదస్తహై, మహమ్మద్్ దరసూ
లిల్లా, యా మహమ్మదరసో లిల్లా.
పఠాని సాహెబ్, పకీరయ్యాడు.
272-
జంగం దేవర వేషం
శైవ వైష్ణవ మతాల విజృంచణలో ఎవరి మతాన్ని వారు ప్రచారం చేయడంలో
శైవభక్తులైన జంగాలు, జంగం దేవర వేషాలు ధరించి శైవమత ప్రచారం
చేసేవారు.
ఈ ప్రచారంలో శత్రు మిత్ర భేదమనేది లేదనే విశాల విశ్వమంతా
నిండియున్నది. పరబ్రహ్మ స్వరూపమనీ, శైవమతాన్ని గూర్చీ, శైవ క్షేత్రాల విశిష్టతను
గూర్చి, పెడితే జంగానికే పెట్టాలనీ, కడితే లింగాన్నే కట్టుకోవాలనే తత్వాలను
పాడుతూ శైవమతాన్ని ప్రచారం చేస్తూ భుక్తితో పాటు ముక్తినీ పొందుతూ ఆ
ప్రచారానికి అంకితమైపోయేవారు.
అయితే ఈ వేషాన్ని పగటి వేషధారులు ధరిస్తూ వ్యంగ్యంగా ఇలా
#పాటపాడే
వారు.
జాజీ ఫల రసపానం చేసి మత్తెక్కిన చిలుక చందము తెలియ
రాజయోగానుభవము అలా వుంటుందనీ కొంతసేపైనా మనసు నిల్పర విశ్వమంతయు నీవని
273-
మదిని దల్పర యని తాత్వికాన్ని ప్రబోధించేదీ వేషమని, భాగవతుల లక్ష్మీ
నరసింహం గారంటున్నారు.
మందులవాళ్లు:
సహజంగా భద్రాచల ప్రాంతం నుంచి గిరిజన జాతులకు చెందిన కోయ స్త్రీ
పురుషులు, కొండమూలికలు తెచ్చి ఆ మందులు ఏయే జబ్బులకు పనిచేస్తాయో
వాటిని వల్లిస్తూ బజారులన్నీ తిరుగుతూ ఏ జబ్బుకు ఏ మందు లున్నాయో
#ఏకరువు
పెట్టటం మనకు తెలిసిందే.
అదే మాదిరి పగటి వేషధారులు. ఓ వాత నొప్పులకు మందులు, ఓ కీల్ళ
నొప్పులకు మందులు, ఓ శిరోవాతానికి మందులు, ఓ నిత్య పైత్యానికి మందులు,
ఓ కాళ్ళతీతలకు, అరికాలి మంటలకు మందు.
274-
ఓ దొరగారు, మంచి మంచి మందు లుండాయి. ఏ, మేలాడి, దోమతిరుగుడు,
దేశ తిరుగుడు, తల తిరుగుడు, రోగాలకు మేలైన మందులు గాడిదలమీద
మోయించుకొచ్చాము దొర.
ఓ పాము కరిత్తే, దోమ కుడితే, ఎలుక కరిత్తే, ఓ దొర కుక్క
#కరిత్తే, ముల్లు
కొడితే, శెముడుకు ముందు, పైత్యానికి మందు, ఓ దొర ఎన్నో మందు లుండాయి.
ఓ దొర, తెల్ల ఈశ్వరి, నల్ల ఈశ్వరి, ఓ పిల్లి అడుగు, ఓ
#పిట్టకాలు,
కస్తూరి, గోరోజనం, సీతమ్మరసం, ఆనందభైరవి, వంగభస్మం, రాతిభస్మం,
ఓ సువర్ణభస్మం, తామ్రభస్మం, మకరధ్వజం, చంద్రోదయం, ఓ ఎన్నో మంచి
మంచి మందులున్నాయి దొర.
ఇలా మందు ఆయుర్వేదానికి సంబంధించి అన్ని మందుల్నీ వివరిస్తూ,
ఆ మందుల్లో ఏయే మందు, ఏయే జబ్బుకు వాడవచ్చునో, ఆయుర్వేదశాస్త్రాన్నంతా
వివరిస్తారు. పెద్దవాళ్ళకు, ఆడవాళ్ళకు పిల్లలకు, ఎవరికి వాడే మందులు,
#వారికి చెప్పి
చివరికి.
ఓయమ్మో, ఓ తల్లో....ఊరికే సూత్తారేమమ్మో, మాదా కవళం వెయ్యమ్మో
అంటూ, ఓ రామయ్యగోరో, ఓ రంగయ్యగోరో, ఓరత్తయ్యగోరో, అయ్యో,
మా అయ్యో, ఓ అయ్యో.
275-
ఓ అబ్బో, ఓ అబ్బో, ఓ అబ్బో అంటూ మాథాకవళం మాయమ్మా, మడి
మాన్యాలే తేవమ్మా అంటూ పారితోషికాన్నందుకుంటారు.
వెంకటరాముడు:
ఈ వేషాన్ని కూచిపూడివారు ఒక పద్ధతిలో ప్రదర్శిస్తే వెంకటరాముడు
సామెతలతో హాస్యోక్తులతో మూడువందల ఇరవై రోగాలకు మందుల పేర్లు చెప్పి
ఆకిరిపిల్లి గట్టుకాడ, అవ్వసరికాడ, ఔషధ క్రియలు తెచ్చానని చెపుతూ, హాస్య
ధోరణిలో.
పందిపిల్ల నిచ్చి పరువు నిలిపినట్లుగను
కుక్కపిల్ల నిచ్చి కులము నిల్పినట్లుగను
సిద్ధీ-కంచెనీ వేషాలు
జానపద కళారూపాలలో ఎక్కువ స్థానాన్ని ఆక్రమించినవీ,
బహురూపాలుగా ప్రజలను అలరించినవీ, పగటి వేషాలే, అలాంటి వాటిలో నాటి
సామాజిక పరిస్థితుల్ని వివరించేదే సిద్ధీ - కంచెనీ వేషాలు.
276-
తురకజాతికి చెందినవాడు సిద్ధీ....ముఖానికి నల్లటిరంగు పూసుకుని,
#రెండు
అంగుళాల పొడవైన గడ్డం పెట్టుకుని, చొక్కాపైన వేస్టు కోటు ధరించి టర్కీ
టోపీ, సిల్కు లుంగీ, బఫూన్్లా వుంటాడు.
కంటెనీ అంటే భోగంవారు. నాట్యకత్తెలైన వీరు ఇద్దరు
ముగ్గురుంటారు. వీరు జావళీలనూ కృష్ణ శబ్దాన్నీ, మండూక శబ్దాన్నీ,
దశావతారాలనూ, అష్టపదులను, తరంగాలను, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను, త్యాగ
రాయ కీర్తనలను పాడుతూ; సుందరంగా నృత్యం చేస్తూ చక్కగా
అభినయిస్తారు. వీరికి హంగుగా, హార్మోనీ వాయించేవారూ మద్దెల వాయించేవారూ
వుంటారు.
ఇంతలో సిద్ధీ ప్రవేశించి నే నిక్కడ పాదుషావారి కాపలాదారుననీ,
#అల్లరి
చేయవద్దనీ - అంటాడ఼ు.
సోమయాజులు, సోమిదేవమ్మ
వినోదం కలిగిస్తూ, నవ్విస్తూ పరిహసిస్తూ సంఘంలోని దురాచారాలను,
దుర న్యాయాలను బట్టబయలుచేస్తూ సంఘానికి దర్పణంగా దిక్సూచిగా
వ్యవహరించటమే పగటి వేషాల ప్రధాన ఆశయం.
పాత్రోచిత భాషతో జాను తెలుగు నుడికారంతో వెలువడే వేషాలలో
సోమయాజులు, సోమిదేవమ్మ వేషం ముఖ్యమైనది.
కుహనా వైదిక మతస్థులను పరిహసించడమే ఈ వేషంయొక్క పరమాశయం.
ఇందులో మూడే పాత్రలు ఒకటి సోమయాజులు, సోమిదేవమ్మ మూడు
శిష్యుడు. ఈ మూడు పాత్రల సంభాషణలూ వ్యంగ్యార్థాలతో కూడి చమత్కారంగా
వుంటాయి. ఈ పాత్రలు, పంచాంగ శ్రవణాన్నీ, రామాయణ శ్రవణాన్నీ వైదిక
కార్యకలాపాల్నీ అవహేళన చేశాయి.
కూచిపూడి పగటి వేషధారులు ప్రదర్శించిన ఈ పాత్రలు బహుళ ప్రచారాన్ని
పొందాయి. ఒక రకంగా చూస్తే ముసలి మొగుడు, పడుచు పెళ్ళాం మన
స్తత్వాలను తెలియచేసేవే ఈ రెండు వేషాలు. సోమయాజులు ముసలివాడ఼ు. ఆయన
భార్య సోమిదేవమ్మ పడుచుపిల్ల. వీ రిద్దరిమధ్యా అసలో గొట్టంలా ఒక
#శిష్యుడు.
ఆ దంపతుల మధ్య సంవాదం ఇలా సాగుతుంది.
277-
సోమయాజులు ఇలా ప్రవేశిస్తాడు, మహాప్రభో మేము అయితాగ్నులం,
పరాన్నప్రియులం, శ్రోత్రియులం, ముమ్మారూ వెళ్ళి మూడు కావెళ్ళు తెచ్చినాము.
కాశీ గంగ కావెళ్ళు....చెయ్యా చేయించగల సమర్థులం. ఏమిటంటే యజ్ఞ యాగాది
క్రతువులు, వివాహ ఉపనయనములునూ నాయనా! మా సోమిదేవి ఇక్కడ వుందా
లేదా? వాసే సోమీ, వాసే సోమీ, వాసే సోమీ....అని పిలుస్తాడు.
సోమిదేవి: సోమీ సోమీ అన్న నోటికి విధివిరామం లేదుకదా? ఆ నోరు ఎన్నడైనా
పచ్చి వెలక్కాయ చిప్పల్లాగా నొక్కుకుపోతే సుఖపడుదును.
సోమ: ఏమిష్రా నాయనా! అంటోంది.
శిష్యుడు: తాతగారూ మిమ్మల్ని తిడుతోందండి.
సోమ: ఒరే, శిష్యా మిమ్మల్ని తిడితే నాతో చెబుతారేంరా దౌర్భాగ్యుల్లారా!
శిష్యు: నిన్ను తిడుతోంది.
సోమ: నిన్ను తిడితే ఇవ్వాళ చెపుతారేంరా!
శిష్యు: కాదండీ తాతగారూ. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్నారు గనుక
#మిమ్మల్నే
తిడుతోందండీ.
సోమ: నన్నే తిడుతోందీ. అసే సోమీ నన్నే తిడుతున్నావటే?
సోమి: ఇదుగో ఏమో విన్నారు కాదుకదా? నేను మాట్టాడితేనే మీకు తిట్టు.
సోమ: తిడితే తిట్టు అవుతుందిగాని, మాటంటే తిట్టు యెలా అవుతుంది? సరే నీవు
తిట్టినా నాకు సమాధానమే.
278-
సోమి: అదిగో మీ ఇల్లు బంగారంగానూ, మీరన్నా నాకు సమాధానమే.
సోమ: నేనంటే నీకు ఎలా సమాధానమో చెప్పు.
సోమి: నేనంటే మీకు యెలా సమాధానమో చెప్పండి.
సోమ: ఇదిగో నిన్ను చూచినా, నీ పాటలు చూచినా, నీ మాటలు చూచినా, నీ చక్క఼దనం చూచినా, నీ సౌందర్యం చూచినా, నీ నగలు చూచినా, నీయొక్క నవ్వు
చూచినా, నీ కులుకు చూచినా, నీ టక్కు చూచినా, నీ టమారం చూచినా,
ఆ రెండూ చూచినా, ఆనందో బ్రహ్మానంద మౌతుంది.
శిష్యు: ఏమిటండోయ్్ తాతగారూ, ఆ రెండూ అంటున్నారు?
సోమ: కంటె, కాసులపేరురా?
సోమి: అదుగో యేమో విన్నారు కాదు కదా! నాకు మిమ్మల్నిచూస్తే చాలా
సంతోషంగా వుంది.
సోమ: నేనంటే నీకు యెలా సంతోషమో చెప్పవే!
సోమి: అదిగో మిమ్మల్ని చూచినా, మీ రుద్రాక్షలు చూచినా, మీ పురిపిడికాయ
చూచినా, మీ దొప్ప చెవులు చూచినా, దోనె కడుపు చూచినా, మీ ముసలి
గడ్డం చూచినా, మీ తలకాయ చూచినా, తట్ట తలపాగ చూచినా చాలా
సంతోషంగా వుంటుంది.
సోమ: నా ముఖం, నా ముఖం అని ముమ్మారు శ్లాఘించావు. నా ముఖానికేమే.
సోమి: దూరంగా వుండండి ముసలికం వేస్తోంది.
సోమ: ....నా కంపే నీకు గిట్టదు. నిన్ను వదలి యే బ్రాహ్మడి మెళ్ళో
#జంధ్యాలు
తెంచైనా గంగా యాత్ర పోతాను.
సోమి: అంతమాత్రం పోళెమి పుట్టాలిగాని నేనూ ఆ శిష్యుణ్ణి తీసుకుని
#రామేశ్వరం
వెడతా నంటుంది.
ఇలా ఒకరిమీద ఒకరు నిందలు వేసుకుంటూ, భార్యాభర్తల మధ్య వుండే
తగవులాటల్నీ ఏకరువు పెడతారు. మధ్యలో బొమ్మలాటలో గంధోళిగాడిలా శిష్యుడు
ఇద్దరి మధ్యా ప్రశ్నలువేసి రెచ్చకొడతాడు. ఆద్యంతం వారి మధ్య జరిగే
#సంభాషణా
విధానం, చతురతా, ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంది.
భాగవతుల్ని అదలిస్తాడు. బృందంలోని గురుమూర్తిని, గొఱ్ఱెమూతనీ,
గోవిందప్పను గోండ్రుకప్పనీ, భరతనాట్యాన్ని బడితె నాట్యమనీ, ఇలా వక్రంగా
మాట్లాడుతూ ప్రేక్షకులను నవ్విస్తాడు.
279-
అమ్మాయిల్ని చూసి ఆడమంటాడు:
నృత్యంచేసే అమ్మాయిల్ని చూసి ఆనందపడిపోయి ఆడమంటాడు. అప్పుడు
అమ్మాయిలు వివిధ నాట్యరీతుల్నీ, శాస్త్ర విషయాలనూ,
శ్లోకాల ద్వారా వల్లించి వాటి అర్ధం వివరించి తల పండిన
పండితులు కూడా తలలూపే విధంగా మెప్పిస్తారు.
ముఖ్యంగా బాలగోపాల తరంగం, దశావతారాలవంటి
రూపాలను నడివీథిలోనే ముద్రలుపట్టి అభినయిస్తారు.
అంటే శాస్త్రీయ రూపాలైన వీటిని సామాన్య జనానికి
అందుబాటులో ప్రదర్శిస్తారన్న మాట.
అందంగా, సుందరంగా అభినయించిన నాట్యకత్తెల అభినయం చూపి, సిద్దీ
ఏమీ ఇవ్వకపోగా చివరికి నవాబు దర్శనానికి అంగీకరించడు.
అందుకు జవాబుగా వళ్ళుమండిన భాగవతుడు, తుమ్మిచెట్టు తినే పళ్ళు
కాయదు. పైగా పళ్ళచెట్టు ఎవ్వరూ ఎక్కకుండా ఈ తుమ్మకంచె కాపలా అంటూ,
అలాంటి తుమ్మచెట్టులాంటి వాడవు అని తిట్టడంతో, ఈ ఉపమానాన్ని సాహిత్య
ప్రియులు కూడా మెచ్చుకుంటారు - ముఖ్యంగా నాటి భాగవతుల ప్రావీణ్యాన్ని
ప్రకటించే అవకాశం వున్న కళారూప మది. శృంగార, హాస్యరసాలకు పట్టుకొమ్మ
అంటారు. (పడాల రామకృష్ణారెడ్డిగారు, విశాలాంధ్ర వ్యాసంలో).
హెచ్చరిక:
హెచ్చరిక వేషాలని, కూచిపూడివారు సాధువుల వేషమలే తత్వాల ద్వారా
నీతులను చెప్పేవారు.
281-
వైష్ణవ వేషం:
వైష్ణవ వేషంలో గురుశిష్య పాత్రలు రెండు వుంటాయి. వీరి ముఖ్య బోధన
భక్తిలేని సర్వకార్యాలూ ఫలితార్థ శూన్యములనీ, గర్వంతో సర్వశక్తుల్నీ
#కోల్పోయిన,
ఆహంకారులను ఉదహరిస్తూ, బుద్ధిబలానికీ, కార్యసాధనకూ, చిన్నా పెద్దా అనే
#తేడా
లేదనీ వైష్ణవ వేషంలో
పరమేశ్వర, పరమేశ్వర అంటూ పాడుకుంటూ ప్రవేశిస్తారు. ఈ కళారూప ఇతి
వృత్తం, ఆధ్యాత్మిక ప్రచారానికి సంబంధించింది. తిరుపతి అదిగో, శ్రీరంగ
మదిగో, భద్రాచల మదిగో అంటూ వైష్ణవ క్షేత్రాల వైభవాన్ని వర్ణిస్తూ ప్రచారం
చేస్తారు.
గారడి వేషం:
పగటి వేషాలతో పాటు కూచిపూడివారు, మంత్ర
తంత్ర విద్యల్నీ, గారడీలను కూడా చేసేవారు.
ఈ గారడీ వేషం చాలా సాహసవంతమైనది.
ప్రేక్షకులకు భయం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది అగ్నికి
సంబంధించింది.
గ్రామంలో కమ్మరిని పిలిచి బజారులో కొలిమిని
పెట్టించి, గడ్డపారల్ని, పలుగుల్నీ, ఇనప గుళ్ళనీ ఎఱ్ఱగా
282-
కాల్పించి, ఎఱ్ఱగాకాల్చిన పలుగుల్ని చేతితో దూయటం, ఇనపగుళ్ళు పళ్ళతో
#పట్టించటం, నెత్తిమీద పొయ్యిపెట్టి - దానిమీద పెనం పెట్టి, గారెలు పండటం, ఇలా
చూపరుల్ని ఆశ్చర్యంలో ముంచివేసే వాళ్ళు.
ఈ పనులు చేసేటప్పుడు వాయిద్యాలను ఉధృతంగా వాయిస్తూ, పాటలు
పాడుతూ, కేకలు వేస్తూ.
ఇలా గారడి వాళ్ళు చేసే పనులు కూడా చేసి మాకూ మంత్ర తంత్ర
#విద్యలొచ్చునని
నిరూపించుకున్నారు. ఇవి రెండు వందల సంవత్సరాల నాటి మాట.
ప్రతిభకు ప్రతిఫలం:
కూచిపూడి పగటి వేషధారులు ప్రదర్శనాలన్నీ ఆయన తరువాత చివరిరోజున
శారద రామాయణం కథగా చెప్పి, పారితోషికాల కోసం ఇంటింటికీ తిరుగుతూ,
కూచిపూడి ప్రశస్త్రిని ఈ విధంగా వివరించేవారు.
283-
ప్రసిద్ధులైన పగటి వేషధారులు
పసుమర్తి శేషయ్య:
పసుమర్తి శేషయ్యగారు భట్రాజు వేషం వేసి, నానార్థరూపాలలో పద్యాలను
చదివేవారు. ప్రేక్షకులు సూచించిన ప్రతి అక్షరానికీ పద్యం చెప్పేవారు.
#జక్కుల
పురంధ్రీ వేషంవేసి, బొబ్బిలి, మరాఠీ మొదలైన కథలను నేర్పుగా
#ప్రదర్శించేవారు.
ఉపమానం లేకుండా ఏ విషయమూ చెప్పేవారు కాదు. ఇంకా బైరాగి వేషం -
సోమయాజులు - సోమి దేవమ్మ వేషాలను రమ్యంగా ప్రదర్శించేవారు. వీరిని
శిరోమణిగారూ అని పిలుస్తూ వుండేవారు.
భాగవతుల కుమారస్వామి:
కుమారస్వామి గారు పఠానీ, సోమయాజులు, సోమిదేవమ్మ, కోమటి,
అర్ధనారీశ్వర మొదలైన ముప్పై రెండు వేషాలను సమర్థవంతంగా పోషించేవారు. వీరు
మద్దెల వాయిద్యంలో ప్రసిద్ధులు. నోటితోనే అద్భుతంగా మద్దెల వాయించేవారు.
ఇంద్రజాల, మహేంద్రజాల విద్యులు కొన్ని ప్రదర్శించేవారు. కళాతపస్వియైన
కుమారస్వామిగారు ఆజానుబాహుడు.
284-
దర్భా శ్రీనివాసులు:
శ్రీనివాసులుగారు - దాష్టీక పంతులు - మందుల వేషం, ఎరుకల వేషం,
పాముల వాడి వేషధారణలో ప్రఖ్యాతి నార్జించిన వారు. వీరి తమ్ముడు
#దుర్గయ్యగారు
వివిధరకాలైన కూతలు కూయడంలో దిట్ట. కంఠస్వర మార్పుతో ప్రేక్షకులను
దిగ్భ్రాంతులను చేసేవారు - ఈయన భలే చమత్కారి.
చింతా ప్రకాశశర్మ - చింతా బాలకృష్ణగార్లు వైష్ణవ, సాతానులు, చెంచు
వేషాలను ప్రతిభావంతంగా పోషించేవారు.
మహంకాళి సత్యనారాయణగారు, జంగం దేవర వేషంలో సమర్థులు,
వేదాంతం మల్లిఖార్జున శర్మ శారద, అర్ధనారీశ్వరుడి వేషంలో ప్రసిద్ధులు.
పిల్లలమఱ్ఱి కామయ్యగారు, బైరాగివేషం వేసి భగవద్గీత చమత్కారంగా
వ్యాఖ్యానంచేసి ప్రేక్షకులను రంజింపజేసిన కళాకారుడు ఈయన. హస్తలాఘవాన్నీ,
జలస్థంభననూ చేసేవారు.
పసుమర్తి చలపతిగారు, ఏలేశ్వరపు వెంకటనారాయగారు కాశీ కావడి వేషం
వేసి యమపురిని వర్ణిస్తూ - కాలకింకరులు పెట్టే యమయాతనల్ని పటంలో చూపిస్తూప్రేక్షకులకు జ్ఞానోదయాన్ని కలిగించేవారు. బజారులో కాశీ కావడితో పోతూవుంటే
జనం తండోపతండములుగా మూగేవారు. పెద్దిభొట్ల దశరథ రామయ్యగారు పఠానీ
వేషంవేసి కృష్ణాజిల్లా కలెక్టరుగారిని దిగ్భ్రాంతుల్ని చేశారట.
పగటివేషధారులు - కూచిపూడివారు
మొదటితరం:
పసుమర్తిశేషయ్య, పసుమర్తి చలపతి - వేదాంతం పెదరామయ్య - వేదాంతం
నీలకంఠయ్య - వేదాంతం పేరయ్య - భాగవతుల కుమారస్వామి - భాగవతుల
పిచ్చయ్య - భాగవతుల యల్లయ్య - భాగవతుల కామయ్య - భాగవతుల
నాగలింగయ్య - భాగవతుల రామలింగం, భాగవతుల రామదాసు.
ఏలేశ్వరపు వెంకటనారాయణ, ఏలేశ్వరపు కృష్ణయ్య - తాడేపల్లి సూరయ్య -
దర్భా లింగయ్య - మహంకాళి లక్ష్మయ్య - వేము ఆదినారాయణ - హరిలక్ష్మీ
నారాయణ.
285-
రెండవతరం:
పసుమర్తి రామయ్య - పసుమర్తి ఆంజనేయులు - పసుమర్తి సత్యనారాయణ
వేదాంతం సాంబయ్య - వేదాంతం వెంకట
రత్నయ్య - వేదాంతం సత్యనారాయణ -
వేదాంతం లక్ష్మీనరసింహం - వేదాంతం
ఘంటయ్య - వేదాంతం వెంకటేశ్వర్లు -
భాగవతుల జగ్గయ్య - భాగవతుల
అనంతయ్య - భాగవతుల ఆదినారాయణ -
ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు - ఏలేశ్వరపు పున్నయ్య -
ఏలేశ్వరపు ఆంజనేయులు - ఏలేశ్వరపు
నారాయణమూర్తి - హేమాద్రి వెంకటేశ్వర్లు - హేమాద్రి శివయ్య - దర్భా
దుర్గయ్య - దర్భా కృష్ణయ్య - మహంకాళి పెద సత్యనారాయణ - మహంకాళి సుబ్బ
రామయ్య - చింతా శివరామయ్య.
మూడవతరం:
పసుమర్తి విశ్వనాథం - పసుమర్తి శ్రీరామమూర్తి - పసుమర్తి సూర్య
నారాయణ - వేదాంతం పార్థసారథి - వేదాంతం శ్రీమన్నారాయణ - వేదాంతం
మల్లిఖార్జునుడు - భాగవతుల నాగలింగయ్య - భాగవతుల వెంకటరాజయ్య - ఏలేశ్వరపు
ప్రకాశరావు - శివరామయ్య రాఘవయ్య - శ్రీరామమూర్తి - తాడేపల్లి సుబ్బయ్య -
తాడేపల్లి - చంద్రయ్య - హేమాద్రి శివరామకృష్ణశర్మ - మహంకాళి కృష్ణమూర్తి -
చింతా సూర్యప్రకాశం - బాలకృష్ణయ్య - జోశ్యుల దుర్గయ్య.
కూచిపూడివారి పగటివేషాలు:
1. బైరాగి 7. కోమటి-లింగబల్జీ
2. ఫకీరు 8. లంబాడీ
3. బుడబుడక్కల 9. సోమయాజులు - మధ్వాచార్యులు
4. జంగం 10. దాష్టీకం పంతులు
5. వైష్ణవులు 11. పరాను-గులాము
6. కోయ 12. గొల్లబోయడు
286-
13. జాండ్రవేషం 21. పాములవాని వేషం
14. సూరత్్ కంచెనీ 22. దేవరపెట్టి
15. గారడీ 23. పిట్టలదొర
16. ఈడిగ 24. రంగురింగుల రామిరెడ్డి
17. శారదగాని 25. గంగిరెద్దు
18. మాదిగవేషం
19. అర్ధనారీశ్వరుడు 26. బాలరండా రుక్మాబాయి
20. మందలవేషం 27. హెచ్చరిక వేషాలు.
కూచిపూడి పగటి వేషాలు భాగవత సంబంధమైనవి:
పారిజాతాపహరణం త్రిపురాసుర సంహారం
ఎరుకల వేషం రాధ వేషం
చోడిగాడి వేషం కొండాయ వేషం
బాలింత వేషం ప్రహ్లాదచరితం
దాదినమ్మ వేషం నారదవేషం
భిల్లిని వేషం బ్రాహ్మణ వేషం
శారదగాని వేషం తత్వాలు
అర్ధనారీశ్వరుడు గొల్లకలాపం
మరెన్నో పగటి వేషాలు:
ఉదహరించిన పగటి వేషాలుకాక, ఈ క్రింద వుదహరించిన మరెన్నో
పగటి వేషాలు....కొన్ని వందల సంవత్సరాలు, ఆంధ్ర ప్రజలను అలరించాయి.
అలాంటి వాటిలో కొన్ని.
ఎరుకల వేషం జాండ్ర వేషం
భిల్లినీ వేషం లంబాడి వేషం
రాధ వేషం సూరత్్ కంచెనీ వేషం
బ్రాహ్మణ వేషం ఫకీరు వేషం
కోయ వేషం పాములవాని వేషం
287-
బాలింత వేషం మధ్వాచార్యుల వేషం
ప్రహ్లాదచరితం జాండ్ర వేషం
త్రిపురాసుర సంహారం బైరాగి
కొండాయ వేషం గారడివాని వేషం
షేకుసాహెబు గోపికా గీతలు
గొల్లబోయెడు వేషం
వివిధ పగటి వేషధారులు:
పగటి వేషాలను బహుముఖాలుగా
ప్రదర్శించిన వారిలో, గోదావరి
మండలంలో పాలంకి నారప్ప, రావూరు
సూరయ్య, వేముల బాపయ్య, భాగవతుల
కోనయ్య, కాలనాథభట్ట వెంకయ్య,
అవకాపల్లి గంగాధరం, విభూతి భవానిలింగం.
వీరి ట్రూపు అనేక పగటి వేషాలను ధరించి, ఆంధ్ర దేశంలో ముఖ్య కేంద్రాలలో
ప్రదర్శనాల నిచ్చారు. క్రిష్టపాడు జంగాలు నెల్లూరు మూలపేట జంగాలు, కాకినాడ
రెడ్లు, నరసరావు పేట ఎర్రగొల్లలు మొదలైనవారు ఆరాధించారు. ఈ నాటికీ
పగటి వేషాల సాహిత్యం కూచిపూడిలో కొల్లలుగా వుంది.
ప్రజానాట్య మండలి:
ఇటీవల ఆంధ్ర దేశంలో ఆంధ్ర ప్రజానాట్య మండలికి సంబంధించిన
అనేక దశాలు, ఫకీర్లు, చెంచులు, కోయలు, సుద్దులు, జంతరుపెట్టె, పిట్టలదొర,
సోదె మొదలైన వేషాలు ధరించి, తద్వారా రాజకీయ ప్రబోధాన్ని
కలిగించారు. సంఘ విద్రోహుల్ని చీల్చిచెండాడే సాహిత్యంద్వారా,
ప్రజాప్రబోధాన్ని కలిగించారు - ఇలా పగటి వేషాలను ధరించిన
వారిలో కోగంటి గోపాలకృష్ణయ్య - కోసూరి మాచినేని డా// మిక్కిలి
నేని, డా// రాజారామ-నాజరు. రామకోటి మొదలైనవారు ముఖ్యులు.
0 
﻿
డాక్టర్ నిడమర్తి మల్లికార్జునరావు
03-08-13
Telugu
-217-
గదిలో పచార్లు మానేసి, చేతుల కుర్చీలో కూలబడి ఎదురుగా
వున్న గోడ వైపు అర్థరహితంగా చూడసాగాడు.
కొంచెం సేపట్లో ఒక వింతైన విషయాన్ని అతను
గమనించకుండా ఉన్నట్లయితే, అతనలాగే ఎంత సేపు కూర్చునుండేవాడో
చెప్పడం కష్టం. సరిగ్గా అతని ముందు, రెండు కిటికీలకీ మధ్య
గోడమీద చెక్క ఫ్రోములతో మూడు ప్రకృతి దృశ్యాలున్నాయి. అవి
కప్పుకి కొంచెం కిందున్న సన్నని లోబపు కడ్డీకి సిల్కు దారాలతో
వేలాడదీయబడివున్నాయి. వాటిని ఒక చిత్రకారుడు వుడ్్కి
బహూకరించాడు. ఎవరో కడ్డీని తిప్పుతున్నట్లు సిల్కు దారాలతో
వేలాడదీయబడివున్నాయి. వాటిని ఒక చిత్రకారుడు వుడ్్కి
బహూకరించాడు. ఎవరో కడ్డీని తిప్పుతున్నట్లు సిల్కు దారాలు కడ్డీకి
చుట్టుకుంటూ చిత్రాలు పైకి కదులుతున్నట్లు వుడ్్ అకస్మాత్తుగా
గమనించాడు.
నెమ్మదిగా చిత్రం కప్పు దగ్గరికి వెళ్లడం చూసి ఆశ్చర్యంతో
వుడ్్ కళ్లు ఇంకా ఇంకా పెద్దవసాగాయి.
"వాటికేం దయ్యం పట్టలేదు కదా!" అని గొణుక్కుంటూ,
ఒకవేళ చఅది కలేమోనని గట్టిగా తల విది఼ల్చాడు. "ఈరోజున ఏమీ
తాగినట్లు కూడా గుర్తు లేదే...."
చిత్రాలు నెమ్మదిగా కిందకి దిగడం ప్రారంభించి, చివరికి
యథాస్థానంలోకి వచ్చి కూర్చున్నా౟ియి.
"లాభం లేదు, ఇలా అయితే లాభం లేదు. ఏకంగా బుర్రే
చెడిపోతుంది." చేతుల-కుర్చీలోంచి ఒక్క ఉదుటున లేచి నుంచుని
దృఢ నిశ్చయంతో దారిలో చేతికి దొరికిన ఒక తెల్ల కాగితాన్ని తీసుకుని
టేబుల్ దగ్గర కూర్చున్నాడు."పనిచేయడం, అదీ నేను చేయాల్సింది
ఇప్పుడు."
ఒక్క క్షణం ఆలోచించి, టేబులు చివరనున్న బాల్్పాయింట్
పెన్్ని అందుకున్నాడు. కాని, మండుతున్న వేడి ఇనుముని పట్టుకున్నట్లు
ఒక్కసారి చెయ్యిని వెనక్కి లాగేసుకున్నాడు. పెన్ను దానంతటదే వెనక్కి
-218-
దొర్లిపోయింది. దాన్నందుకోవడానికి వుడ్ మళ్లీ చెయ్యి జాపాడు, కాని
మళ్లీ పెన్ను వెనక్కి పరిగెట్టింది.
అన్ని పరిస్థితుల్లోనూ తేలిగ్గా నవ్వేసుకునే గుణం వుడ్్కి గతంలో
ఎన్నోసార్లు అండగా నిలిచింది. ఈసారి కూడా అది అతన్ని ఒదిలి
పోలేదు.
"ఇదేదో ఆసక్తికరంగా ఉంజే," అన్నాడు ఓ చిన్న నవ్వు నవ్వి.
"నా కొంపలో దయ్యాలు తిరగడం లేదు కదా? అదే నిజమైతే మంచి
మజా వస్తుంది. నా జీవితాంతం వరకు అది సరిపోతుంది."
గది చుట్టూ పరకాయించి చూశాడు. అయితే
అసాధారణమైనదేదీ అతనికి కనిపించేలేదు. అన్ని వస్తువులూ వాటి వాటి స్థానాల్లోనే
ఉన్నాయి. ప్రకృతి నియమాలకి వ్యతిరేకమైన పనులేవీ అవి చెయ్యలేదు.
"సరే,అయితే" అని గొణిగాడు.అతని గొంతులో కొంత
ఆశాభంగం ధ్వనించింది, "అంతా వట్టి భ్రాంతే అన్నమాట."
సరిగ్గా అదే క్షణంలో టేబుల్ మీద అతని ముందున్న తెల్ల
కాగితం గాలిలోకి లేచింది. సరిగ్గా అతని మొహం ముందు ఆగింది,
కొన్నిసార్లు ముక్కుపై రెపరెపలాడింది.
"అద్భుతం!" ఉద్రేకంగా వుడ్ అరిచాడు. "నేను
కావాలనుకున్నది సరిగ్గా అదే!"
టైపు-రైటరు దగ్గరికి దూసుకువెళ్లాడు. ఖంగారుగా తెల్ల
కాగితం టైపు మిషనులో దూర్చి రాయబోయే కథకి శీర్షికని టైపు
చేశాడు: "తిరిగి వచ్చిన దయ్యాలు!" కాగితాన్ని కొంచెం పైకి జరిపి,
ఎలా మొదలెట్టాలా అని ఒక క్షణం ఆలోచనలో మునిగిపోయాడు.
ఇంతలో ఉన్నట్లుండి టైపు-రేటరుకి ప్రాణం వచ్చినట్లు
పనిచేయనారంభించింది. కంప్యూటర్ లాంటి వేగంతో ఇలా టైపు చేసింది:
"నేనంటే నీకు భయం వేయడం లేదూ?"
అనుకోకుండా అంత వింతగా ప్రత్యక్షమయిన పదాలకేసి
మతిపోయినట్లు
-219-
చూశాడు వుడ్. అయితే అప్పటికే ఆ వింత విషయాలకి
వుడ్ నెమ్మదిగా అలవాటుపడసాగాడు.
"నీకు సంతోషంగా స్వాగతం చెప్తున్నాను!" అని జవాబుగా
టైపు చేశాడు.
టైపు-రైటరు ఒక్క క్షణం నిశ్శబ్దంగా వుండి, టైపు
చేసుకుంటూపోయింది:
"నాతో ఆడు!"
"అదీ తమాషా అంటే" ఆనందోద్రేకంతో ఒక కేకవేసి పత్రికలు
ఉన్న టేబులు మీద పిడికిలి బిగించి ఒక గుద్దు గుద్దాడు. ఇంత బలంగా
గుద్దాడంటే ఆ అదురుకి టైపు-రైటరు చప్పుడు చేసుకుంటూ ఎగిరి
గంతేసింది. "కలా వైష్ణవ మాయా! దయ్యాలు మనుష్యులతో
ఆడటం ఇంతవరకూ ఎక్కడా వినలేదు."
"నేను దయ్యాన్ని కాదు," టైపు-రైటరు టైపు చేసింది,
"నేను ఇంకో గ్రహాన్నుంచి."
"కాలుతున్న నూనెలోంచి, మండుతున్న పొయ్యిలో పడటమంటే
సరిగ్గా ఇదే" _అన్నాడు వుడ్. "ఇంతకీ నువ్వెక్కడున్నావు?"
"నేను సరిగ్గా నీ పక్కనే నువ్వు నన్ను చూడలేవు, అనుభూతి
చెందలేవు నేను ఆవిధంగా తయారయాను. అయితేనేం, నేను నిన్ను
వినగలను. నాతో ఆడు మరి."
"ఆట," వుడ్ వేగంగా ఆలోచించసాగాడు, "అయితే కంటితో
చూడలేని చెవితో వినలేని జీవితో నేను ఏ ఆట ఆడగలను? దొంగ-
పోలీసు ఆట? కాదు. ఇద్దరం మాట్లాడుకోగలుగుతున్నాం. అదే
పది వేలు. దానికి తోడు ఇద్దరం స్నేహితులం అయిపోయాం కూడా.
ఒకళ్లొకళ్లతో పాత స్నేహితుల్లా ఏకవచనంలో మాట్లాడుకుంటున్నాం."
"మా భాష ఎక్కడ నేర్చుకున్నావే?"
-220-
"దాన్ని అధ్యయనం చేశాం" అని అగంతకుడు టైపు చేశాడు.
దాన్ని అధ్యయనం చేశావా? అయితే బహుశా...
కాగితాన్ని కొంచెం పైకి తిప్పి, బుర్రకి తోచిన మొదటి అక్షరం -
ఎల్్ని వుడ్ టైపు చేశాడు.
"ఇదొక మాటల ఆట" వుడ్ వివరించాడు.
"ఒకరి తర్వాత మరొకరం ఎల్్కి రెండు వైపులా అక్షరాలని
ఉంచుతూ సాధ్యమైనంత పెద్ద పదాన్ని తయారుచేయడానికి
ప్రయత్నిద్దాం. ఆఖరికి పదం ఎవరైతే వూరిస్తారో వాళ్లు చఒక పాయింటు
ఓడి పోయినట్లు. అలా 5 రౌండులు అంటే 5 పాయింట్లు ఆడదాం"
మొదటి రౌండు ఆట ప్రారంభించారు. ఒకరి తర్వాత మరొకరు
అక్షరాలని టైపు చేయసాగారు. వుడే పదాన్ని ముందుగా పూర్తి
చేయడం వల్ల అతను మొదటి రౌండు ఓడిపోయినట్లు తేలింది.
వుడ్ రెండో రౌండు ఇంకా వేగంగా ఓడిపోయాడు. అతి తొందర్లో
ఆట అంత అయిపోయింది. ఐదు పాయింట్లూ ఓడిపోయాడు.
"ఇంకో ఆట ఆడదామా?"
"ఇంక ఇది చాలు, బోరు కొట్టేసింది. ఇంక మరో ఆటని
దేన్నయినా గుర్తుకుతెచ్చుకో."
"సరే అయితే," అన్నాడు వుడ్. ముందు ఆటలో కొన్ని
అవకాశాలని జారవిడుచుకున్నాడని అతనికి అకస్మాత్తుగా తట్టింది. అంత
తేలిగ్గా ఓడిపోకుండా ఉండాల్సింది. ఓటమి ఎలాగైనా తథ్యమే కాని,
కనీసం ఒకటో రెండో పాయింట్లేనా సంపాదించాల్సింది. అప్పుడు కొంచెం
మర్యాదేనా దక్కేది..."
"ఆడబోయే ఆట ఇలా వుంటుంది," అన్నాడు వుడ్. ఏదైనా
ఒక పదం తీసుకుందాం. ఆ పదంలో ఉన్న అక్షరాలతో మొదలెట్టి
ఎన్ని పదాలు రాయగలిగితే అన్ని పదాలు రాయాలి. సరిగ్గా 15 నిమిషాల్లో
ఎవరైతే ఎక్కువ పదాలు రాస్తారో వాళ్లు గెలిచినట్లు."
-221-
" అర్థమయింది," అగంతకుడు టైపు చేశాడు, "అయితే, పదాన్ని
రాయి."
టైపు-రైటరులో తెల్ల కాగితం పెట్టి, బుర్రకి తోచిన పదాన్ని
టైపు చేశాడు, వుడ్. తర్వాత ఇంకో కాగితం తీసుకుని దాన్ని కాఫీ
టేబుల్ మీద పెట్టి టేబుల్ మీదనుంచి బాల్ పాయింట్ పెన్నుని
తీసుకోడానికి చెయ్యి జాపాడు. ఈసారి పెన్ను పక్కకి దూకి వెళ్లలేదు.
వుడ్ అదే పదాన్ని తన కాగితం మీద కూడా రాశాడు.
"ఇక మొదలెడదాం, టైము 15 నిమిషాలు."
ఒక్కసారిగా టైపు-రైటరు మెషీన్్గన్్లాగా టపటప ఆగకుండా
కొట్టేసింది. వుడ్ మూడు పదాలు రాసేసరికల్లా ఆగంతకుడు ొక
వరుస అంతా టైపు చేసేశాడు. అదే వేగంతో వెర్రెక్కినట్లు టైపు
చేసుకుంటూ పోసాగాడు. చసరిగ్గా 15 నిమిషాల తర్వాత టైపు-రైటరు
శాంతించింది. చవుడ్ 63 పదాలని రాస్తే అతని ప్రత్యర్థి 155
పదాలని టైపు చేశాడు. ప్రత్యర్థి టైపు చేసిన పెద్ద జాబితా కేసి
వుడ్ నమ్మశక్యంకానట్లు చూశాడు. అజ్ఞాత ప్రపంచ వాసులు భూమి
మీది నాగరికతల గురించి బాగానే తెలుసుకున్నారు. పరలోకవాసి టైపు
చేసిన జాబితాని చూస్తే వాళ్లకి మనుష్యుల శరీరనిర్మాణశాస్త్రం,
భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఇంకా ఎన్నో విషయాల గురించి
కూలంకషంగా తెలుసునని అర్థమవుతోంది.
"ఒటమిని ఒప్పేసుకుంటున్నాను. ఇంక తర్వాత ఏం చేద్దాం?"
వుడ్ చేతులు పైకెత్తేసి అన్నాడు.
"ఆడదాం," టైపు-రైటరు "జవాబిచ్చింది."
"ఆడడానికి ఇంక ఆటేముంది?" వుడ్ ఆలోచించసాగాడు. ఏమైనా
గెలిచితీరాలని ఓడిపోకూడదని వుడ్్కి పట్టుదల పెరిగిపోయింది.
"భూవాసుల గౌరవాన్ని తను నిలబెట్టి తీరాలి. నేను తప్పకుండా గెలిచే ఆటని
దేన్నయినా గుర్తుకుతెచ్చుకోవాలి."
-222-
తనకి తెలిసిన ఆటల్ని అన్నింటినీ ఖంగారుగా
గుర్తుకుతెచ్చుకోసాగాడు వుడ్. డామినోల ఆటా? అది విసుగైన ఆట, దానికితోడు చాలా
సేపు ఆడాలి. అందులోనూ ఆడేది ఇద్దరే అనే విషయం తీసుకుంటే
ఇక వేరే చెప్పక్కర్లేదు. అన్నట్లు అసలు ఇంట్లో డామినోలే లేవు.
టేబుల్ టెన్నిస్? ఈ ఊహ ఎంత అసమంజసం అనిపించిందంటే,
వుడ్ నవ్వడం ప్రారంభించాడు: అదృశ్య వ్యక్తితో టేబుల్ టెన్నిస్
ఎలా ఆడటం? ఆకవేళ బిలియార్డ్స్ ఆడితే? అదీ కావల్సింది! దాని
గురించి తను ముందు ఎఁదుకు ఆలోచించలేదబ్బా?అతనికి ఆ ఆటంటే
ఎంతో ఇష్టం. అంతే కాదు ఆ ఆటలో అతను నిపుణుడు కూడా.
అతన్ని దానిలో ఓడించేవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
అందుకనే తన విశ్రాంతి మందిరంలోని ఒక గదిని బిలియార్డ్్స్
గదిగా తయారుచేశాడు కూడా.
"ఇంకో గదిలోకి వెళ్దాం పద," అదృశ్య వ్యక్తికి
వినిపించిదేమోనని గట్టిగా అరిచి ఒక్క దూకులో కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు వుడ్.
టైపు-రైటరుని చేతుల్తో ఎత్తి, బిలియార్డ్్స్ గది తలుపు
తెరిచి టైపు-రైటరుని ఒక కుర్చీమీద ఉంచాడు.
"ఇక మొదలెడదాం!" ఆగంతకుడికి సహజంగా తొందరెక్కువైంది.
వుడ్ బంతుల్ని పేర్చాడు.
"ఆటలో ముఖ్యమైన విషయం బంతుల్ని చిల్లుల్లోకి కొట్టడం.
బంతులకి 1 నుంచి 15 దాకా నంబర్లు ఉంటాయి. ఎవరికి ముందు
71 పాయింట్లు వస్తే వాళ్లు గెలిచినట్లు. అయితే బంతుల్ని ఈ
ఒక్క చారల బంతితోనే కొట్టాలి. ఇదిగో ఇలా కొట్టాలి." చెల్లా
చెదురుగా ఉన్న బంతుల మీద వంగి గురిచూడకుండా కొట్టాడు.
వుడ్. అంచుల కైనా తగలకుండా బంతి వెళ్లి సరిగ్గా రంధ్రంలో పడింది.
"అంతా అర్థమైంది!" ఆగంతకుడు టైపు చేశాడు. "ఇక
మొదలెడదాం!"
-223-
"మంచి తొందరగా వుంది కదూ? ఆగు ఒక్క నిముషం ఆగు!"
అనుకుంటూ వుడ్ త్రిభుజాకారంలోని చెక్క ఫ్రేముతో బంతులని ఆ
ఆకారంలో దగ్గరగా పేర్చాడు. జాగ్రత్తగా గురిచూసి కొట్టాడు.
చారల బంతి వెనక భాగానికి తగిలి వెనక్కి వచ్చి త్రిభుజాకారంలోని
బంతులని కదిలించకుండా తాకింది.
"ఇక నీ వంతు," అన్నాడు వుడ్. ఇంతకీ అదృశ్య వ్యక్తి ఈ
ఆటని ఎలా ఆడగలడా అనే ఆలోచన అతనికి వచ్చింది. కొట్టడానికి
ఉపయోగించే కర్ర (క్యూ)ని అతను చఎలా పట్టుకోగలడు? అతనసలు
ఎలా వుంటాడో వుడ్్కి ఊహకి కూడా అందడం లేదు. ప్రస్తుత
పరిస్థితుల్లో "ఎలా వుంటాడో" అనే పదాన్ని కూడా ఉపయోగించ
కూడదేమో...
వుడ్ అనుమానాలన్నీ వెంటనే పటాపంచలైపోయాయి: చారల
బంతి గిర్రని తిరిగి త్రిభుజాకారంలో వున్న బంతుల్ని చెల్లాచెదురు
చేసింది. బంతులన్నీ అన్ని దిశల్లోకీ చెదిరిపోయాయి.
"ఇదేదో చూస్తే ఆట బాగానే ఉండేట్టుందే!"
ఆ అదృశ్య జీవి ఆడుతున్న పద్ధతిని పరిశీలిస్తున్న కొద్దీ వుడ్
ఆశ్చర్యం ఎక్కువ కొనసాగింది. చారల బంతి ఒక మూలకి దొర్లి
రంధ్రానికి కొన్ని మిల్లీమీటర్ల దూరంలో ఆగింది. అక్కడనుంచి ఏ
బంతినైనా రంధ్రంలోకి కొట్టడం దాదాపు అసంభవం.
"మొత్తానికి గొప్పవాడే!" అనుకున్నాడు మెచ్చుకోలుగా వుడ్.
"విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకున్నాడు!"
ఇప్పుడు ఆడాల్సింది అతను. పరిస్థితిని అంతా బాగా పరిశీలించి
వుడ్ కొట్టాడు. ఆడడానికి ఎంతో ఇబ్బందికరమైన స్థానంలో చారల
బంతి ఉండేలా కొట్టాడు. చారల బంతి దొర్లుతూంటే వుడ్
సంతృప్తికరంగా చిరునవ్వుతో అనుకున్నాడు: ఇప్పుడెలా ఆడతాడో చూద్దాం.
అయితే అతని ఆనందం అట్టేసేపు నిలవలేదు. ఆగంతకుడు
-224-
తను ఆడబోయే బంతుల నంబర్లని ఒక వరుసలో టైపు చేశాడు.
నమ్మశక్యంకాని విషయం! వుడ్ టేబుల్్కి దగ్గరగా వచ్చాడు.
ఆగంతకుడి కర్ర ఒక్క ఊపు ఊగింది. చారల బంతి దాని స్థానంలో నుంచి
ఒక గెంతు గెంతింది. వెళ్లి టేబులు అంచుకి తగిలి తిరిగి వచ్చిఆ
వరుసలోని మొదటి నంబరు బంతిని రంధ్రంలో పడేసింది. ఆ తర్వాత
సరిగ్గా టైపుచేయబడిన క్రమంలో మిగిలిన బంతులన్నింటిని చెల్ల్
చెదరుచేస్తూ ఒకదాని తర్వాత ఇంకోకి రంద్రాలలో దూరేట్లు చేసింది.
నోట మాట లేకుండా వుడ్ నిశ్చేష్టుడైపోయాడు. బిలియార్డ్స్్
ఆటలో ఎంతో అనుభవజ్ఢుడైన వుడ్ తన జీవితంలో అటువంటి
విషయాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈలోపల అదృశ్య వ్యక్తి ఇంకా
ఇంకా క్లిష్టమైన, పూర్తిగా అసంభవైమ పద్ధతుల్లో బంతుల్ని
వరసగా కొట్టేయసాగాడు. బుద్దిగా బంతులు వంకరటింకరలుగా వెళ్తూ
ఒకదాని తర్వాత ఇంకోటి వెళ్లి రంధ్రాలలో పడిపోనారంభించాయి.
బంతుల్ని వలల్లోంచి పైకి తీయడం మాత్రమే వుడ్ పనయింది.
ఎప్పుడైతే ఆగంతకుడు 50కి పైగా పాయింట్లని సంపాదించుకున్నాడో, వుడ్
తన క్యూని కింద పెట్టేశాడు. సరిగ్గా చేయాల్సిన పనే చేశాడు:
ఇంకో మూడు దెబ్బల్లో ఆట అంతా పూర్తయిపోయింది.
"ఇంకో ఆట ఆడదామా?" టైపు-రైటరు టపటపలాడించింది.
అంతరిక్ష జీవికి బిలియార్డ్స్ ఆట బాగా నచ్చినట్టుంది.
"అక్కర్లేదు, ఈ ఆటనింక ఆడక్కర్లేదు," వుడ్ తన ఆశా
భంగాన్ని దాచుకోలేకపోయాడు. ఎందుకంటే బిలియార్డ్స్ ఆట మీద
గొప్ప ఆశలు పెట్టుకున్నాడు. "ఇంకేదైనా ఆట ఆడదాం," అన్నాడు.
మూడు ఆటల్లో చిత్తుగా ఓడిపోయింతర్వాత, ఏ ఆటలైతే
కచ్చితంగా లెక్కవేయగలిగే సామర్థ్యం మీద ఆధారపడి వుంటాయో
ఆ ఆటలని ఆగంతకుడితో ఆడడంలో అర్థం లేదని వుడ్్కి
తెలిసిపోయింది. అదృశ్య జీవి బుర్ర అతి సున్నితమైన కంప్యూటర్
లాంటిదనడంలో
-225-
ఏ అనుమానం లేదు. వుడ్్కి వున్న ఒకేఒక ఆశల్లా,
అనూహ్యమైన పరిస్థితుల మీద ఆధారపడి ఆడే ఆట మీదే. కాబట్టి అటువంటి
ఆటలోనే గెలుపుకి అవకాశం అసలంటూ ఉంటే, ఉండవచ్చు.
"తట్టింది నాకు అలాంటి ఆట, పాచికలు! పాచికలు ఆడాలి,"
వుడ్ నిర్ణయించుకున్నాడు. ఏనుగు దంతంతో చేసిన రెండు పాచిక
పెట్టెల్ని తీసుకువచ్చాడు. ఆయనకి వాటిని ఒక భారతీయ విలేకరి
బహుకరించాడు.
"వీటిని ఒకళ్ల తర్వాత ఇంకొకళ్లం విసురుదాం. ఎవరికి
ముందుగా 50 పాయింట్లు వస్తే వాళ్లు గెలిచినట్లు" వుడ్ వివరించాడు.
పాచికలు వేసింతర్వాత వాటిని ఆపకూడదూ, తిప్పకూడదూ అన్నాడు
వుడ్ ఒక్క క్షణం ఆలోచించి. ఆగంతకుడు కంటికి కనిపించడు కాబట్టి
దాన్ని ఉపయోగించుకుంటాడేమోననే అనుమానం వచ్చింది వుడ్్కి.
"మొదలెడదాం పట్టు." వుడ్ బిలియార్డ్ బంతుల్ని పక్కకి
తోసేసి, అదే టేబిలు మీద పాచికలని విసిరాడు. అవి గాలిలో పల్టీలు
కొట్టి టేబుల్ మీద పడ్డాయి. వాటి పై తలాలు ఒకటేమో మూడు
చుక్కల్ని, రెండోదేమో నాలుగు చుక్కల్ని చూపిస్తున్నాయి.
"ఏడు పాయింట్లు," వుడ్ కూడి చెప్పాడు. "ఇప్పుడిక నీ
వంతు."
వెంటనే పాచికలు గాలిలోకి ఎగిరాయి. టేబులు మీద దొర్లి
ఆగాయి. రెండు పాచికల పై భాగాలూ ఆరు చుక్కలని
చూపిస్తున్నాయి. అంటే 12 పాయింట్లు. అది యాదృచ్ఛికమా? వుడ్
నమ్మకం కొంచెం సడలింది. పాచికలని వేశాడు. ఆరు,ఐదు వచ్చాయి.
"ఫర్వాలేదు, మరీ దారుణం కాదు," అనుకున్నాడు వుడ్. అతనికి
విశ్వాసం తిరిగి వచ్చింది. "ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం."
వాటంతటవే పాచికలు, ముందులాగే గాలిలోకి ఎగిరాయి. టేబుల్
మీద దొర్లి, ఆగాయి. మళ్లీ పన్నెండు పాయింట్లే!
-226-
వుడ్ ఆటని కొనసాగించాడు. కాని ఆటలో ఆసక్తి మాత్రం
పూర్తిగా పోయింది. ఆగంతకుడు పాచికలని విసిరినప్పుడెల్లా పన్నెండు
పాయింట్లని సంపాదించాడు. నాలుగు దెబ్బల్లో 48 పాయింట్లు
వచ్చింతర్వాత, మిగిలిన రెండు పాయింట్ల఩ీ ఐదోసారి సంపాదించి ఆట
ముగించాడు.
అంటే ఈ ఆటా పనికిరాదన్నమాట. ఆగంతకుడు
మోసగించాడని అనుమానించడానికి ఏ కారణం కనిపించలేదు. పాచికల పై
భాగాలు ప్రతీసారీ కావల్సిన అంకెలు చూపెట్టేలా వాటిని విసరడం
ఎలాగో ఆగంతకుడికి తెలుసునన్నమాట.
"అంటే అదృష్టం ఇక్కడ కూడా పనిచెయ్యదన్నమాట,"
అనుకున్నాడు వుడ్ కొంచెం ఆశాభంగంతో. "అయినా ముందుగానే లెక్క
వేసి తెలుసుకోగలిగితే ఇంక అదేం అదృష్టం? నాకేమో అది
అదృష్టమైతే, అతనికి అది అదృష్టం కాదు.అంటే,అదృష్టమనేది
అసలంటూ లేనిదేదో కావాలన్నమాట.
సరిగ్గా అప్పుడే, క్వాంటమ్ యాంత్రిక శాస్త్రంలో ప్రధాన
సూత్రం అయిన అనిశ్చితత్వ సూత్రం వుడ్్కి గుర్తుకువచ్చింది.
ఎన్నోసార్లు ఆ రంగంలో పనిచేసే భౌతికశాస్త్రజ్ఞుల్ని తను ఇంటర్వ్యూ
చేశాడు కూడా. ఆ సూక్ష్మ ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి
తేలికగా నలుగురికీ అర్థమయేలా వ్యాసాలు రాశాడు కూడా. ఆ
విషయం మీద అతనికి మంచి పట్టు వుంది.
అనిశ్చితత్వ సూత్రం ప్రకారం ఏదైనా ఒక సూక్ష్మ కణం,
ఉదాహరణకి, ఎలక్ట్రాన్ ప్రవర్తించే తీరుని ముందుగా లెక్కవేసి
చెప్పలేం. ఎందుకంటే అది సంభావ్యతా సిద్ధాంతానికి లొంగి
వుంటుంది. ఆ సిద్దాంతాన్ని బాగా పెద్ద సంఖ్యలోని ఘటనలకి చమాత్రమే
అనువర్తించడం కుదురుతుంది.
వుడ్ టివి దగ్గరకి వెళ్లి కంప్యూటర్ ఆటలుండే విభాగాన్ని
-227-
ఆన్ చేశాడు. అతను ఇలా ఆలోచించసాగాడు: ఆ విభాగంలో ప్రధాన
అంశం ఒక యాదృచ్చికమైన సంఖ్యని ఉత్పత్తి చేస్తుంది. ఆ పనిలో
ఎలక్ట్రానిక్ ప్రక్రియలు ప్రధాన పాత్రని వహిస్తాయి. అది ఉత్పత్తి
చేసే విలువలని ముందుగా ఊహించడం అసాధ్యం.
"ఒకటి నుంచి యాభై దాకా వుండే సంఖ్యల్లో ఏవో ఆరు
సంఖ్యలని ఎంచుకోవాలి," వుడ్ మళ్లీ ఇంకో విషయం
వివరించనారంభించాడు. "ఆ తర్వాత నేను ఒక బటన్్ని నొక్కుతాను. అప్పుడా
ప్రత్యేకమైన విభాగం చేతికొచ్చిన ఒక ఆరు సంఖ్యలని ఎంపికచేసి టివి
తెర మీద చూపిస్తుంది. అలా ఐదు ప్రయత్నాల్లో ఎవరు ఎక్కువ
సంఖ్యలని సరిగ్గా ఊహిస్తే వాళ్లు గెలిచినట్లు. నేను
మొదలెడుతున్నాను. నా సంఖ్యలు 3,8,17,21,4,48.ఇప్పుడు
చూద్దాం, ఎంతవరకూ నేను సంఖ్యల్ని సరిగ్గా ఎంచుకున్నానో."
వుడ్ డిస్్ప్లే పానెల్ మీది బటన్్ని నొక్కాడు. తెరమీద ఆరు
నంబర్లు ప్రత్యక్షమయాయి. 2,17,29,35,36,41.
"రైటయిన ప్రతీ ఒక సంఖ్యకీ ఒక పాయింటు, ఇప్పుడు నీ
వంతు" అన్నాడు అతను.
టైపు-రైటర్లోని తెల్ల కాగితం మీద 6,23,34,41,
43,49 ప్రత్యక్షమయాయి.
వుడ్ బటన్్ని నొక్కి తెరకేసి కుతూహలంగా రాశాడు: 5,
23,34,42,43,50.
"మూడే తగిలాయి యీసారి. అయితే వ్యవహారం బాగానే
వున్నట్లుంది," అనుకున్నాడు వుడ్ స్వగతంగా.
ఆగంతకుడు రెండో ప్రయత్నంలో రెండు సంఖ్యల్ని, మూడో
ప్రయత్నంలో నాలుగు సంఖ్యల్ని, నాలుగు ప్రయత్నంలో ఆరు సంఖ్యల్నీ
(నూటికి నూరు శాతం విజయం!) కనుగొన్నాడు.ఐదో ప్రయత్నంలో
మాత్రం రెండు సంఖ్యల్ని మాత్రమే కనుక్కోగలిగాడు. మొత్తంలో
-228-
అంతరిక్షం నుంచి ఏతెంచిన ఆ జీవి 17 సార్లు సరిగ్గా సంఖ్యల్ని
ఊహించాడు. వుడ్ మొత్తం 3 సార్లు మాత్రమే సరిగ్గా ఊహించ
గలిగాడు. మళ్లీ ఓడిపోయాడు. మళ్లీ పెద్ద తేడాలతోనే ఓడిపోయాడు.
అయినా ఆగంతకుడు ఈసారి నూటికి నూరు పాళ్ల విజయాన్ని
మాత్రం సాధించలేకపోయాడు.
ఈసారి ఓడిపోయినా కొంచెం మర్యాద దక్కింది. ఆగంతకుడు
మొత్తం అన్ని సార్లూ అన్నీ సంఖ్యల్నీ ఊహించలేకపోయాడు.
అయినప్పటికీ సూక్ష్మ ప్రక్రియలు ఎలా అభివృద్ధి చెందుతాయో వాటిని
భూమి మీది భౌతికశాస్త్రజ్ఢుల కంటే బాగా కచ్చితంగా ప్రోగ్రాం చేయ
గలిగాడు.
సంఖ్యలకి సంబంధించిన విషయాల్లో ఆగంతకుడితో పోటీకి
దిగడం అనేది సాధ్యం కాదని తేలిపోతోంది. చాలా ఆధునికమైన
కంప్యూటర్ కూడా ఆగంతకుడితో పోటీకి రాలేదని వుడ్్కి అనుమానం
వచ్చింది కూడా. మరైతే మానవ మేధస్సుతో పోటీ విషయం చసంగతి
ఏమిటి? ఇప్పటిదాకా వాళ్లు ఆడినదంతా గుర్తుంచుకున్న
సమాచారపు పరిమాణం మీద, దాన్ని తిరిగి అందించగలిగే వేగం మీద,
కచ్చితత్వం మీద ఆధారపడింది. వేగం,కచ్చితత్వం! మరి మేధస్సు మాటేమిటి?
ధృడ నిశ్చయంతో పుస్తకాల షెల్ఫ్ దగ్గరికి నడిచాడు వుడ్.
అక్కడి నుంచి చదరంగపు బోర్డుని బయటికి లాగాడు. దాన్ని కాఫీ
టేబులు మీద, టైపు-రైటరు పక్కన వుంచాడు. చాలా
విషయాలలో ప్రవేశమున్నవాడు వుడ్. అన్ని విషయాలలో ప్రవేశం రావడానికి
కారణం బహుశా జర్నలిజమే అయుండవచ్చు. దానికి తోడు వుడ్్కి
నుంచి మేధస్సు వుంది. పోటీల్లో ఎప్పుడూ పాల్గోకపోయినా చదరంగం
బాగా ఆడేవాడు.
"చూద్దాం, ఈసారి చూద్దాం," అని గొణుక్కుంటూ
చదరంగం బోర్డు మీద పావుల్ని పేర్చసాగాడు.
-229-
అంతా వివరించడానికి పది నిముషాలు పట్టింది. బాగా
వంటబట్టిందో లేదో తెలుసుకోడానికి వుడ్ అతిథిని కొన్ని సమస్యల్ని
పరిష్కరించమన్నాడు. వాటిని కొన్ని క్షణాల్లో అతిథి పరిష్కరించేశాడు.అప్పుడు
ఇంకో రెండు కష్టమైన సమస్యల్ని యిచ్చి చూశాడు. అవి కొన్ని
సెకన్లలో పరిష్కరించబడ్డాయి. ఇక ఆట మొదలెట్టచ్చు.
వుడ్ చందరంగపు పావుల్ని బోర్డు మీద అమర్చాడు.
"మొదలెట్టు, నువ్వు తెల్ల పావులతో ఆడు," అన్నాడతను.
ఏం వస్తుందో అని టైపు-రైటరు కేసి చూశాడు వుడ్. కాని
అదే క్షణంలో తెల్ల భటుడు ముందుకు జరగడం గమనించాడు.
"టైపు-రైటరును వాడగలిగి, బిలియార్డ్ బంతుల్ని
కొట్టగలిగినపుడు చదరంగపు పావుల్ని జరపడానికేం, శుభ్రంగా జరపగలడు"
అనుకున్నాడు వుడ్.
పోటీ తీవ్ర రూపం దాల్చింది. ముందు ఆగంతకుడు చకచకా
ఆడాడు. చదరంగపు ఆటలోని మెళకువలన్నీ ఎవరూ నేర్పకపోయినా
అతని ఎత్తుల్లో ఎటువంటి పొరబాటూ లేదు. పరిస్థితి రానురాను
క్లిష్టతరమవవుతున్న కొద్దీ,అతిథి వేయబోయే ఎత్తులకోసం ఎక్కువ
కాలం వేచిచూడాల్సివచ్చింది. అతని నిర్ణయాలు కూడా
సందేహాత్మకంగా తయారవుతూ వచ్చాయి. ముందు సంభవించబోయే అన్ని
పొందికలనీ ఊహించడం ఆగంతకుడికి ఇంక ఏమాత్రం కుదురుతున్నట్లు
లేదు. సరిగ్గా ఇక్కడే వుడ్ కావాలని ఒక తప్పు ఎత్తు వేశాడు. దాంతో
ఆట అనుకోని మలుపు తిరిగింది. అప్పుడు వేసే ఎత్తుని ఊహించడం
దాదాపు అసాధ్యమయిపోయింది. సరిగ్గా అటువంటి పరిస్థితుల్లోనే
ఆటగాడి అంతర్ దృష్టి సహాయపడుతుంది.
"బాగుంది, భేషుగ్గా వుంది," అని గొణుక్కుంటూ వుడ్ ఒక
గుర్రాన్ని బలి ఇచ్చేశాడు.
-230-
తన ఆఖరి ఎత్తు ఆటలో ఏ లాభాన్ని చేకూరుస్తుందో వుడ్్కి
నమ్మకంగా తెలియదు. అయినప్పటికీ ఆగంతకుడు ఏ ఎత్తు వేసినా
అతని స్థానం బలహీనమయి తీరుతుందని తన అంతర్ దృష్టి వుడ్్కి
చెప్పింది.
ఆగంతకుడు ఎంతోసేపు ఓ ఎత్తూ వెయ్యకుండా ఉండ఼ిడిపోయాడు.
గర్వంతో ఓ నిర్ణయానికి వచ్చాడు, "నువ్వూ ఎప్పుడో ఒకప్పుడు ఓడక
తప్పదు మరి."
తెల్ల పావులు ఇంకా ఏ ఎత్తునచ వెయ్యలేదు. దానికి బదులు
అకస్మాత్తుగా ఒక్కసారి టైపు-రైటరుకి జీవం వచ్చి ఈ విషయం
కొట్టింది:
`ఆటని నేను పూర్తి చేయలేను. వాళ్లు నన్ను తీసుకుపోవడానికి
వచ్చారు," అని చదివాడు వుడ్.
అంతటితో అంతా అయిపోయింది.
గెలుపు తనకి అంతకుండా ఎవరో మోసం చేసినట్లు
భాగపడ్డాడు వుడ్. అంతరిక్షం నుంచి వచ్చిన అతిథి చమీద అది తొలి విజయం
అయుండేది. అంతరిక్ష వాసుల మేధస్సు కంటే అభివృద్ధి చెందింది
కాకపోయినప్పటికీ కొత్త నాగరికతతో సంబంధాలు ఏర్పరుచుకోవడానికి
సరిపడినంతగా మానవ మేధస్సు అభివృద్ధి చెందిందన్న విషయాన్ని
ఆ విజయం నిస్సందేహంగా నిరూపించి ఉండేది. అటువంటి విజయం
ఎంతో ఘోరంగా చేతిలోంచి జారిపోయింది.
కాని వెంటనే వుడ్ తేరుకున్నాడు. ఏమయిందిప్పుడు, ఆఖరి
విజయం దాకా ఎత్తు వేయకపోతేనేం? ఆగంతకుడిది ఎంత
కంప్యూటర్్లాంటి బుర్ర అయినా, అతన్ని తను ఓడించగలగడమే
ప్రధానమైన విషయం. అంతేకాని ఆఖరి ఎత్తు వేసి ఆటకట్టించడం అంత
అవసరమా?
-231-
కుర్చీలోంచి ఛటక్కున లేచాడు వుడ్. జరిగిందంతా ఒక్కసారి
అతనికి ఇప్పుడే బోధపడింది. అదతనికి ఒక్కసారిగా షాకులా తగిలింది.
ఆట ఆడుతున్న ఉద్రేకంలో జరుగుతున్నదంతా ఎంత అసాధారణమైన
విషయమో అసలు ఏమాత్రం గ్రహించలేదు. జీవితంలో తను
ఎదుర్కొన్న నిజమైన సంచలనాత్మక విషయం ఇదేనని అర్థం చేసుకోలేక
పోయాడు. దీనితో పోల్చుకుంటే అంతకుముందు రాసిన సంచలనాత్మక
విషయాలన్నీ పేలవంగా ఎందుకూ పనికిరానివిగా కనిపించాయి.
భూమ్యేతర నాగరికతలు ఉన్నాయనేది నిర్వివాదమైన వాస్తవమన్న
విషయం, తనకి పూర్తిగా భిన్నమైన ఆ తెలివైన అజ్ఞాత
ప్రపంచవాసులతో సంబంధం ఏర్పరుచుకోగల స్థాయికి మనిషి చేరుకున్నాడన్న
విషయం ప్రధాన మైనవి కావని, కానయితే వాళ్లతో సంబంధాలు
ఏర్పరచుకోవడం సాధ్యమన్న విషయం ప్రధానమైనదని వుడ్
అనుకున్నాడు. ఇప్పుడు వాటిని ఎలా ఏర్పరచుకోవాలో వుడ్్కి తెలుసు....
డ్యూటీ ఆఫీసరు సిబ్బంది గదిలోకి వచ్చాడు. అతని వెనకే
చిరునవ్వులు చిందిస్తూ ఛక్ వచ్చాడు.
"కమాండర్! నేనతన్ని పట్టుకొచ్చాను," ఆపీసరు తెలియచేశాడు.
ఛక్ వైపు కఠినంగా చూశాడు కమాండరు. వాడు మాత్రం
తొణక్కుండా బెణక్కుండా చిరునవ్వులు చిందిస్తూనే నుంచున్నాడు.
తప్పుచేశాడన్న భావం ఎక్కడా కన్బించడం లేదు.
"చెప్పు, నేను వింటున్నాను" ఆఫీసరు వైపు తిరిగి అన్నాడు
కమాండరు.
ఆఫీసరు చెప్పడం పూర్తయేసరికి బిగుసుకుని వున్న కమాండరు
మొహం సడలింది. కళ్లు మెరవనారంభించాయి.
"అద్భుతం! ఇప్పుడేం చేయాలో మనకి తెలుసు!" భౌతిక
శాస్త్రవేత్త, ఖగోళశాస్త్రజ్ఞుడు ఏకకంఠంతో అన్నారు.
"మనం తొందర పడొద్దు," కమాండరు వాళ్లకి మధ్యలో అడ్డం
పడ్డాడు.
-232-
"మనం అంతా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతీ విషయాన్నీ
పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ప్లానుని తయారుచేసుకోవాలి. ఆ
కార్యాన్ని తర్వాతి పరిశోధనా బృందాలు చేపడతాయి. కాని దానికి
మార్గాన్ని మాత్రం మనం కనుగొన్నట్లే."
ఎక్కడో దూరాన భూగ్రహం మీద యుగాల తరబడి ఎదుగుతున్న
చెట్ల మధ్యలో కనీ కనిపించని చిన్న కాటేజిలో కూర్చుని వున్న విలేఖరి,
టిమ్ వుడ్ తొందర తొందరగా తెల్ల కాగితాన్ని టైపు-రైటరులో
ఉంచి తన కొత్త వ్యాసపు శీర్షికని టైపు చేశాడు. అతనిప్పటికి రాసి఼న
వాటన్నిటిలోకి అదే అతి ముఖ్యమైనది. ఆ శీర్షికలో మూడు
పదాలున్నాయి: "ఆటల ద్వారా సంబంధం!"
"ఆట ఎంతో ముఖ్యం. ఏ జీవీ ముఖ్యంగా మేధస్సు ఉన్నది ఆట
లేకుండా ఉండలేదు," ఆగకుండా టైపు చేశాడు. "అది ఒక్క మన
భూలోకవాసులకే పరిమితం కాదు. ఏలోకపు వాసులైనా, వాళ్లు
ఎవరైనా వారికి కూడా అది చెందుతుందని మనం భావించవచ్చు.
విశ్వంలోని తెలివైన జీవులన్నింటికీ ఉండి తీరే గుణం చఅది..."
సాయంత్రానికల్లా ఆ వ్యాసం తయారైపోయింది.
టైపు-రైటరులోంచి ఆఖరి కాగితాన్ని బయటకి లాగి వుడ్ బయట వరండాలోకి
వెళ్లాడు. నక్షత్రాల కాంతితో ఆకాశం మెరుస్తెంది. అనంతమైన ఆ
అంతరిక్షంలోకి చూస్తూ, ఎక్కడో ఒక నీలపు నక్షత్రం మెరిసి
అంధకారంలో మాయమైపోవడం వుడ్ గమనించాడు. బహుశా అది
తన స్వగ్రాహానికి తిరుగు ప్రయాణం పట్టిన ఆగంతకుడి నౌక
ఆయుంటుందేమో, లేకపోతే ఒక్క వుడ్్కే అలా అన్పించిందో.
ఎంత కల్పన వున్నా ఈ కథలో ఒక ప్రధానమైన ప్రశ్న
మాత్రం తీసుకోబడింది: విశ్వంలో మేధస్సు కలిగిన ఇతర జీవున్నాయా,
ఉంటే వాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవడం సాధ్మమేనా?
భూమ్యేతర నాగరికతలు అనేవి ఉన్నాయని మనం
ఒప్పుకుంటే,
-233-
ఒకే సామాజిక అభివృద్ధి పథంలో నడిచి, ఒకే స్థాయిలో
శాస్త్రీయ పరిజ్ఢానాన్ని కలిగి భూలోక వాసులని పోలిన తెలివైన
జీవులకి చెందిన సమాజాన్ని కనుక్కోడం దాదాపు సంభవం కాదని
కూడా మనం ఒప్పుకుని తీరాల్సిందే. అంటే భూలోక వాసులూ,
ఇత఼ర గ్రవాసులూ ప్రపంచాన్ని గురించి ఏర్పరచుకున్న శాస్త్రీయ
భావనలు ఎంత తేడాగా వుంటాయంటే, ఆ రెండింటికీ చెందిన ఏ
ఒక్క అంశంలోనూ సారూప్యత ఉండదు. ఎందుకంటే,ఒక గ్రూపుకి
చెందిన శాస్త్రీయ అభిప్రాయాలు, అనంతమైన వైవిధ్యాలతో నిండి
వున్న ప్రపంచంలో అతి చిన్న భాగాన్ని మాత్రమే వ్యక్తం చేయగలవు.
అవి ఒకే ఒక ప్రత్యేకమైన నాగరికతకి సంబంధించిన పరిణామం,
చరిత్రలమీదే ఆధారపడి ఉంటాయి.
అందుకనే విశ్వంలోని మరొక నాగరికతతో సంబంధాలని
ఏర్పరచుకోవడం అత్యంత క్లిష్టమైన పని.
-234-
అధ్యాయం 4
అయితే ఏమిటి?
అనివార్యమైన మరింత వింత ప్రపంచం
ఈ శతాబ్దంలో 60వ పడి తొలి భాగంలో వెలువడిన పుస్తకం
ఒకటి వెంటనే అందరినీ ఆకర్షించింది. ఆ పుస్తకం పేరు
"అనివార్యమైన వింత ప్రపంచం." ఆ పుస్తకాన్ని రాసింది ప్రఖ్యాత సోవియట్
రచయిత దనియెల్ దానిన్.
ఆ పుస్తకంలో రాయబడింది ఏ ప్రపంచం గురించి? ఎందుకా
ప్రపంచం వింతైనది, అనివార్యమైనది?
ఈ పుస్తకం భౌతికశాస్త్ర అవగాహనల్లో 20వ శతాబ్దం తెచ్చిన
విప్లవం గురించి విశదీకరించింది. అలవాటుపడిన పాత భావాలకి
పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి, ఆ ఆధునిక భావాలు. అందువల్ల
చాలామంది ఆ నూతన భావాలని అర్థరహితమైనవిగానూ, చివరికి
పిచ్చివాటిగానూ కూడా భావించారు. అయితేనేం కాలంతోబాటు అవి
జీవితానుభవంలో రుజువుచేయబడ్డాయి.
సాధారణంగా మనిషి రోజువారీ జీవితం సాంప్రదాయక భౌతికశాస్త్ర
ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటుంది కాబట్టి మన రోజువారీ
అవగాహనలకీ ఆధునిక భౌతిక, ఖగోళ శాస్త్రాల భావాలకీ మధ్య సొత్తు
కుదరకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఏదైనా వస్తువు ద్రవ్యరాశి దాని
వేగం మీద ఆధారపడి ఉంటుందని, దాన్నిబట్టి కాంతి వేగానికి
దరిదాపుల్లో
-235-
ప్రయాణం చేసే ఒక ప్రోటాన్ లేక ఒక న్యూట్రాన్
ద్రవ్యరాశి, సూత్రప్రాయంగా మన గాలక్సీ ద్రవ్యరాశిని మించి
ఉండవచ్చని ఎవరైనా చెప్తే నమ్మడం అంత తేలికా?రెండే రెండు కణాలు
ఢీకొనడం మూలంగా వందల బిలియన్ల నక్షత్రాలు ఏర్పడవచ్చని
భౌతిక శాస్త్రవేత్త ఎవరైనా అంటే ఒప్పుకోవడం అంత తేలికా? అలాగే
ఏక కాలంలో వేగాన్ని అంతరాళంలో దాని స్థానాన్ని రెండింటినీ
కచ్చితంగా నిర్ణయించడం సాధ్యంకాని ఏదైనా సూక్ష్మ కణాన్ని
ఊహించుకోవడం తేలికా? ఒకచోటుండకుండా అటూ యిటూ పరుగులెట్టే
సూక్ష్మ కణం సంగతేమిటి? భయంకరమైన సాంద్రతలు గల అంతరిక్ష
వస్తువులని ఊహించుకోవడం తేలికా?
నేటి భౌతిక ఖగోళశాస్త్రాలు మనిషి ముందుంచిన వింత
విషయాల్లో ఇవి కొన్ని మాత్రమే.అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ
వింత ప్రపంచం ఎక్కడో దూరంగా లేదు.ఏదో ఒక రోజున వెళ్దాం,
లేకపోతే ఎన్నటికీ అడుగు పెట్టలేం అనుకోడానికి పక్క సందులో
వుండే ఇల్లు కాదు. ఆ ప్రపంచం మనలోనే వుంది, మనల్ని ఆవరించి
వుంది. దానిలోనే మనం జీవించేది. దానిలోని ఎన్నో వింత విషయాలని
అర్థంచేసుకోకుండానే, గమనించకుండానే మనం జీవిస్తున్నాం. అయితే
అది ప్రస్తుతానికి మాత్రమే!
టీ ఎన్ టి ఆవేశాన్ని పొయ్యిలో పడేస్తే, అది కాలి బూడిదై
వేడినిస్తుంది. అదే పేలినప్పుడు పొయ్యిని తుత్తునియలు చేయగలదు.
అంటే ఒకే టి ఎన్ టి కొన్ని నిర్దిష్ట పరిస్థితులను కల్పించినపుడు
గుప్తమైన తన ధర్మాలని ప్రదర్శిస్తుంది.
సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, వేగం పెరిగిన కొద్దీ ఏ వస్తువు
ద్రవ్యరాశి అయినా సరే పెరుగుతుందని ఇంతకు ముందే మనం
గుర్తుకుచేసుకున్నాం. మామూలు బస్సులోనో, విమానంలోనో ప్రయాణం
చేస్తున్నప్పుడు మన ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది. అయితే అదెంత
-236-
స్వల్పంగా ఉంటుందంటే అదెటువంటి ముఖ్యమైన పాత్రనీ వహించలేదు.
అంతేకాదు, అత్యంత ఆధునిక పద్ధతుల ద్వారా కూడా దాన్ని కొలవడం
ఇంతవరకు సాధ్యమవడంలేదు. కాని ద్రవ్యరాశిలో మార్పు రావడం
వాస్తవమే. సాపేక్ష సిద్ధాంతం కనుగొన్న అనేక ఇతర ప్రభావాలతో
బాటు, ఆ ద్రవ్యరాశినీ కేంద్రక, పరమాణు కేంద్రాలని
నిర్మించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ప్రపంచం
గురించిన పరి఼జ్ఞాన సంపాదనలో విజ్ఢానశాస్త్రం నిత్యం కృషిచేస్తూనే
ఉంటుంది కాబట్టి ఇంకా ఎన్నో సూక్ష్మమైన, అసాధారణమైన
ఫలితాలు మనకి భవిష్యత్తులో తారసపడతాయి.
మన శతాబ్దారంభంలో జరిగిన అద్భుత ఆవిష్కరణలు బాహ్య
ప్రపంచం గురించిన మన అవగాహనల్లో విప్లవాన్ని తీసుకువచ్చాయి.
అప్పటినుంచి నేటి దాకా పదార్థ నిర్మాణం గురించిన మన జ్ఢానం
ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త విషయాలు ఎన్నో
ఆవిష్కరించబడ్డాయి. నియమాలెన్నో కనుగొనబడ్డాయి. ఎన్నో క్లిష్టమైన సమస్యలు
పరిష్కరించబడ్డాయి. వాటితో బాటు కొత్త సమస్యలు, కొత్త
ఇబ్బందులు తలెత్తాయి. వాటి మూలంగా ఆధునిక భౌతికశాస్త్రవేత్తంలో అత్యంత
మౌలిక భావాలయిన-కణాలు, క్షేత్రం, అంతరాళం, కాలం మొదలైన
భావాల్లో చెప్పుకోదగిన పెద్ద మార్పులు సంభవించినా సంభవించవచ్చు.
పదార్థపు ఉనికికి చెందిన స్థూల, సూక్ష్మ రూపాల మధ్య నిష్పత్తి
గురించిన మన పాత భావాలు కూడా మారిపోవచ్చు. సూక్ష్మ-
స్థూల ప్రపంచాల మధ్య వ్యత్యాసం నిజంగానే అంత ఎక్కువయిందా?
ఇంకా అనేక కొత్త కొత్త బరువైన కణాలని (న్యూక్లియోన్ కణాల
కంటే బాగా బరువుగా వుండే అనునాదక రెజొనెన్స్
కణాలు)ప్రయోగకర్తలు కనుగొంటున్నారు. వాటి ద్రవ్యరాశులకి ఒక పరిమితి అంటూ
ఉందా? దేశ కాలాలకి చెందిన అతి సూక్ష్మమైన ప్రాంతాలలో స్థూల
వస్తువులు ఏర్పడగలవా? సహజంగా అటువంటి విషయం అత్యదిక
-237-
శక్తుల దగ్గర వాటి అన్యోన్య చర్యల్లో మాత్రమే సంభవమవుతుంది.
అటువంటి శక్తుల్ని కల్పించగల త్వరణకాలు ఇప్పటికింకా
రూపొందించబడలేదు. అలాగే భౌతిక శాస్త్రవేత్తల సాంప్రదాయక ప్రయోగశాల
అయిన అంతరిక్ష కిరణాల అధ్యయనాలలో కూడా అవి కనుక్కోబడ
లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే, నేపథ్య వికిరణంలోని ఫోటాన్్లతో
అన్యోన్య చర్య జరపడం మూలంగా విశ్వంలోని మన ప్రాంతంలో
సంచరించే అంతరిక్ష కణాలు తమ శక్తిలోని కొంత భాగాన్ని అనివార్యంగా
కోల్పోతాయి. అందువల్ల ఆ కణాల శక్తి తనంతటదే ఒక నిర్దిష్ట
స్థాయికి "పరిమితమైపోయి" దాన్ని ఎన్నటికీ అధిగమించలేదు.
ఏదెలా వున్నా సూక్ష్మ ప్రపంచ అధ్యయనం నేటికి కూడా
విశ్వపు స్థాయిలోని సమస్యలకి దారితీస్తుంది. వాటి పరిష్కారం చాలా
తరచుగా ప్రాథమిక కణాల భౌతికశాస్త్రానికి చెందిన సమస్యల పరిష్కారం
మీద ఆధారపడుతోంది.
ఇంకా చెప్పాలంటే, ప్రాథమిక కణాల భౌతిక శాస్త్రంలో కంటే
ఖగోళశాస్త్రంలోనే అద్భుత ఆవిష్కరణలు జరిగే అవకాశం ఎక్కువగా
ఉంది. ఆ ఆవిష్కరణలు ప్రకృతి గురించిన మన భావనల్లో
విప్లవాత్మక మార్పులని తీసుకురావచ్చు.
ఆధునిక ఖగోళ, భౌతిక శాస్త్రాలు ఎన్నో అనుకోని వింతల్ని,
నమ్మశక్యంకాని అద్భుతాలని మన ముందుంచుతాయి. నిజమైన వింత
ప్రపంచం లోతుల్లోకి మనల్ని తీసుకుపోగలవు.
అందుకనే కొన్ని సాధారణ విషయాలని అప్పుడప్పుడు అసాధారణ,
విరోధాభాస దృక్పథంనుంచి పరిశీలించడం ఎంతో లాభదాయకంగా
ఉంటుంది.
ఎన్నో సందర్భాల్లో, సమస్యని బాగా అర్థంచేసుకోవడంలోనూ,
జరిగే ప్రక్రియల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడంలోనూ అది
సహాయపడుతుంది.
-238-
"అది కనుక అలా అయితే, ఇది ఏమైవుండివుండేది?" అనే
ప్రశ్నని వేసుకోవడం ద్వారా ఎన్నో విరోధాభాసాలని, వింత సంఘటనలని
ఊహించుకోవడం మనకి సాధ్యపడుతుంది. అలాంటివే కొన్ని ఊహాత్మక
ప్రయోగాల్ని ఇక్కడ పరిశీలిద్దాం.
అతి భారాలు, భారరహిత స్థితి
విజ్ఢానశాస్త్రపు ప్రతీ పెద్ద విజయం ఎలాగో అలాగ మనలో
ప్రతి ఒక్కరి జీవితంలోనూ మార్పుని తెస్తుంది. విద్యుచ్ఛక్తి
విషయంలోనూ, విద్యుదయస్కాంత తరంగాల విషయంలోనూ గాలి కంటే
బరువైన ఎగిరే యంత్రాల విషయంలోనూ, అర్ధవాహకాల
విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. ఈరోజున మానవ జీవితంలోకి రాకెట్లు,
అంతరిక్ష నౌకలు వచ్చేశాయి.
ఇంకా కొన్ని దశాబ్దాల కాలం గడుస్తుంది. ఈరోజున జెట్
విమానం ఎక్కి కూర్చున్నంత తేలిగ్గా ప్రజలు మిస్సిలీలని
ఉపయోగించి ఖండాంతర సంబంధాలను ఏర్పరచుకుంటారనడంలో ఏ
సందేహమూ లేదు. భూమికీ, చంద్రుడికీ మధ్య అంతరిక్ష సంబంధాలు
రోజువారీ విషయమైపోతుంది. అంతరిక్ష స్థావరాల్లో మనుషులు
నివసించడం, పనిచేయడం ప్రారంభిస్తారు. అంతరిక్ష వెల్డరు, అంతరిక్ష
ఫిట్టరు మొదలైన వృత్తులకి డిమాండు వస్తుంది.
శాస్త్రీయ సాంకేతిక విజయాలు మొట్టమొదటిసారిగా
మానవువుడిని పూర్తిగా నూతన పరిస్థితులలోకి, పరిసరాలలోకి, బాహ్య
అంతరిక్షంలోకి తీసుకువెళ్తాయి. అక్కడ మనకి తెలిసిన అన్ని
ప్రామాణిక భౌతిక నియమాలూ వేరే విధంగా పనిచేస్తాయి. దాన్ని దేనితోనైనా
పోల్టాలంటే ఒకే ఒక విషయం ఉంది. అది సముద్ర గర్భంలో
నివసించడం మనిషి నేర్చుకోవడంలాంటిదే!
-239-
భౌతికశాస్త్రపు అందులోనూ ముఖ్యంగా యాంత్రిక శాస్త్రపు
ప్రధాన నియమాలు భూమి మీదైనా, సముద్రం లోపలైనా,
అంతరిక్షంలోనైనా, అనని చోట్లా ఒకేలా ఉంటాయి. అయితే వేర్వేరు
పరిస్థితుల్లో అవి పనిచేసే తీరు వేరుగా ఉంటుంది. భూమి మీద
పరిస్థితులకి అంతరిక్షంలో పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం వుంది.
భూమి మీద ఆ నియమాలు ప్రదానంగా రెండు విషయాల్లో
కనిపిస్తాయి. మొదటిది-వేగాల్లో చెప్పుకోదగిన మార్పులుండవు. అంటే
భూమి మీది బిందువుల త్వరణంలో మార్పులంతగా వుండవు.
రెండోది-అన్ని వస్తువులనీ భూమి తన వేపు ఆకర్షించుకుంటుంది.
ఆవిధంగా అవి ఎక్కడైతే భూమిని తాకుతాయో అక్కడ ఒత్తిడిని
కలిగిస్తాయి.
విశ్వంలో భూ చలనాలకి వుండే ప్రత్యేకతల మూలంగా
చెప్పుకోదగిన త్వరణాన్ని మనం అనుభూతి చెందం. భూమితో బాటు దాని
రెండు ప్రధాన చలనాల్లో మనమూ పాల్గొంటున్నాము: మొదటిది-
తన స్వంత అక్షం చుట్టూ తిరిగే దైనిక చలనం, రెండోది-ఏడాదికి
సూర్యుడి చుట్టూ ఒక చుట్టు తిరిగే చలనం. మనం భూమితో
బాటు సెకనుకి 39 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూనూ,
సౌర కుటుంబంతో చబాటు సుమారు సెకనుకి 250 కిలోమీటర్ల
బ్రహ్మాండమైన వేగంతో గాలక్సీ కేంద్రకం చుట్టూనూ
తిరుగుతున్నాం. ఆ వేగాలని మనం అనుభూతి చెందం. ఎందుకంటే ఏకరీతిలో
చలించే వేగాలని మానవ శరీరం ఏమాత్రం అనుభూతి చెందలేదు.
కాని యాంత్రికశాస్త్ర మౌలిక నియమాల్లో ఒకదాన్ని తీసుకుంటే
రుజుమార్గంలోని ఏకరీతి వేగాన్ని ఏ భౌతిక ప్రయోగాల ద్వారానూ,
కొలతల ద్వారానూ కొలవలేం.
ఇంజను మూలంగానో, యానకపు నిరోధం మూలంగానో
త్వరణాన్ని పొందిన వ్యవస్థని దేన్నయినా-ఉదాహరణకి, ఒక అంతరిక్ష
-240-
నౌకని తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఈ సందర్భంలో అతి
భారం ఏర్పడుతుంది. అంటే ఆధారం (ఉపరి తలం) మీద ఒత్తిడి
పెరుగుతుందన్నమాట. దానికి భిన్నంగా శూన్యంలో ఆపివేసిన
ఇంజన్లతో అంతరిక్ష నౌక తిరుగుతూంటే ఆధారం మీద ఒత్తిడి మాయమై
పోయి భారరహిత స్థితి ఏర్పడుతుంది.
భూగోళ పరిస్థితుల్లో ఉపరితలం మీద ఒత్తిడి భూమ్యాకర్షణ
శక్తి లేక గురుత్వాకర్షణ శక్తి మూలంగా కలుగుతుంది. కాని ప్రజల
దృష్టిలో ఆ ఉపరితలం మీది ఒత్తిడి, భూమ్యాకర్షణ శక్తి-ఈ
రెండూ ఒకటే. ఇదే కనుక నిజమైతే భూమి నుంచి చంద్రుడి
దగ్గరకి వెళ్తున్న అంతరిక్ష నౌకలో భారరహిత స్థితి ఉండదు.
ఎందుకంటే కక్ష్యలోని ఏ బిందువు అయినా సరే. భూ గురుత్వాకర్షణకి
లోనవుతుంది. అసలు బాహ్య అంతరిక్షంలో గురుత్వాకర్షణ చబలాల
ఫలితబలం సున్నా ఉండే బిందువేదీ మనకి దొరకదు.
ఆధారం (ఉపరితలం) మీద ఒత్తిడి ఒక్క గురుత్వాకర్షణ బలం
మూలంగానే కాకుండా ఇతర బలాల మూలంగా కూడా, ఉదాహరణకి,
త్వరణం మూలంగా కలగవచ్చు. కదలకుండా విరామ స్థితిలో వున్న
భూ ఉపరితలం మీది వస్తువు విషయంలో, నిజంగానే, గురుత్వాకర్షణ
బలం దాని భారం రెండూ సమానంగా ఉంటాయి. అయితే ఇది
ఒక ప్రత్యేకమైన సందర్భం మాత్రమే.
భూమి మీది మనిషి, కొంత బలంతో దాని ఉపరితలం మీద
ఒత్తిడిని కలిగిస్తాడు. అలాగే భూ ఉపరితలమూ మనిషి మీద అంతే
బలంతో కింద నుంచి ప్రతి ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ నిరోధక బలాన్నే
ప్రతిచర్య అంటారు. చర్యా ప్రతిచర్యలు వివిధ వస్తువుల మీద పని
చేస్తూంటాయి. అలాగే మనం పరిశీలిస్తున్న సందర్భంలో కూడా
గురుత్వాకర్షణ బలం ఉపరితలం మీద పనిచేస్తుంది. ప్రతి చర్యా
బలం ఆ వస్తువు మీదే పనిచేస్తుంది. ఆవిధంగా గురుత్వాకర్షణ వస్తువు
-241-
మీద పనిచేస్తుంది కాని, ఉపరితలం మీద కాదు. అంటే దానర్థం ఆ
గురుత్వాకర్షణ బలం, ఉపరితలం మీద ఒత్తిడి, ఈ రెండూ పూర్తిగా
వేర్వేరు బలాలని.
రాకెట్టు త్వరణంతో చలిస్తున్నప్పుడు రాకెట్్మీద ఉపరితలపు
పీడనం (ఇక్కడ బాహ్య అంతరాళం) పెరుగుతుంది. ఇది స్వేచ్ఛగా
పడే వస్తువుకుండే త్వరణాన్ని రాకెట్ వాస్తవ త్వరణం ఎంత
మించుతుందో సరిగ్గా అంత పెరుగుతుంది, అంటే సెకనుకు 9.81
చదరపు మీటర్లన్నమాట. వేరే మాటల్లో చెప్పుకుంటే చలించే రాకెట్టు
త్వరణంతో బాటు ఉపరితలం కల్పించే ప్రతి చర్య కూడా పెరుగుతుంది.
యాంత్రికశాస్త్ర మూడవ నియమం ప్రకారం ఉపరితలం మీద ఒత్తిడి
కూడా అంతే పెరుగుతుంది.
అంతరిక్ష యాత్రలో ఉపరితలం మీద పనిచేసే ఆ ఒత్తిడికి
భూమి మీది పరిస్థితుల్లోని ఒత్తిడికి మధ్య గల నిష్పత్తినే అతి బారం
అని పిలుస్తున్నారు. ఆవిధంగా భూ ఉపరితలం మీద మనిషి అతి
భారం ఒకటికి సమానం. స్థిరంగా ఎల్లప్పుడూ వుండే ఆ అతి
భారానికి మానవ శరీరం అలవాటుపడిపోయింది. అందుకనే దాన్ని
మనం అసలు గమనించం.
-242-
భౌతిక పరిభాషలో అతి భారాన్ని ఇంకోలా కూడా వివరించవచ్చు.
ఒక వస్తువులోని అన్ని బిందువులూ త్వరణాన్ని ఏకకాలంలో పొందవు.
ఏదైనా వస్తువు మీద పనిచేసే బలం, ఉదాహరణకి, రాకెట్ ఇంజను
అభిబలం, సాపేక్షంగా తక్కువ ఉపరితలం మీద ప్రయోగించబడుతుంది.
రాకెట్్కి చెందిన అన్ని ఇతర పాదార్థిక బిందువులూ త్వరణాన్ని కొంత
ఆలస్యంగా విరూపణం ద్వారా పొందుతాయి. అంటే, వస్తువు తన
ఆధారానికి నొక్కబడినప్పుడు చదునుగా అయిపోయినట్లు అన్నమాట.
ఎప్పుడో శతాబ్దారంభంలోనే కె.త్సియొల్్కొవ్్స్కి మొదలెట్టిన
-243-
ప్రయోగాత్మక పరిశోధనలు అతిభారపు శరీరధర్మ ప్రభావం దాని
కాల అవధి మీదే కాకుండా ఆ వస్తువు భంగిమ మీద కూడా ఆధారపడి
వుంటుందని రుజువుచేస్తున్నాయి. ఆ పరిశోధనలు ప్రస్తుతం కూడా
జరపబడుతున్నాయి. మానవ శరీర అతిభారాన్ని లెక్కలోకి తీసుకుంటే
మనిషి నిట్టనిలువుగా ఉన్నప్పుడు రక్తంలో ఎక్కువ భాగం దేహపు
కింది భాగంలోకి చేరుతుంది. అప్పుడు మెదడుకి రక్త సరఫరా దెబ్బ
తింటుంది. లోపలి అవయవాలు కూడా తమ బరువు పెరగడంతో కిందికి
దిగుతాయి. అప్పుడు స్నాయువులు బాగా సాగదీయబడతాయి.
శరీరానికి అతిభారాల వలన ప్రమాదం లేకుండా చూడడానికి అతి
బారం శరీరం వెనకవైపు నుంచి రొమ్ము దిశలో ఉండేలా శరీర
భంగిమని
-244-
అమర్చుకోవాలి. అటువంటి స్థితిలో శరీరం మూడు రెట్లు
ఎక్కువ అతిభారాన్ని భరించగలదు.
సరిగ్గా అందుకనే, నిలబడి విశ్రాంతి తీసుకునే కంటే పడుకుని
విశ్రాంతి తీసుకోవడం మంచిది.
భూమి మీద వ్యక్తులు తరచుగా కాకపోయినా మొత్తానికి ఎప్పుడో
అప్పుడు అతిభారాన్ని అనుభూతి చెందుతారు. కాని భారరహిత స్థితి
అంటే ఎలా వుంటుందో మాత్రం వారికి పూర్తిగా తెలియదు.
రాకెట్ ఇంజన్ని ఆపేయగానే ఉపరితలం (ఆధారం) మీద
ఒత్తిడి, ఉపరితలపు (ఆధారపు) ప్రతి చర్యా, ఈ రెండూ
మాయమవగానే ఆ అద్భుతమైన స్థితి ప్రత్యక్షమవుతుంది. మనిషికి బాగా
అలవాటైన `పైన,' `కింద' అనే దిశలు మాయమైపోతాయి. ఒక఼
ఆధారానికి బిగించబడని వస్తువులు గాలిలో స్వేచ్ఛగా తేలడం
మొదలెడతాయి.
భారరహిత స్థితి గురించిన తప్పు అవగాహనలు ఎన్నో వాడుకలో
ఉన్నాయి. అంతరిక్ష నౌక భూమ్యాకర్షణని అధిగమించి గాలిలోని
ప్రాంతం చేరగానే భారరహిత స్థితి ఏర్పడుతుందని కొందరు భావిస్తున్నారు.
మరికొందరి దృష్టిలో "అపకేంద్ర బలాలు" అంతరిక్ష నౌక మీద
పని చేయడంతో దానిలో భారరహిత స్థితి ఏర్పడుతోంది.
అయితే వీటిలో ఏదీ రైటు కాదు.
మరైతే ఏ పరిస్థితుల్లో భారరహిత స్థితి
ఏర్పడుతుంది,ఉపరితలం మీద ఒత్తిడి సున్నాకి సమానమవుతుంది? విశ్వాంతరాళంలో
స్వేచ్ఛగా చలిస్తున్నప్పుడు, రాకెట్ దా఩ితో బాటు దానిలోని
వస్తువులన్నీ గురుత్వాకర్షణ బలాల మూలంగా ఒకే త్వరణంతో
చలిస్తూంటాయి. వస్తువు దగ్గర నుంచి ఉపరితలం ముందుగానే జారిపూతూ
వుంటుంది. అంటే ఉపరితలం మీద వస్తువు ఒత్తిడి కలిగించడానికి
కాలం తగినంత ఉండదన్నమాట.
-245-
అయితే పనిచేసే రాకెట్ ఇంజను ప్రభానంతో కక్ష్యలో కలిగే
చలనమూ, గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ద్వారా కలిగే చనలమూ త్వరిత
గమనాలే. ఆ రెండూ కూడా బల ప్రబావానికి లోనై పనిచేస్తూంటాయి.
మరి అలాంటప్పుడు ఒక దానిలో అతిభారం ఎందుకు ఏర్పడుతోంది?
రెండో దానిలో భారరహిత స్థితి ఎందుకు ఏర్పడుతోంది?
అది పైకి కనిపించే విరోధాభాస మాత్రమే. ఎప్పుడైతే అతి
భారాలు ఏర్పడతాయో వెంటనే విరూపణం ద్వారా వస్తువులోని
వేర్వేరు బిందువులకి త్వరణం ప్రసారం చేయబడుతుందని మనం
పైన చెప్పుకున్నాం. గురుత్వాకర్షణ క్షేత్రంలో రాకెట్ తిరుగుతున్నప్పుడు,
అంటే ఇంజన్లు పనిచేయకుండా రాకెట్ కదులుతూంటే రాకెట్
పరిమాణానికి సంబంధించినంతవరకు ఆ క్షేత్రం దాదాపు ఏకరీతిలో
ఉంటుంది. దానర్థం రాకెట్్లోని అన్ని బిందువుల మీదా సమాన
బలాలు ఏకకాలంలో పనిచేస్తున్నాయన్నమాట. ఎందువల్లనంటే
గురుత్వాకర్షణ బలాలు "ద్రవ్యరాశి బలాలు" అని పిలవబడే వాటి జాబితాలోకి
వస్తాయి. అంటే, పరిశీలించే వ్యవస్థ లేదా వస్తువులోని అన్ని
బిందువుల మీద ఏకకాలంలో ప్రయోగించబడిన బలాలని.
దీని పుణ్యమా అనే రాకెట్్లోని అన్ని బిందువులూ ఏకకాలంలో
సమాన త్వరణాన్ని పొందుతాయి. వాటి మధ్య అన్ని రకాల అన్యోన్య
చర్యలూ మాయమైపోతాయి. ప్రతిచర్యతో బాటు ఉపరితలం మీద
ఒత్తిడి, అలాగే మాయమైపోతుంది. పూర్తి భారరహిత స్థితి
అడుగుపెడుతుంది.
భారరహిత పరిస్థితతుల్లో కొన్ని భౌతిక ప్రక్రియలు కాడూ
మామూలుగా జరిగేదానికి పూర్తిగా భిన్మంగా జరగాలి. రోదసీ యానాలు
ఇంకా ప్రారంభమవక ముందే ఐన్్స్టెయిన్ ఒక ఆసక్తికరమైన ప్రశ్నని
వేశాడు: అంతరిక్ష నౌకలో కొవ్వొత్తి వెలుగుతుందా?
కొవ్వొత్తి వెలగదని ఐన్్స్టెయిన్ భావించాడు. భారరహిత స్థితి
-246-
మూలంగా వేడి వాయువులు మంట దగ్గరనుంచి పైకి పోవు. అప్పుడు
మంటకి అవసరమైన ఆక్సిజను దాన్ని చేరలేదు. అప్పుడు కొవ్వొత్తి
ఆరిపోతుంది.
నూతన విషయాలపట్ల విశేషాసక్తులు గల నేటి ప్రయోగకర్తలు
ప్రయోగం ద్వారా ఐన్్స్టెయిన్ చెప్పింది సరో, కాదో తెలుసుకోడానికి
ప్రయత్నించారు. ఒక ప్రయోగశాలలో ఎంతో సరళమైన ప్రయోగాన్ని
ఒకదాన్ని నిర్వహించారు. వెలుగుతున్న కొవ్వొత్తిని మూసివేయబడినన
గాజు జాడీలో వుంచి సుమారు 70 మీటర్ల ఎత్తునుంచి చకిందకి
వదిలేశారు. కిందకి పడుతున్న ఆ కొవ్వొత్తి భారరహిత స్థితిలో వుంది
(గాలి నిరోధాన్ని లెక్కలోకి తీసుకోకుండా వుంటే). అయితే కొవ్వొత్తి
ఆరిపోలేదు. మంట రూపం మారిందంతే. అది గోళాకారాన్ని దాల్చింది.
అది ప్రసరించే కాంతి ప్రకాశం తగ్గింది.
దీనికి కారణం విసరణం అని అర్ధమవుతోంది. దాని మూలంగా
చుట్టూ వున్న ప్రాంతం నుంచి ఆక్సిజన్ మొత్తానికి మంటని
చేరుతోంది. ఎందుకంటే విసరణ ప్రక్రియ గురుత్వాకర్షణ బలం ప్రభావం
మీద ఆధారపడదు.
ఏదెలా వున్నా మంట మండడానికి భారరహిత స్థితిలో వుండే
పరిస్థితులు భూమి మీద వాటికి భిన్నంగా ఉంటాయి. భారరహిత
స్థితిలో ఒక ప్రత్యేకమైన వెల్డింగ్ పరికరాన్ని రూపొందించిన సోవియట్
రూపకర్తలు పరిగణనలోకి తీసుకున్న విషయాల్లో అదొకటి.
1969 లో ఆ పరికరం సోవియట్ అంతరిక్షనౌక `సయూజ్-8'లో
విజయవంతంగా పరీక్షించబడిందన్న విషయం మనకి తెలుసు.
-247-
రాత్రి అనేది లేకుండా చేయగలమా?
రాత్రి, పగలు అనేవి భూమి తన స్వంత అక్షం చుట్టూ రోజుకి
ఒక చుట్టు తిరగడం మూలంగా ఏర్పడతాయని మనకి తెలుసు. తన
అక్షం చుట్టూ తిరుగుతూ మన గ్రహం సూర్య కిరణాలకి ఎదురుగా
తన అర్ధ భాగాన్ని మాత్రమే ఉంచుతుంది.
దీని మూలంగా తమ కాలంలో కొంత భాగాన్ని ప్రజలు చీకటిలో
గడపాల్సి వస్తోంది. రాత్రిపూట ఇళ్లనీ, వీధులన్నీ కాంతివంతం
చేయడానికి బ్రహ్మాండమైన పరిమాణంలో శక్తి వనరులని వెచ్చించాల్సి
వస్తోంది.
అసలు రాత్రినే లేకుండా చేస్తే?
ఇటీవలి కాలంలో ఈ విషయానికి సంబంధించి ఎన్నో వింత
ప్రణాళికలు ప్రతిపాదించబడ్డాయి. వాటిలో చాలా భాగం
ప్రస్తుతానికింకా అద్భుత కల్పనలుగానే మిగిలిపోయాయి. అయితే సూత్రానుసారం
భవిష్యత్తులో వాటిని వాస్తవంలో అమలుజరపవచ్చు. ఇంతకీ ఎలాంటివా
ప్రణాళికలు?
భూ కృత్రిమ ఉపగ్రహం మీద "హైడ్రొజన్ సూర్యుణ్ణి"
ఉంచడం వాటిలో ఒకటి. అంటే, ఉష్ణ కేంద్రక రియాక్టరుని
ఉంచడం అన్నమాట. దీనిలో సరిగ్గా సూర్యుడిలో జరిగినట్లే హైడ్రొజన్
పరమాణు కేంద్రకాల నియంత్రిత సంశ్లేషణం జరుగుతుంది.
అటువంటి చర్యల్లో ఎప్పుడూ జరిగేటట్లే మిలియన్ల డిగ్రీల దాకా
ఉష్ణోగ్రత పెరుగుతుంది కాబట్టి, ఉష్ణ కేంద్రక రియాక్టరు కాంతీ,
ఉష్ణాలనిచ్చే కృత్రిమ సూర్యుడిగా పనిచేస్తుంది. ప్రధానంగా భూ
ఉపరితలం మీద చీకటి ప్రాంతాల మీద ధృవప్రాంతాల మీద కృత్రిమ
సూర్యుడు ప్రత్యక్షమయేలా కృత్రిమ ఉపగ్రహపు కక్ష్౟ని లెక్కలువేసి
-248-
నిర్ణయించవచ్చు. అప్పుడు విసుగెత్తించే సుదీర్ఘమైన ధృవ ప్రాంతపు
రాత్రుళ్లని మాయంచేయచ్చు. అదే సమయంలో ఆర్కిటిక్,
అంటార్కిటిక్ ప్రాంతాలని వేడిచేయచ్చు.
అయితే సాంకేతికంగా అటువంటి ప్రణాళికని నిజంచేయడం
ప్రస్తుతానికి సాధ్యంకాదు. ఎందుకంటే ఉష్ణ కేంద్రక చర్యని నియంత్రించే
మార్గాన్ని మనిషి ఇంకా తెలుసుకోలేదు. ఆ సమస్యా పరిష్కారం అయిన
తర్వాత కూడా భూ కృత్రిమ ఉపగ్రహాల మీద ఉంచడానికి వీలయే
"కృత్రిమ సూర్యుడి" ఩ి తయారుచేయడానికి శాస్త్రవేత్తలకీ,
ఇంజనీర్లకీ చాలా కాలం పడ్తుంది.
అలాగే ఇంకో తెలివైన ప్రణాళిక కూడా ఉంది. అదీ
కృత్రిమ ఉపగ్రహాలని ఉపయోగించుకోడానికి సంబంధించినదే. అయితే
ఈ కృత్రిమ ఉపగ్రహాలు అధుమాతనమైన పరికరాలుండే అంతరిక్ష
వాహనాలు కావు. అవి ప్రత్యేకమైన ఒక అంతరిక్ష వాహనంతో
వాతావరణపు కింది పొరల్లోకి ప్రవేశపెట్టిన అసంఖ్యాకమైన ధూళి
కణాలు. ఇవి మన గ్రహం చుట్టూ ప్రఖ్యాత శనిగ్రహ వలయంలా
కాకుండా బ్రహ్మాండమైన ఒక ధూళి వలయాన్ని ఏర్పరుస్తాయని
భావిస్తున్నారు.
భూమిని తప్పించుకుంటూ ఆ పక్క నుంచి వెళ్లిపోతూ, విశ్వాం
తరాళంలో వృధా అయిపోతున్న సౌర కిరణాలని ఆ ధూళి వలయం
దొరకబుచ్చుకుని అన్ని దిశల్లోనూ ప్రసారంచేయడం మొదలెడుతుంది.
అలాగే భూమి మీదకి కూడా కొంత భాగం సూర్య కాంతి, ఉష్ణాలని
పంపుతుంది. అప్పుడు రాత్రి ఒక మాయమైపోతుంది. భూమి మీద
వాతావరణం ఇంకా మెరుగవుతుంది.
పైన చెప్పుకున్నదాన్ని సాధించడానికి ఎన్ని ధూళి కణాలు కావాలో
లెక్కగట్టవచ్చు. ఇప్పుడే అలాగే ధూళి వలయపు పరిమాణం, స్థానం
-249-
సాంద్రతలు ఎంత వుండాలో కూడా తెలస఼సుకోవడం సాధ్యమే. అయితే,
అవన్నీ సాంకేతిక వివరాలు.
అలాగే రాత్రిని పాక఼్షికంగానో లేక పూర్తిగానో మాయంచేసే
పద్ధతులు ఇంకా ఉంటే ఉండవచ్చు. అట్టే వ్యయ ప్రయాసలు
లేకుండా తేలిగ్గా ఆచరణలో పెట్టగల ప్రణాళికలు కూడా
భవిష్యత్తులో తయారవచ్చు.
కాని ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే, అసలు నిజంగా ఈ
ప్రణాళికలు ఆచరణాత్మకమైనవేనా అని? మనం చెప్పుకునేది ఏవో సాంకేతిక
ఇబ్బందుల గురించి కాదు, "ప్రకృతికి"సంబంధించిన ఇబ్బందుల
గురించి.
రాత్రి లేకుండా దాన్ని మాయంచేయడమంటే భూమిని చేరే
సూర్య కిరణాల పరిమాణం విపరీతంగా పెంచడమన్నమాట. అప్పుడు
ప్రస్తుతం వున్న కాంతి, ఉష్ణాల వినిమయంలో మార్పు వస్తుంది.
మన గ్రహపు వాతావరణమే మారిపోతుంది. ప్రకృతిలోని వ్యవస్థలు
(మన గ్రహంతోబాటు) ఎంతో సంశ్లిష్టమైనవి. వాటిలో స్వయం
నియంత్రణ జరుగుతూంటుంది. అటువంటి వ్యవస్థల్లో గతిక సమతా
స్థితి సహజ రీతిలో ఏర్పడుతుంది. అటువంటి వ్యవస్థలో జోక్యం
కల్పించుకుంటే అది అతి ప్రమాదకరమైన ఫలితాలకి దారితీయగలదు.
సముద్రాల నీటి మట్టం పెరగవచ్చు. నీటి చక్రీయ భ్రమణం,
వాతావరణ ప్రసరణం దెబ్బతినవచ్చు. వాతావరణంలో విపత్కరమైన మార్పులు
సంభవించవచ్చు.
అంతేకాకుండా, భూమి మీద నివసించే జీవాల్లో అత్౟దిక శాతం
ఎన్నో మిలియన్ల సంవత్సరాలుగా రాత్రింబగళ్లు మారుతూ రావడానికి
అలవాటుపడి ఉన్నాయనే విషయాన్ని మరచిపోకూడదు. మనం రాత్రిని
ఏకంగా మాయమేచేసేస్తే అది వృక్ష, జంతు ప్రపంచం మీద ఎంతో
దుష్ప్రభావాన్ని కలిగించవచ్చు.
-250-
అయితే దానర్థం, మనిషి ఎప్పుడూ రాత్రులనూ, శీతకాలపు
చలులనూ భరిస్తూ వాటిని ఎదుర్కొవడానికి ఎలాంటి ప్రయత్నమూ
చేయడని కాదు. తప్పకుండా చేస్తాడు. అందుకోసం సమస్యని
కూలంకషంగా పరిశీలించి, ఎంతో జాగ్రత్తతో శాస్త్రీయంగా సన్నాహాలని
చేయడం అవసరం. దానికి సమయం పడుతుంది.
0 
